2015年7月30日 星期四

2015-07-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
రాజకీయాల్లోకి కోదండ, కానీ ఇప్పుడే కాదు!: మంత్రి పద్మారావ్ ట్విస్ట్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ రాజకీయాల్లోకి వస్తారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. గురువారం నాడు పద్మారావు చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ ...

కోదండరామ్ రాజకీయాల్లోకి వస్తారా..? ఆ మంత్రి మాటలకు అర్థం ఏంటి?   వెబ్ దునియా
తెలంగాణ బాగుపడ్డాకే రాజకీయాూల్లోకి కోదండరాం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హెల్మెట్ ధరించలేదో... జేబు ఖాళీ... రేపటి నుంచి తప్పనిసరి   
వెబ్ దునియా
ఇంతకాలం హెల్మెట్ లేకుండా కాలం గడిపేశాం... ఎలా వెళ్ళినా అడిగే వారు లేరనే ధీమాతో అలా వెళ్ళిపోయాం. అయితే ఆ ఆటలకు ఇక కాలం చెల్లింది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే తిప్పలు తప్పవు.. జేబులు ఖాళీ కాక తప్పదు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనను శనివారం నుంచి అమలులోకి తీసుకురానున్నది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ...

'మార్గ' దర్శకాలు పాటించండి   ప్రజాశక్తి
ఎపిలోనూ హెల్మెట్ తప్పనిసరి   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేడు గురుపౌర్ణమి.. : కిటకిటలాడుతున్న ఆలయాలు   
వెబ్ దునియా
గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకించి సాయిబాబా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలను శోభాయమానం తయారు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాను దర్శించుకోవడం మనదేశంలో ఆనవాయితీగా మారింది. ఒక్క ఇండియాలోనే కాకుండా అమెరికాలాంటి దేశాల్లో ఏర్పాటైన సాయిబాబా ...

విశాఖ, తిరుమల, శ్రీశైలం :సింహాచలంలో పోటెత్తిన భక్తులు   ఆంధ్రజ్యోతి
నేడు గురుపౌర్ణమి   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సోనియాకు జగ్గారెడ్డి సారీ, బాబు ఇలాగే లాక్కున్నారు: కెసిఆర్‌పై కోమటిరెడ్డి   
Oneindia Telugu
హైదరాబాద్/ఢిల్లీ: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి గురువారం నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి, బిజెపిలో చేరడం తప్పిదమేనని అన్నారు. జగ్గారెడ్డి గురువారం నాడు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ...

సొంతగూటికి జగ్గారెడ్డి   సాక్షి
బీజేపీలో చేరి తప్పు చేశా: జగ్గారెడ్డి   Vaartha
మరో... నిజాంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు : దిగ్విజయ్ సింగ్   ఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ట్యాపింగ్‌ కేసు హైకోర్టుకు.. సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే సీల్డ్ కవర్లు తమకు ఇవ్వాలని ...   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): టెలిపోన్‌ ట్యాపింగ్‌ వివాదం హైకోర్టుకు చేరింది. ఈ వివాదంలో కాల్‌డేటా వివరాల వెల్లడికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు విచారణకు అర్హమైనవేనని హైకోర్టు పేర్కొంది. వాటిని విచారణకు స్వీకరించింది. కాల్‌ డేటా అంశంపై టెలికం ఆపరేటర్లకు ఈ నెల 7, 17వ తేదీల్లో విజయవాడ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ ...

కాల్‌డేటా ఉత్తర్వులపై స్టే   ప్రజాశక్తి
ట్యాపింగ్‌పై స్టే   Andhrabhoomi
ఫోన్ ట్యాపింగ్‌లో షాక్: మాకూ ఇవ్వండి, ఇప్పుడే వద్దని హైకోర్టు   Oneindia Telugu
సాక్షి   
అన్ని 25 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పవన్ కళ్యాణ్! ట్వీట్లు ఆపు, మోడీని నిలదీద్దామా: శివాజీ, వారికి కేసుల భయం   
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ట్వీట్లు పక్కన పెట్టి రోడ్డు మీదకు రావాలని సినీ నటుడు శివాజీ గురువారం అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన హైదరాబాదులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు మనం వెళ్లవలసిన అవసరం లేదని చెప్పారు.
పవన్...! ట్విట్లు మాని రోడ్డుపైకి రా..! ఐదు నిమిషాల్లో ప్రత్యేక హోదా... శివాజీ   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అనువ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌గా బికనేర్‌-చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌   
ఆంధ్రజ్యోతి
సికింద్రాబాద్‌: బికనేర్‌-చెన్నై-బికనేర్‌ మార్గంలో రాకపోకలు సాగిం చే బికనేర్‌-చెన్నై-బికనేర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నెం:22631/22632) పేరును... అనువ్‌రథ్‌గా మారుస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్పు వెంటనే అమలులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌-గోరక్‌పూర్‌ మధ్య ప్రత్యేక రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ...

అనుర్వత్ ఎక్స్‌ప్రెస్‌గా బికనీర్- చెన్నై రైలు   Namasthe Telangana
ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కలాంకు గూగుల్‌ నివాళి: రామేశ్వరంలో చంద్రబాబు   
Oneindia Telugu
న్యూఢిల్లీ/రామేశ్వరం: దివంగత భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్‌ కలాంకు గూగుల్ తన డూడుల్‌తో నివాళులర్పించింది. సోమవారం గుండెపోటుతో కలాం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి నివాళిగా ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను హోంపేజ్‌లో పొందుపర్చింది. APJ Abdul Kalam's funeral: Google's black ribbon tribute to People's President. సెర్చ్‌ బాక్స్‌ ...

కలాంకు గూగుల్‌ నివాళి   ఆంధ్రజ్యోతి
అబ్దుల్ కలాంకు నివాళర్పించిన గూగుల్   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
డికె స్నిగ్ధారెడ్డి రూ. 11 కోట్లు కట్టాల్సిందే: హైకోర్టు   
Oneindia Telugu
హైదరాబాద్: డికె స్నిగ్ధారెడ్డి అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. లీజును ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కేసు నడపాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. రూ. 11 కోట్లు కట్టాలన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ డికె స్నిగ్ధారెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డికె అరుణ మేనల్లుడు కృష్ణమోహన్ రెడ్డి అక్రమ మైనింగ్‌పై ...

డికే స్నిగ్ధారెడ్డి 11 కోట్లు కట్టాల్సిందే: హైకోర్టు   Vaartha
డీకే స్నిగ్థారెడ్డి 11 కోట్లుకట్టాల్సిందే:హైకోర్టు...   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రైతుల విద్యుత్ బకాయిలు మాఫీచేయాలి   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతుల విద్యుత్ బకాయిలు వెంటనే మాఫీచేయాలని తెలంగాణ శాసనసభ కాంగ్రెస్ పార్టీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. గురువారం ఆయన సీఎల్పీ వద్ద మీడియాతో మాట్లాడుతూ రైతులు వర్షాలు లేక పంటలు ఎండిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది స్టాటర్లు, ...

రైతుల కరెంట్ బకాయిలను వెంటనే మాఫీ చేయాలి: కోమటిరెడ్డి   వెబ్ దునియా
రైతుల విద్యుత్‌ బకాయిలు మాఫీ చేయాలి : కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి
రైతుల సమస్యలు-బాబు,కెసిఆర్ లది ఒకే తీరు   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言