వెబ్ దునియా
పట్టిసీమ మా పుట్టి ముంచుతుంది...! తెలంగాణ సర్కార్ అభ్యంతరం..!! వివరణ కోరిన బోర్డు
వెబ్ దునియా
పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు మొదలుపెట్టింది. దానివలన వరద నీటిని అధికంగా వాడుకుంటారని... దాని వలన తమకు ఇబ్బందులు తలెత్తుతాయని వాదనను లేవదీసింది. ఈ మేరకు పట్టిసీమఎత్తిపోతల పథకంపై టీ సర్కార్ గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ వెలిబుచ్చిన అభ్యంతరాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఏపీ ...
పట్టిసీమపై టీ అభ్యంతరం.. ఏపీకి గోదావరి బోర్డు లేఖఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు మొదలుపెట్టింది. దానివలన వరద నీటిని అధికంగా వాడుకుంటారని... దాని వలన తమకు ఇబ్బందులు తలెత్తుతాయని వాదనను లేవదీసింది. ఈ మేరకు పట్టిసీమఎత్తిపోతల పథకంపై టీ సర్కార్ గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ వెలిబుచ్చిన అభ్యంతరాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఏపీ ...
పట్టిసీమపై టీ అభ్యంతరం.. ఏపీకి గోదావరి బోర్డు లేఖ
Oneindia Telugu
హైదరాబాద్లో 14 లక్షల బోగస్ ఓట్లు, ఆధార్తో లింక్: కెసిఆర్
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదు నగరంలో 15 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోమవారం ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిశారు. ఓటర్ గుర్తింపు కార్డులకు ఆధార్ లింకేజీపై ...
బోగస్ను ఉపేక్షించంAndhrabhoomi
వేట షురూ..!సాక్షి
ఆధార్తో ఓటర్ కార్డు లింక్ తప్పనిసరిఆంధ్రజ్యోతి
Kandireega
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదు నగరంలో 15 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోమవారం ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిశారు. ఓటర్ గుర్తింపు కార్డులకు ఆధార్ లింకేజీపై ...
బోగస్ను ఉపేక్షించం
వేట షురూ..!
ఆధార్తో ఓటర్ కార్డు లింక్ తప్పనిసరి
Oneindia Telugu
కోర్టుకు హాజరయ్యే స్థితిలో లేదు: ప్రత్యూష ఆరోగ్య స్థితిపై నివేదిక, విచారణ 27కు ...
Oneindia Telugu
హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలపాలై ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై గ్లోబల్ అవేర్ ఆసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చారు. తీవ్రంగా గాయాల పాలైన ప్రత్యూషకు మరో వారం రోజుల పాటు వైద్యం అవసరమని వైద్యులు ఎల్బీనగర్ పోలీసులకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నందున ప్రత్యూష ...
ప్రత్యూష కేసు విచారణ వాయిదాసాక్షి
ప్రత్యూషకు మరో వారం రోజుల విశ్రాంతి కావాలి.. : 27కు వాయిదావెబ్ దునియా
ప్రత్యూష కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా..ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలపాలై ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై గ్లోబల్ అవేర్ ఆసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చారు. తీవ్రంగా గాయాల పాలైన ప్రత్యూషకు మరో వారం రోజుల పాటు వైద్యం అవసరమని వైద్యులు ఎల్బీనగర్ పోలీసులకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నందున ప్రత్యూష ...
ప్రత్యూష కేసు విచారణ వాయిదా
ప్రత్యూషకు మరో వారం రోజుల విశ్రాంతి కావాలి.. : 27కు వాయిదా
ప్రత్యూష కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా..
Oneindia Telugu
కేసీఆర్ రాంగ్ గేమ్: రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ బంఫర్ ఆఫర్...!
Oneindia Telugu
హైదరాబాద్: కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన 'ఆకర్ష్' మంత్రాన్ని అన్ని పార్టీలకు చెందిన నేతలపైకి విసురుతోంది. ఆ పార్టీతో పోరుకు దిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపనేత, ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డిపై కూడా టీఆర్ఎస్ వల విసిరింది. ఈ విషయాన్ని ఓ టీవీ ...
రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ బంపర్ ఆఫర్... ఏమిటది..?.. ఎవరిచ్చారు?వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన 'ఆకర్ష్' మంత్రాన్ని అన్ని పార్టీలకు చెందిన నేతలపైకి విసురుతోంది. ఆ పార్టీతో పోరుకు దిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపనేత, ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డిపై కూడా టీఆర్ఎస్ వల విసిరింది. ఈ విషయాన్ని ఓ టీవీ ...
రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ బంపర్ ఆఫర్... ఏమిటది..?.. ఎవరిచ్చారు?
ఆంధ్రజ్యోతి
తెలుగు రాష్ర్టాల్లో పుష్కర స్నానాలు ఆచరించిన గవర్నర్ దంపతులు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 20 : గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం తెలుగు రాష్ర్టాల్లో పుష్కర స్నానాలు ఆచరించారు. రాజమండ్రి వీఐపీ పుష్కరఘాట్కు వెళ్లిన గవర్నర్ దంపతులు గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్న మోతే పుష్కర ఘాట్కు వెళ్లి అక్కడ కూడా పుష్కర స్నానం చేశారు. అనంతరం భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు ...
నేడు తెలంగాణ, ఎపిలో గవర్నర్ పుష్కర స్నానాలుVaartha
సంకల్పం చెప్పుకుని స్నానం చేసిన గవర్నర్, 7వ రోజు పోటెత్తిన భక్తులుOneindia Telugu
మోతెలో పుష్కరస్నానమాచరించిన గవర్నర్ దంపతులుNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 20 : గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం తెలుగు రాష్ర్టాల్లో పుష్కర స్నానాలు ఆచరించారు. రాజమండ్రి వీఐపీ పుష్కరఘాట్కు వెళ్లిన గవర్నర్ దంపతులు గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్న మోతే పుష్కర ఘాట్కు వెళ్లి అక్కడ కూడా పుష్కర స్నానం చేశారు. అనంతరం భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు ...
నేడు తెలంగాణ, ఎపిలో గవర్నర్ పుష్కర స్నానాలు
సంకల్పం చెప్పుకుని స్నానం చేసిన గవర్నర్, 7వ రోజు పోటెత్తిన భక్తులు
మోతెలో పుష్కరస్నానమాచరించిన గవర్నర్ దంపతులు
Oneindia Telugu
వనజాక్షిపై చింతమనేని దాడి: ఏపీ ప్రభుత్వానికి హెచ్చార్సీ నోటీసులు
Oneindia Telugu
హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన దాడి ఘటన మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వనజాక్షఇ దాడి ఘటన మీద రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు నోటీసులు ఇచ్చింది. జాతీయ మానవ ...
తహశీల్దార్ పై దాడి: ఏపీ సర్కార్ కు నోటీసులుసాక్షి
మహిళా తహశీల్దార్పై దాడి: ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్చార్సీ నోటీసులువెబ్ దునియా
ముసునూరు ఘనటపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన దాడి ఘటన మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వనజాక్షఇ దాడి ఘటన మీద రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు నోటీసులు ఇచ్చింది. జాతీయ మానవ ...
తహశీల్దార్ పై దాడి: ఏపీ సర్కార్ కు నోటీసులు
మహిళా తహశీల్దార్పై దాడి: ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్చార్సీ నోటీసులు
ముసునూరు ఘనటపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ
ఆంధ్రజ్యోతి
ఎవరి ఆదేశాలతో పనిచేశారు? రేవంత్ డ్రైవర్సహా ఐదుగురిని ప్రశ్నించిన ఏసీబీ
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ విచారణ సీక్వెల్లా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నాయకుడు వి.పుల్లారావు యాదవ్, టీడీపీ నేతలు ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్లతోపాటు ప్రధాన నిందితుడైన టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి డ్రైవర్ రాఘవేంద్రరెడ్డిలను సోమవారం అధికారులు ...
పదేపదే ఫోన్ల వెనక మర్మమేంటి?సాక్షి
ఓటుకు నోటు: దాదాపు 9 గంటల పాటు విచారణ, రేవంత్ డ్రైవర్నూOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ విచారణ సీక్వెల్లా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నాయకుడు వి.పుల్లారావు యాదవ్, టీడీపీ నేతలు ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్లతోపాటు ప్రధాన నిందితుడైన టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి డ్రైవర్ రాఘవేంద్రరెడ్డిలను సోమవారం అధికారులు ...
పదేపదే ఫోన్ల వెనక మర్మమేంటి?
ఓటుకు నోటు: దాదాపు 9 గంటల పాటు విచారణ, రేవంత్ డ్రైవర్నూ
ఆంధ్రజ్యోతి
అందరూ వెళ్లి జగన్ను కాంగ్రెస్లోకి తీసుకొస్తారేమో!: ముద్దుకృష్ణమ
ఆంధ్రజ్యోతి
తిరుపతి, జూలై 20: ఏపీలో రైతు ఆత్మహత్యలు తక్కువగా ఉన్నా, రాహుల్ గాంధీ ఎందుకు పర్యటిస్తున్నారో అర్థం కావడం లేదని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో 26 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఏనాడూ సోనియా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఉన్నట్టుండి ఇప్పుడు రైతులపై ప్రేమ కలగడానికి ...
రాహుల్ ఎందుకొస్తున్నారో అర్థం కావట్లే, జగన్ని తీసుకెళ్తారేమో: గాలిOneindia Telugu
రఘువీరా రెడ్డి కూడా వైకాపా తీర్థం పుచ్చుకుంటారు : ఎమ్మెల్సీ గాలి జోస్యంవెబ్ దునియా
జగన్ను కాంగ్రెస్లోకి తీసుకొస్తారేమో.. గాలితెలుగువన్
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తిరుపతి, జూలై 20: ఏపీలో రైతు ఆత్మహత్యలు తక్కువగా ఉన్నా, రాహుల్ గాంధీ ఎందుకు పర్యటిస్తున్నారో అర్థం కావడం లేదని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో 26 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఏనాడూ సోనియా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఉన్నట్టుండి ఇప్పుడు రైతులపై ప్రేమ కలగడానికి ...
రాహుల్ ఎందుకొస్తున్నారో అర్థం కావట్లే, జగన్ని తీసుకెళ్తారేమో: గాలి
రఘువీరా రెడ్డి కూడా వైకాపా తీర్థం పుచ్చుకుంటారు : ఎమ్మెల్సీ గాలి జోస్యం
జగన్ను కాంగ్రెస్లోకి తీసుకొస్తారేమో.. గాలి
వెబ్ దునియా
హైదరాబాదీలకు ఉదయాన్నే నిద్రలేవడం నేర్పింది ఎన్టీఆరే!: చంద్రబాబు
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదీలకు ఉదయాన్నే నిద్ర లేవడం నేర్పింది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు దివంగత ఎన్టీఆరేనట. ఈ విషయంపై ఏపీ సీఎం, ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం రాజమండ్రిలో ఆసక్తికర ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ 'హైదరాబాద్ జనం లేటుగా నిద్రపోయేవారు. లేటుగా లేచేవారు.
హైదరాబాద్ను నిద్రలేపింది ఎన్టీయార్... వారు మెదడుకు పదును పెట్టాలి.. బాబువెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదీలకు ఉదయాన్నే నిద్ర లేవడం నేర్పింది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు దివంగత ఎన్టీఆరేనట. ఈ విషయంపై ఏపీ సీఎం, ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం రాజమండ్రిలో ఆసక్తికర ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ 'హైదరాబాద్ జనం లేటుగా నిద్రపోయేవారు. లేటుగా లేచేవారు.
హైదరాబాద్ను నిద్రలేపింది ఎన్టీయార్... వారు మెదడుకు పదును పెట్టాలి.. బాబు
వెబ్ దునియా
బాబు చేతికి సీడ్ కాపిటల్ మాస్టర్ ప్లాన్...! అక్టోబర్ 22న అమరావతికి శంఖుస్థాపన..!! మోదీ ...
వెబ్ దునియా
ఆంధ్రా ప్రజలు ఎదురు చూస్తున్న అమరావతి సీడ్ కాపిటల్ మాస్టర్ ప్లాన్ చంద్రబాబు చేతికి అందింది. అమరావతికి అమరశిల్పి జక్కన్ననవుతానన్న చంద్రబాబు రాజధాని నిర్మాణానికి శంఖుస్థాపన సమయం కూడా ఖరారు చేశారు. అక్టోబర్ 22న శంఖుస్థాపన చేయనున్నారు. దేశ ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ ప్రధానులు కార్యక్రమానికి హాజరవుతారట. సింగపూర్ నుంచి ...
సింగపూర్ బృందానికి రెడ్ కార్పెట్సాక్షి
మహానగరి.. అమరావతీ పురి సీడ్ కేపిటల్ ప్లాన్ బాబుకు అందజేసిన సింగపూర్ మంత్రిఆంధ్రజ్యోతి
రాజధానిలో సిఎం, సింగపూర్ మంత్రి ఏరియల్ సర్వేAndhrabhoomi
Oneindia Telugu
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 63 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రా ప్రజలు ఎదురు చూస్తున్న అమరావతి సీడ్ కాపిటల్ మాస్టర్ ప్లాన్ చంద్రబాబు చేతికి అందింది. అమరావతికి అమరశిల్పి జక్కన్ననవుతానన్న చంద్రబాబు రాజధాని నిర్మాణానికి శంఖుస్థాపన సమయం కూడా ఖరారు చేశారు. అక్టోబర్ 22న శంఖుస్థాపన చేయనున్నారు. దేశ ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ ప్రధానులు కార్యక్రమానికి హాజరవుతారట. సింగపూర్ నుంచి ...
సింగపూర్ బృందానికి రెడ్ కార్పెట్
మహానగరి.. అమరావతీ పురి సీడ్ కేపిటల్ ప్లాన్ బాబుకు అందజేసిన సింగపూర్ మంత్రి
రాజధానిలో సిఎం, సింగపూర్ మంత్రి ఏరియల్ సర్వే
沒有留言:
張貼留言