సాక్షి
తలసానిపై చీటింగ్ కేసు పెట్టాలి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే మంత్రివర్గంలో కొనసాగుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దుయ్యబట్టారు. దీనిపై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద స్పీకర్ కార్యాలయాన్ని వివరణ కోరగా తలసాని తన రాజీనామా లేఖ పంపలేదని ...
తలసాని రాజీడ్రామా.. రాజీనామా లేఖ లేదన్న అసెంబ్లీ సచివాలయం..రాజ్యాంగ ఉల్లంఘనన్న ...ఆంధ్రజ్యోతి
తలసాని ఎందుకు స్పందించడం లేదు!News Articles by KSR
తలసానిపై 420 కేసు: షబ్బీర్ అలీ, రిజైన్.. గవర్నర్నూ ఏకేశారుOneindia Telugu
ప్రజాశక్తి
Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 18 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే మంత్రివర్గంలో కొనసాగుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దుయ్యబట్టారు. దీనిపై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద స్పీకర్ కార్యాలయాన్ని వివరణ కోరగా తలసాని తన రాజీనామా లేఖ పంపలేదని ...
తలసాని రాజీడ్రామా.. రాజీనామా లేఖ లేదన్న అసెంబ్లీ సచివాలయం..రాజ్యాంగ ఉల్లంఘనన్న ...
తలసాని ఎందుకు స్పందించడం లేదు!
తలసానిపై 420 కేసు: షబ్బీర్ అలీ, రిజైన్.. గవర్నర్నూ ఏకేశారు
Oneindia Telugu
లోకేశ్ అనుచరుడికి ఏసీబీ నోటీసులు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ప్రధాన అనుచరుడు ప్రదీప్ చౌదరికి అవినీతి నిరోధకశాఖ నోటీసులు జారీ చేసింది. తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్లకు చెందిన పుల్లారావు యాదవ్, మనోజ్, సుధీర్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలిస్తూ రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడిన ...
ఓటుకు నోటు: ఎమ్మెల్యే అనుచరుడికి నోటీసు, అంత పెద్ద నేతను కాదన్న ప్రదీప్Oneindia Telugu
రేవంత్ డ్రైవర్ కు ఎసిబి నోటీస్News Articles by KSR
ఓటుకు నోటు... తెలుగు యువత నేతకు ఏసీబీ నోటీసు : 20న విచారణవెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Vaartha
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ప్రధాన అనుచరుడు ప్రదీప్ చౌదరికి అవినీతి నిరోధకశాఖ నోటీసులు జారీ చేసింది. తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్లకు చెందిన పుల్లారావు యాదవ్, మనోజ్, సుధీర్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలిస్తూ రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడిన ...
ఓటుకు నోటు: ఎమ్మెల్యే అనుచరుడికి నోటీసు, అంత పెద్ద నేతను కాదన్న ప్రదీప్
రేవంత్ డ్రైవర్ కు ఎసిబి నోటీస్
ఓటుకు నోటు... తెలుగు యువత నేతకు ఏసీబీ నోటీసు : 20న విచారణ
Oneindia Telugu
నిల్చుని వెళ్తే.. టిక్కెట్టు అక్కర్లే!
Andhrabhoomi
కడియం , జూలై 19: మహా పుష్కరాలకు వచ్చే యాత్రికులతో రద్దీగా మారిన ఆర్టీసీ బస్సుల్లో నిలబడి ప్రయాణించే వారికి ఛార్జీలు లేవని ఆర్టీసీ ఎండి సాంబశివరావు ఆదివారం ప్రకటించారు. రాజమండ్రి నుంచి ఉత్తరాంధ్రకు తిరుగు ప్రయాణం చేసే భక్తులకు ఆర్టీసీ ఈ వెసులబాటు కల్పించింది. రెండు రోజులుగా 900 బస్సులు విశాఖ వైపు సర్వీసు చేస్తున్నాయి. రోజుకు ...
పుష్కరాలు: బస్లో నిలబడితే ఫ్రీ.. ఆర్టీసి బంపర్ ఆఫర్, కిమీ మేర ట్రాఫిక్Oneindia Telugu
కూర్చుంటే రూ.157.. నిల్చుంటే 100..సాక్షి
కూర్చుంటే రూ.157, నిల్చుంటే రూ.100Vaartha
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
కడియం , జూలై 19: మహా పుష్కరాలకు వచ్చే యాత్రికులతో రద్దీగా మారిన ఆర్టీసీ బస్సుల్లో నిలబడి ప్రయాణించే వారికి ఛార్జీలు లేవని ఆర్టీసీ ఎండి సాంబశివరావు ఆదివారం ప్రకటించారు. రాజమండ్రి నుంచి ఉత్తరాంధ్రకు తిరుగు ప్రయాణం చేసే భక్తులకు ఆర్టీసీ ఈ వెసులబాటు కల్పించింది. రెండు రోజులుగా 900 బస్సులు విశాఖ వైపు సర్వీసు చేస్తున్నాయి. రోజుకు ...
పుష్కరాలు: బస్లో నిలబడితే ఫ్రీ.. ఆర్టీసి బంపర్ ఆఫర్, కిమీ మేర ట్రాఫిక్
కూర్చుంటే రూ.157.. నిల్చుంటే 100..
కూర్చుంటే రూ.157, నిల్చుంటే రూ.100
సాక్షి
చంద్రబాబు నిర్వాకం వల్లే తొక్కిసలాట
ప్రజాశక్తి
ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్లే పుష్కరఘాట్లో తొక్కిసలాట జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్పాండ్లో మీడియాతో మాట్లాడిన ఆయన అధికారులు ఇస్తున్న నివేదికల ద్వారా అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ...
' చంద్రబాబు నిర్వాకం వల్లే తొక్కిసలాట'సాక్షి
పుష్కర ఘాట్ తొక్కిసలాట వార్త తెలియగానే చంద్రబాబు షాక్కు గురయ్యారు : ఎస్పీ ...వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్లే పుష్కరఘాట్లో తొక్కిసలాట జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్పాండ్లో మీడియాతో మాట్లాడిన ఆయన అధికారులు ఇస్తున్న నివేదికల ద్వారా అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ...
' చంద్రబాబు నిర్వాకం వల్లే తొక్కిసలాట'
పుష్కర ఘాట్ తొక్కిసలాట వార్త తెలియగానే చంద్రబాబు షాక్కు గురయ్యారు : ఎస్పీ ...
Oneindia Telugu
కార్టూనిస్ట్ శంకర్కు అంతర్జాతీయ అవార్డు: అభినందించిన వైఎస్ జగన్(ఫొటోలు)
Oneindia Telugu
హైదరాబాద్: సాక్షి దిన పత్రిక ప్రధాన కార్టూనిస్టు పామర్తి శంకర్ జులై 11న పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ప్రతిష్ఠాత్మక వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ-2014 అవార్డును అందుకున్నారు. ఆయన వరల్డ్ ప్రెస్ కార్టూన్ డైరెక్టర్ ఆంథోనీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకొన్నారు. కాగా, హైదరాబాద్ వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ ...
సాక్షి కార్టూనిస్టుకు అవార్డుసాక్షి
సాక్షి శంకర్ కు ప్రతిష్టాత్మక అవార్డుNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: సాక్షి దిన పత్రిక ప్రధాన కార్టూనిస్టు పామర్తి శంకర్ జులై 11న పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ప్రతిష్ఠాత్మక వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ-2014 అవార్డును అందుకున్నారు. ఆయన వరల్డ్ ప్రెస్ కార్టూన్ డైరెక్టర్ ఆంథోనీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకొన్నారు. కాగా, హైదరాబాద్ వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ ...
సాక్షి కార్టూనిస్టుకు అవార్డు
సాక్షి శంకర్ కు ప్రతిష్టాత్మక అవార్డు
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
నాలుగేళ్ల వరకు యూరియా ధరలు పెరగవు
సాక్షి
ఆర్మూర్: రానున్న నాలుగేళ్ల వరకు యూరియా ధర పెరగకుండా చూస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం తెలిపారు. యూరియా ఉత్పత్తిని సైతం పెంచుతున్నామన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడ్లో పుష్కర స్నానం చేశారు. అక్కడి నుంచి రెంజల్ మండలంలోని కందకుర్తికి వెళ్తూ ఆర్మూర్లో ...
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చేయూతNamasthe Telangana
పుష్కర స్నానాలు ఆచరించిన కేంద్రమంత్రి హన్స్రాజ్ గంగారాంNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
ఆర్మూర్: రానున్న నాలుగేళ్ల వరకు యూరియా ధర పెరగకుండా చూస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం తెలిపారు. యూరియా ఉత్పత్తిని సైతం పెంచుతున్నామన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడ్లో పుష్కర స్నానం చేశారు. అక్కడి నుంచి రెంజల్ మండలంలోని కందకుర్తికి వెళ్తూ ఆర్మూర్లో ...
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చేయూత
పుష్కర స్నానాలు ఆచరించిన కేంద్రమంత్రి హన్స్రాజ్ గంగారాం
ఏపీ టోల్ గేట్ల వద్ద రుసుం వసూలు..
ప్రజాశక్తి
విశాఖపట్టణం : ఏపీ పుష్కరాలకు లక్షలాది సంఖ్యలో యాత్రీకులు పోటెత్తుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో యాత్రీకులు రాజమండ్రి పుష్కర ఘాట్ లకు చేరుకొనేందుకు తరలివస్తుండడంతో భారీ రద్దీ నెలకొంది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద వందలాది వాహనాలు బారులు తీరాయి. దీనితో ఎక్కడా టోల్ ఫీజు వసూలు చేయకూడదని సీఎం ...
పుష్కర భక్తులతో కిటకిటలాడుతున్న అన్నవరంఆంధ్రజ్యోతి
పుష్కరాలు- టోల్ గేట్ల వద్ద గంటల సేపు నిరీక్షణNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
విశాఖపట్టణం : ఏపీ పుష్కరాలకు లక్షలాది సంఖ్యలో యాత్రీకులు పోటెత్తుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో యాత్రీకులు రాజమండ్రి పుష్కర ఘాట్ లకు చేరుకొనేందుకు తరలివస్తుండడంతో భారీ రద్దీ నెలకొంది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద వందలాది వాహనాలు బారులు తీరాయి. దీనితో ఎక్కడా టోల్ ఫీజు వసూలు చేయకూడదని సీఎం ...
పుష్కర భక్తులతో కిటకిటలాడుతున్న అన్నవరం
పుష్కరాలు- టోల్ గేట్ల వద్ద గంటల సేపు నిరీక్షణ
మాస్టర్ ప్లాన్ సిద్ధం రైతుల్లో సందిగ్ధం
ప్రజాశక్తి
సీడ్ కాపిటల్ మాస్టర్ప్లాను సిద్దమైనా రాజధాని పరిధిలోని రైతాంగంలో సంద్గ్ధిం వీడలేదు. 5640.14 ఎకరాలపై ఇంకా అయోమయం కొనసాగుతోంది. అగ్రిమెంట్ల ప్రక్రియ సాగుతున్నప్పటికీ అది పట్టాభూముల వ్యవహారంగానే సాగుతున్న నేపధ్యంలో శనివారం నమూనా చిత్రాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా విడుదల చేసిన ఫోటోలు చర్చనీయాంశంగా మారాయి.
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
సీడ్ కాపిటల్ మాస్టర్ప్లాను సిద్దమైనా రాజధాని పరిధిలోని రైతాంగంలో సంద్గ్ధిం వీడలేదు. 5640.14 ఎకరాలపై ఇంకా అయోమయం కొనసాగుతోంది. అగ్రిమెంట్ల ప్రక్రియ సాగుతున్నప్పటికీ అది పట్టాభూముల వ్యవహారంగానే సాగుతున్న నేపధ్యంలో శనివారం నమూనా చిత్రాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా విడుదల చేసిన ఫోటోలు చర్చనీయాంశంగా మారాయి.
Namasthe Telangana
ఏడో రోజుకు చేరిన గోదావరి పుష్కరాలు
Namasthe Telangana
హైదరాబాద్: పవిత్ర గోదావరి పుష్కరాలు నేటితో ఏడో రోజుకు చేరుకున్నాయి. పుష్కరఘాట్లన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో బాసర నుంచి భద్రాద్రి వరకు పుష్కర శోభ కొనసాగుతుంది. హెలికాప్టర్ ద్వారా డీజీపీ పుష్కర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎమర్జెన్సీ ...
నిజామాబాద్: పుష్కరఘాట్లను పరిశీలించిన డీజీపీ అనురాగ్ శర్మఆంధ్రజ్యోతి
గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు సమీక్షప్రజాశక్తి
అన్ని 11 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: పవిత్ర గోదావరి పుష్కరాలు నేటితో ఏడో రోజుకు చేరుకున్నాయి. పుష్కరఘాట్లన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో బాసర నుంచి భద్రాద్రి వరకు పుష్కర శోభ కొనసాగుతుంది. హెలికాప్టర్ ద్వారా డీజీపీ పుష్కర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎమర్జెన్సీ ...
నిజామాబాద్: పుష్కరఘాట్లను పరిశీలించిన డీజీపీ అనురాగ్ శర్మ
గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
తెలుగువన్
మరికొందరికి ఏసిబి నోటీసులు?
తెలుగువన్
తెలంగాణా ఎసిబి అధికారులు ఓటుకి నోటు కేసులో విచారణకు హాజరుకమ్మంటూ నిన్న మరికొందరికి నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. వారిలో తెదేపాకు చెందిన ప్రదీప్, సుధీర్ బాబు, రాఘవేంద్ర రెడ్డి ఉన్నారు. వారి ముగ్గురినీ ఈరోజు ఉదయం 10.30లోగా ఏసిబి కార్యాలయంలో విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ నోటీసులు పంపారు. ఇంతకు ముందు తెదేపా నేత ...
ఇంకా మరిన్ని »
తెలుగువన్
తెలంగాణా ఎసిబి అధికారులు ఓటుకి నోటు కేసులో విచారణకు హాజరుకమ్మంటూ నిన్న మరికొందరికి నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. వారిలో తెదేపాకు చెందిన ప్రదీప్, సుధీర్ బాబు, రాఘవేంద్ర రెడ్డి ఉన్నారు. వారి ముగ్గురినీ ఈరోజు ఉదయం 10.30లోగా ఏసిబి కార్యాలయంలో విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ నోటీసులు పంపారు. ఇంతకు ముందు తెదేపా నేత ...
沒有留言:
張貼留言