2015年7月17日 星期五

2015-07-18 తెలుగు (India) ప్రపంచం


Palli Batani
   
జారిప‌డ్డ జార్జిబుష్‌...తీవ్ర‌గాయాల‌తో చికిత్స‌   
Palli Batani
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌.డబ్ల్యు బుష్ తన ఇంట్లో ప్రమాదవశాత్తూ జారి పడిపోయారు. దీంతో ఆయన మెడ ఎముక విరిగిపోయింది. ప్ర‌స్తుతం ఆయ‌న పోర్ట్ లాండ్ మెయిన్ మెడికల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన అధికార ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ తెలిపారు. ఈ వార్త అమెరికాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సీనియ‌ర్ ...

కే సీఆర్‌ నియంతృత్వ ధోరణి విడనాడాలి   తెలుగువన్
ఇంట్లో జారి పడ్డ జార్జి బుష్: నిలకడగానే ఆరోగ్యం   Oneindia Telugu
ఇంట్లో జారిపడ్డ సీనియర్ బుష్   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఇరాక్‌లో బాంబు పేలుళ్లు: 80 మంది మృతి   
Namasthe Telangana
బాగ్దాద్ : ఇరాక్‌లో మరోసారి రక్తమోడింది. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కారు బాంబు పేల్చారు. ఈ ప్రమాదంలో 80 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ముస్లింలు షాపింగ్ కోసమని అక్కడికి వచ్చారు. భారీ ఎత్తున జనాలు రావడంతో ఉగ్రవాదులు ఈ దారుణానికి ...

జంట బాంబు పేలుళ్లు : 25 మంది మృతి   సాక్షి
బాంబులతో దద్దరిల్లిన నైజీరియా...రెండు ఆత్మాహుతి దాడులు.. 50 మంది బలి   వెబ్ దునియా
నైజీరియాలో జంట పేలుళ్లు, 64 మంది మృతి   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
గంగ్నామ్ 'సై' కారుకు యాక్సిడెంట్   
సాక్షి
లండన్: ఓపెన్ గంగ్నామ్ స్టైల్ అనే పాట మీకు గుర్తుండే ఉందికదా.. ఇప్పటికీ పార్టీల్లో, పెళ్లిల్లో, ఇతర సాంస్కృతిక కార్యకలాపాల్లో ఈ పాట లేదంటే అక్కడ హుషారే లేదన్నట్లు. అంత కిర్రాక్ పాటను పాడి అందరి గుండెల్లో నిలిచిపోయిన దక్షిణ కొరియా పాప్ సింగర్ 'సై' ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చైనాలో ఆయన ప్రయాణిస్తున్న కారు రోల్స్ రాయస్ వేగంగా ఓ ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
భారతీయుడిని విడిచి పెట్టిన చైనా   
Namasthe Telangana
బీజింగ్ : ఉగ్రవాదులకు సంబంధించిన వీడియోటు చూస్తున్నారని 20 మంది విదేశీ పర్యాటకులను ఉత్తర చైనాలోని మంగోలియా ప్రావిన్స్‌లో పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ 20 మంది విదేశీ పర్యాటకులలో ఓ భారతీయుడు ఉన్నారు. అయితే భారతీయుడైన రాజీవ్ మోహన్‌ను పోలీసులు విడిచిపెట్టారు. అనంతరం భారత్‌కు పంపినట్లు తెలిపారు. 20 విదేశీ ...

టెర్రరిస్ట్ లింకులు: ఇండియన్ సహా 20 మంది అరెస్టు   Oneindia Telugu
అనుమానాస్పదంగా తిరుగుతున్న 20 మంది విదేశీయుల అరెస్టు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆ తల్లికి కొడుకు కన్నా.. కారే ఎక్కువైంది(వీడియో)   
Oneindia Telugu
బీజింగ్: ఏ తల్లి అయినా తన కన్న సంతానం కన్నా ఏదీ ఎక్కువగా భావించరు. అయితే ఓ చైనా తల్లి మాత్రం తనకు తన కొడుకు ప్రాణాల కన్నా ఖరీదైన బిఎండబ్ల్యూ కారే ఎక్కువగా భావించింది. కారు డోర్లు లాకవడంతో కారులోనే ఉండి తీవ్రంగా విలపిస్తున్న కన్న కొడుకు ఆర్థనాథాలను పట్టించుకోకుండా.. తన కారు అద్దాలను మాత్రం పగలగొట్టొద్దని కాపాడేందుకు వచ్చిన ...

కొడుకు కన్నా కారు ముఖ్యమన్న తల్లి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమెరికాలో ఉగ్రవాది హల్‌చల్.. నలుగురు సైనికుల మృతి.. తీవ్రవాదికూడా...   
వెబ్ దునియా
అమెరికాలో ఉగ్రవాది హల్‌చల్ సృష్టించాడు. ఆ ఉగ్రవాది పేరు మహమ్మద్ యూసుఫ్ అబ్దులాజీజ్. వయస్సు 24 యేళ్లు. అమెరికాలోని టెన్నెసీలో ఉన్న నేవీ కేంద్రం వద్దకు చేరుకుని విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు సైనికులు ప్రాణాలువిడిచాడు. ఆ వెంటనే తేరుకున్న నేవీ బలగాలు ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఈ ఘటనలో మరో ముగ్గురికి ...

అమెరికాలో మిలటరీ కేంద్రంపై ఉగ్రదాడి   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్లూటోపై మంచు కొండలు!   
సాక్షి
వాషింగ్టన్: మరుగుజ్జు గ్రహం ప్లూటోపై భూమధ్య రేఖ ప్రాంతంలో 11 వేల అడుగుల (3,500 మీటర్లు) ఎత్తయిన మంచు కొండలు ఉన్నాయని న్యూ హారిజాన్స్ వ్యోమనౌక పంపిన ఈ ఫొటో ద్వారా తెలుస్తోంది. సౌరకుటుంబం వయసు 456 కోట్ల ఏళ్లు కాగా.. ప్లూటోపై మంచుకొండలు 10 కోట్ల ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయని, అందువల్ల వీటిని సౌరకుటుంబంలోనే అతి యుక్తవయసు మంచు ...

ప్లూటోపై 11 వేల అడుగుల మంచుపర్వతం   Namasthe Telangana
విజయవంతంగా: ప్లూటో గ్రహం నుండి నాసాకు ఫోన్   Oneindia Telugu
హలో...! దిస్ ఈజ్ న్యూ హారిజాన్స్.. ఫ్రమ్.. ఫ్లూటో జోన్   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారత్‌పై ఐరాసకు పాక్ ఫిర్యాదు   
సాక్షి
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితికి చెందిన 'భారత్, పాకిస్తాన్‌లలోని సైనిక పరిశీలకుల బృందా'నికి(యూఎన్‌ఎంఓజీఐపీ)కి శుక్రవారం ఫిర్యాదు చేసింది. భారత్ కాల్పులపై దర్యాప్తు జరిపించాలని కోరామని పాక్ ఆర్మీ తెలిపింది. 'సరిహద్దులోని ప్రజలపై భారత ...

భార‌త్, పాక్‌ల దోస్తీ‌? కుస్తీ‌?   ప్రజాశక్తి
సరిహద్దు గ్రామాల్లో పాక్ సైనికుల కాల్పులు నలుగురికి గాయాలు   ఆంధ్రజ్యోతి
బరితెగించిన పాక్, కాల్పులు: మహిళ మృతి   Oneindia Telugu
Andhrabhoomi   
Vaartha   
అన్ని 19 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
యువతిని వేధిస్తున్న ఉడుత అరెస్ట్!   
ఆంధ్రజ్యోతి
బెర్లిన్ (జూలై 17): జర్మనీ పోలీసులు తమ నైపుణ్యాన్నంతటినీ ఉపయోగించి కేసును నిమిషాల్లో పరిష్కరించారు. ఓ చిన్న ప్రాణిపై ప్రతాపాన్ని చూపించి తమ సమర్థతను రుజువు చేసుకున్నారు. మన రామచంద్రుడికి సాయం చేసిన ఉడుతని శ్రీ కృష్ణ జన్మస్థానానికి పంపించారు. ఓ యువతి ఇచ్చిన కంప్లైంటును సీరియస్‌గా తీసుకుని స్వేచ్ఛగా గెంతుతూ తిరుగాడే ఓ ...

యువతిని వేధిస్తోన్న ఉడుత.. అరెస్టు చేసిన పోలీసులు...   ప్రజాశక్తి
యువతిని ఫాలో అవుతోందని ఉడుతకు జైలు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


పర్వదినాన బాంబుదాడి.. 64 మంది మృతి   
సాక్షి
డమటూరు(నైజీరియా): నైజీరియా మరోసారి రక్తమోడింది. పలువురు ఉగ్రవాదులు మానవ బాంబులై తమను తాము పేల్చుకుని పలు ప్రాంతంలో బీభత్సం సృష్టించారు. వారి చర్యతో మొత్తం 64 మంది ప్రాణాలుకోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ముస్లింలకు పర్వదినమైన ఈదుల్ ఫితర్ సందర్భంగా చక్కగా షాపింగ్ వంటి పలు కార్యక్రమాల్లో తీరిక లేకుండా ...

నైజీరియాలో మారణహోమం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言