2015年7月27日 星期一

2015-07-28 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
పెళ్లివిందులో ఘర్షణ, 21మంది మృతి   
సాక్షి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ కు సమీపంలో ఓ పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. దెహస్లా గ్రామంలోని పెళ్లి విందులో చెలరేగిన చిన్న వివాదం కాల్పులకు దారి తీసింది. తీవ్ర ఆగ్రవేశాలతో ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరపడంతో 21 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో పిల్లలు, వృధ్దులు ఎక్కువ మంది ...

పెళ్లి పార్టీలో గ్యాంగ్ వార్: 21 మంది అంతం   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మానవబాంబుగా మారిన బాలిక... 20 మంది మృతి..   
వెబ్ దునియా
నైజీరియాలో ఓ బాలిక మానవబాంబుగా మారింది. నేరుగా ఓ బార్ లోకి ప్రవేశించి ఆత్మహుతీ దాడికి పాల్పడింది. ఈ సంఘటనలో 20 మంది మృత్యవాత పడ్డారు. 79 మంది గాయపడ్డారు. కామెరూన్‌లోని ఓ బార్‌లో శనివారం అర్ధరాత్రి జరిగింది ఈ ఘటన. దీనికి కారణాలేమిటో ఇంకా తెలియలేదు. వీకెండ్ కావడంతో ఈ బార్‌కు విపరీతంగా జనాలు వచ్చారు. కాగా, హఠాత్తుగా లోపలకి వచ్చిన ఓ ...

ఆ సూసైడ్ బాంబర్ వయసు 12 ఏళ్లే!   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


వివాహ కార్యక్రమంలో కాల్పులు, 20 మంది మృతి   
ప్రజాశక్తి
కుందుజ్‌ (ఆఫ్ఘనిస్తాన్‌): ఆఫ్ఘనిస్తాన్‌ ఉత్తర ప్రాంతంలోని దేసాలా జిల్లా బాగ్లాగన్‌ గ్రామంలో జరిగిన వివాహ కార్యక్రమంలో అతిధులమధ్య పర స్పర కలహాలతో జరిగిన కాల్పుల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పా రు. ఆఫ్ఘన్‌ ఉత్తర, తూర్పు ప్రాంతాలలో గట్టి పటు ్టన్న తాలిబన్‌ ఉగ్రవాదులు దాడులు చేస్తున్న సమ యంలో జరిగిన ఈ ఘర్షణలు ఆ ...

వివాహంలో కాల్పులు- 21 మంది మృతి   News Articles by KSR

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నివాస ప్రాంతంలో కుప్పకూలిన టోక్యో విమానం...   
వెబ్ దునియా
విమానాలకు పట్టిన గ్రహణం వీడినట్టు లేదు. నివాస ప్రాంతాల్లో కుప్పకూలే విమానల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా జపాన్ రాజధాని టోక్యోలో చిన్న రకం విమానం ఒకటి జన నివాస ప్రాంతంలో కుప్పకూలింది. వివరాల్లోకి వెళితే.. టోక్యో విమానాశ్రయం నుంచి ముగ్గురు బయలుదేరిన విమానం ఒకటి నగర శివారులో ఉన్న చోఫూ ప్రాంతంలో అకస్మాత్తుగా ఇళ్లపై కూలిపడింది.
నివాస ప్రాంతంలో కూలిన విమానం   సాక్షి
జపాన్‌లో కూలిన తేలికపాటి విమానం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
పాకిస్థాన్ లో భూకంపం   
Telangana99
పాకిస్థాన్ లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1 గా నమోదయిందని మీడియా వెల్లడించింది. ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, అబోటాబాద్ తోపాటు పర్వత ప్రాంతాల్లో భూమి కంపించిందని తెలిపింది. భూకంప తాకిడికి ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు భయంతో పరుగులు తీశారని పేర్కొంది.ఇస్లామాబాద్ కి ...

ఇండోనేషియాలో భూకంపం   Vaartha

అన్ని 11 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఫ్లూటోపై పొగ మంచు   
Namasthe Telangana
వాషింగ్టన్: ఫ్లూటో పైకి నాసా పంపిన వ్యోమ నౌక న్యూ హారిజన్స్. అక్కడకు చేరిన న్యూ హారిజన్స్ ఫ్లూటో గురించి కొత్త కొత్త విషయాలను కనుక్కొంటుంది. ఆ కురుచ గ్రహంపై ప్రవాహ మంచు, పొగ మంచు లాంటి వాతావరణం ఉందని అది గుర్తించింది. అక్కడి ఉపరితలంపై పర్వతాలతో పాటు పొగ మంచు ఉనికిని అది తెలిపింది. ఇందుకు న్యూ హారిజన్స్ పది రోజుల సమయం ...

చుట్టూ మంచు పొరలు.. ఎరుపు రంగులో ఫ్లూటో.. 'నాసా' ఫోటోలు విడుదల...   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
అమెరికాలో తుసాకి సంస్కృతి ఇంత తీవ్రమా   
News Articles by KSR
అమెరికాలో తుపాకి సంస్కృతి దారుణంగా తయారవుతోంది.ఏడాది కాలంలో 200 సార్లు కాల్పుల ఘటనలు జరిగాయని లెక్కించారు. ఈ కాల్పులలో 204 మంది వరకు మరణించారు.వాషింగ్టన్ పోస్టు దీనిపై ఒక కధనాన్ని ఇస్తూ అమెరికాలో తుపాకులు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ బడితే అక్కడ కాల్చుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది.ఈ ఏడాది ఏప్రిల్ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఎస్కలేటర్...! అమెను కళ్ళముందే మింగేసింది... !! ఎక్కడ? ఎలా..?   
వెబ్ దునియా
లిఫ్టులో ఇరుక్కున్న వారిని చూశాం. చనిపోయిన వారిని విన్నాం. కాని ఎస్కలేటర్‌లో ఇరుక్కుని చనిపోయిన సంఘటన ఎక్కడైనా చూశారా.. ఎక్కడానికి చాలా సులభతరంగా, అనుకూలంగా ఉండే ఎస్కలేటర్ మనుషుల ప్రాణాలు కూడా తీస్తాయి. వాటికి నోటి చిక్కామా ఇక బతకడం కష్టమే. చైనాలో ఈ సంఘటన జరిగింది. లిఫ్టు ఎక్కుతూ తన ప్రాణాలు కోల్పోయింది. తన బిడ్డను మాత్రం ...


ఇంకా మరిన్ని »   


Telugu Times
   
వినాశనం, వాగ్దానం కూడలిలో కెన్యా: ఒబామా   
Namasthe Telangana
నైరోబి, జూలై 26: కెన్యా ప్రజలు అవినీతిని, ఆదిమతత్వాన్ని విడనాడాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. తన తండ్రి జన్మస్థలమైన కెన్యా పర్యటన ముగింపు సందర్భంగా ఆయన నైరోబీలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. లంచాలు తీసుకోవడం దగ్గర్నుంచి గృహ హింస, లింగ వివక్ష వంటి చెడు సాంప్రదాయాలను పాతిపెట్టాలని చెప్పారు.
'గే' లనూ సమానంగా చూడండి   ప్రజాశక్తి
గే వివక్షను త్వజించాలి : ఒబామా   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చైన్ స్నాచర్ దుర్మార్గం: సుమిత్ర మృతి, కెసిఆర్‌దే బాధ్యతన్న కిషన్   
Oneindia Telugu
హైదరాబాద్: గొలుసు దొంగ చేతిలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ విషాధ సంఘటన ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. బర్కత్ పురాకు చెందిన సుమిత్ర ఈ నెల 17వ తేదీనా లాలాగూడ నుంచి ఓయు మీదుగా కొడుకుతో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. ఆ సమయంలో ఓ దొంగ బైక్ పైన వచ్చి సుమిత్ర మెడలో ...

'ఆడవాళ్లు బయట తిరిగే రోజులు కాదు'   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言