సాక్షి
ఫిరాయింపులపై నిర్ణయం తీసుకుంటారా?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తమ తమ పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకుంటారో.. లేదో స్పీకర్ను అడిగి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ...
ఫిరాయింపు ఫిర్యాదుల పరిష్కారానికి ఎంత టైం కావాలి?. ఒక టర్మ్ అంతా కావాలా ...వెబ్ దునియా
'ఫిరాయింపు' ఫిర్యాదులపై ఇంకా ఎంత టైం కావాలి? స్పీకర్నడిగి చెప్పండి: టి-ఏజీకి ...ఆంధ్రజ్యోతి
ఫిరాయింపులపై చర్యకు ఎంత టైం కావాలి?Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తమ తమ పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకుంటారో.. లేదో స్పీకర్ను అడిగి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ...
ఫిరాయింపు ఫిర్యాదుల పరిష్కారానికి ఎంత టైం కావాలి?. ఒక టర్మ్ అంతా కావాలా ...
'ఫిరాయింపు' ఫిర్యాదులపై ఇంకా ఎంత టైం కావాలి? స్పీకర్నడిగి చెప్పండి: టి-ఏజీకి ...
ఫిరాయింపులపై చర్యకు ఎంత టైం కావాలి?
Oneindia Telugu
కరీంనగర్ పుష్కర ఘాట్లో మొసలి కలకలం, భక్తుల పరుగు
Oneindia Telugu
కరీంనగర్: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద తుపాకీ కలకలం మరవకముందే, కరీంనగర్ జిల్లాలో పుష్కర ఘాట్ వద్ద ఓ మొసలి కలకలం చెలరేగింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం బాలమ్మ రేవు ఘాట్ వద్ద మొసలి కనిపించింది. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. పరుగులు పెట్టారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో మొసలిని ...
పుష్కర ఘాట్ లో మొసలి కలకలం..సాక్షి
అయ్యబాబోయ్... మొసలి..! పుష్కర స్నానం నుంచి పరుగులు పెట్టిన భక్తులువెబ్ దునియా
పుష్కరఘాట్లో మొసలిVaartha
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
కరీంనగర్: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద తుపాకీ కలకలం మరవకముందే, కరీంనగర్ జిల్లాలో పుష్కర ఘాట్ వద్ద ఓ మొసలి కలకలం చెలరేగింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం బాలమ్మ రేవు ఘాట్ వద్ద మొసలి కనిపించింది. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. పరుగులు పెట్టారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో మొసలిని ...
పుష్కర ఘాట్ లో మొసలి కలకలం..
అయ్యబాబోయ్... మొసలి..! పుష్కర స్నానం నుంచి పరుగులు పెట్టిన భక్తులు
పుష్కరఘాట్లో మొసలి
Oneindia Telugu
వ్యాపం స్కాంలో బెయిల్ ఇవ్వొద్దు: సుప్రీంలో ఆర్జీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ను కుదిపేసిన వ్యాపం కిల్లింగ్ స్కాం కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే తన దర్యాప్తునకు ఇబ్బంది కలుగుతుందని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టుకు మనవి చేశారు. అదే విధంగా దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఎఫ్ఐఆర్ లు భద్రంగా ...
'వ్యాపం' నిందితులకు బెయిల్ ఇవ్వొద్దుసాక్షి
వ్యాపం కుంభకోణంలో సీబీఐ ముందడుగుతెలుగువన్
వ్యాపం కేసుపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదట: సుప్రీంలో సీబీఐ పిటిషన్వెబ్ దునియా
Vaartha
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ను కుదిపేసిన వ్యాపం కిల్లింగ్ స్కాం కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే తన దర్యాప్తునకు ఇబ్బంది కలుగుతుందని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టుకు మనవి చేశారు. అదే విధంగా దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఎఫ్ఐఆర్ లు భద్రంగా ...
'వ్యాపం' నిందితులకు బెయిల్ ఇవ్వొద్దు
వ్యాపం కుంభకోణంలో సీబీఐ ముందడుగు
వ్యాపం కేసుపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదట: సుప్రీంలో సీబీఐ పిటిషన్
ఆంధ్రజ్యోతి
ప్రత్యూష తండ్రి అరెస్టు
ఆంధ్రజ్యోతి
మన్సురాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష కేసులో పరారీలో ఉన్న తండ్రి రమేష్కుమార్ను ఎల్బీనగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఏసీపీ వేణుగోపాల్రావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇన్నాళ్లూ బోయిన్పల్లిలో స్నేహితుడి ఇంట్లో ...
ప్రత్యూష తండ్రి రమేష్ అరెస్టుసాక్షి
ప్రత్యూష పెదనాన్నను ప్రవేశపెట్టండి: హైకోర్టు ఆదేశంOneindia Telugu
అనాథ ఆశ్రమానికే వెళ్లిపోతా.. సాయం చేయండి ప్లీజ్!: ప్రత్యూషవెబ్ దునియా
Vaartha
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మన్సురాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష కేసులో పరారీలో ఉన్న తండ్రి రమేష్కుమార్ను ఎల్బీనగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఏసీపీ వేణుగోపాల్రావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇన్నాళ్లూ బోయిన్పల్లిలో స్నేహితుడి ఇంట్లో ...
ప్రత్యూష తండ్రి రమేష్ అరెస్టు
ప్రత్యూష పెదనాన్నను ప్రవేశపెట్టండి: హైకోర్టు ఆదేశం
అనాథ ఆశ్రమానికే వెళ్లిపోతా.. సాయం చేయండి ప్లీజ్!: ప్రత్యూష
Oneindia Telugu
హైదరాబాద్ స్త్రీకి అవుగుండె: చెన్నై డాక్టర్ల ప్రతిభ
Oneindia Telugu
చెన్నై: చెన్నైలోని ఫ్రంటియర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలకి ఆవు గుండెను అమర్చి ఆమెకు పునర్జన్మను ప్రసాదించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలికి 11 సంవత్సరాల క్రితం గుండెకు శస్త్రచికిత్స చేసి వాల్వ్ను ...
ఆవు గుండెతో హైదరాబాదీకి కొత్త జీవితంసాక్షి
వృద్ధురాలికి ప్రాణం పోసిన ఆవుగుండె కవాటాలు... సరికొత్త ఆపరేషన్ చేసిన చెన్నై ...వెబ్ దునియా
వినూత్న శస్త్రచికిత్స.. వృద్దురాలికి అవుగుండెతో ప్రాణం పోసిన వైద్యులుTeluguwishesh
Telangana99
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: చెన్నైలోని ఫ్రంటియర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలకి ఆవు గుండెను అమర్చి ఆమెకు పునర్జన్మను ప్రసాదించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలికి 11 సంవత్సరాల క్రితం గుండెకు శస్త్రచికిత్స చేసి వాల్వ్ను ...
ఆవు గుండెతో హైదరాబాదీకి కొత్త జీవితం
వృద్ధురాలికి ప్రాణం పోసిన ఆవుగుండె కవాటాలు... సరికొత్త ఆపరేషన్ చేసిన చెన్నై ...
వినూత్న శస్త్రచికిత్స.. వృద్దురాలికి అవుగుండెతో ప్రాణం పోసిన వైద్యులు
ఆంధ్రజ్యోతి
తెలంగాణ కేసులు ఏపీ జడ్జీల ముందు పెట్టొద్దంటాం హైకోర్టు విభజనపై మోదీ ...
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 16(ఆంధ్రజ్యోతి): హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతోందంటూ కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీలు ధ్వజమెత్తారు. ఈ అంశంపై వారు గురువారం పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఆధ్వ ర్యంలో రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్ను కలిశారు. తక్షణం హైకోర్టును విభజించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కేకే మీడియాతో ...
హైకోర్టు విభజనపై పార్లమెంట్లో తేల్చుకుంటాంప్రజాశక్తి
బాబుతో గవర్నర్ మాట్లాడతానన్నారు: టిఆర్ఎస్, మోడీపై అసహనంOneindia Telugu
ఏపీ, తెలంగాణలకు వేర్వేరుగా హైకోర్టు ఏర్పాటయ్యేలా చూడాలి: టీఆర్ఎస్ ఎంపీలువెబ్ దునియా
Vaartha
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 16(ఆంధ్రజ్యోతి): హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతోందంటూ కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీలు ధ్వజమెత్తారు. ఈ అంశంపై వారు గురువారం పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఆధ్వ ర్యంలో రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్ను కలిశారు. తక్షణం హైకోర్టును విభజించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కేకే మీడియాతో ...
హైకోర్టు విభజనపై పార్లమెంట్లో తేల్చుకుంటాం
బాబుతో గవర్నర్ మాట్లాడతానన్నారు: టిఆర్ఎస్, మోడీపై అసహనం
ఏపీ, తెలంగాణలకు వేర్వేరుగా హైకోర్టు ఏర్పాటయ్యేలా చూడాలి: టీఆర్ఎస్ ఎంపీలు
Oneindia Telugu
పార్టీలో ఉంటారా, వెళ్లిపోతారా: జానా రెడ్డిని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: పార్టీలో ఉంటారో వెళ్లిపోతారో చెప్పాలని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సీనియర్ నేత జానారెడ్డిని నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విషయమై పార్టీలోనూ, మీడియాలోనూ ఊహాగానాలు వస్తున్నాయని గుర్తు చేస్తూ ఏవైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని ఆయన జానాతో సూచించినట్టు తెలిసింది. బుధవారం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ...
జానారెడ్డి గారూ పార్టీలో ఉంటారా.. వెళ్లిపోతారా... : రాహుల్ సూటి ప్రశ్నవెబ్ దునియా
జానారెడ్డికి రాహుల్ షాక్... పార్టీలో ఉంటారా వెళతారాPalli Batani
జానాకు రాహుల్ సూటి ప్రశ్నతెలుగువన్
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: పార్టీలో ఉంటారో వెళ్లిపోతారో చెప్పాలని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సీనియర్ నేత జానారెడ్డిని నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విషయమై పార్టీలోనూ, మీడియాలోనూ ఊహాగానాలు వస్తున్నాయని గుర్తు చేస్తూ ఏవైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని ఆయన జానాతో సూచించినట్టు తెలిసింది. బుధవారం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ...
జానారెడ్డి గారూ పార్టీలో ఉంటారా.. వెళ్లిపోతారా... : రాహుల్ సూటి ప్రశ్న
జానారెడ్డికి రాహుల్ షాక్... పార్టీలో ఉంటారా వెళతారా
జానాకు రాహుల్ సూటి ప్రశ్న
సాక్షి
కార్మికుడి మృతితో ప్రధాని కలత
సాక్షి
వారణాసి: తన నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ తలపెట్టిన బహిరంగ సభను అర్ధంతరంగా రద్దుచేశారు. భారీవర్షాలు కురవడంతోపాటు, సభకు వేదికైన డీఎల్డబ్ల్యూ మైదానంలో ఒక కార్మికుడు కరెంటు షాక్తో మరణించడంతో మోదీ వారణాసిలో గురువారంనాటి కార్యక్రమాలను రద్దుచేశారు. మైదానంలో కార్మికుడి మరణవార్త తెలిసిన వెంటనే మోదీ కలతచెందారని, దీంతో ...
ప్రధాని వారణాసి పర్యటన రద్దుNamasthe Telangana
ప్రధాని వారణాసి పర్యటన మరోసారి రద్దుప్రజాశక్తి
కార్మికుడి మృతితో ప్రధాని పర్యటన రద్దుఆంధ్రజ్యోతి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
వారణాసి: తన నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ తలపెట్టిన బహిరంగ సభను అర్ధంతరంగా రద్దుచేశారు. భారీవర్షాలు కురవడంతోపాటు, సభకు వేదికైన డీఎల్డబ్ల్యూ మైదానంలో ఒక కార్మికుడు కరెంటు షాక్తో మరణించడంతో మోదీ వారణాసిలో గురువారంనాటి కార్యక్రమాలను రద్దుచేశారు. మైదానంలో కార్మికుడి మరణవార్త తెలిసిన వెంటనే మోదీ కలతచెందారని, దీంతో ...
ప్రధాని వారణాసి పర్యటన రద్దు
ప్రధాని వారణాసి పర్యటన మరోసారి రద్దు
కార్మికుడి మృతితో ప్రధాని పర్యటన రద్దు
వెబ్ దునియా
అమరావతి తుది మాస్టర్ప్లాన్ సిద్ధం..! 20న రానున్న సింగపూర్ టీం..!!
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన మాస్టర్ప్లాన్ తుది రూపు దిద్దుకుంది. సింగపూర్ టీం దీనిని సిద్ధం చేసింది. ఈ నెల 20వ తేదీన ఆ టీం రాజమండ్రి వస్తోంది. సింగపూర్ ప్రభుత్వ మంత్రి ఈశ్వరన్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. రాజధానిలో కీలకమైన సీడ్ క్యాపిటల్ ప్రాంతానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఈసారి ...
ప్రభుత్వం చేతికి 20న రాజధాని కోర్ మాస్టర్ ప్లాన్సాక్షి
20న 'అమరావతి' మాస్టర్ ప్లాన్.. రాజమండ్రిలో చంద్రబాబుకు అందించనున్న సింగపూర్ ...ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన మాస్టర్ప్లాన్ తుది రూపు దిద్దుకుంది. సింగపూర్ టీం దీనిని సిద్ధం చేసింది. ఈ నెల 20వ తేదీన ఆ టీం రాజమండ్రి వస్తోంది. సింగపూర్ ప్రభుత్వ మంత్రి ఈశ్వరన్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. రాజధానిలో కీలకమైన సీడ్ క్యాపిటల్ ప్రాంతానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఈసారి ...
ప్రభుత్వం చేతికి 20న రాజధాని కోర్ మాస్టర్ ప్లాన్
20న 'అమరావతి' మాస్టర్ ప్లాన్.. రాజమండ్రిలో చంద్రబాబుకు అందించనున్న సింగపూర్ ...
Oneindia Telugu
నెలకు రూ. 50 వేల కమిషన్: చిక్కుల్లో పడిన బాబూమోహన్
Oneindia Telugu
మెదక్: తెలుగు సినీ నటుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యుడు బాబూమోహన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మెదక్ జిల్లా సుల్తాన్పూర్లోని జేఎన్టియు ఇంజనీరింగ్ కాలేజీ మెస్ కాంట్రాక్టర్ నుంచి నెలకు రూ.50 వేలు లంచంగా స్వీకరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. విద్యార్థులకు నాణ్యతలేని ఆహారాన్ని సరఫరా చేస్తూ ఈ మొత్తాన్ని సర్దుబాటు ...
ఎమ్మెల్యేకు కమీషన్ ఇస్తున్నా..!సాక్షి
తెరాస ఎమ్మెల్యే బాబుమోహన్కు నెలకు రూ.50 వేలు లంచమా?.. ఈ కమెడియన్ ఏమంటున్నారు?వెబ్ దునియా
కమిషన్ చిక్కులు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్పై ఆరోపణలుPalli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెదక్: తెలుగు సినీ నటుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యుడు బాబూమోహన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మెదక్ జిల్లా సుల్తాన్పూర్లోని జేఎన్టియు ఇంజనీరింగ్ కాలేజీ మెస్ కాంట్రాక్టర్ నుంచి నెలకు రూ.50 వేలు లంచంగా స్వీకరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. విద్యార్థులకు నాణ్యతలేని ఆహారాన్ని సరఫరా చేస్తూ ఈ మొత్తాన్ని సర్దుబాటు ...
ఎమ్మెల్యేకు కమీషన్ ఇస్తున్నా..!
తెరాస ఎమ్మెల్యే బాబుమోహన్కు నెలకు రూ.50 వేలు లంచమా?.. ఈ కమెడియన్ ఏమంటున్నారు?
కమిషన్ చిక్కులు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్పై ఆరోపణలు
沒有留言:
張貼留言