2015年7月25日 星期六

2015-07-26 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌కు విముక్తి   
ఆంధ్రజ్యోతి
న్యూ ఢిల్లీ, జులై 25: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో భారత క్రికెటర్లు శ్రీశాంత్‌, అజిత్ చండీలా, అంకత్ చవాన్‌లతో సహా 16 మందికి విముక్తి లభించింది. శనివారం స్పాట్ ఫిక్సింగ్ కేసుపై విచారించిన ఢిల్లీ కోర్టు క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆధారాల్లేవని, వారిపై ఉన్న అభియోగాలన్నింటినీ కొట్టివేస్తూ క్లీన్‌చిట్ ఇచ్చింది. కాగా ...

క్రికెటర్లపై కేసు కొట్టివేత   Kandireega
శ్రీశాంత్‌కు విముక్తి   ప్రజాశక్తి
తూచ్!...అందరూ నిర్దోషులే   సాక్షి
వెబ్ దునియా   
thatsCricket Telugu   
NTVPOST   
అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రొ కబడ్డీ: బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రొ కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంపికయ్యారు. గురువారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్టార్ స్పోర్ట్స్ కంట్రీ హెడ్ నితిన్ కుక్రేజా, మా టీవీ ఛైర్మన్ మాట్రిక్స్ ప్రసాద్ హీరో అల్లు అర్జున్ పేరును ప్రకటించారు. ప్రొ కబడ్డీ లీగ్ పోటీలకు ...

కబడ్డీ కబడ్డీ అంటున్న బన్నీ   NTVPOST (బ్లాగు)
నేను కబడ్డీ ఆడా..   సాక్షి
ప్రో కబడ్డీ లీగ్‌కి బ్రాండ్ అంబాసిడార్‌గా బన్నీ   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


Telangana99
   
నగరంలో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు ఫ్లైఓవర్లు   
Telangana99
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఎటువంటి ట్రాఫిక్, సిగ్నల్ ఆటంకాలు లేకుండా ప్రయాణం సాగించేలా 20 ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు 'స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ...

సిటీలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లకు గ్రీన్ సిగ్నల్, 1000 కోట్లు చాలు: అరుణ   Oneindia Telugu
హైదరాబాద్‌లో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు   Andhrabhoomi
డల్లాస్‌గా హైదరాబాద్: కేసీఆర్ తొలిమెట్టు.. రూ.2630 కోట్లతో ఫ్లై ఓవర్లు   వెబ్ దునియా
Kandireega   
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
జగ్లాన్‌కు మరో టైటిల్‌   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత యువ గోల్ఫర్‌ శుభమ్‌ జగ్లాన్‌ అంతర్జాతీయ వేదికపై అదరగొడుతున్నాడు. జూనియర్స్‌ విభాగంలో వరుసగా రెండో టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టించాడు. లాస్‌ వెగాస్‌లో గురువారం జరిగిన వరల్డ్‌ స్టార్స్‌ ఆఫ్‌ జూనియర్‌ గోల్ఫ్‌ టోర్నీలో పదేళ్ల జగ్లాన్‌ చాంపియన్‌గా నిలిచాడు. హర్యానాకు చెందిన జగ్లాన్‌ ఈ టోర్నీలో మూడు రౌండ్లకు గానూ 106 పాయింట్లతో ...

2వారాల్లో 2టైటిల్స్: పాలవాడి కొడుకు రికార్డు   Oneindia Telugu
చరిత్ర సృష్టించిన 10 ఏళ్ల బాలుడు!   సాక్షి
శుభమ్‌ జగ్లాన్‌కు మరో గోల్ఫ్‌ టైటిల్‌   ప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   


కామాంధుడిని శిక్షించాలని కర్నూలులో విద్యార్థుల ర్యాలీ   
Andhrabhoomi
కర్నూలు : మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు ఖాజాఖాన్‌ను కఠినంగా శిక్షించాలంటూ నగరంలోని రాజ్‌విహార్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు మహిళలు పలు స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
కామాంధుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల ఆందోళన   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆగస్టు 30న ఎయిర్‌టెల్ మారథాన్: పూర్తి వివరాలు(ఫోటోలు)   
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్, ఎయిర్ టెల్ కంపెనీ సంయుక్తంగా ఆగస్టు 30వ తేదీన నగరంలో మారథాన్ రన్‌ను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎయిర్ టెల్ సీఈఓ వెంకటేష్ విజయ రాఘవన్, డైరెక్టర్ నన్నపనేని మురళీ తెలిపారు. గురువారం ఓ ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఎయిర్‌టెల్ ...

ఆగస్టు 30న ఎయిర్‌టెల్‌ మారథాన్‌ రన్‌   ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ ఇమేజ్ పెంచాలి: కేటీఆర్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సుందర్ రామన్ ఉద్యోగి మాత్రమే: బీసీసీఐ   
సాక్షి
న్యూఢిల్లీ: వివాదాస్పద ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుందర్ రామన్ బీసీసీఐలో కేవలం ఉద్యోగి మాత్రమేనని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకు లేదని చెప్పారు. 'ప్రస్తుతానికి రామన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి తీర్పు రాలేదు. మేం బాధ్యతలు తీసుకునే నాటికి ఆయనతో పాటు చెన్నై, రాజస్తాన్ ...

రామన్ ఓ ఉద్యోగి మాత్రమే!   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
ధోనీ చేతికి చెన్నై సూపర్ కింగ్స్?   
thatsCricket Telugu
న్యూఢిల్లీ: ఐపిఎల్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పైన జస్టిస్ లోథా కమిటీ రెండేళ్లు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. ఇది ధోనీకి వరంగా మారిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్కింగ్స్‌ను ధోనీ చేజిక్కుంచుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. లోథా తీర్పును అధ్యనయం చేసేందుకు బిసిసిఐ ఓ ...

ఆటకు దూరంగా ఉండను.. చెన్నై జట్టునే కొనేస్తా.. ఐపీఎల్‌లో ఆడుతా!: ధోనీ   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆసీస్ 'ఎ'తో భారత్ 'ఎ' అనధికారిక టెస్టు   
సాక్షి
చెన్నై: భారత్ 'ఎ', ఆస్ట్రేలియా 'ఎ' జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే సుదీర్ఘకాలం అనంతరం జాతీయ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న స్పిన్నర్ అమిత్ మిశ్రా ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో విశేషంగా రాణించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగా మరో స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (6/132) కూడా ఆకట్టుకున్నాడు. ఇరు జట్ల మధ్య ...

ఆసీస్‌-ఎతో, భారత్‌-ఎఅనధికారిక టెస్ట్‌ డ్రా   ఆంధ్రజ్యోతి
డ్రాగా ముగిసిన అనధికార టెస్ట్‌   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
ఐపీఎల్‌ను నిషేధించండి: ప్రధాని మోడీకి గుత్తా లేఖ   
thatsCricket Telugu
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను నిషేధించాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాని మోడీని కోరారు. భారత్‌లో క్రికెట్‌ కార్యకలాపాలను నిర్వహిస్తోన్న బీసీసీఐ పారదర్శకంగా వ్వవహరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గుత్తా ప్రధానికి లేఖ రాశారు. రాజకీయ నాయకులకు బీసీసీఐ కమిటీలో చోటు కల్పించకుండా ఉంటే ...

పాతరేద్దాం ప్రయోజన వైరుధ్యాన్ని!   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言