సాక్షి
ఫిరాయింపులపై నిర్ణయం తీసుకుంటారా?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తమ తమ పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకుంటారో.. లేదో స్పీకర్ను అడిగి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ...
ఫిరాయింపు ఫిర్యాదుల పరిష్కారానికి ఎంత టైం కావాలి?. ఒక టర్మ్ అంతా కావాలా ...వెబ్ దునియా
'ఫిరాయింపు' ఫిర్యాదులపై ఇంకా ఎంత టైం కావాలి? స్పీకర్నడిగి చెప్పండి: టి-ఏజీకి ...ఆంధ్రజ్యోతి
ఫిరాయింపులపై చర్యకు ఎంత టైం కావాలి?Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తమ తమ పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకుంటారో.. లేదో స్పీకర్ను అడిగి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ...
ఫిరాయింపు ఫిర్యాదుల పరిష్కారానికి ఎంత టైం కావాలి?. ఒక టర్మ్ అంతా కావాలా ...
'ఫిరాయింపు' ఫిర్యాదులపై ఇంకా ఎంత టైం కావాలి? స్పీకర్నడిగి చెప్పండి: టి-ఏజీకి ...
ఫిరాయింపులపై చర్యకు ఎంత టైం కావాలి?
Oneindia Telugu
కరీంనగర్ పుష్కర ఘాట్లో మొసలి కలకలం, భక్తుల పరుగు
Oneindia Telugu
కరీంనగర్: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద తుపాకీ కలకలం మరవకముందే, కరీంనగర్ జిల్లాలో పుష్కర ఘాట్ వద్ద ఓ మొసలి కలకలం చెలరేగింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం బాలమ్మ రేవు ఘాట్ వద్ద మొసలి కనిపించింది. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. పరుగులు పెట్టారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో మొసలిని ...
పుష్కర ఘాట్ లో మొసలి కలకలం..సాక్షి
అయ్యబాబోయ్... మొసలి..! పుష్కర స్నానం నుంచి పరుగులు పెట్టిన భక్తులువెబ్ దునియా
పుష్కరఘాట్లో మొసలిVaartha
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి
Teluguwishesh
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
కరీంనగర్: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద తుపాకీ కలకలం మరవకముందే, కరీంనగర్ జిల్లాలో పుష్కర ఘాట్ వద్ద ఓ మొసలి కలకలం చెలరేగింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం బాలమ్మ రేవు ఘాట్ వద్ద మొసలి కనిపించింది. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. పరుగులు పెట్టారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో మొసలిని ...
పుష్కర ఘాట్ లో మొసలి కలకలం..
అయ్యబాబోయ్... మొసలి..! పుష్కర స్నానం నుంచి పరుగులు పెట్టిన భక్తులు
పుష్కరఘాట్లో మొసలి
ఆంధ్రజ్యోతి
తెలంగాణ కేసులు ఏపీ జడ్జీల ముందు పెట్టొద్దంటాం హైకోర్టు విభజనపై మోదీ ...
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 16(ఆంధ్రజ్యోతి): హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతోందంటూ కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీలు ధ్వజమెత్తారు. ఈ అంశంపై వారు గురువారం పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఆధ్వ ర్యంలో రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్ను కలిశారు. తక్షణం హైకోర్టును విభజించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కేకే మీడియాతో ...
హైకోర్టు విభజనపై పార్లమెంట్లో తేల్చుకుంటాంప్రజాశక్తి
బాబుతో గవర్నర్ మాట్లాడతానన్నారు: టిఆర్ఎస్, మోడీపై అసహనంOneindia Telugu
ఏపీ, తెలంగాణలకు వేర్వేరుగా హైకోర్టు ఏర్పాటయ్యేలా చూడాలి: టీఆర్ఎస్ ఎంపీలువెబ్ దునియా
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 16(ఆంధ్రజ్యోతి): హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతోందంటూ కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీలు ధ్వజమెత్తారు. ఈ అంశంపై వారు గురువారం పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఆధ్వ ర్యంలో రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్ను కలిశారు. తక్షణం హైకోర్టును విభజించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కేకే మీడియాతో ...
హైకోర్టు విభజనపై పార్లమెంట్లో తేల్చుకుంటాం
బాబుతో గవర్నర్ మాట్లాడతానన్నారు: టిఆర్ఎస్, మోడీపై అసహనం
ఏపీ, తెలంగాణలకు వేర్వేరుగా హైకోర్టు ఏర్పాటయ్యేలా చూడాలి: టీఆర్ఎస్ ఎంపీలు
Oneindia Telugu
పార్టీలో ఉంటారా, వెళ్లిపోతారా: జానా రెడ్డిని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: పార్టీలో ఉంటారో వెళ్లిపోతారో చెప్పాలని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సీనియర్ నేత జానారెడ్డిని నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విషయమై పార్టీలోనూ, మీడియాలోనూ ఊహాగానాలు వస్తున్నాయని గుర్తు చేస్తూ ఏవైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని ఆయన జానాతో సూచించినట్టు తెలిసింది. బుధవారం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ...
జానారెడ్డి గారూ పార్టీలో ఉంటారా.. వెళ్లిపోతారా... : రాహుల్ సూటి ప్రశ్నవెబ్ దునియా
జానారెడ్డికి రాహుల్ షాక్... పార్టీలో ఉంటారా వెళతారాPalli Batani
జానాకు రాహుల్ సూటి ప్రశ్నతెలుగువన్
News Articles by KSR
Teluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: పార్టీలో ఉంటారో వెళ్లిపోతారో చెప్పాలని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సీనియర్ నేత జానారెడ్డిని నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విషయమై పార్టీలోనూ, మీడియాలోనూ ఊహాగానాలు వస్తున్నాయని గుర్తు చేస్తూ ఏవైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని ఆయన జానాతో సూచించినట్టు తెలిసింది. బుధవారం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ...
జానారెడ్డి గారూ పార్టీలో ఉంటారా.. వెళ్లిపోతారా... : రాహుల్ సూటి ప్రశ్న
జానారెడ్డికి రాహుల్ షాక్... పార్టీలో ఉంటారా వెళతారా
జానాకు రాహుల్ సూటి ప్రశ్న
వెబ్ దునియా
అమరావతి తుది మాస్టర్ప్లాన్ సిద్ధం..! 20న రానున్న సింగపూర్ టీం..!!
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన మాస్టర్ప్లాన్ తుది రూపు దిద్దుకుంది. సింగపూర్ టీం దీనిని సిద్ధం చేసింది. ఈ నెల 20వ తేదీన ఆ టీం రాజమండ్రి వస్తోంది. సింగపూర్ ప్రభుత్వ మంత్రి ఈశ్వరన్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. రాజధానిలో కీలకమైన సీడ్ క్యాపిటల్ ప్రాంతానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఈసారి ...
ప్రభుత్వం చేతికి 20న రాజధాని కోర్ మాస్టర్ ప్లాన్సాక్షి
20న 'అమరావతి' మాస్టర్ ప్లాన్.. రాజమండ్రిలో చంద్రబాబుకు అందించనున్న సింగపూర్ ...ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన మాస్టర్ప్లాన్ తుది రూపు దిద్దుకుంది. సింగపూర్ టీం దీనిని సిద్ధం చేసింది. ఈ నెల 20వ తేదీన ఆ టీం రాజమండ్రి వస్తోంది. సింగపూర్ ప్రభుత్వ మంత్రి ఈశ్వరన్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. రాజధానిలో కీలకమైన సీడ్ క్యాపిటల్ ప్రాంతానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఈసారి ...
ప్రభుత్వం చేతికి 20న రాజధాని కోర్ మాస్టర్ ప్లాన్
20న 'అమరావతి' మాస్టర్ ప్లాన్.. రాజమండ్రిలో చంద్రబాబుకు అందించనున్న సింగపూర్ ...
ఆంధ్రజ్యోతి
ప్రత్యూష తండ్రి అరెస్టు
ఆంధ్రజ్యోతి
మన్సురాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష కేసులో పరారీలో ఉన్న తండ్రి రమేష్కుమార్ను ఎల్బీనగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఏసీపీ వేణుగోపాల్రావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇన్నాళ్లూ బోయిన్పల్లిలో స్నేహితుడి ఇంట్లో ...
ప్రత్యూష తండ్రి రమేష్ అరెస్టుసాక్షి
అనాథ ఆశ్రమానికే వెళ్లిపోతా.. సాయం చేయండి ప్లీజ్!: ప్రత్యూషవెబ్ దునియా
ప్రత్యూష పెదనాన్నను ప్రవేశపెట్టండి: హైకోర్టు ఆదేశంOneindia Telugu
Vaartha
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మన్సురాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష కేసులో పరారీలో ఉన్న తండ్రి రమేష్కుమార్ను ఎల్బీనగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఏసీపీ వేణుగోపాల్రావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇన్నాళ్లూ బోయిన్పల్లిలో స్నేహితుడి ఇంట్లో ...
ప్రత్యూష తండ్రి రమేష్ అరెస్టు
అనాథ ఆశ్రమానికే వెళ్లిపోతా.. సాయం చేయండి ప్లీజ్!: ప్రత్యూష
ప్రత్యూష పెదనాన్నను ప్రవేశపెట్టండి: హైకోర్టు ఆదేశం
Oneindia Telugu
నెలకు రూ. 50 వేల కమిషన్: చిక్కుల్లో పడిన బాబూమోహన్
Oneindia Telugu
మెదక్: తెలుగు సినీ నటుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యుడు బాబూమోహన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మెదక్ జిల్లా సుల్తాన్పూర్లోని జేఎన్టియు ఇంజనీరింగ్ కాలేజీ మెస్ కాంట్రాక్టర్ నుంచి నెలకు రూ.50 వేలు లంచంగా స్వీకరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. విద్యార్థులకు నాణ్యతలేని ఆహారాన్ని సరఫరా చేస్తూ ఈ మొత్తాన్ని సర్దుబాటు ...
ఎమ్మెల్యేకు కమీషన్ ఇస్తున్నా..!సాక్షి
తెరాస ఎమ్మెల్యే బాబుమోహన్కు నెలకు రూ.50 వేలు లంచమా?.. ఈ కమెడియన్ ఏమంటున్నారు?వెబ్ దునియా
కమిషన్ చిక్కులు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్పై ఆరోపణలుPalli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెదక్: తెలుగు సినీ నటుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యుడు బాబూమోహన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మెదక్ జిల్లా సుల్తాన్పూర్లోని జేఎన్టియు ఇంజనీరింగ్ కాలేజీ మెస్ కాంట్రాక్టర్ నుంచి నెలకు రూ.50 వేలు లంచంగా స్వీకరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. విద్యార్థులకు నాణ్యతలేని ఆహారాన్ని సరఫరా చేస్తూ ఈ మొత్తాన్ని సర్దుబాటు ...
ఎమ్మెల్యేకు కమీషన్ ఇస్తున్నా..!
తెరాస ఎమ్మెల్యే బాబుమోహన్కు నెలకు రూ.50 వేలు లంచమా?.. ఈ కమెడియన్ ఏమంటున్నారు?
కమిషన్ చిక్కులు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్పై ఆరోపణలు
సాక్షి
తమ్మినేని, చాడా వెంకటరెడ్డి అరెస్ట్
సాక్షి
హైదరాబాద్ : పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల పిలుపుతో తెలంగాణలో బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ వద్ద సీపీఐ నేతలు బైఠాయించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలు తమ్మినేని వీరభద్రం, చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభెత్వం పారిశుద్ధ్య కార్మికుల ...
శుక్రవారం లెఫ్ట్ తెలంగాణ బంద్: కెసిఆర్పై విపక్షాల సమైక్య పోరుOneindia Telugu
తెలంగాణ బంద్కు టియువి మద్దతుఆంధ్రజ్యోతి
పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతు.. 17న తెలంగాణ రాష్ట్ర బంద్!వెబ్ దునియా
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
Vaartha
Andhrabhoomi
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల పిలుపుతో తెలంగాణలో బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ వద్ద సీపీఐ నేతలు బైఠాయించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలు తమ్మినేని వీరభద్రం, చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభెత్వం పారిశుద్ధ్య కార్మికుల ...
శుక్రవారం లెఫ్ట్ తెలంగాణ బంద్: కెసిఆర్పై విపక్షాల సమైక్య పోరు
తెలంగాణ బంద్కు టియువి మద్దతు
పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతు.. 17న తెలంగాణ రాష్ట్ర బంద్!
ఆంధ్రజ్యోతి
మహిళల విషయంలో న్యాయస్థానాల తీర్పులు సరిగా ఉండటం లేదు - మహిళా కమిషన్ ...
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 16 : మహిళల విషయంలో న్యాయస్థానాల తీర్పులు సరిగా ఉండటం లేదని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం సంచలన ఆరోపణలు చేశారు. మహిళల కేసులను కోర్టుల్లో విచారణ త్వరగా పూర్తి చేసి నేరస్థులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. యువతులు, మహిళలు తమ సమస్యలతో పోలీసుస్టేషన్లకు వస్తే చిన్నచూపు చూడరాదని ఆమె ...
కోర్టు తీర్పులతో మహిళా భద్రత ప్రశ్నార్థకంసాక్షి
రాష్ట్ర మహిళా కమిషన్ సంచలన వ్యాఖ్యలుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 16 : మహిళల విషయంలో న్యాయస్థానాల తీర్పులు సరిగా ఉండటం లేదని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం సంచలన ఆరోపణలు చేశారు. మహిళల కేసులను కోర్టుల్లో విచారణ త్వరగా పూర్తి చేసి నేరస్థులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. యువతులు, మహిళలు తమ సమస్యలతో పోలీసుస్టేషన్లకు వస్తే చిన్నచూపు చూడరాదని ఆమె ...
కోర్టు తీర్పులతో మహిళా భద్రత ప్రశ్నార్థకం
రాష్ట్ర మహిళా కమిషన్ సంచలన వ్యాఖ్యలు
Oneindia Telugu
రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు: కడియం, 'తెలంగాణ ఎక్స్ప్రెస్'గా మారిన ఏపీ ఎక్స్ప్రెస్
Oneindia Telugu
హైదరాబాద్: పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడదలు చేశారు. ఫలితాల విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్పై మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి విద్యార్ధులు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చని తెలిపారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు సంబంధించి అంశం కోర్టులో ఉండటం వల్లనే కౌన్సిలింగ్ ...
తెలంగాణలో రేపటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ఆంధ్రజ్యోతి
రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు:కడియంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడదలు చేశారు. ఫలితాల విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్పై మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి విద్యార్ధులు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చని తెలిపారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు సంబంధించి అంశం కోర్టులో ఉండటం వల్లనే కౌన్సిలింగ్ ...
తెలంగాణలో రేపటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్
రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు:కడియం
沒有留言:
張貼留言