వెబ్ దునియా
బంగారు చీరె... కట్టుకుంటే భళేగుంటది... ఎక్కడ?
వెబ్ దునియా
అది బంగారు చీరె. చాలా తేలికగా ఉంటుంది. కట్టుకుంటే నిజంగా దేవకన్య దివి నుంచి భువి దిగివచ్చిందా అన్నట్టే ఉంటుంది. మరి ఇలాంటి చక్కనైన చీరె ఎక్కడ దొరుకుతుంది? ఎవరు తయారు చేశారు? తెలుసుకోవాలంటే చెన్నై వెళ్ళాల్సిందే. వస్త్రరంగంలో ప్రసిద్ధిగాంచిన శ్రీకుమరన్ సిల్క్స్ సంస్థ బంగారం, సిల్క్ మేళవింపుతో తంగపట్టు పేరుతో ఆరడుగుల కాంచీపురం ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
అది బంగారు చీరె. చాలా తేలికగా ఉంటుంది. కట్టుకుంటే నిజంగా దేవకన్య దివి నుంచి భువి దిగివచ్చిందా అన్నట్టే ఉంటుంది. మరి ఇలాంటి చక్కనైన చీరె ఎక్కడ దొరుకుతుంది? ఎవరు తయారు చేశారు? తెలుసుకోవాలంటే చెన్నై వెళ్ళాల్సిందే. వస్త్రరంగంలో ప్రసిద్ధిగాంచిన శ్రీకుమరన్ సిల్క్స్ సంస్థ బంగారం, సిల్క్ మేళవింపుతో తంగపట్టు పేరుతో ఆరడుగుల కాంచీపురం ...
Oneindia Telugu
'ఉగ్రవాదులను మీ ప్లేన్లో తీసుకురండి': మోడీకి అజాం
Oneindia Telugu
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చే ఏడాది పాకిస్థాన్ వెళితే.. తిరిగి వచ్చేటప్పుడు విమానంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను కూడా తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ మంత్రి అజాంఖాన్ కోరారు. ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి ఏవిధంగా ప్రత్యేక విమానంలో దేశం దాటారో.. అదే విధంగా వారందరిని భారత్కు తీసుకు ...
మోదీగారూ... ఆ తీవ్రవాదులను మీ విమానంలోనే తీసుకురండి.. అజం ఖాన్వెబ్ దునియా
'మీ విమానంలోనే ఉగ్రవాదులను తీసుకురండి'సాక్షి
మోదీజీ.. పాక్ ఉగ్రవాదులను మీ విమానంలోనే తీసుకురండి: అజం ఖాన్ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చే ఏడాది పాకిస్థాన్ వెళితే.. తిరిగి వచ్చేటప్పుడు విమానంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను కూడా తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ మంత్రి అజాంఖాన్ కోరారు. ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి ఏవిధంగా ప్రత్యేక విమానంలో దేశం దాటారో.. అదే విధంగా వారందరిని భారత్కు తీసుకు ...
మోదీగారూ... ఆ తీవ్రవాదులను మీ విమానంలోనే తీసుకురండి.. అజం ఖాన్
'మీ విమానంలోనే ఉగ్రవాదులను తీసుకురండి'
మోదీజీ.. పాక్ ఉగ్రవాదులను మీ విమానంలోనే తీసుకురండి: అజం ఖాన్
Oneindia Telugu
వ్యాపం: సీబీఐ బృందంలో 40 మంది, గోప్యత
Oneindia Telugu
భోపాల్: దేశంలో అలజడి సృష్టించిన వ్యాపం కిల్లింగ్ స్కాం కేసు దర్యాప్తు వేగవంతం అయింది. వ్యాపం స్కాం కుంభకోణం దర్యాప్తు చెయ్యడానికి 40 మంది సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. సోమవారం నుండి కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. సీబీఐ ప్రత్యేక బృందం అధికారులు ...
నేటి నుంచి వ్యాపం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తుఆంధ్రజ్యోతి
వ్యాపంపై కదిలిన సీబీఐప్రజాశక్తి
వ్యాపంపై సీబీఐ మొదలుNamasthe Telangana
సాక్షి
Vaartha
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
భోపాల్: దేశంలో అలజడి సృష్టించిన వ్యాపం కిల్లింగ్ స్కాం కేసు దర్యాప్తు వేగవంతం అయింది. వ్యాపం స్కాం కుంభకోణం దర్యాప్తు చెయ్యడానికి 40 మంది సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. సోమవారం నుండి కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. సీబీఐ ప్రత్యేక బృందం అధికారులు ...
నేటి నుంచి వ్యాపం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు
వ్యాపంపై కదిలిన సీబీఐ
వ్యాపంపై సీబీఐ మొదలు
Kandireega
పాలమూరుపై ఫిర్యాదు చేయడం తప్పు :విద్యాసాగర్ రావు
Kandireega
పాలమూరుపై ఫిర్యాదు చేయడం తప్పు :విద్యాసాగర్ రావు నదుల అనుసంధానికి తాము వ్యతిరేకులం కాదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగర్ రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు కేటాయించిన నీటిలో తాము ఒక్క చుక్క నీటిని ఒదులుకొమని ఆయన స్పష్టం చేసారు. పాలమూరు ఎత్తిపోతలపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు ...
నికర జలాలు చుక్కకూడా వదులుకోంసాక్షి
నదుల అనుసందానానికి టి. సర్కార్ ఒకేఆంధ్రజ్యోతి
నదుల అనుసంధానానికి వ్యతిరేకం కాదు:విద్యాసాగర్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Kandireega
పాలమూరుపై ఫిర్యాదు చేయడం తప్పు :విద్యాసాగర్ రావు నదుల అనుసంధానికి తాము వ్యతిరేకులం కాదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగర్ రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు కేటాయించిన నీటిలో తాము ఒక్క చుక్క నీటిని ఒదులుకొమని ఆయన స్పష్టం చేసారు. పాలమూరు ఎత్తిపోతలపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు ...
నికర జలాలు చుక్కకూడా వదులుకోం
నదుల అనుసందానానికి టి. సర్కార్ ఒకే
నదుల అనుసంధానానికి వ్యతిరేకం కాదు:విద్యాసాగర్
Oneindia Telugu
బాలిక పట్ల పిజ్జా డెలివరీ బాయ్ అసభ్య ప్రవర్తన
Oneindia Telugu
ఢిల్లీ: ఐదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పిజ్జా డెలివరీ బాయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమిత్ అనే వ్యక్తి డొమినోస్ పిజ్జాలో బాయ్గా పనిచేస్తున్నాడు. ఆర్డర్పై డెలివరీ నిమిత్తం దక్షిణ ఢిల్లీలోని ఓ ఆపార్ట్మెంట్కు వెళ్లాడు. పిజ్జా డెలివరీ అనంతరం ఆ ...
బాలికపై లైంగిక వేధింపులు.. పిజ్జా డెలివరీ బాయ్ అరెస్టు..వెబ్ దునియా
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పిజ్జా బాయ్ అరెస్ట్Vaartha
పిజ్జా డెలివరీకి వెళ్లి.. దారుణంసాక్షి
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢిల్లీ: ఐదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పిజ్జా డెలివరీ బాయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమిత్ అనే వ్యక్తి డొమినోస్ పిజ్జాలో బాయ్గా పనిచేస్తున్నాడు. ఆర్డర్పై డెలివరీ నిమిత్తం దక్షిణ ఢిల్లీలోని ఓ ఆపార్ట్మెంట్కు వెళ్లాడు. పిజ్జా డెలివరీ అనంతరం ఆ ...
బాలికపై లైంగిక వేధింపులు.. పిజ్జా డెలివరీ బాయ్ అరెస్టు..
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పిజ్జా బాయ్ అరెస్ట్
పిజ్జా డెలివరీకి వెళ్లి.. దారుణం
సాక్షి
విజయ్మాల్యాకు సుప్రీం అక్షింతలు
సాక్షి
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్మాల్యాకు మరో కేసులో సోమవారం సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం ఆయన వ్యవహారశైలిపై తీవ్ర వ్యాఖ్యలు సైతం చేసింది. వివరాల్లోకి వెళితే... విదేశీ మారక ద్రవ్య (ఫెరా) నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఒక కేసులో ట్రైల్ కోర్ట్ క్రిమినల్ ...
విజయ్ మాల్యాకు 'సుప్రీం'లో చుక్కెదురుఆంధ్రజ్యోతి
విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బNamasthe Telangana
విజయ్ మాల్యాకు సుప్రీంలో చుక్కెదురు: ఈడీ దర్యాప్తుపై పిటిషన్ కొట్టివేతవెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్మాల్యాకు మరో కేసులో సోమవారం సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం ఆయన వ్యవహారశైలిపై తీవ్ర వ్యాఖ్యలు సైతం చేసింది. వివరాల్లోకి వెళితే... విదేశీ మారక ద్రవ్య (ఫెరా) నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఒక కేసులో ట్రైల్ కోర్ట్ క్రిమినల్ ...
విజయ్ మాల్యాకు 'సుప్రీం'లో చుక్కెదురు
విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ
విజయ్ మాల్యాకు సుప్రీంలో చుక్కెదురు: ఈడీ దర్యాప్తుపై పిటిషన్ కొట్టివేత
ఆంధ్రజ్యోతి
ముంబై పేలుళ్లపై ఇంకా ఆధారాలు కావాలి.. కాశ్మీర్ అంశం లేకపోతే చర్చలు లేనట్లే: పాక్
ఆంధ్రజ్యోతి
ఇస్లామాబాద్, జూలై 13: ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో పాకిస్థాన్కు చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైంది. రష్యాలో భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ భేటీ అనంతరం ఇరు దేశాల మధ్య చర్చల పునరుర్ధరణకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని భావిస్తున్న తరుణంలో పాక్ తన బుద్ధిని బయటపెట్టుకుంది. ముంబై పేలుళ్ళ వెనుక పాక్ ...
మరిన్ని ఆధారాలు కావాలన్న పాక్ప్రజాశక్తి
అజెండాలో కాశ్మీర్ లేకుంటే భారత్ తో చర్చల్లేవు: పాక్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఇస్లామాబాద్, జూలై 13: ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో పాకిస్థాన్కు చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైంది. రష్యాలో భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ భేటీ అనంతరం ఇరు దేశాల మధ్య చర్చల పునరుర్ధరణకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని భావిస్తున్న తరుణంలో పాక్ తన బుద్ధిని బయటపెట్టుకుంది. ముంబై పేలుళ్ళ వెనుక పాక్ ...
మరిన్ని ఆధారాలు కావాలన్న పాక్
అజెండాలో కాశ్మీర్ లేకుంటే భారత్ తో చర్చల్లేవు: పాక్
Oneindia Telugu
సానియాను విస్మరించిన బిబిసి, సారీ: గుర్తుచేసిన స్మృతీ
Oneindia Telugu
న్యూఢిల్లీ/లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విజయం పట్ల యావత్ భారతదేశం గర్వపడుతుండగా.. బిబిసి ఛానల్ మాత్రం డబుల్స్లో గెలిచిన సానియా పేరును విస్మరించింది. సానియా మీర్జా మహిళల డబుల్స్ విభాగంలో మార్టినా హెంగిస్ జతగా టైటిల్ కైవసం చేసుకుంది. Smriti Irani forces BBCIndia to apologise after it fails to ...
సానియా గెలిచినట్టే కదా? బీబీసీ ఇండియాపై స్మృతి ఇరానీ మండిపాటువెబ్ దునియా
త్రిమూర్తులకు సచిన్ అభినందనలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ/లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విజయం పట్ల యావత్ భారతదేశం గర్వపడుతుండగా.. బిబిసి ఛానల్ మాత్రం డబుల్స్లో గెలిచిన సానియా పేరును విస్మరించింది. సానియా మీర్జా మహిళల డబుల్స్ విభాగంలో మార్టినా హెంగిస్ జతగా టైటిల్ కైవసం చేసుకుంది. Smriti Irani forces BBCIndia to apologise after it fails to ...
సానియా గెలిచినట్టే కదా? బీబీసీ ఇండియాపై స్మృతి ఇరానీ మండిపాటు
త్రిమూర్తులకు సచిన్ అభినందనలు
Oneindia Telugu
కాల్పులు: ముగ్గురు చొరబాటుదారుల హతం
Oneindia Telugu
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. సైన్యానికి, వేర్పాటువాద గెరిల్లాలలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదారులు హతమయ్యారు. కుప్వారా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు చొరబాటుదార్లను సైన్యం హతమార్చిందని భద్రతావర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం ...
ఎన్ కౌంటర్ లో ముగ్గురు హతంసాక్షి
పాక్ సరిహద్దుల్లో టెన్షన్... ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదుల హతంవెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. సైన్యానికి, వేర్పాటువాద గెరిల్లాలలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదారులు హతమయ్యారు. కుప్వారా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు చొరబాటుదార్లను సైన్యం హతమార్చిందని భద్రతావర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం ...
ఎన్ కౌంటర్ లో ముగ్గురు హతం
పాక్ సరిహద్దుల్లో టెన్షన్... ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదుల హతం
Oneindia Telugu
అసెంబ్లీ ఎన్నికలు: పాట్నాలో భారీగా బాంబులు సీజ్
Oneindia Telugu
పాట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీహార్ రాజధాని పాట్నాలో భారీగా పేలుడు పదార్థాలు, బాంబులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పాట్నా నగర ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురైనారు. రానున్న సెప్టెంబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటి నుండి పలుచోట్ల సోదాలు చేస్తున్నారు.
100 కేజీల బాంబులు స్వాధీనంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీహార్ రాజధాని పాట్నాలో భారీగా పేలుడు పదార్థాలు, బాంబులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పాట్నా నగర ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురైనారు. రానున్న సెప్టెంబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటి నుండి పలుచోట్ల సోదాలు చేస్తున్నారు.
100 కేజీల బాంబులు స్వాధీనం
沒有留言:
張貼留言