2015年7月15日 星期三

2015-07-16 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
సెల్‌ఫోన్ కొనివ్వలేదని అక్కా, బావను కాల్చి చంపాడు   
Oneindia Telugu
ఐజ్వాల్: మొబైల్ ఫోన్ కొనివ్వలేదనే కోపంతో సొంత అక్కను, బావను సింగిల్ బ్యారెల్ తుపాకీతో కాల్చి చంపాడు ఓ పదహారేళ్ల యువకుడు. ఈ దారుణ ఘటన మిజోరం రాష్ట్రం ఐజ్వాల్ జిల్లాలో జులై 7న చోటుచేసుకుంది. ఆ తర్వాత నిందితుడు ఇంట్లో నుంచి రూ.36 వేలు ఎత్తుకెళ్లాడు. కాగా, జువెనైల్ జస్టిస్ బోర్డు జరిపిన విచారణలో బాలుడు నేరాన్ని అంగీకరించాడు.
ఫోన్ కోసమని... అక్కాబావలను హత్య చేసిన బాలుడు   వెబ్ దునియా
మొబైల్ కోసం అక్కాబావలను చంపేశాడు   సాక్షి
మొబైల్ ఫోన్ కొనివ్వలేదని చంపేశాడు!   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చిన్న కారే.. ఛీప్ కారు కాదు.. పెద్ద తప్పు చేశాం.. టాటా   
వెబ్ దునియా
నానో కారుపై టాటా సంస్థ తమ తప్పిదాలను తెలుసుకుంది. ఎక్కడెక్కడ పప్పులో కాలేశారో చెప్పింది. ఒక్కసారి రివ్యూ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మార్కెటింగ్‌, విక్రయాల పరంగా బోలెడన్ని తప్పులు చేశాం. 'అందరికీ అందుబాటులో ఉండే కారు' అనే బదులు.. 'చీప్‌ కారు' అని ప్రచారం చేయడం మేం చేసిన పెద్ద తప్పు. ఆ మాట ప్రతికూల ప్రభావం చూపింది. దీనివల్ల ప్రజలు ...

నానో కారు విషయంలో టాటా చేసిన తప్పు!   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఈ నెలాఖర్లో మెమన్‌కు ఉరి!   
సాక్షి
ముంబై: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్‌కు ఈనెల చివర్లో ఉరిశిక్ష అమలు చేస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. శిక్ష అమలుకు నాగ్‌పూర్ జైల్లో అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. 1993 పేలుళ్ల కేసులో మెమన్‌కు గతంలోనే టాడా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. శిక్షను 2013, మార్చి 21న సుప్రీంకోర్టు సమర్థించింది. అనంతరం మెమన్ ...

మెమన్‌కు 30న ఉరి?   Andhrabhoomi
30న మెమన్‌కు ఉరి   ప్రజాశక్తి
యాకూబ్ మెమన్ కు జులై 30న ఉరి శిక్ష   Oneindia Telugu
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి   
Vaartha   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వెయ్యి మందికి నైపుణ్య శిక్షణ   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌: రానున్న ఏడాది కాలంలో సుమారు వేయి మందికి నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు కార్యాచరణ రూపొందించినట్టు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ముఖ్య కార్య నిర్వహణాధికారి విష్ణువర్దన్‌ తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం ద్వారా శిక్షణ పూర్తి చేసిన 150 మందిలో 75మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు లభించడం విశేషమని ఆయన అన్నారు.
'డబ్బులు దొంగిలించగలరు, నైపుణ్యం దొంగిలించలేరు'   Oneindia Telugu
12 ఏళ్ల చదువుతో రాని ఉద్యోగాలు.. 12 వారాల శిక్షణతో వస్తాయ్!   వెబ్ దునియా
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించిన మోడీ   Vaartha
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'మెజార్టీ సీఎంలు మార్పులు సూచించారు'   
సాక్షి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. బుధవారం జరిగిన ఈ సమావేశానంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరాలను వెల్లడించారు. భూసేకరణ బిల్లుకు సవరణలు అవసరమని మెజార్టీ ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారని జైట్లీ తెలిపారు. 2013 భూసేకరణ చట్టం వల్ల ప్రాజెక్ట్ ల అనుమతుల్లో జాప్యం జరుగుతోందని ...

ఢిల్లీ : ముగిసిన నీతి ఆయోగ్‌ సమావేశం   ఆంధ్రజ్యోతి
నీతి ఆయోగ్‌కు జయలలిత డుమ్మా: నమ్మినబంటును పంపించారోచ్!   వెబ్ దునియా
నీతి ఆయోగ్‌కు 14 రాష్ర్టాల సిఎంలు డుమ్మా   Vaartha
Namasthe Telangana   
ప్రజాశక్తి   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గుర్గావ్‌లో గ్యాంగ్ వార్: కాల్పుల్లో ఆటో డ్రైవర్ మృతి.. రంగంలోకి పోలీసులు   
వెబ్ దునియా
గుర్గావ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని సంపన్నుల ప్రాంతం గుర్గావ్‌లో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఓ కారుపై వెనుక వైపు నుంచి కారులో వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ...

టార్గెట్ ఒకరు...బలైంది మరొకరు   సాక్షి
సినిమాను తలపించిన కాల్పుల ఘటన   Oneindia Telugu
గుర్గావ్‌లో కాల్పుల కలకలం: ఇద్దరు మృతి   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కిడ్నాప్ చేసిన నలుగురు పోలీసులను చంపేశారు   
Oneindia Telugu
రాయ్‌పూర్: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నలుగురు పోలీసులను హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో నలుగురు పోలీసులను సోమవారం సాయంత్రం మావోయిస్టులు అపహరించిన విషయం విదితమే. అపహరించిన పోలీసులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన గుమ్డా గ్రామంలో చోటు చేసుకుంది.
నలుగురు కానిస్టేబుళ్లను హతమార్చిన నక్సల్స్   సాక్షి
మావోయిస్టుల చేతిలో నలుగురు పోలీసులు హత్య   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అక్టోబర్ 2న హజరే దీక్ష, బిల్లును వ్యతిరేకించిన కేజ్రీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజరే మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మహాత్మాగాంధీ పుట్టిన రోజు అక్టోబర్ 2న అన్నా హజారే నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసేకరణ బిల్లుతో పాటు, సైనికులకు ఒకే ర్యాంకు - ఒకే పింఛను ...

అక్టోబర్ 2న అన్నా హజారే ఆమరణ నిరాహారదీక్ష... భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా...   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారీ వర్షం: అత్యవసరంగా రోడ్డుపై దిగిన హెలికాప్టర్   
Oneindia Telugu
ఈటానగర్: భారీ వర్షం కారణంగా ఓ పైలట్‌ హెలికాప్టర్‌ని అస్సాంలోని గోహ్‌పూర్‌ రోడ్డుపైనే దించేశాడు. ఆ పవన్‌ హన్స్‌ సంస్థకి చెందిన ఎమ్‌ఐ-172 హెలికాప్టర్‌‌లో 19మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. మంగళవారం 8.15 గంటల ప్రాంతంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్‌లాగున్‌ నుంచి గౌహతికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్‌ నటుడు పలాష్‌ సేన్‌ కూడా ...

రోడ్డుపై దిగిన హెలికాప్టర్   సాక్షి
అసోం : రోడ్డుపై హెలీకాఫ్టర్‌ ల్యాండ్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మరోసారి పాక్ కాల్పులు   
Namasthe Telangana
జమ్ము, జూలై 15: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. ప్రధాని నరేంద్రమోదీ జమ్ములో పర్యటించనున్న నేపథ్యంలో జమ్ము జిల్లా అక్నూర్ తహసీల్ కనాచాక్ సెక్టర్ పరిధిలో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ మరణించగా, బీఎస్‌ఎఫ్ జవాన్ సహా నలుగురు గాయపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దుపై గల బోర్డర్ ఔట్‌పోస్ట్ వద్ద గార్డు విధులు ...

బరితెగించిన పాక్, కాల్పులు: మహిళ మృతి   Oneindia Telugu
భారత సరిహద్దు వద్ద పాక్ కాల్పులు : మహిళ మృతి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言