2015年7月27日 星期一

2015-07-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
కంట తడి పెట్టిస్తున్న ఉల్లి: కిలో రూ.20కే అమ్మాలని చంద్రబాబు   
Oneindia Telugu
హైదరాబాద్: ఉల్లి ధరలు ప్రజలను కంటతడి పెట్టిస్తున్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. సోమవారంనాడు ఆయన రైతు బజార్ల అధికారులతో సమావేశమయ్యారు. ఎల్లుండి నుంచి కిలోకు 20 రూపాయల చొప్పున ఉల్లిగడ్డలను అమ్మాలని ఆయన సూచించారు. రైతు బజార్లలో 20 రూపాయలకు కిలో ఉల్లిపాయలు అమ్మేలా చర్యలు ...

ఉల్లి రూ. 20కే అమ్మండి... రైతు బజార్లలో ఏర్పాటు చేయండి... చంద్రబాబు నాయుడు   వెబ్ దునియా
ఉల్లి ధరలపై చంద్రబాబు సమీక్ష   ఆంధ్రజ్యోతి
రైతు బజార్లలో రూ.20కే ఉల్లి   ప్రజాశక్తి
News Articles by KSR   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్ చిత్రపటం తొలగింపు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాంజ్‌లో.. కొన్ని సంవత్సరాలుగా చిరునవ్వు చిందిస్తూ అక్కడికి వచ్చిన వారిని పలకరిస్తున్నట్లుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు ఫొటోను తొలగించారు. ఇటీవల శాసనసభ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ దగ్గరుండి మరీ సిబ్బందితో అక్కడి నుంచి ఆ చిత్రపటాన్ని తీయించి వేశారు. స్పీకర్ ...

అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్‌ ఫొటో తొలగింపు   ఆంధ్రజ్యోతి
అసెంబ్లీలో వైఎస్ ఫోటో తొలగింపు వివాదం   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నదుల అనుసంధానం పేరుతో మోసం   
సాక్షి
రామచంద్రపురం :గోదావరి, కృష్ణా నదులను ఆగస్టు 15 నాటికి అనుసంధానం చేస్తామంటూ సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజలను మభ్యపెడుతున్నారని, పట్టిసీమ పేరుతో ఉభయ గోదావరి జిల్లాల రైతులను మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. పట్టిసీమ ...

'వైసీపీ తరపున బాబుకు సన్మానం', 'రాజకీయ వ్యాపారం చేస్తున్న బాబు'   Oneindia Telugu
అలా చేస్తే వైసీపీ తరపున చంద్రబాబుకు సన్మానం చేస్తాం: పిల్లి   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భానుకిరణ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత   
సాక్షి
హైదరాబాద్: మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న భానుకిరణ్ బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు సోమవారం సాయంత్రం తీర్పు వెలువరించింది. గత మూడేళ్లుగా జైలులో ఉంటున్న భానుకిరణ్.. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నాలుగు రోజుల క్రితం కోర్టును ...

సూరి హత్య కేసు: భానుకిరణ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత, పారిపోతాడని సిఐడీ   Oneindia Telugu
భానుకిరణ్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు   ఆంధ్రజ్యోతి
భానుకిరణ్ బెయిల్‌ పిటీషన్‌ను కొట్టేసిన నాంపల్లి కోర్టు   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఫీజు' చిక్కుల్లో విద్యార్థులు!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఫీజుల చిక్కుల్లో పడ్డారు. కొందరు అప్పులు చేసి ఫీజులను చెల్లిస్తుండగా అనేక మంది ఫీజులు చెల్లించలేక పైచదువులనే మానేస్తున్నారు. ప్రభుత్వం 2014-15 విద్యాసంవత్సరం ఫీజులను ఒక్క పైసా ఇవ్వకపోవడంతో విద్యార్థులు కష్టాల్లో పడ్డారు. దీంతో ఇంటర్ చదివి, ఎంసెట్‌లో ర్యాంకొచ్చినా ...

మెడికల్‌లో 'ఎ' కేటగిరీకే ఫీజు.. 'బి' కేటగిరీ రీయింబర్స్‌మెంట్‌ బంద్‌   ఆంధ్రజ్యోతి
ఏ-క్యాటగిరి మెడికల్ విద్యార్థులకే రీయింబర్స్‌మెంట్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మంగళగిరిలో విధులు బహిష్కరించిన రెవెన్యూ సిబ్బంది: నిరసన, మద్దతు పలికిన ఏపీఎన్జీఓ   
Oneindia Telugu
గుంటూరు: జిల్లాలోని మంగళగిరి మండలం ఆత్మకూరులో ప్రభుత్వ భూముల కబ్జాను అడ్డుకున్న రెవెన్యూ ఉద్యోగుల దాడి ఘటన కలకలం రేపుతోంది. భూకబ్జాదారుల దాడికి నిరసనగా మంగళగిరిలో రెవెన్యూ సిబ్బంది సోమవారం విధులను బహిష్కరించారు. తహశీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్వో అసోసియేషన్ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు.
భూకబ్జాదారుల దాడిపై నిరసనల వెల్లువ   ప్రజాశక్తి
నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి...రెవెన్యూ అసోసియేషన్‌ డిమాండ్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గుంటూరు జిల్లాలో భూప్రకంపనలు, భయాందోళనకు గురైన ప్రజలు   
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో శావల్యాపురం మండలంలో సోమవారం భూప్రకంపనలు సంభవించాయి. కారుమంచి, కొత్తలూరు, మతుకుపల్లి, శానంపూడి, కనమర్లపూడి గ్రామాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. ప్రజలకు బయటకు పరుగెత్తుకు వచ్చారు. రెండు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది.
గుంటూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు   సాక్షి
గుంటూరు జిల్లాలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదు..   వెబ్ దునియా
నేపాల్‌లో స్వల్ప భూప్రకంపనలు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ముస్లింలపై లోతైన అధ్యయనం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముస్లింల ఆర్థిక, సామాజిక, విద్యా సంబంధిత స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి, తెలంగాణ ముస్లింలకు అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణలోని ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేయడానికి నియమించిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ పనితీరు, కార్యాచరణపై ...

ముస్లిం స్ధితిగతులపై కేసీఆర్ సమీక్ష: 'ఎంతో వెనుకబడి ఉన్నారు, మార్పు తెస్తాం'   Oneindia Telugu
రూ.1000 సంపాధన లేనివారుండటం భాధాకరం: సీఎం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పక్కోడిని దోచుకోకపోవడం తెలంగాణ నుంచి నేర్చుకోవాలి: మాడభూషి, సెక్షన్ 8పై బాబుకు ...   
Oneindia Telugu
వరంగల్: హైదరాబాదులో సెక్షన్ 8 పెట్టాలన్న ఏపీ తెలుగుదేశం నిర్ణయంతో పలువురు విభేదిస్తున్నారు. తాజాగా కేంద్ర సమాచార కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ కూడా హైదరాబాదులో సెక్షన్ 8 అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర స్వపరిపాలన, సార్వభౌమాధికారానికి హైకోర్టు విభజన కావాల్సిందేనని, దీని కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఏపీ హైకోర్టు రెండుగా విడిపోతేనే మేలు: మాడభూషి శ్రీధర్   వెబ్ దునియా
హైకోర్టు విభజన జరగాలి- సమాచార కమిషనర్   News Articles by KSR
హైదరాబాద్‌లో సెక్షన్-8 అవసరంలేదు: మాడభూషి   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సెక్షన్8 షాక్, ఆంధ్రా వారికి అధికారాల్లేవ్!: వేధిస్తున్నారని వీరరాఘవ   
Oneindia Telugu
హైదరాబాద్/చిత్తూరు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలని కోరినందుకు తనను వేధిస్తున్నారని ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నేత వీర రాఘవ రెడ్డి సోమవారం నాడు ఆరోపించారు. తన కుమార్తెను జూబ్లీహిల్స్ స్కూల్ నుంచి తొలగించారన్నారు. ఈ విషయమై వీర రాఘవ రెడ్డి సోమవారం గవర్నర్ సలహాదారులను కలిశారు.
సెక్షన్ 8పై ఫిర్యాదు చేశా.. నా కుమార్తెను స్కూలు నుంచి గెంటేశారు : ఆంధ్రా నేత ...   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言