2015年7月19日 星期日

2015-07-20 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
తలసానిపై చీటింగ్ కేసు పెట్టాలి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే మంత్రివర్గంలో కొనసాగుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దుయ్యబట్టారు. దీనిపై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద స్పీకర్ కార్యాలయాన్ని వివరణ కోరగా తలసాని తన రాజీనామా లేఖ పంపలేదని ...

తలసాని రాజీడ్రామా.. రాజీనామా లేఖ లేదన్న అసెంబ్లీ సచివాలయం..రాజ్యాంగ ఉల్లంఘనన్న ...   ఆంధ్రజ్యోతి
తలసాని ఎందుకు స్పందించడం లేదు!   News Articles by KSR
తలసానిపై 420 కేసు: షబ్బీర్ అలీ, రిజైన్.. గవర్నర్‌నూ ఏకేశారు   Oneindia Telugu
ప్రజాశక్తి   
Namasthe Telangana   
వెబ్ దునియా   
అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లోకేశ్ అనుచరుడికి ఏసీబీ నోటీసులు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ప్రధాన అనుచరుడు ప్రదీప్ చౌదరికి అవినీతి నిరోధకశాఖ నోటీసులు జారీ చేసింది. తెలుగుయువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌లకు చెందిన పుల్లారావు యాదవ్, మనోజ్, సుధీర్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన ...

ఓటుకు నోటు: ఎమ్మెల్యే అనుచరుడికి నోటీసు, అంత పెద్ద నేతను కాదన్న ప్రదీప్   Oneindia Telugu
ఓటుకు నోటు... తెలుగు యువత నేతకు ఏసీబీ నోటీసు : 20న విచారణ   వెబ్ దునియా
రేవంత్ డ్రైవర్ కు ఎసిబి నోటీస్   News Articles by KSR
ఆంధ్రజ్యోతి   
Vaartha   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నిల్చుని వెళ్తే.. టిక్కెట్టు అక్కర్లే!   
Andhrabhoomi
కడియం , జూలై 19: మహా పుష్కరాలకు వచ్చే యాత్రికులతో రద్దీగా మారిన ఆర్టీసీ బస్సుల్లో నిలబడి ప్రయాణించే వారికి ఛార్జీలు లేవని ఆర్టీసీ ఎండి సాంబశివరావు ఆదివారం ప్రకటించారు. రాజమండ్రి నుంచి ఉత్తరాంధ్రకు తిరుగు ప్రయాణం చేసే భక్తులకు ఆర్టీసీ ఈ వెసులబాటు కల్పించింది. రెండు రోజులుగా 900 బస్సులు విశాఖ వైపు సర్వీసు చేస్తున్నాయి. రోజుకు ...

పుష్కరాలు: బస్‌లో నిలబడితే ఫ్రీ.. ఆర్టీసి బంపర్ ఆఫర్, కిమీ మేర ట్రాఫిక్   Oneindia Telugu
కూర్చుంటే రూ.157.. నిల్చుంటే 100..   సాక్షి
కూర్చుంటే రూ.157, నిల్చుంటే రూ.100   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
శ్రీవారి దర్శనం టికెట్లతో నకిలీ వెబ్‌సైట్ మోసం!   
సాక్షి
భక్తులకు అంటగట్టిన రూ. 300 టికెట్లు .. విచారణకు ఆదేశించిన టీటీడీ ఈవో సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి ప్రవేశ పెట్టిన రూ.300 ఆన్‌లైన్ టికెట్లలో ఆదివారం నకిలీ టికెట్లు వెలుగుచూశాయి. చెన్నైకు చెందిన మనోజ్‌జైన్ దంపతులు స్థానికంగా 'టెంపుల్ యాత్రీ'వెబ్‌సైట్ ద్వారా రెండు రూ.300 టికెట్లు రిజర్వు చేసుకున్నారు. వాటి ద్వారా ఆదివారం తిరుమలకు ...

తిరుమల దర్శనం పేరుతో ఆన్‌లైన్‌లో పక్కా మోసం..! నకిలీ టికెట్ల అమ్మకం.. !!   వెబ్ దునియా
శ్రీవారి భక్తులకు.. 'టెంపుల్‌ యాత్రి' శఠగోపం   ఆంధ్రజ్యోతి
తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


విశాఖలో ప్రైవేట్-ఆర్టీసీ బస్సు ఢీ: 50 మందికి గాయాలు   
Oneindia Telugu
విశాఖపట్నం: సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 50 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం నూతనగుంటపాలెం వద్ద జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి 52 మంది యాత్రికులు రాజమండ్రి పుష్కరాలకు బయలుదేరారు. అలానే ...

రెండు బస్సులు ఢీ: 50 మందికి గాయాలు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గోదావరిలో ఇరుక్కుపోయిన మంత్రుల బోటు.. కాసేపు ఆందోళన   
వెబ్ దునియా
తెలంగాణ మంత్రులు ప్రయాణిస్తున్న బోటు ఒకటి గోదావరిలో మొరాయించింది. ముందుకు వెళ్ళడానికి వీలు కాలేదు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే అందులోనే మెకానిక్ ఉండడంతో ఆయన మరమ్మత్తులు నిర్వహించి బోటును ముందుకు నడిపించారు. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌ ప్రయాణిస్తున్న బోటు ...

గోదారిలో మొరాయించిన మంత్రుల బోటు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
భూసేకరణ 'బిల్లు' లేనట్టే!   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదమైన భూసేకరణ చట్టం సవరణ బిల్లుకు ఇప్పట్లో ఏకాభిప్రాయం వచ్చే సూచనలు లేకపోవడంతో దీనిని మంగళవారం నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ఫలితంగా సమావేశాలు ముగిశాక రికార్డుస్థాయిలో నాలుగోసారి దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను ప్రకటించే అవకాశం ఉందని ...

నాలుగోసారీ ఆర్డినెన్స్?   Andhrabhoomi
భూప్రకంపనలు తథ్యం   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబు మాటలకు నొచ్చుకున్న అశోక్‌గజపతి: రాజీనామాకు సిద్ధం, బుజ్జగింపు   
Oneindia Telugu
కృష్ణా: తెలుగుదేశం అధినేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చంద్రబాబు వ్యాఖ్యలతో నొచ్చుకున్న అశోక్‌గజపతిరాజు రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు ఆయనను బుజ్జగించారు. విజయవాడలో శుక్రవారం జరిగిన టిడిపి ...

పేరుకే స్వతంత్ర శాఖ... అన్ని ఫైళ్లూ పీఎం పేషీకి వెళ్లాల్సిందే. రాజీనామా చేస్తా ...   వెబ్ దునియా
రాజీనామాకు సిద్దమన్న అశోకగజపతి.. అసంతృప్తి వ్యక్తపర్చి.. బుజ్జగించిన బాబు   Teluguwishesh
రాజీనామాకు సిద్దపడ్డ అశోక్ గజపతి రాజు   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
చంద్రబాబు నిర్వాకం వల్లే తొక్కిసలాట   
ప్రజాశక్తి
ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్లే పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన అధికారులు ఇస్తున్న నివేదికల ద్వారా అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ...

' చంద్రబాబు నిర్వాకం వల్లే తొక్కిసలాట'   సాక్షి
పుష్కర ఘాట్ తొక్కిసలాట వార్త తెలియగానే చంద్రబాబు షాక్‌కు గురయ్యారు : ఎస్పీ ...   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కార్టూనిస్ట్ శంకర్‌కు అంతర్జాతీయ అవార్డు: అభినందించిన వైఎస్ జగన్(ఫొటోలు)   
Oneindia Telugu
హైదరాబాద్: సాక్షి దిన పత్రిక ప్రధాన కార్టూనిస్టు పామర్తి శంకర్‌ జులై 11న పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో ప్రతిష్ఠాత్మక వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ-2014 అవార్డును అందుకున్నారు. ఆయన వరల్డ్ ప్రెస్ కార్టూన్ డైరెక్టర్ ఆంథోనీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకొన్నారు. కాగా, హైదరాబాద్ వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ ...

సాక్షి కార్టూనిస్టుకు అవార్డు   సాక్షి
సాక్షి శంకర్ కు ప్రతిష్టాత్మక అవార్డు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言