Oneindia Telugu
తిరుమల శ్రీవారికి 4కోట్ల ఆస్తి రాసిస్తా: ఓ వృద్ధ భక్తురాలు
Oneindia Telugu
తిరుపతి: ఓ వృద్ధ భక్తురాలు తన దైవ భక్తిని చాటుకున్నారు. తన ఇష్టదైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామికి ఏకంగా రూ. 4 కోట్లు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని నాగలాపురానికి చెందిన పద్మావతి (85)పేరిట దాదాపు రూ.4 కోట్ల ఆస్తి ఉంది. కాగా, ఆమెకు నా అన్నవారు లేకపోవటం.. ఆలనాపాలనా చూసుకునే వారు కరువవడంతో.
సర్వం స్వామికే... రూ. 4 కోట్ల ఆస్తిని తిరుమలకు రాసిస్తానంటున్న వృద్ధురాలువెబ్ దునియా
వెంకన్నకు 4కోట్ల ఆస్తి రాసిస్తాఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
తిరుపతి: ఓ వృద్ధ భక్తురాలు తన దైవ భక్తిని చాటుకున్నారు. తన ఇష్టదైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామికి ఏకంగా రూ. 4 కోట్లు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని నాగలాపురానికి చెందిన పద్మావతి (85)పేరిట దాదాపు రూ.4 కోట్ల ఆస్తి ఉంది. కాగా, ఆమెకు నా అన్నవారు లేకపోవటం.. ఆలనాపాలనా చూసుకునే వారు కరువవడంతో.
సర్వం స్వామికే... రూ. 4 కోట్ల ఆస్తిని తిరుమలకు రాసిస్తానంటున్న వృద్ధురాలు
వెంకన్నకు 4కోట్ల ఆస్తి రాసిస్తా
సాక్షి
'ప్రజల రాష్ట్రపతి.. అబ్దుల్ కలాం'
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం(84) ఆకస్మిక మృతి దేశానికి తీరని లోటని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి అబ్దుల్ కలాం అనితర సేవలు అందించారని ప్రణబ్ తెలిపారు. అటు శాస్త్రవేత్తగా, ఇటు పరిపాలకుడిగా కలాం దేశానికి మహోన్నతమైన సేవలు అందించారని కొనియాడారు. అబ్దుల్ కలాం అప్పుడూ-ఎప్పుడూ ప్రజల ...
అబ్దుల్ కలాం ఇక లేరు: హైదరాబాదులో అనేక పరిశోధనలు చేశారన్న కెసిఆర్Oneindia Telugu
కలాం మృతికి ప్రముఖుల సంతాపంఆంధ్రజ్యోతి
అబ్దుల్ కలాం మార్గదర్శకుడు... ఆయన లేని లోటు పూడ్చలేనిది : ప్రధాని నరేంద్ర మోదీవెబ్ దునియా
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం(84) ఆకస్మిక మృతి దేశానికి తీరని లోటని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి అబ్దుల్ కలాం అనితర సేవలు అందించారని ప్రణబ్ తెలిపారు. అటు శాస్త్రవేత్తగా, ఇటు పరిపాలకుడిగా కలాం దేశానికి మహోన్నతమైన సేవలు అందించారని కొనియాడారు. అబ్దుల్ కలాం అప్పుడూ-ఎప్పుడూ ప్రజల ...
అబ్దుల్ కలాం ఇక లేరు: హైదరాబాదులో అనేక పరిశోధనలు చేశారన్న కెసిఆర్
కలాం మృతికి ప్రముఖుల సంతాపం
అబ్దుల్ కలాం మార్గదర్శకుడు... ఆయన లేని లోటు పూడ్చలేనిది : ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి
అబ్దుల్ కలాం కన్నుమూత
సాక్షి
షిల్లాంగ్(మేఘాలయ): భారతరత్న పురస్కార గ్రహీత, మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త, యువ హృదయాల స్ఫూర్తి ప్రదాత ఏపీజే అబ్దుల్ కలాం(83) కన్నుమూశారు. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ తీవ్ర గుండెపోటుతో ...
ఇండియన్ మిస్సైల్ అబ్దుల్ కలాం అస్తమయం షిల్లాంగ్ ఐఐఎంలో ప్రసంగిస్తుండగా ...ఆంధ్రజ్యోతి
కుప్పకూలిన అబ్దుల్ కలాం: కన్నుమూతOneindia Telugu
కలామ్ కన్నుమూతప్రజాశక్తి
NTVPOST
Namasthe Telangana
అన్ని 31 వార్తల కథనాలు »
సాక్షి
షిల్లాంగ్(మేఘాలయ): భారతరత్న పురస్కార గ్రహీత, మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త, యువ హృదయాల స్ఫూర్తి ప్రదాత ఏపీజే అబ్దుల్ కలాం(83) కన్నుమూశారు. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ తీవ్ర గుండెపోటుతో ...
ఇండియన్ మిస్సైల్ అబ్దుల్ కలాం అస్తమయం షిల్లాంగ్ ఐఐఎంలో ప్రసంగిస్తుండగా ...
కుప్పకూలిన అబ్దుల్ కలాం: కన్నుమూత
కలామ్ కన్నుమూత
సాక్షి
పంజాబ్లో 'ఉగ్ర' బీభత్సం
సాక్షి
గురుదాస్పూర్(పంజాబ్): పంజాబ్లో సోమవారం ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. గురుదాస్పూర్ జిల్లా దీనానగర్లో తెల్లవారుజామున ప్రారంభించిన విధ్వంసాన్ని 12 గంటల పాటు కొనసాగించి ఒక ఎస్పీ సహా ఏడుగురిని బలి తీసుకున్నారు. వారిలో ముగ్గురు పౌరులున్నారు. మరో 15 మందిని తీవ్రంగా గాయపర్చారు. దీనానగర్ పోలీస్స్టేషన్లోకి దూసుకెళ్లి సిబ్బందిపై ...
పంజాబ్లో ఉగ్రపంజా.. సైనిక దుస్తుల్లో వచ్చి దొంగదెబ్బ.. ఎస్పీ మృతిఆంధ్రజ్యోతి
10గం.పాటు ఆపరేషన్: ముగ్గురు లష్కరే టెర్రరిస్ట్ల హతంOneindia Telugu
ఉగ్ర పంజాబ్ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 76 వార్తల కథనాలు »
సాక్షి
గురుదాస్పూర్(పంజాబ్): పంజాబ్లో సోమవారం ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. గురుదాస్పూర్ జిల్లా దీనానగర్లో తెల్లవారుజామున ప్రారంభించిన విధ్వంసాన్ని 12 గంటల పాటు కొనసాగించి ఒక ఎస్పీ సహా ఏడుగురిని బలి తీసుకున్నారు. వారిలో ముగ్గురు పౌరులున్నారు. మరో 15 మందిని తీవ్రంగా గాయపర్చారు. దీనానగర్ పోలీస్స్టేషన్లోకి దూసుకెళ్లి సిబ్బందిపై ...
పంజాబ్లో ఉగ్రపంజా.. సైనిక దుస్తుల్లో వచ్చి దొంగదెబ్బ.. ఎస్పీ మృతి
10గం.పాటు ఆపరేషన్: ముగ్గురు లష్కరే టెర్రరిస్ట్ల హతం
ఉగ్ర పంజాబ్
Oneindia Telugu
జయకి షాక్: అక్రమాస్తుల కేసులో సుప్రీం నోటీసు,కానీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలితకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో కొద్ది రోజుల క్రితం ఆమెకు కర్నాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను నిర్దోషిగా తేల్చింది. దీనిపై కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు జయలలితకు ...
జయకు చెక్ పెడుతున్న కర్నాటకసాక్షి
ఆస్తుల కేసులో జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులుఆంధ్రజ్యోతి
జయలలితకు మళ్లీ తలనొప్పి: సుప్రీం కోర్టు నుంచి అమ్మకు నోటీసులు!!వెబ్ దునియా
Kandireega
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలితకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో కొద్ది రోజుల క్రితం ఆమెకు కర్నాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను నిర్దోషిగా తేల్చింది. దీనిపై కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు జయలలితకు ...
జయకు చెక్ పెడుతున్న కర్నాటక
ఆస్తుల కేసులో జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు
జయలలితకు మళ్లీ తలనొప్పి: సుప్రీం కోర్టు నుంచి అమ్మకు నోటీసులు!!
Oneindia Telugu
జయలలితకు కోపం: ఊడిన మంత్రి పదవి
Oneindia Telugu
చెన్నయ్: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత తన మంత్రి వర్గంలో ఒకరికి ఉద్వాసన పలికారు. తమిళనాడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఇంటికి పంపించారు. మంత్రి పదవితో పాటు ఆయనకు పార్టీ నామినేటెడ్ పదవి ఊడిపోయింది. సెంథిల్ కుమార్ ను మంత్రి పదవి నుండి తప్పించాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన మనవికి ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య ...
తమిళనాడు కేబినెట్ సంచలన నిర్ణయంఆంధ్రజ్యోతి
రవాణా మంత్రిపై వేటేసిన జయలలిత... కారణాలు ఏంటో తెలుసా?వెబ్ దునియా
మంత్రిపై వేటు వేసిన జయలలితసాక్షి
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నయ్: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత తన మంత్రి వర్గంలో ఒకరికి ఉద్వాసన పలికారు. తమిళనాడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఇంటికి పంపించారు. మంత్రి పదవితో పాటు ఆయనకు పార్టీ నామినేటెడ్ పదవి ఊడిపోయింది. సెంథిల్ కుమార్ ను మంత్రి పదవి నుండి తప్పించాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన మనవికి ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య ...
తమిళనాడు కేబినెట్ సంచలన నిర్ణయం
రవాణా మంత్రిపై వేటేసిన జయలలిత... కారణాలు ఏంటో తెలుసా?
మంత్రిపై వేటు వేసిన జయలలిత
Oneindia Telugu
కంట తడి పెట్టిస్తున్న ఉల్లి: కిలో రూ.20కే అమ్మాలని చంద్రబాబు
Oneindia Telugu
హైదరాబాద్: ఉల్లి ధరలు ప్రజలను కంటతడి పెట్టిస్తున్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. సోమవారంనాడు ఆయన రైతు బజార్ల అధికారులతో సమావేశమయ్యారు. ఎల్లుండి నుంచి కిలోకు 20 రూపాయల చొప్పున ఉల్లిగడ్డలను అమ్మాలని ఆయన సూచించారు. రైతు బజార్లలో 20 రూపాయలకు కిలో ఉల్లిపాయలు అమ్మేలా చర్యలు ...
ఉల్లి రూ. 20కే అమ్మండి... రైతు బజార్లలో ఏర్పాటు చేయండి... చంద్రబాబు నాయుడువెబ్ దునియా
ఉల్లి ధరలపై చంద్రబాబు సమీక్షఆంధ్రజ్యోతి
రైతు బజార్లలో రూ.20కే ఉల్లిప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఉల్లి ధరలు ప్రజలను కంటతడి పెట్టిస్తున్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. సోమవారంనాడు ఆయన రైతు బజార్ల అధికారులతో సమావేశమయ్యారు. ఎల్లుండి నుంచి కిలోకు 20 రూపాయల చొప్పున ఉల్లిగడ్డలను అమ్మాలని ఆయన సూచించారు. రైతు బజార్లలో 20 రూపాయలకు కిలో ఉల్లిపాయలు అమ్మేలా చర్యలు ...
ఉల్లి రూ. 20కే అమ్మండి... రైతు బజార్లలో ఏర్పాటు చేయండి... చంద్రబాబు నాయుడు
ఉల్లి ధరలపై చంద్రబాబు సమీక్ష
రైతు బజార్లలో రూ.20కే ఉల్లి
ఆంధ్రజ్యోతి
భానుకిరణ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి
హైదరాబాద్: మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న భానుకిరణ్ బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు సోమవారం సాయంత్రం తీర్పు వెలువరించింది. గత మూడేళ్లుగా జైలులో ఉంటున్న భానుకిరణ్.. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నాలుగు రోజుల క్రితం కోర్టును ...
సూరి హత్య కేసు: భానుకిరణ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత, పారిపోతాడని సిఐడీOneindia Telugu
భానుకిరణ్ బెయిల్ పిటిషన్ను కొట్టేసిన కోర్టుఆంధ్రజ్యోతి
భానుకిరణ్ బెయిల్ పిటీషన్ను కొట్టేసిన నాంపల్లి కోర్టువెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న భానుకిరణ్ బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు సోమవారం సాయంత్రం తీర్పు వెలువరించింది. గత మూడేళ్లుగా జైలులో ఉంటున్న భానుకిరణ్.. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నాలుగు రోజుల క్రితం కోర్టును ...
సూరి హత్య కేసు: భానుకిరణ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత, పారిపోతాడని సిఐడీ
భానుకిరణ్ బెయిల్ పిటిషన్ను కొట్టేసిన కోర్టు
భానుకిరణ్ బెయిల్ పిటీషన్ను కొట్టేసిన నాంపల్లి కోర్టు
వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి తుంగన్కు నాలుగున్నరేళ్ల జైలు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 27: అవినీతి కేసులో కేంద్ర మాజీ మంత్రి, అరుణాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పీకే తుంగన్(68)కు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. కేంద్రం విడుదల చేసిన రూ.రెండు కోట్లు దుర్వినియోగం చేసినట్లు రుజువు కావడంతో సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ జైన్ ఆయనకు జైలు ...
కేంద్ర మాజీ మంత్రికి నాలుగున్నరేళ్లు జైలుసాక్షి
కేంద్ర మాజీ పీకే తుంగన్ మంత్రికి నాలుగున్నరేళ్ల జైలు శిక్షవెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రికి నాలుగున్నరేండ్ల జైలుNamasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 27: అవినీతి కేసులో కేంద్ర మాజీ మంత్రి, అరుణాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పీకే తుంగన్(68)కు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. కేంద్రం విడుదల చేసిన రూ.రెండు కోట్లు దుర్వినియోగం చేసినట్లు రుజువు కావడంతో సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ జైన్ ఆయనకు జైలు ...
కేంద్ర మాజీ మంత్రికి నాలుగున్నరేళ్లు జైలు
కేంద్ర మాజీ పీకే తుంగన్ మంత్రికి నాలుగున్నరేళ్ల జైలు శిక్ష
కేంద్ర మాజీ మంత్రికి నాలుగున్నరేండ్ల జైలు
ఆంధ్రజ్యోతి
విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన లోక్ సభ
సాక్షి
న్యూఢిల్లీ: లోక్ సభలో సోమవారం విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనలు, ఆందోళనలతో అట్టుడికింది. పంజాబ్ లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై ఇవాళ లోక్ సభ దద్దరిల్లింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే గురుదాస్ పూర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదుల దాడిపై సభలో ప్రకటన విడుదల చేయాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబడ్డారు. మరోవైపు వ్యాపం, లలిత్ గేట్ వివాదం విపక్షాలు ...
ఉగ్ర పంజాపై రాజకీయం వద్దు.. హోంమంత్రి ప్రకటన చేస్తారు : వెంకయ్యవెబ్ దునియా
ఆపరేషన్ పూర్తయ్యాక ప్రకటన చేస్తాం: వెంకయ్య నాయుడుఆంధ్రజ్యోతి
వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్సభప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: లోక్ సభలో సోమవారం విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనలు, ఆందోళనలతో అట్టుడికింది. పంజాబ్ లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై ఇవాళ లోక్ సభ దద్దరిల్లింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే గురుదాస్ పూర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదుల దాడిపై సభలో ప్రకటన విడుదల చేయాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబడ్డారు. మరోవైపు వ్యాపం, లలిత్ గేట్ వివాదం విపక్షాలు ...
ఉగ్ర పంజాపై రాజకీయం వద్దు.. హోంమంత్రి ప్రకటన చేస్తారు : వెంకయ్య
ఆపరేషన్ పూర్తయ్యాక ప్రకటన చేస్తాం: వెంకయ్య నాయుడు
వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్సభ
沒有留言:
張貼留言