2015年7月17日 星期五

2015-07-18 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ముంబైలో జర్నలిస్టు హత్య   
Namasthe Telangana
ముంబై, జూలై 17: ముంబైలో బార్ సిబ్బంది దాష్టీకానికి ఒడిగట్టారు. బార్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను కవరేజీ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై రాడ్లు, సీసాలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తున్న మరో జర్నలిస్టును మార్గమధ్యంలో దొరికించుకొని కొట్టిచంపారు. ముంబై శివారులోని వైట్‌హౌస్ ఆర్కెస్ట్రా బార్‌లో ...

బార్ రెయిడ్ చిత్రీకరించిన జర్నలిస్టులు... దాడి చేసి హత్య చేశారు... నో పోలీస్...?   వెబ్ దునియా
బార్‌లో కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్ట్ హత్య   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఈవ్ టీజింగ్‌పై కేసు పెట్టిందని.. తరిమి..తరిమి..! 35 సార్లు పొడిచి చంపారు. ఎక్కడ?   
వెబ్ దునియా
ఢిల్లీలో ముష్కరులు మరోమారు రెచ్చిపోయారు.. ఈవ్‌ టీజింగ్‌ వ్యతిరేకంగా గళం విప్పిన యువతిని వెంటాడి వేధించి.. నడిరోడ్డుపై తరిమి తరిమి పొడిచి చంపారు. ఒకటి కాదు రెండు కాదు. శరీరంపై అందినచోటల్లా 35 మార్లు తూట్లు పొడిచారు. దేశ రాజధాని నడిరోడ్డుపై జరిగిన సంఘటనతో మరోమారు యువతులు ఈవ్ టీజింగ్‌పై నోరెత్తేందుకు భయపడేలా హత్య చేశారు.
ఆమెను వెంటాడి, 35 సార్లు కత్తులతో పొడిచి చంపారు   Oneindia Telugu
ఈవ్ టీజ్ చేసి.. 35 పోట్లు పొడిచి చంపారు   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆప్ ఎంఎల్ఏపై కాల్పులు: జస్ట్ మిస్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యుడిపై కాల్పులు జరిపి హత్య చెయ్యడానికి ప్రయత్నించిన సంఘటన న్యూఢిల్లీలో జరిగింది. శాసన సభ్యుడు వేద్ ప్రకాష్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసు అధికారులు తెలిపారు. వేద్ ప్రకాష్ కు ఈశ్వర్ కాలనీలో ఒక కార్యాలయం ఉంది. గురువారం రాత్రి వేద్ ప్రకాష్ తన కార్యాలయంలో ఉన్నారు.
ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేపై కాల్పులు   సాక్షి
ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు... తప్పించుకున్న ప్రజాప్రతినిధి   ఆంధ్రజ్యోతి
ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు   తెలుగువన్
Palli Batani   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజీవ్ హంతకుడు అరివుకు లక్కీ సినిమా ఛాన్స్: జైలు తలుపుతట్టిన అదృష్టం!   
వెబ్ దునియా
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్ అలియాస్ అరివుకు అదృష్టం జైలు తలుపు తట్టింది. ఉరిశిక్ష అంశంతో జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు జననాథన్ తెరకెక్కించే సినిమాలో అతనికి నటించే ఛాన్స్ వచ్చింది. ఇటీవల అతని తల్లి అర్పుతమ్మాళ్‌లో కలసి దర్శకుడు వెల్లూర్ కేంద్ర కారాగారంలో అరివును ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
కార్మికుడి మృతితో ప్రధాని కలత   
సాక్షి
వారణాసి: తన నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ తలపెట్టిన బహిరంగ సభను అర్ధంతరంగా రద్దుచేశారు. భారీవర్షాలు కురవడంతోపాటు, సభకు వేదికైన డీఎల్‌డబ్ల్యూ మైదానంలో ఒక కార్మికుడు కరెంటు షాక్‌తో మరణించడంతో మోదీ వారణాసిలో గురువారంనాటి కార్యక్రమాలను రద్దుచేశారు. మైదానంలో కార్మికుడి మరణవార్త తెలిసిన వెంటనే మోదీ కలతచెందారని, దీంతో ...

ప్రధాని వారణాసి పర్యటన రద్దు   Namasthe Telangana
ప్రధాని వారణాసి పర్యటన మరోసారి రద్దు   ప్రజాశక్తి
ప్రధాని మోడీ వారణాసి పర్యటన రద్దు   Vaartha
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


Vaartha
   
నీతి ఆయోగ్ కు రాని మెజారిటీ సిఎంలు   
Vaartha
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ సమావేశానికి తొమ్మిది మంది కాంగ్రెస్‌పాలిత ముఖ్యమంత్రులతో పాటు మరో ముగ్గురు ఇతర పార్టీల ముఖ్యమంత్రులు కూడా గైర్హా జరయ్యారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఉత్తరప్రదేశ్‌ నుంచి అఃలేష్‌ యాదవ్‌, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ ...

అక్టోబర్ 2న హజరే దీక్ష, బిల్లును వ్యతిరేకించిన కేజ్రీ   Oneindia Telugu
నీతి ఆయోగ్ భేటీకి కాంగ్రెస్ సిఎంలు డుమ్మా   Andhrabhoomi
ఢిల్లీ : ముగిసిన నీతి ఆయోగ్‌ సమావేశం   ఆంధ్రజ్యోతి
సాక్షి   
వెబ్ దునియా   
తెలుగువన్   
అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హైదరాబాద్ స్త్రీకి అవుగుండె: చెన్నై డాక్టర్ల ప్రతిభ   
Oneindia Telugu
చెన్నై: చెన్నైలోని ఫ్రంటియర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలకి ఆవు గుండెను అమర్చి ఆమెకు పునర్జన్మను ప్రసాదించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలికి 11 సంవత్సరాల క్రితం గుండెకు శస్త్రచికిత్స చేసి వాల్వ్‌ను ...

ఆవు గుండెతో హైదరాబాదీకి కొత్త జీవితం   సాక్షి
వృద్ధురాలికి ప్రాణం పోసిన ఆవుగుండె కవాటాలు... సరికొత్త ఆపరేషన్ చేసిన చెన్నై ...   వెబ్ దునియా
ప్రాణం నిలిపిన ఆవు గుండె   Vaartha
ప్రజాశక్తి   
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఈ నెలాఖర్లో మెమన్‌కు ఉరి!   
సాక్షి
ముంబై: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్‌కు ఈనెల చివర్లో ఉరిశిక్ష అమలు చేస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. శిక్ష అమలుకు నాగ్‌పూర్ జైల్లో అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. 1993 పేలుళ్ల కేసులో మెమన్‌కు గతంలోనే టాడా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. శిక్షను 2013, మార్చి 21న సుప్రీంకోర్టు సమర్థించింది. అనంతరం మెమన్ ...

యాకుబ్‌ మెమన్‌కు ఉరి ఖరారు   Vaartha
మెమన్‌కు 30న ఉరి?   Andhrabhoomi
30న మెమన్‌కు ఉరి   ప్రజాశక్తి
Oneindia Telugu   
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వ్యాపం స్కాంలో బెయిల్ ఇవ్వొద్దు: సుప్రీంలో ఆర్జీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ను కుదిపేసిన వ్యాపం కిల్లింగ్ స్కాం కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే తన దర్యాప్తునకు ఇబ్బంది కలుగుతుందని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టుకు మనవి చేశారు. అదే విధంగా దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఎఫ్ఐఆర్ లు భద్రంగా ...

వ్యాపం కుంభకోణంలో సీబీఐ ముందడుగు   తెలుగువన్
'వ్యాపం' నిందితులకు బెయిల్ ఇవ్వొద్దు   సాక్షి
వ్యాపం కేసుపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదట: సుప్రీంలో సీబీఐ పిటిషన్   వెబ్ దునియా
Vaartha   
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారత్‌పై ఐరాసకు పాక్ ఫిర్యాదు   
సాక్షి
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితికి చెందిన 'భారత్, పాకిస్తాన్‌లలోని సైనిక పరిశీలకుల బృందా'నికి(యూఎన్‌ఎంఓజీఐపీ)కి శుక్రవారం ఫిర్యాదు చేసింది. భారత్ కాల్పులపై దర్యాప్తు జరిపించాలని కోరామని పాక్ ఆర్మీ తెలిపింది. 'సరిహద్దులోని ప్రజలపై భారత ...

భార‌త్, పాక్‌ల దోస్తీ‌? కుస్తీ‌?   ప్రజాశక్తి
బరితెగించిన పాక్   Andhrabhoomi
సరిహద్దు గ్రామాల్లో పాక్ సైనికుల కాల్పులు నలుగురికి గాయాలు   ఆంధ్రజ్యోతి
Oneindia Telugu   
Vaartha   
అన్ని 19 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言