ఆంధ్రజ్యోతి
'రుద్రమదేవి'లో కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్ గెటప్లు..
ఆంధ్రజ్యోతి
డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో సీనియర్ నటులు కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్ రాజ్లతో పాటు టాలీవుడ్ టాప్ యాక్టర్స్ అల్లు అర్జున్, రానాలు తెరపై కనిపించనున్నారు. ఈ సినిమాను జూన్ 26న విడుదల చేయాలని భావించినప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ...
రుద్రమదేవి పోస్టర్స్ విడుదల: గణపతిదేవ చక్రవర్తిగా కృష్ణంరాజు లుక్ రిలీజ్వెబ్ దునియా
గణపతిదేవుడిగా కృష్ణంరాజుప్రజాశక్తి
రాజమౌళి బాటలో గుణశేఖర్..రుద్రమదేవి మరో పోస్టర్Namasthe Telangana
FIlmiBeat Telugu
తెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో సీనియర్ నటులు కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్ రాజ్లతో పాటు టాలీవుడ్ టాప్ యాక్టర్స్ అల్లు అర్జున్, రానాలు తెరపై కనిపించనున్నారు. ఈ సినిమాను జూన్ 26న విడుదల చేయాలని భావించినప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ...
రుద్రమదేవి పోస్టర్స్ విడుదల: గణపతిదేవ చక్రవర్తిగా కృష్ణంరాజు లుక్ రిలీజ్
గణపతిదేవుడిగా కృష్ణంరాజు
రాజమౌళి బాటలో గుణశేఖర్..రుద్రమదేవి మరో పోస్టర్
Oneindia Telugu
హిందువుల అభ్యున్నతే లక్ష్యం: ప్రవీణ్ తొగాడియా
ఆంధ్రజ్యోతి
అశ్వారావుపేట: హిందువుల అభ్యున్నతే తమ లక్ష్యమని వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్బాయి తొగాడియా అన్నారు. శుక్రవారం ఆయన అశ్వారావుపేటలో విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం లో పాల్గొన్నారు. అశ్వారావుపేటకు వచ్చిన తొగాడియాకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని రింగ్రోడ్డులో ...
హిందూ దేశంగా మారుస్తాం, పట్టించుకోవడం లేదు: తొగాడియాOneindia Telugu
హిందువుల్ని పట్టించుకునే నాథుడే లేడు: ప్రవీణ్ తొగాడియావెబ్ దునియా
భారత్ ను హిందూ దేశం గా చేయడమే లక్ష్యంNews Articles by KSR
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అశ్వారావుపేట: హిందువుల అభ్యున్నతే తమ లక్ష్యమని వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్బాయి తొగాడియా అన్నారు. శుక్రవారం ఆయన అశ్వారావుపేటలో విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం లో పాల్గొన్నారు. అశ్వారావుపేటకు వచ్చిన తొగాడియాకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని రింగ్రోడ్డులో ...
హిందూ దేశంగా మారుస్తాం, పట్టించుకోవడం లేదు: తొగాడియా
హిందువుల్ని పట్టించుకునే నాథుడే లేడు: ప్రవీణ్ తొగాడియా
భారత్ ను హిందూ దేశం గా చేయడమే లక్ష్యం
ఆంధ్రజ్యోతి
తుదిశ్వాస విడిచిన గాయకుడు రామకృష్ణ
ఆంధ్రజ్యోతి
గాయకుడు రామకృష్ణ పేరు ఈ తరం వారికి అంతగా పరిచయం లేకపోవచ్చు... అయితే ఆయన గాత్రం వినగానే అది ఇట్టే కట్టిపడేస్తుంది... ఏ తరం వారినైనా పులకింప చేస్తుంది... రామకృష్ణ తనయుడే ఈ నాటి నటుడు సాయికిరణ్... కొన్ని చిత్రాల్లో నటుడిగానూ కనిపించారు రామకృష్ణ... దేశవిదేశాల్లో రామకృష్ణ ఎన్నో గానకచేరీలు చేసి దశదిశలా ఉన్న తెలుగువారిని పులకింపచేశారు.
ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్నుమూతVaartha
గాత్ర మాధుర్యంతో మరో లోకంలోకి తీసుకెళ్లే రామకృష్ణ...వెబ్ దునియా
గాయకుడు రామకృష్ణ మృతికి సీఎం కేసీఆర్ సంతాపంFIlmiBeat Telugu
ప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 25 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గాయకుడు రామకృష్ణ పేరు ఈ తరం వారికి అంతగా పరిచయం లేకపోవచ్చు... అయితే ఆయన గాత్రం వినగానే అది ఇట్టే కట్టిపడేస్తుంది... ఏ తరం వారినైనా పులకింప చేస్తుంది... రామకృష్ణ తనయుడే ఈ నాటి నటుడు సాయికిరణ్... కొన్ని చిత్రాల్లో నటుడిగానూ కనిపించారు రామకృష్ణ... దేశవిదేశాల్లో రామకృష్ణ ఎన్నో గానకచేరీలు చేసి దశదిశలా ఉన్న తెలుగువారిని పులకింపచేశారు.
ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్నుమూత
గాత్ర మాధుర్యంతో మరో లోకంలోకి తీసుకెళ్లే రామకృష్ణ...
గాయకుడు రామకృష్ణ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
ఆంధ్రజ్యోతి
'మామ మంచు.... అల్లుడు కంచు'గా...
ఆంధ్రజ్యోతి
23 సంవత్సరాల క్రితం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన 'అల్లరి మొగుడు' సినిమాలో మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా ప్రధాన పాత్రలు పోషించారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ ముగ్గురు కలిసి నటించే తరుణం ఆసన్నమైంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై ఈ కాంబినేషన్ లో మంచు విష్ణు ఓ సినిమా నిర్మించబోతున్నాడు. ఇవీవీ తనయుడు అల్లరి నరేశ్ ఇందులో మరో ...
'మామ మంచు.. అల్లుడు కంచు'Neti Cinema
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
23 సంవత్సరాల క్రితం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన 'అల్లరి మొగుడు' సినిమాలో మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా ప్రధాన పాత్రలు పోషించారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ ముగ్గురు కలిసి నటించే తరుణం ఆసన్నమైంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై ఈ కాంబినేషన్ లో మంచు విష్ణు ఓ సినిమా నిర్మించబోతున్నాడు. ఇవీవీ తనయుడు అల్లరి నరేశ్ ఇందులో మరో ...
'మామ మంచు.. అల్లుడు కంచు'
ఆంధ్రజ్యోతి
'బాహుబలి'ని మారుస్తారట!
ఆంధ్రజ్యోతి
తెలుగు చిత్రం స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ వెర్షన్ తయారుచేయాలని భావిస్తోంది చిత్ర యూనిట్. నిర్మాత శోభు యార్లగడ్డ ఈ పని మీదే బిజీగా ఉన్నారట. అందుకుగానూ 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్', 'టేకెన్ 2', వంటి హాలివుడ్ ప్రముఖ చిత్రాలకు ...
'బాహుబలి'ని ఎడిట్ చేస్తారట..!సాక్షి
జూలై 24 నుంచీ అక్కడా 'బాహుబలి' రచ్చ మొదలుFIlmiBeat Telugu
'బాహుబలి' ఇంటర్నేషనల్ వర్షన్కు హాలీవుడ్ ఎడిటర్... ఆగస్టులో విడుదల..వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తెలుగు చిత్రం స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ వెర్షన్ తయారుచేయాలని భావిస్తోంది చిత్ర యూనిట్. నిర్మాత శోభు యార్లగడ్డ ఈ పని మీదే బిజీగా ఉన్నారట. అందుకుగానూ 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్', 'టేకెన్ 2', వంటి హాలివుడ్ ప్రముఖ చిత్రాలకు ...
'బాహుబలి'ని ఎడిట్ చేస్తారట..!
జూలై 24 నుంచీ అక్కడా 'బాహుబలి' రచ్చ మొదలు
'బాహుబలి' ఇంటర్నేషనల్ వర్షన్కు హాలీవుడ్ ఎడిటర్... ఆగస్టులో విడుదల..
సాక్షి
టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో 62.91 శాతం ఉత్తీర్ణత
సాక్షి
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 62.91 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. పరీక్షల ఫలితాలను గురువారం సచివాలయంలో ఆయన విడుదల చేశారు. జూన్ 18 నుంచి జూలై 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 1,14,639 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,27,543 మంది ...
పదో తరగతి పరీక్షల అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదలVaartha
టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటాOneindia Telugu
ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల విడుదలNamasthe Telangana
ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 62.91 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. పరీక్షల ఫలితాలను గురువారం సచివాలయంలో ఆయన విడుదల చేశారు. జూన్ 18 నుంచి జూలై 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 1,14,639 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,27,543 మంది ...
పదో తరగతి పరీక్షల అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల
టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా
ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
TELUGU24NEWS
రాజమౌళి చేయకపోతే .. ప్రజారాజ్యం అంత పెద్ద తప్పు చిరు 150..
TELUGU24NEWS
రామ్ గోపాల్ వర్మ చిరంజీవి 150వ సినిమా గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. తనూ చిరంజీవికి పెద్ద అభిమానినంటూ మెగా అభిమానుల తరుపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. బాహుబలి కంటే చిరంజీవి 150వ చిత్రం భారీగా ఉండాలని, అలా చేయలేకపోతే అంతకంటే పెద్ద తప్పులేదు అది ప్రజారాజ్యం పార్టీ పెట్టినదానికంటే కూడా పెద్ద తప్పంటూ తెలిపాడు.
చిరుపై ఆర్జీవీ ట్వీట్ అటాక్...రాజమౌళి తప్ప ఎవరైనా వేస్టేNeti Cinema
'రాజమౌళి, చిరంజీవిల కాంబినేషన్ అయితేనా.. 'సాక్షి
రాజమౌళి కాకపోతే చిరు 150వ సినిమాకి న్యాయం జరగదట..ఆంధ్రజ్యోతి
FIlmiBeat Telugu
News Articles by KSR
Palli Batani
అన్ని 9 వార్తల కథనాలు »
TELUGU24NEWS
రామ్ గోపాల్ వర్మ చిరంజీవి 150వ సినిమా గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. తనూ చిరంజీవికి పెద్ద అభిమానినంటూ మెగా అభిమానుల తరుపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. బాహుబలి కంటే చిరంజీవి 150వ చిత్రం భారీగా ఉండాలని, అలా చేయలేకపోతే అంతకంటే పెద్ద తప్పులేదు అది ప్రజారాజ్యం పార్టీ పెట్టినదానికంటే కూడా పెద్ద తప్పంటూ తెలిపాడు.
చిరుపై ఆర్జీవీ ట్వీట్ అటాక్...రాజమౌళి తప్ప ఎవరైనా వేస్టే
'రాజమౌళి, చిరంజీవిల కాంబినేషన్ అయితేనా.. '
రాజమౌళి కాకపోతే చిరు 150వ సినిమాకి న్యాయం జరగదట..
Vaartha
బెంగాల్ టైగర్ 80% చిత్రీకరణ
Vaartha
బలుపు, పవర్ వంటి వరుస సూపర్హిట్ చిత్రాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, తమన్నా, రాశిఖన్నా హీరోయిన్స్గా, రచ్చ వంటి బ్లాక్బస్టర్ హిట్ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'బెంగాల్ టైగర్'. ఈ చిత్రాన్ని ఏమైంది ఈ వేళ, అధినేత, ప్యార్మేపడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ ...
ఫైట్ చేస్తున్న 'బెంగాల్ టైగర్'ఆంధ్రజ్యోతి
80శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న రవితేజ బెంగాల్ టైగర్వెబ్ దునియా
యాక్షన్లో 'బెంగాల్ టైగర్'ప్రజాశక్తి
Palli Batani
అన్ని 10 వార్తల కథనాలు »
Vaartha
బలుపు, పవర్ వంటి వరుస సూపర్హిట్ చిత్రాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, తమన్నా, రాశిఖన్నా హీరోయిన్స్గా, రచ్చ వంటి బ్లాక్బస్టర్ హిట్ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'బెంగాల్ టైగర్'. ఈ చిత్రాన్ని ఏమైంది ఈ వేళ, అధినేత, ప్యార్మేపడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ ...
ఫైట్ చేస్తున్న 'బెంగాల్ టైగర్'
80శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న రవితేజ బెంగాల్ టైగర్
యాక్షన్లో 'బెంగాల్ టైగర్'
ఆంధ్రజ్యోతి
'మరియన్' విడుదలకు సిద్ధం
ఆంధ్రజ్యోతి
ధనుష్, పార్వతీమీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం 'మరియన్'. భరత్ బాల దర్శకుడు. ఎస్వీఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శోభారాణి అదే టైటిల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శోభారాణి మాట్లాడుతూ ''కడలికి రాజుని అనుకునే ఓ యువకుడు కిడ్నాప్కి గురై టెర్రరిస్టుల బారి ...
31న మరియన్Andhrabhoomi
రెహమాన్ పాటతో 'మారియన్'వెబ్ దునియా
రెడీ ఫర్ రిలీజ్ - ధనుష్ మరియన్ స్పెషాలిటీ ఇదే - ఎస్వీఆర్ మీడియా శోభPalli Batani
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ధనుష్, పార్వతీమీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం 'మరియన్'. భరత్ బాల దర్శకుడు. ఎస్వీఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శోభారాణి అదే టైటిల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శోభారాణి మాట్లాడుతూ ''కడలికి రాజుని అనుకునే ఓ యువకుడు కిడ్నాప్కి గురై టెర్రరిస్టుల బారి ...
31న మరియన్
రెహమాన్ పాటతో 'మారియన్'
రెడీ ఫర్ రిలీజ్ - ధనుష్ మరియన్ స్పెషాలిటీ ఇదే - ఎస్వీఆర్ మీడియా శోభ
Vaartha
'పాండవుల్లో ఒకడు' గా వైభవ్
Vaartha
'గొడవ' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమై 'సరోజ', 'బిరియాని', 'అనామిక' వంటి హిట్ చిత్రాల్లో నటించిన హీరో వైభవ్. రీసెంట్గా తమిళంలో శంకర్ సమర్పణలో కార్తిక్ దర్శకత్వంలో ఆయన నటించిన 'కప్పల్' అనే చిత్రాన్ని తెలుగులో దర్శకుడు మారుతి 'పాండువుల్లో ఒకడు' అనే టైటిల్తో అనువదించారు. ఈ చిత్రం జూలై 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆయనతో జరిపిన ...
మారుతి నమ్మకం నిజమవుతుంది: వైభవ్ఆంధ్రజ్యోతి
త్వరలో డెరైక్షన్ చేస్తా!సాక్షి
రెండు బాషల చిత్రాల్లో చేయాలంటే కాస్త భయమేస్తుంది- వైభవ్వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
Vaartha
'గొడవ' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమై 'సరోజ', 'బిరియాని', 'అనామిక' వంటి హిట్ చిత్రాల్లో నటించిన హీరో వైభవ్. రీసెంట్గా తమిళంలో శంకర్ సమర్పణలో కార్తిక్ దర్శకత్వంలో ఆయన నటించిన 'కప్పల్' అనే చిత్రాన్ని తెలుగులో దర్శకుడు మారుతి 'పాండువుల్లో ఒకడు' అనే టైటిల్తో అనువదించారు. ఈ చిత్రం జూలై 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆయనతో జరిపిన ...
మారుతి నమ్మకం నిజమవుతుంది: వైభవ్
త్వరలో డెరైక్షన్ చేస్తా!
రెండు బాషల చిత్రాల్లో చేయాలంటే కాస్త భయమేస్తుంది- వైభవ్
沒有留言:
張貼留言