2015年7月19日 星期日

2015-07-20 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
హామీలు నెరవేర్చకపోతే..! ఎమ్మెల్యేను తాళ్ళతో బంధించిన గ్రామస్తులు..!! ఎక్కడ..?   
వెబ్ దునియా
నీళ్ళు రావు.. కరెంటు ఉండదు.. పగలంతా ఉక్కపోత, రాత్రయితే చిమ్మ చీకటి.. ఇదే తంతు.. నాడు ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రస్తుతం అడిగిన ప్రతీమారు పట్టించుకోవడంతో అందుకే బంధించాం.. ఎమ్మెల్యే అయితే.. మరింత బాధ్యత పెరుగుతుందని గుర్తపెట్టుకోవాలి..అంటూ ఆ గ్రామాస్తులు పెద్ద సాహసమే చేశారు. స్థానిక ఎమ్మోల్యేను తాళ్లతో ...

కరెంట్ కోసం ఎమ్మెల్యేను కట్టేశారు!   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్లాస్టిక్ జాతీయ జెండాలు నిషేధం?   
Namasthe Telangana
న్యూఢిల్లీ, జూలై 19: ప్లాస్టిక్‌తో తయారుచేసే జాతీయ జెండాల కొనుగోలు, అమ్మకాలు, ఉపయోగించడంపై దేశవ్యాప్తంగా నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిపబ్లిక్, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రహదారులు, కాలువలపై ప్లాస్టిక్‌తో తయారు చేసిన జెండాలు వేలాడుతూ కనిపిసున్నాయనే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని, త్వరలోనే ...

ప్లాస్టిక్ జాతీయ జెండాల తయారీపై నిషేధం !   సాక్షి
ప్లాస్టిక్‌ జాతీయ జెండాల తయారీపై ఆంక్ష!   Vaartha

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వేపై విరిగిపడ్డ కొండచరియలు   
Namasthe Telangana
ముంబై, జూలై 19: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వేపై కొండచరియలు బీభత్సం సృష్టించాయి. అటుగా వెళ్తున్న వాహనాలపై భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మృత్యువాతపడ్డారు. పలువురు గాయపడ్డారు. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎప్పుడూ బిజీగా ఉండే ఈ రహదారికి చుట్టుపక్కల ఉన్న కొండచరియలు ఆదివారం ఉదయం విరిగిపడ్డాయి. అదోషి టన్నెల్ వద్ద ఓ కారుపై ...

ఎక్స్‌ప్రెస్‌వేపై కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి   Oneindia Telugu
ఎక్స్ ప్రెస్ హై వే పై విరిగిపడ్డ కొండచరియ   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భారత్‌కు ప్లే ఆఫ్‌ బెర్తు   
ఆంధ్రజ్యోతి
క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో డేవిస్‌ కప్‌ పోరులో భారత యువ ఆటగాళ్లు చివరి రోజు చెలరేగారు. కీలకమైన రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో సోమ్‌దేవ్‌, యుకీ భాంబ్రీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. డేవిస్‌ కప్‌ ఆసియా-ఓసియానియా గ్రూప్‌-1 రెండో రౌండ్లో భారత్‌ 3-2తో కివీస్‌ను ఓడించి.. వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన తొలి రివర్స్‌ ...

'రివర్స్'లో భారత్ గెలుపు   Andhrabhoomi
డేవిస్‌కప్‌ ప్లేఆఫ్‌కు భారత్‌   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
కార్మిక నేతలతో ప్రధాని చాయ్ పే చర్చ   
సాక్షి
న్యూఢిల్లీ: 46వ భారత కార్మిక సదస్సు(ఐఎల్‌సీ) సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర కార్మిక సంఘ నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. కార్మిక చట్టాలు, ప్రభుత్వ ఆర్థిక విధానాలపై వారి అభిప్రాయాలను విన్నారు. భేటీ అనంతరం.. తమ డిమాండ్లకు సంబంధించి ప్రధాని నుంచి తమకెలాంటి హామీ లభించనందున, సెప్టెంబర్ 2న తాము తలపెట్టిన దేశవ్యాప్త ...

నేటి నుంచి 46వ కార్మిక సదస్సు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఒకరు కాదు ఇద్దరు మంత్రులకు ముడుపులు   
Namasthe Telangana
పనాజీ, జూలై 19: గోవా నీటి సరఫరా కాంట్రాక్ట్ వ్యవహారంలో అమెరికా సంస్థ లూయిస్ బెర్గర్ నుంచి గతంలో ఇద్దరు మాజీ మంత్రులు ముడుపులు పొందారని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను కేటాయించడానికి అప్పటి ప్రజాపనులశాఖ మంత్రితోపాటు మరో మంత్రికి ...

ప్రాజెక్టుల కోసం భారీగా ముడుపులు.. తప్పును అంగీకరించిన అమెరికా సంస్థ.. ఫైన్   వెబ్ దునియా
భారత్‌లో అమెరికా కంపెనీ రూ.6 కోట్ల లంచం   ఆంధ్రజ్యోతి
భారత్‌లో నీటి ప్రాజెక్టు కోసం 9.76 లక్షల డాలర్ల ముడుపులు   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఢిల్లీలో భవనం కూలిన ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య   
Namasthe Telangana
న్యూఢిల్లీ, జూలై 19: ఢిల్లీలో శనివారం రాత్రి నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. శిథిలాల కింద ఇంకా ఎవరూ లేరని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 9గంటలకు పశ్చిమ ఢిల్లీలోని విష్ణు గార్డెన్‌కు సమీపంలోని నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రాతినిధ్యం ...

ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం   ఆంధ్రజ్యోతి
ఢిల్లీలో కూలిన భవనం, ముగ్గురి మృతి, 9మందికి గాయాలు   సాక్షి
ఢిల్లీలో కుప్పకూలిన భవనం   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వసుంధరా రాజె - శివరాజ్‌ నుంచి వివరణ తీసుకున్న బీజేపీ సీనియర్ నేతలు!   
వెబ్ దునియా
లలిత్ గేట్, వ్యాపం స్కామ్‌లలో పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ల నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు ఆదివారం వివరణ తీసుకున్నారు. వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లలిత్ గేట్, వ్యాపం స్కామ్‌లు ...

బిజెపి చెప్పిందే నేనూ : వ్యాపం, లలిత్ గేట్‌పై అద్వానీ   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎమ్మెల్యే ను తాళ్లతో కట్టేశారు!   
సాక్షి
బబ్బన్ సింగ్ చౌహాన్..ఆయనొక ఎమ్మెల్యే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఘాల్ సారాయ్ నియోజవర్గం నుంచి ఎన్నికైన బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ)కి చెందిన ప్రజాప్రతినిధి. అయితే ప్రజా సమస్యలు తెలుసుకుందామని శనివారం చాందౌలీ గ్రామంలో మూడో వార్డుకు వెళ్లారు. ఇక్కడ ఆయనకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తమ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను గాలికి ...

హామీ తీర్చవా.. ఎమ్మెల్యేని తాళ్లతో కట్టేశారు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
కుంభమేళాను తలపిస్తోంది: వేణుగోపాలాచారి   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న గోదావరి పుష్కరాలు కుంభమేళాను తలపిస్తోందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. ఇవాళ జిల్లాలోని భద్రాచలం పుణ్య క్షేత్రంలో ఆయన పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలను నిర్వహిస్తోన్న ఘనత సీఎం ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言