2015年7月16日 星期四

2015-07-17 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
యువతిని వేధిస్తున్న ఉడుత అరెస్ట్!   
ఆంధ్రజ్యోతి
బెర్లిన్ (జూలై 17): జర్మనీ పోలీసులు తమ నైపుణ్యాన్నంతటినీ ఉపయోగించి కేసును నిమిషాల్లో పరిష్కరించారు. ఓ చిన్న ప్రాణిపై తమ ప్రతాపాన్ని చూపించి తమ సమర్థతను రుజువు చేసుకున్నారు. మన రామచంద్రుడికి సాయం చేసిన ఉడుతని శ్రీ కృష్ణ జన్మస్థానానికి పంపించారు. ఓ యువతి ఇచ్చిన కంప్లైంటును సీరియస్‌గా తీసుకుని స్వేచ్ఛగా గెంతుతూ తిరుగాడే ఓ ...

యువతిని ఫాలో అవుతోందని ఉడుతకు జైలు   సాక్షి
అమ్మాయిల వెంట అబ్బాయిలేంటి..? ఉడుతలు కూడా పడతాయ్!?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇంట్లో జారి పడ్డ జార్జి బుష్: నిలకడగానే ఆరోగ్యం   
Oneindia Telugu
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌.డబ్ల్యు బుష్ బుధవారం తన ఇంట్లో ప్రమాదవశాత్తూ జారి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన మెడ ఎముక విరిగిపోయింది. దీంతో ఆయన్ని పోర్ట్ లాండ్ మెయిన్ మెడికల్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన అధికార ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ ...

ఇంట్లో జారిపడ్డ సీనియర్ బుష్   Namasthe Telangana
సేవాపథంలో కంఠంనేని రవిశంకర్   తెలుగువన్
అమెరికా మాజీ అద్యక్షుడు బుష్ కు గాయం   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   


Vaartha
   
పాక్ కాల్పులపై భారత్ అత్యవసర భేటీ   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : గత రెండు రోజుల నుంచి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. పాక్ రేంజర్స్ కాల్పుల్లో ఒక మహిళ మృతి చెందగా, పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆక్నూర్, ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో పాక్ రేంజర్స్ కాల్పులు జరిపారు. ఈ క్రమంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌తో ...

శాంతి బాటపై తూటాలు   సాక్షి
సరిహద్దు గ్రామాల్లో పాక్ సైనికుల కాల్పులు నలుగురికి గాయాలు   ఆంధ్రజ్యోతి
పాక్ స‌రిహ‌ద్దుల్లో కాల్పుల‌కు పాల్ప‌డ్డ పాకిస్తాన్‌... న‌లుగురికి గాయాలుల‌   వెబ్ దునియా
Oneindia Telugu   
ప్రజాశక్తి   
అన్ని 16 వార్తల కథనాలు »   


Vaartha
   
ఉబర్‌కు భారీ జరిమానా   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : ట్యాక్సీ సేవలు అందిస్తున్న ఉబర్ సంస్థపై కాలిఫోర్నియా ప్రభుత్వం రూ.46 కోట్ల రూపాయల జరిమానా విధించింది. చట్టం ప్రకారం ఇటువంటి సంస్థలు రైడ్ లాగింగ్, డేట్, టైమ్, జిప్ కోడ్, చార్జీలు తదితర కార్యకలాపాల గురించి ప్రభుత్వానికి తెలియపరచాల్సి ఉంటుంది. గత కొన్ని నెలలుగా సమాచారం ఇవ్వమని కోరినా స్థానిక అధికారులకు క్యాబ్ ...

ఉబర్కు రూ. 46 కోట్ల జరిమానా   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
లండన్ వాసులను వణికిస్తున్న గాలి కాలుష్యం   
సాక్షి
లండన్: వాయు కాలుష్యంతో లండన్ వాసులు ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. గాలి కాలుష్యానికి ఏటా లండన్ లో దాదాపు 9,500 మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.. వాయు కాలుష్యంతో సంభవిస్తున్న మరణాలు గతం కంటే రెండితలు పెరగడం లండన్ వాసులను కలవరపెడుతోంది. గాలి కాలుష్యంతో లండన్ లో ఏడాదికి ...

లండన్‌పై కాలుష్యం కోరలు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వాళ్ళేమైనా పాక్ సైన్యమా...ఆర్మీని రంగంంలోకి దింపడానికి..? కిషన్ రెడ్డి   
వెబ్ దునియా
సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను అణచివేయడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి విమర్శించారు. సమ్మెను అణచివేసేందుకు కేసీఆర్‌ సైన్యాన్ని ఆర్మీని రమ్మిస్తామని చంద్రశేఖర్ రావు చెప్పారన్నారు. ఆర్మీని దింపడానికి మున్సిపల్ కార్మికులేమైనా పాకిస్థాన్‌ సైనికులా?
ఆర్మీని దింపడానికి కార్మికులేమైనా పాక్ సైనికులా?: కిషన్ రెడ్డి   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమెరికా వెళ్లాలన్న టెక్కీ ఆశలు ఆవిరి: రోడ్డు ప్రమాదంలో మృతి   
Oneindia Telugu
హైదరాబాద్: మరో వారంలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాల్సిన ఆ యువకుడి ఆశలు అవిరయ్యాయి. బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన హబ్సీగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో అసిస్టెంట్ ఇన్ స్ట్రక్టర్‌గా పని చేస్తున్న యూసుఫ్‌అలీ.
అమెరికాకు వెళ్లాల్సిన టెక్కీ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు..!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఈ స్మార్ట్ ఫోన్ పగలదు, తడవదు!   
సాక్షి
వాషింగ్టన్: ఎన్ని వేల రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొన్నా కింద పడిదంటే దాని పని అయిపోయినట్టే. నీటితో పడితే అంతే సంగతులు. అయితే కింద పడినా పగలని, నీటిలో మునిగినా పాడవని స్మార్ట్ ఫోన్ తర్వలో రాబోతోంది. అంతేకాదు ఈ ఫోన్ ను హ్యాక్ కూడా చేయలేరు. అన్ హ్యాకబుల్, అన్ బ్రేకబుల్, వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్టు అమెరికాకు ...

దమ్మున్న ఫోన్ !   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్లూటోపై మంచు కొండలు!   
సాక్షి
వాషింగ్టన్: మరుగుజ్జు గ్రహం ప్లూటోపై భూమధ్య రేఖ ప్రాంతంలో 11 వేల అడుగుల (3,500 మీటర్లు) ఎత్తయిన మంచు కొండలు ఉన్నాయని న్యూ హారిజాన్స్ వ్యోమనౌక పంపిన ఈ ఫొటో ద్వారా తెలుస్తోంది. సౌరకుటుంబం వయసు 456 కోట్ల ఏళ్లు కాగా.. ప్లూటోపై మంచుకొండలు 10 కోట్ల ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయని, అందువల్ల వీటిని సౌరకుటుంబంలోనే అతి యుక్తవయసు మంచు ...

ప్లూటోపై 11 వేల అడుగుల మంచుపర్వతం   Namasthe Telangana
హలో...! దిస్ ఈజ్ న్యూ హారిజాన్స్.. ఫ్రమ్.. ఫ్లూటో జోన్   వెబ్ దునియా
హోరైజన్ చిత్రాలు: ప్లూటో ఊహించినంత చిన్నదేంకాదు   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేను అధ్యక్షురాలినైతే.. ఇరాన్ ఎన్నటికీ అణ్వస్త్రాన్ని సమకూర్చుకోలేదు: హిల్లరీ   
వెబ్ దునియా
తాను అగ్రరాజ్యమైన అమెరికాకు అధ్యక్షురాలిగా ఎన్నికైతే ఇరాన్ ఎన్నటికీ అణ్వస్త్రాన్ని సమకూర్చుకోలేదని హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యంతో ఏళ్ల తరబడి వైరం కొనసాగించిన ఇరాన్ ప్రస్తుతం అణు ఒప్పందం కుదుర్చుకుని శాంతి దిశగా ముందడుగు వేసింది. అటు.. అమెరికా సహా అగ్రరాజ్యాలు ఈ పరిణామంపై సంతృప్తిని వ్యక్తం చేశాయి.
ఇరాన్ ఒప్పందాన్ని అడ్డుకోవద్దు : ఒబామా   Telugu Times (పత్రికా ప్రకటన)
న్యూక్లియర్ డీల్‌తో ఉత్సాహం   Andhrabhoomi
ఇరాన్‌ ఒప్పందాన్ని అడ్డుకోవద్దు   ప్రజాశక్తి
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言