2015年7月29日 星期三

2015-07-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
హైద్రాబాద్‌పై మాట్లాడే హక్కు మాకే, కెసిఆర్ కూడా వచ్చేవారు: బాబు   
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని, ఈ నగరాన్ని అంతర్జాతీయస్థాయికి తీసుకు వెళ్లిన ఘనత టిడిపిదేనని, హైదరాబాదుకు టిఆర్ఎస్ ఏం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. హైదరాబాదులో నగరంలో ఏం జరిగినా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని ...

హైదరాబాద్‌కు టీఆర్ఎస్ చేసిందేమిటి ?... మాట్లాడే హక్కు టీడీపీకే ఉంది..! : చంద్రబాబు   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రిక్రూట్‌మెంట్ విధివిధానాల్లో మార్పులు: కొత్తగా గ్రూప్ - 3 పోస్టులు   
Oneindia Telugu
హైదరాబాద్: ఉద్యోగాల ఖాళీల భర్తీలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్త రిక్రూట్‌మెంట్ విధివిధానాలతో కూడిన ఉత్తర్పులను ప్రభుత్వం బుధవారంనాడు విడుదల చేసింది. కొత్తగా గ్రూప్ - 3 పోస్టులను చేర్చింది. గ్రూప్ -1 కింద డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి ఎంపిడివో వరకు 20 రకాల పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్ -1కు 1000 మార్కులతో మెయిన్స్ ...

తెలంగాణలో కొత్తగా గ్రూప్-3 పోస్టులు   సాక్షి
తెలంగాణ ఉద్యోగ నియామకాల పరీక్షలో కొత్తపేపర్   ఆంధ్రజ్యోతి
గ్రూప్-2లో కొత్తగా నాలుగో పేపర్..ఇంటర్వ్యూలు   Namasthe Telangana
Teluguwishesh   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రహస్య విచారణ: హైకోర్టు ధర్మాసనం ముందు ప్రత్యూష ఏం చెప్పింది?   
Oneindia Telugu
హైదరాబాద్: తన సవతి తల్లి, తండ్రి రమేష్ కుమార్ చేతుల్లో చిత్రహింసలకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయిన 19 ఏళ్ల ప్రత్యూషను తెలంగాణ సర్కార్ బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బోసాలే తన ఛాంబర్‌లో మరో న్యాయమూర్తి ...

ప్రత్యూషకు ఫోన్ నంబర్ ఇచ్చిన కేసీఆర్   సాక్షి
క్యాంప్‌ ఆఫీసులో సీఎం కేసీఆర్‌ను కలిసిన ప్రత్యూష   ఆంధ్రజ్యోతి
ప్రత్యూషను హైకోర్టులో హాజరుపర్చిన పోలీసులు   ప్రజాశక్తి
Vaartha   
Kandireega   
అన్ని 30 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాకతీయ వర్సిటీలో మెడికల్‌ కౌన్సిలింగ్‌లో ఆందోళన   
Andhrabhoomi
వరంగల్‌: జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో మెడికల్‌ కౌన్సిలింగ్‌ రసాభాసగా మారింది. పెరిగిన మెడికల్‌ ఫీజులు తగ్గించాలని కోరుతూ ఏబీవీపీ కార్యర్తలు ఆందోళనకు దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. Related Article. మెడికల్ కౌన్సిలింగ్ వద్ద ఉద్రిక్తత · గోల్కొండ కోటపైనే పంద్రాగస్తు సంబరాలు · చర్లపల్లి ...

మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం   Vaartha
ఆందోళనల నడుమ మెడికల్ కౌన్సెలింగ్   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భారత్‌పై దాడికి సన్నద్ధమౌతున్న ఐఎస్   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జులై29: భారత్‌పై దాడి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిద్ధమౌతున్నట్లు యూఎస్ఏ టుడే ఓ కథనం ప్రచురించింది. పాకిస్థాన్ తాలిబన్లతో సంబంధమున్న ఓ యువకుడి వద్ద లభించిన 32 పేజీల ఉర్దూ పత్రికలో భారత్‌పై దాడి చేయాలనే వివరాలున్నట్లు వెల్లడించింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లు ఏకం కావాలని, అల్‌ఖైదా కూడా తమతో కలవాలని ...

భారత్ పై దాడికి ఐఎస్ఐఎస్ సన్నాహాలు?   సాక్షి
టార్గెట్ అమెరికా: భారత్‌పై దాడికి ఐసిస్ సన్నాహాలు!   Oneindia Telugu
భారత్‌పై దాడికి ఐఎస్‌ఐస్ కుట్ర   Andhrabhoomi
Vaartha   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రతిదీ గొడవనే: కెసిఆర్‌పై మరోసారి చంద్రబాబు రుసరుస   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీరును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తప్పు పట్టారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వివాదం, ...

కేసీఆర్.. ఆ మాటల్లో తప్పేముంది..? కావాలనే వివాదం చేస్తున్నారు: బాబు   వెబ్ దునియా
కేసీఆర్ ప్రతిదీ వివాదం చేయాలని చూస్తున్నారు: చంద్రబాబు   ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ లో ఉదయానే నిద్ర లేపింది ఎన్.టి.ఆరే   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మైనారిటీల కోసం స్టడీ సర్కిల్: మంత్రి పల్లె   
సాక్షి
హైదరాబాద్: మైనారిటీ విద్యార్థుల కోసం అనంతపురంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ భూములను పరిరక్షించేందుకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తారని తెలిపారు. చర్చిలు, మసీదుల స్థలాలకు జీపీఎస్ అనుసంధానం చేసి వాటి ఆస్తులను ...

సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయాలి   ఆంధ్రజ్యోతి
మైనార్టీ ఆస్తుల పరిరక్షణకు కమిటి   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఎర్రగడ్డ ఆస్పత్రిని సందర్శించనున్న పీఏసీ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎర్రగడ్డలోని మానసిక రోగుల ఆసుపత్రిని ఆగస్టు 5వ తేదీన సందర్శించాలని ప్రభుత్వ పద్దుల కమిటీ (పిఎసి) నిర్ణయించింది. అసెంబ్లీ కమిటీ హాలులో పిఎసి చైర్మన్ పి.కిష్టారెడ్డి అధ్యక్ష్యతన బుధ వారం సమావేశం జరిగింది. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఖైదీల కోసం నిర్మిస్తున్న ప్రత్యేక వార్డు పనులు ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
5న ఎర్రగడ్డ దవాఖానలో పీఏసీ సందర్శన   Namasthe Telangana
ముగిసిన పీఏసీ సమావేశం...   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


అమిత్‌సింగ్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు   
సాక్షి
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన అక్కచెల్లెళ్ల హత్య కేసులో నిందితుడు అమిత్ సింగ్ ను చైతన్యపురి పోలీసులు బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హజరుపరిచారు. నగరంలోని కొత్తపేటకు చెందిన యామిని, శ్రీలేఖ అనె ఇద్దరు అక్కచెల్లెళ్లను ప్రేమోన్మాది అమిత్‌సింగ్ అతికిరాతకంగా కత్తితో దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ...

అమిత్ సింగ్‌ను కోర్టులో హాజరుపరచిన పోలీసులు   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆగస్టు 31 లేదా సెప్టెంబర్ 3 నుంచి అసెంబ్లీ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 31వ తేదీ నుంచి లేదా సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ 20వ తేదీలోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉందని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సచివాలయంలో బుధవారం తనను కలిసిన ...

సెప్టెంబర్ 1-20 తేదీల్లోపు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు: యనమల   వెబ్ దునియా
సెప్టెంబర్ 1 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు   Vaartha

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言