సాక్షి
నేడు ఏఎంసికి చలసాని పార్థివ దేహం..
ప్రజాశక్తి
విశాఖపట్టణం : ప్రముఖ రచయిత, కవి, విరసం నేత చలసాని ప్రసాద్ (83) భౌతికకాయాన్ని నేడు ఆంధ్రా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు ఆయన కుటుంబసభ్యులు అందచేయనున్నారు. బతికినా, చనిపోయినా పదిమందికీ ఉపయోగపడాలనేది చలసాని ఆకాంక్ష. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించనున్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని ...
నేలకొరిగిన సాహితీ దిగ్గజంసాక్షి
విప్లవ స్వరం చలసాని ప్రసాద్ కన్నుమూతNTVPOST
సాహిత్య పిపాసి చలసానిఆంధ్రజ్యోతి
Oneindia Telugu
వెబ్ దునియా
Vaartha
అన్ని 20 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
విశాఖపట్టణం : ప్రముఖ రచయిత, కవి, విరసం నేత చలసాని ప్రసాద్ (83) భౌతికకాయాన్ని నేడు ఆంధ్రా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు ఆయన కుటుంబసభ్యులు అందచేయనున్నారు. బతికినా, చనిపోయినా పదిమందికీ ఉపయోగపడాలనేది చలసాని ఆకాంక్ష. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించనున్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని ...
నేలకొరిగిన సాహితీ దిగ్గజం
విప్లవ స్వరం చలసాని ప్రసాద్ కన్నుమూత
సాహిత్య పిపాసి చలసాని
సాక్షి
అందుకే నాలుగుసార్లు మునుగుతున్నారు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏకు దగ్గరయ్యేందుకే టీఆర్ఎస్ ఎంపీ కవిత ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. చేసిన పాపాలను కడిగేసుకునేందుకు టీఆర్ఎస్ నాయకులే ఒకటికి నాలుగుసార్లు గోదావరిలో మునుగుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు.
రాహుల్పై కవిత విమర్శ: ఆమె అహంకారానికి నిదర్శనమన్న జీవన్ రెడ్డిOneindia Telugu
రాహుల్పై కవిత వ్యాఖ్యలు ఆమె అహంకారానికి నిదర్శనం : జీవన్ రెడ్డివెబ్ దునియా
రాహుల్ గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు : జీవన్రెడ్డిఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏకు దగ్గరయ్యేందుకే టీఆర్ఎస్ ఎంపీ కవిత ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. చేసిన పాపాలను కడిగేసుకునేందుకు టీఆర్ఎస్ నాయకులే ఒకటికి నాలుగుసార్లు గోదావరిలో మునుగుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు.
రాహుల్పై కవిత విమర్శ: ఆమె అహంకారానికి నిదర్శనమన్న జీవన్ రెడ్డి
రాహుల్పై కవిత వ్యాఖ్యలు ఆమె అహంకారానికి నిదర్శనం : జీవన్ రెడ్డి
రాహుల్ గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు : జీవన్రెడ్డి
తెలుగువన్
సంపూర్ణ తెలంగాణ రాలేదు
తెలుగువన్
ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు హైకోర్టు విభజన.. ఉద్యోగులు విభజనపై వివాదం జరుగుతుంది. అయితే ఈ రెండింటిలో తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలే పడ్డాయి. హైకోర్టు విభజన చేయాలంటూ తెలంగాణ వాదులు కోర్టులో ఆరోపించినా ఇప్పట్లో విభజించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మరోవైపు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను ...
హైకోర్టు విభజనపై రౌండ్టేబుల్లో వక్తలుNamasthe Telangana
తెలంగాణ సంపూర్ణంగా విభజన చెందలేదు : కోదండరాంVaartha
ఇక ప్రత్యేక హైకోర్టు కోసం ఉద్యమించాలి : కోదండరాం పిలుపువెబ్ దునియా
Kandireega
అన్ని 10 వార్తల కథనాలు »
తెలుగువన్
ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు హైకోర్టు విభజన.. ఉద్యోగులు విభజనపై వివాదం జరుగుతుంది. అయితే ఈ రెండింటిలో తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలే పడ్డాయి. హైకోర్టు విభజన చేయాలంటూ తెలంగాణ వాదులు కోర్టులో ఆరోపించినా ఇప్పట్లో విభజించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మరోవైపు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను ...
హైకోర్టు విభజనపై రౌండ్టేబుల్లో వక్తలు
తెలంగాణ సంపూర్ణంగా విభజన చెందలేదు : కోదండరాం
ఇక ప్రత్యేక హైకోర్టు కోసం ఉద్యమించాలి : కోదండరాం పిలుపు
Oneindia Telugu
ఏం జరిగినా స్పందించేది జగన్ ఒక్కడే: వైయస్ జగన్
Oneindia Telugu
అనంతపురం: రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించేది జగన్ ఒక్కడేననే విషయం ప్రజలందరికీ తెలుసునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర శనివారంనాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పి.కొత్తపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ...
టుడే న్యూస్సాక్షి
చంద్రబాబు అలా చెప్పడం సిగ్గుచేటు... ఆ ఒక్కడిని నేనే: జగన్వెబ్ దునియా
రాహుల్ గురించి తక్కువ మాట్లాడితే మంచిది : జగన్Vaartha
ఆంధ్రజ్యోతి
అన్ని 27 వార్తల కథనాలు »
Oneindia Telugu
అనంతపురం: రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించేది జగన్ ఒక్కడేననే విషయం ప్రజలందరికీ తెలుసునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర శనివారంనాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పి.కొత్తపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ...
టుడే న్యూస్
చంద్రబాబు అలా చెప్పడం సిగ్గుచేటు... ఆ ఒక్కడిని నేనే: జగన్
రాహుల్ గురించి తక్కువ మాట్లాడితే మంచిది : జగన్
Oneindia Telugu
ఆచార్య నాగార్జున వర్సిటీకి సెలవులు
Namasthe Telangana
గుంటూరు, నమస్తే తెలంగాణ: ఆర్కిటెక్ట్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్యపై విద్యార్థుల ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి పదిరోజులపాటు సెలవులు ప్రకటించారు. దీంతో రిషికేశ్వరి ఆత్మహత్యను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థి ...
మహిళా మంత్రులపై రోజా ఆగ్రహంప్రజాశక్తి
రిషికేశ్వరి కేసులో గాడిదలు కాస్తున్నారా?: వైసీపీ ఎమ్మెల్యే రోజాOneindia Telugu
మంత్రి గంటా భూమిమీద నడవడం లేదుNews Articles by KSR
Vaartha
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
Namasthe Telangana
గుంటూరు, నమస్తే తెలంగాణ: ఆర్కిటెక్ట్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్యపై విద్యార్థుల ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి పదిరోజులపాటు సెలవులు ప్రకటించారు. దీంతో రిషికేశ్వరి ఆత్మహత్యను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థి ...
మహిళా మంత్రులపై రోజా ఆగ్రహం
రిషికేశ్వరి కేసులో గాడిదలు కాస్తున్నారా?: వైసీపీ ఎమ్మెల్యే రోజా
మంత్రి గంటా భూమిమీద నడవడం లేదు
ఆంధ్రజ్యోతి
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జులై 25: తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 15 శాఖల్లో ఖాళీగా ఉన్న 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఉద్యోగాల భర్తీపై సీఎం ...
కొలువుల మేళాAndhrabhoomi
15 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ఉత్తర్వులుNamasthe Telangana
టి.నిరుద్యోగులకు శుభవార్తNews Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జులై 25: తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 15 శాఖల్లో ఖాళీగా ఉన్న 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఉద్యోగాల భర్తీపై సీఎం ...
కొలువుల మేళా
15 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ఉత్తర్వులు
టి.నిరుద్యోగులకు శుభవార్త
Oneindia Telugu
సమయం ముగిసింది: భారీగా ఏర్పాట్లు, దీపారాధన చేయాలన్న చంద్రబాబు?
Oneindia Telugu
రాజమండ్రి: గోదావరి మహా పుష్కరాలు శనివారం సాయంత్రం 6.30 నిమిషాలకు ముగియనున్నాయి. ముగింపు వేడులకు ఘనంగా నిర్వహించాలని తెలుగు రాష్ట్రాలు భారీ ఏర్పాట్లు చేశాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా రాజమండ్రిలో గోదావరికి అఖండ హారతి కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పుష్కరాల ముగింపు వేడుకలకు రావాలన్న సీఎం చంద్రబాబు ...
ముగిసిన గోదావరి మహాపుష్కర ఘట్టం... అంబరాన్నంటిన ఆదిపుష్కర సంబరాలువెబ్ దునియా
ఘనంగా పుష్కరాల ముగింపు వేడుకలుTelugu Times (పత్రికా ప్రకటన)
మహా ముగింపుAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాజమండ్రి: గోదావరి మహా పుష్కరాలు శనివారం సాయంత్రం 6.30 నిమిషాలకు ముగియనున్నాయి. ముగింపు వేడులకు ఘనంగా నిర్వహించాలని తెలుగు రాష్ట్రాలు భారీ ఏర్పాట్లు చేశాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా రాజమండ్రిలో గోదావరికి అఖండ హారతి కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పుష్కరాల ముగింపు వేడుకలకు రావాలన్న సీఎం చంద్రబాబు ...
ముగిసిన గోదావరి మహాపుష్కర ఘట్టం... అంబరాన్నంటిన ఆదిపుష్కర సంబరాలు
ఘనంగా పుష్కరాల ముగింపు వేడుకలు
మహా ముగింపు
వెబ్ దునియా
అసదుద్దీన్వి మత రాజకీయాలు.. ఎంఐఎం గుర్తింపు రద్దుచేయాలి : కిషన్ రెడ్డి
వెబ్ దునియా
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మతరాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. ముంబై వరుస పేలుళ్ళ కేసులో ఉరిశిక్ష పడిన యాకూబ్ మెమన్కు కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెల్సిందే. దీన్ని అమలు చేసేందుకు మహారాష్ట్ర సర్కారు సిద్ధమవుతోంది. దీనిపై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ...
అసదుద్దీన్పై క్రిమినల్ కేసు పెట్టాలిసాక్షి
అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ అజ్ఞానిAndhrabhoomi
ఉరిశిక్షపై అనవసర రాజకీయాలు?Vaartha
Teluguwishesh
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మతరాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. ముంబై వరుస పేలుళ్ళ కేసులో ఉరిశిక్ష పడిన యాకూబ్ మెమన్కు కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెల్సిందే. దీన్ని అమలు చేసేందుకు మహారాష్ట్ర సర్కారు సిద్ధమవుతోంది. దీనిపై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ...
అసదుద్దీన్పై క్రిమినల్ కేసు పెట్టాలి
అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ అజ్ఞాని
ఉరిశిక్షపై అనవసర రాజకీయాలు?
Oneindia Telugu
గోదావరి పుష్కరాలు: చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా? (ఫోటోలు)
Oneindia Telugu
రాజమండ్రి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఫోటోల్లో. గోదావరి పుష్కరాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గాను లాంచిలో వెళ్లారు. సుమారు రెండు గంటలపాటు చంద్రబాబు గోదావరిలో బోటులో ...
మీడియా లాంచీని ఢీ కొన్న సీఎం లాంచీసాక్షి
చంద్రబాబు బోటుకు తప్పిన ప్రమాదంఆంధ్రజ్యోతి
బాబు లాంచీకి తప్పిన ముప్పుAndhrabhoomi
వెబ్ దునియా
Kandireega
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాజమండ్రి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఫోటోల్లో. గోదావరి పుష్కరాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గాను లాంచిలో వెళ్లారు. సుమారు రెండు గంటలపాటు చంద్రబాబు గోదావరిలో బోటులో ...
మీడియా లాంచీని ఢీ కొన్న సీఎం లాంచీ
చంద్రబాబు బోటుకు తప్పిన ప్రమాదం
బాబు లాంచీకి తప్పిన ముప్పు
Oneindia Telugu
రాహుల్ యాత్ర: ఆంధ్రా కాంగ్రెస్లో జోష్ (ఫోటోలు)
Oneindia Telugu
హైదరాబాద్: అనంతపురంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన తర్వాత ఏపీలోని కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సహాం వచ్చింది. రాహుల్ గాంధీ అనంతపురం టూర్ సక్సెస్ అయిందని రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఆనందంలో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ...
ఏపీ రైతులపై రాహుల్ పక్షపాతం.. అక్కడ రూ.2 లక్షలు.. ఇక్కడ రూ.50 వేలువెబ్ దునియా
'హోదా'పై పోరాడుతోంది జగన్ మాత్రమేసాక్షి
చంద్రబాబుకు, జగన్కు మోదీ అంటే భయం హోదాపై ఆయన్ను నిలదీయరేం?: అనంతలో రాహుల్ఆంధ్రజ్యోతి
Kandireega
Vaartha
ప్రజాశక్తి
అన్ని 22 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: అనంతపురంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన తర్వాత ఏపీలోని కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సహాం వచ్చింది. రాహుల్ గాంధీ అనంతపురం టూర్ సక్సెస్ అయిందని రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఆనందంలో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ...
ఏపీ రైతులపై రాహుల్ పక్షపాతం.. అక్కడ రూ.2 లక్షలు.. ఇక్కడ రూ.50 వేలు
'హోదా'పై పోరాడుతోంది జగన్ మాత్రమే
చంద్రబాబుకు, జగన్కు మోదీ అంటే భయం హోదాపై ఆయన్ను నిలదీయరేం?: అనంతలో రాహుల్
沒有留言:
張貼留言