2015年7月23日 星期四

2015-07-24 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
సింగ్ జీ...బాగున్నారా... మన్మోహన్‌ను పలకరించిన మోదీ   
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమి చేసినా వెరైటీగానే ఉంటుంది. ప్రజలను ఆకట్టుకునే విధంగానే వ్యహరిస్తారు. గురువారం ఆయన రాజ్యసభలో వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష సభ్యుల వద్దకు వెళ్ళి పేరు పేరున పలకరించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో మోదీ ముచ్చటించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన రాజ్యసభలో ...

విపక్ష నేతలను ఆశ్చర్యంలో ముంచిన మోదీ   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మీకెందుకు భయం...? కోర్టు చెప్పినట్లు వారంలో కాల్‌డేటా ఇవ్వండి..! సుప్రీం   
వెబ్ దునియా
సుప్రీం కోర్టులో సర్వీసు ప్రొవైడర్లకు చుక్కెదురయ్యింది. విజయవాడ న్యాయస్థానం చెప్పినట్లు నడుచుకోవాలని వారిని ఆదేశించింది. కోర్డు ఎలా చెబితే అలా నడుచుకోండి. మీరు భయపడాల్సిన పని లేదు. ఎవరో ఏదో చెప్పారని, ఆదేశించారని కాల్‌డేటా ఇవ్వమంటే ఎలా న్యాయ ఆదేశాల ముందు మరేవీ చెల్లవు. విజయవాడ న్యాయస్థానం ఆదేశించినట్లుగా వారంలోపు ...

వారంలో డేటా ఇవ్వండి   సాక్షి
కాల్‌డేటా వివరాలివ్వండి   Andhrabhoomi
వారంలో కాల్‌డేటా   ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి   
Oneindia Telugu   
తెలుగువన్   
అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మోడీపై రాహుల్ శివాలు, హోదా కోసం ఏపీ ఎంపీలు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై గురువారం మండిపడ్డారు. వ్యాపం, లలిత్ గేట్ వివాదం పైన ప్రధాని స్పందించాలన్నారు. అధికారంలో ఉన్నామని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. సుష్మా స్వరాజ్ తప్పు చేశారన్నారు. కేంద్రం విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. వ్యాపం, లలిత్ గేట్ కేసుల్లో బిజెపి ...

లలిత్ గేట్ వ్యవహారంలో సుష్మా స్వరాజ్ నేరస్తురాలు : రాహుల్ గాంధీ ధ్వజం   వెబ్ దునియా
రాజీనామా తర్వాతే చర్చ   ప్రజాశక్తి
రాహుల్ డైరక్ట్ అటాక్   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
'టెరీ' చీఫ్‌గా ఆర్‌కే పచౌరీ తొలగింపు   
సాక్షి
బెంగళూరు: మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టెరీ(ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్) డెరైక్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ పచౌరీ ఆ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. బెంగళూరులో గురువారం టెరీ పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టెరీ నూతన చీఫ్‌గా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ...

ఉద్యోగినిపై లైంగిక వేధింపులు: పచౌరిపై వేటు   Oneindia Telugu
ఆర్.కె.పచౌరీపై లైంగిక వేధింపుల కేసు... అరెస్టు తప్పదా?   వెబ్ దునియా
లైంగిక వేధింపుల ఆరోపణలపై టెరీ నుంచి ప్రఖ్యాత పర్యావరణవేత్త పచౌరీ తొలగింపు   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నేడు వీరభద్రుడు: వాద్రాపై ఇష్యూపై సోనియా గరం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: వ్యాపం కుంభకోణం, లలిత్ గేట్ వ్యవహారాలపై అధికార బిజెపిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిద్దామని భావించిన కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. అధికార బిజెపిని చిక్కుల్లో పడేయాలని భావించిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అవినీతి కేసుల్లో దొరికిపోతున్నారు. వాటితో బిజెపి కాంగ్రెసుపై ...

కాంగ్రెస్‌పై బిజెపి ఎదురుదాడి   ప్రజాశక్తి
ఎగవేత వీరుడు వీరభద్రుడు...ఆధారాలు బయటపెట్టిన బిజెపి   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


రాహుల్‌గాంధీ ఆరోపణలను తిప్పికొట్టి‌న బీజేపీ   
ప్రజాశక్తి
హైద‌రాబాద్ : రాహుల్‌గాంధీ ఆరోపణలను అధికార బీజేపీ తిప్పికొట్టింది. టీవీలు, పత్రికల్లో ప్రచారం కోసమే కాంగ్రెస్ ఆందోళన చేస్తుందని, లలిత్‌గేట్, వ్యాపం కుంభకోణంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షాలు సిద్ధంగా లేవని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. ప్రధాని మోడీకి రాహుల్‌గాంధీ దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
2రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నాం: ట్యాపింగ్‌పై ఆపరేటర్లు, కాల్‌డేటాకు ఓకే   
Oneindia Telugu
ఢిల్లీ/విజయవాడ: తాము రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నామని టెలికాం ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంలో గురువారం నాడు టెలికాం ఆపరేటర్లకు తాత్కాలిక ఊరట లభించింది. కాల్ డేటా వివరాలు వారంలోగా ఇవ్వాలని, అయితే సీల్డు కవర్‌లో ఇచ్చిన వాటిపై నెల రోజుల ...

టెలికం కంపెనీలకు సుప్రీంలో ఊరట   సాక్షి
టెలీకమ్యూనికేషన్ల కంపెనీలకు సుప్రీంకోర్టులో ఊరట   Vaartha
కాల్‌ డేటా వివరాలు వారంలోగా సమర్పించాలి   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేనే ప్రభుత్వం.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ : హస్తినపై నియంత నీడ.. కేజ్రీవాల్   
వెబ్ దునియా
'నేనే ప్రభుత్వం' అని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్‌జంగ్ ప్రకటించడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండిపోతుంటే తాజాగా ఎల్జీ చేసిన వ్యాఖ్యలు మరింత దూరం పెంచాలా ఉన్నాయి. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా స్వాతి మలివాల్‌ను అరవింద్ ...

మోదీజీ మమ్మల్ని పని చేసుకోనివ్వండి!   సాక్షి
కార్యాలయానికి తాళం వేశారు: స్వాతి మలివాల్‌   ప్రజాశక్తి
స్వాతి మలివాల్‌ నియామకంపై వివాదం   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
వాయిదాపడ్డ రాజ్యసభ సమావేశం   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : రాజ్యసభ సమావేశాలు అరగంటపాటు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మూడోరోజు కూడా అధికార, విపక్షాల రగడ కొనసాగుతుంది. వాద, ప్రతివాదనల మధ్య సమావేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కళంకిత మంత్రుల రాజీనామాకు విపక్షాల పట్టుపడుతున్నాయి. డిప్యూటీ ఛైర్మన్ సభను సజావుగా నడిపించేందుకు ఎంత ...

లోక్‌సభ సమావేశాలు రేపటికి వాయిదా   Namasthe Telangana
లోక్‌సభలో విపక్షాల ఆందోళన మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా   Telangana99
ప్రారంభం..ఆ వెంటనే వాయిదాలు..   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
థరూర్‌ని సోనియా తిడితే, మోడీ ప్రశంస: ఎందుకు?   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యుడు శశిథరూర్‌ను బుధవారం నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోప్పడితే, ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు పొగిడారు. థరూర్‌‍ను ప్రధాని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన సంభాషణ చాతుర్యాన్ని, అన్నింటినీ మించి సందర్భమూ, సమయాన్ని బట్టి మాట్లాడటం ...

శశి థరూర్‌పై మోడీ ప్రశంసల జల్లు: ఏం మాట్లాడారు శశీజీ..!   వెబ్ దునియా
నువ్వెప్పుడూ ఇంతే! శశి థరూర్‌పై సోనియా ఫైర్   ఆంధ్రజ్యోతి
శశిథరూర్‌పై సోనియా సీరియస్!   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言