2015年7月28日 星期二

2015-07-29 తెలుగు (India) ప్రపంచం


Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
   
అబ్దుల్ కలాంకు పార్లమెంట్ ఘన నివాళి.. రేపు రామేశ్వరంలో అంత్యక్రియలు   
వెబ్ దునియా
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంకు పార్లమెంట్ ఉభయసభలు మంగళవారం ఘన నివాళి అర్పించాయి. ఆయన మృతిపట్ల సంతాపంగా రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, కలాం మృతి దేశానికి తీరని లోటన్నారు. భరతమాతకు కలాం చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. బరువైన ...

అమెరికన్‌ మీడియా ఘన నివాళి   ప్రజాశక్తి
అబ్దుల్‌ కలాంకు ఘన నివాళి   Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
కలాంకు ఏపీ పీసీసీ ఘన నివాళి   సాక్షి
Vaartha   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   


Kandireega
   
కలాం మృతిపై భారతీయ అమెరికన్ల సంతాపం   
సాక్షి
వాషింగ్టన్: భారత రత్న పురస్కార గ్రహిత, మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన ఏపీజీ అబ్దుల్ కలాం మరణవార్త విన్న భారతీయ అమెరికన్ల సంఘం సంతాపం వ్యక్తం చేసింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తీవ్ర ...

నిజమైన దేశభక్తుడు ఇక లేరు   Kandireega
అమెరికాలోని భారతీయుల సంతాపం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆ సూసైడ్ బాంబర్ వయసు 12 ఏళ్లే!   
ఆంధ్రజ్యోతి
కామెరూన్ (జూలై 26): 12 ఏళ్ల వయసు గల ఓ బాలిక తనను తాను పేల్చేసుకోవడంతో 20 మంది మృత్యవాత పడ్డారు. 79 మంది గాయపడ్డారు. కామెరూన్‌లోని ఓ బార్‌లో శనివారం అర్ధరాత్రి జరిగింది ఈ ఘటన. దీనికి కారణాలేమిటో ఇంకా తెలియలేదు. వీకెండ్ కావడంతో ఈ బార్‌కు విపరీతంగా జనాలు వచ్చారు. కాగా, హఠాత్తుగా లోపలకి వచ్చిన ఓ 12 ఏళ్ల బాలిక తనును తాను పేల్చేసుకోవడంతో 20 ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
పెళ్లి పార్టీలో గ్యాంగ్ వార్: 21 మంది అంతం   
Oneindia Telugu
కాబూల్: పెళ్లి జరిగిన ఇంటికి విందుకు వెళ్లిన 21 మంది బంధువులు తుపాకి తూటాలకు బలి అయిన సంఘటన అఫ్ఘనిస్థాన్ లో జరిగింది. కాబూల్ నగరం సమీపంలోని ఒక గ్రామంలో ఒక పెళ్లింట ఈ దారుణ సంఘటన జరిగింది. కాబూల్ నగరం సమీపంలోని దెహస్లా గ్రామంలో ఆదివారం పెళ్లి జరిగింది. పెళ్లికి బంధువులు వెళ్లారు. పెళ్లి జరిగిన తరువాత ఎర్పాటు చేసిన విందులో చిన్న ...

పెళ్లివిందులో ఘర్షణ, 21మంది మృతి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Telugu Times
   
వినాశనం, వాగ్దానం కూడలిలో కెన్యా: ఒబామా   
Namasthe Telangana
నైరోబి, జూలై 26: కెన్యా ప్రజలు అవినీతిని, ఆదిమతత్వాన్ని విడనాడాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. తన తండ్రి జన్మస్థలమైన కెన్యా పర్యటన ముగింపు సందర్భంగా ఆయన నైరోబీలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. లంచాలు తీసుకోవడం దగ్గర్నుంచి గృహ హింస, లింగ వివక్ష వంటి చెడు సాంప్రదాయాలను పాతిపెట్టాలని చెప్పారు.
'గే' లనూ సమానంగా చూడండి   ప్రజాశక్తి
గే వివక్షను త్వజించాలి : ఒబామా   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఫ్లూటోపై పొగ మంచు   
Namasthe Telangana
వాషింగ్టన్: ఫ్లూటో పైకి నాసా పంపిన వ్యోమ నౌక న్యూ హారిజన్స్. అక్కడకు చేరిన న్యూ హారిజన్స్ ఫ్లూటో గురించి కొత్త కొత్త విషయాలను కనుక్కొంటుంది. ఆ కురుచ గ్రహంపై ప్రవాహ మంచు, పొగ మంచు లాంటి వాతావరణం ఉందని అది గుర్తించింది. అక్కడి ఉపరితలంపై పర్వతాలతో పాటు పొగ మంచు ఉనికిని అది తెలిపింది. ఇందుకు న్యూ హారిజన్స్ పది రోజుల సమయం ...

చుట్టూ మంచు పొరలు.. ఎరుపు రంగులో ఫ్లూటో.. 'నాసా' ఫోటోలు విడుదల...   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Telugu Times (పత్రికా ప్రకటన)
   
లిపాలా ట్యూన్‌లకు ఒబామా డాన్స్‌   
Telugu Times (పత్రికా ప్రకటన)
అమెరికా అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా తనను తాను మరోసారి షోమ్యాన్‌గా నిరూపించుకున్నారు. కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా ఇచ్చిన అధికారిక విందులో ఒబామా స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా కెన్యాలో పేరు మోపిన పాప్‌ బ్యాండ్‌ సౌతీ సాల్‌ వాయిద్యం ఒబామాను అమితంగా ఆకట్టుకుంది. ఆరి ఫోక్‌ సాంగ్‌ లిపాలా ట్యూన్‌లకు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言