Oneindia Telugu
పుజారా కెప్టెన్సీలో ఆడనున్న విరాట్ కోహ్లీ
Oneindia Telugu
చెన్నై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఛటేశ్వర పుజారా కెప్టెన్సీ ఆడనున్నాడు. ఇండియా ఏ జట్టుకు పూజారా కెప్టెన్గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. జులై 28-31 వరకు చెన్నైలో జరగనున్న నాలుగు రోజులు రెండో టెస్టు మ్యాచ్లో ఇండియా ఏ జట్టు ఆస్టేలియా ఏ జట్టుతో తలపడుతుంది. ఈ టెస్టు మ్యాచ్లో జింబాబ్వే పర్యటనకు పూర్తి విశ్రాంతి ...
ఆసీస్ 'ఎ'తో నాలుగు రోజుల మ్యాచ్ బరిలోకి...సాక్షి
సీనియర్లకు మొండిచెయ్యిప్రజాశక్తి
శ్రీలంక టూర్కు టీమిండియా: జడేజాకు మొండిచెయ్యి.. అమిత్ మిశ్రాకు ఛాన్స్వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఛటేశ్వర పుజారా కెప్టెన్సీ ఆడనున్నాడు. ఇండియా ఏ జట్టుకు పూజారా కెప్టెన్గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. జులై 28-31 వరకు చెన్నైలో జరగనున్న నాలుగు రోజులు రెండో టెస్టు మ్యాచ్లో ఇండియా ఏ జట్టు ఆస్టేలియా ఏ జట్టుతో తలపడుతుంది. ఈ టెస్టు మ్యాచ్లో జింబాబ్వే పర్యటనకు పూర్తి విశ్రాంతి ...
ఆసీస్ 'ఎ'తో నాలుగు రోజుల మ్యాచ్ బరిలోకి...
సీనియర్లకు మొండిచెయ్యి
శ్రీలంక టూర్కు టీమిండియా: జడేజాకు మొండిచెయ్యి.. అమిత్ మిశ్రాకు ఛాన్స్
సాక్షి
కబడ్డీ మన ఆట
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్కు విస్తృత ప్రచారం కల్పించేందుకు బాలీవుడ్ హీరోలను భాగస్వాములను చేస్తున్న నిర్వాహకులు ఇప్పుడు తెలుగు టీమ్కు కూడా గ్లామర్ను జత చేశారు. ఈ సీజన్ ప్రొ కబడ్డీలో 'తెలుగు టైటాన్స్' టీమ్కు యువ హీరో అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభిమానులకు అతను ...
ప్రో కబడ్డీ లీగ్కి బ్రాండ్ అంబాసిడార్గా బన్నీఆంధ్రజ్యోతి
ప్రొ కబడ్డీ లీగ్ అంబాసిడర్గా అల్లు అర్జున్: కబడ్డీ జట్టును కూడా..?వెబ్ దునియా
తెలుగు కబడ్డీ టీంకు బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీTeluguwishesh
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్కు విస్తృత ప్రచారం కల్పించేందుకు బాలీవుడ్ హీరోలను భాగస్వాములను చేస్తున్న నిర్వాహకులు ఇప్పుడు తెలుగు టీమ్కు కూడా గ్లామర్ను జత చేశారు. ఈ సీజన్ ప్రొ కబడ్డీలో 'తెలుగు టైటాన్స్' టీమ్కు యువ హీరో అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభిమానులకు అతను ...
ప్రో కబడ్డీ లీగ్కి బ్రాండ్ అంబాసిడార్గా బన్నీ
ప్రొ కబడ్డీ లీగ్ అంబాసిడర్గా అల్లు అర్జున్: కబడ్డీ జట్టును కూడా..?
తెలుగు కబడ్డీ టీంకు బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ
సాక్షి
ఆగస్టు 30న ఎయిర్టెల్ మారథాన్ రన్
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్, ఎ యిర్టెల్ కంపెనీ సంయుక్తంగా ఆగస్టు 30వ తేదీన నగరంలో మారథాన్ రన్ను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్, ఎయిర్టెల్ సీఈవో వెంకటేష్ విజయరాఘవన్, డైరెక్టర్ నన్నపనేని మురళీ తెలిపారు. గురువారం ఓ ప్రైవేటు హాటల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేటీఆర్ ...
హైదరాబాద్ ఇమేజ్ పెంచాలి: కేటీఆర్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్, ఎ యిర్టెల్ కంపెనీ సంయుక్తంగా ఆగస్టు 30వ తేదీన నగరంలో మారథాన్ రన్ను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్, ఎయిర్టెల్ సీఈవో వెంకటేష్ విజయరాఘవన్, డైరెక్టర్ నన్నపనేని మురళీ తెలిపారు. గురువారం ఓ ప్రైవేటు హాటల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేటీఆర్ ...
హైదరాబాద్ ఇమేజ్ పెంచాలి: కేటీఆర్
ఇసుక మాఫియాకు వెన్నుదన్నుగా సిఎం
ప్రజాశక్తి
రాష్ట్ర ముఖ్యమంత్రి ఇసుక మాఫియాకు వెన్నుదన్నుగా నిలుస్తూ నిజాయితీగా వ్యవహరించిన తహసిల్దార్ను మందలించడం ఏ మేరకు న్యాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు విమర్శించారు. కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. అనేక కేసుల్లో నేరస్తుడుగా ఉన్న ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
రాష్ట్ర ముఖ్యమంత్రి ఇసుక మాఫియాకు వెన్నుదన్నుగా నిలుస్తూ నిజాయితీగా వ్యవహరించిన తహసిల్దార్ను మందలించడం ఏ మేరకు న్యాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు విమర్శించారు. కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. అనేక కేసుల్లో నేరస్తుడుగా ఉన్న ...
సుందర్ రామన్ ఉద్యోగి మాత్రమే: బీసీసీఐ
సాక్షి
న్యూఢిల్లీ: వివాదాస్పద ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుందర్ రామన్ బీసీసీఐలో కేవలం ఉద్యోగి మాత్రమేనని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకు లేదని చెప్పారు. 'ప్రస్తుతానికి రామన్కు వ్యతిరేకంగా ఎలాంటి తీర్పు రాలేదు. మేం బాధ్యతలు తీసుకునే నాటికి ఆయనతో పాటు చెన్నై, రాజస్తాన్ ...
రామన్పై అనురాగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలుఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: వివాదాస్పద ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుందర్ రామన్ బీసీసీఐలో కేవలం ఉద్యోగి మాత్రమేనని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకు లేదని చెప్పారు. 'ప్రస్తుతానికి రామన్కు వ్యతిరేకంగా ఎలాంటి తీర్పు రాలేదు. మేం బాధ్యతలు తీసుకునే నాటికి ఆయనతో పాటు చెన్నై, రాజస్తాన్ ...
రామన్పై అనురాగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి
ఒక రైడ్.. మూడు పాయింట్లు
సాక్షి
కోల్కతా: మ్యాచ్ ముగియడానికి మరో నిమిషం మాత్రమే సమయం... ఇరుజట్లకు చెరో రైడ్ మాత్రమే అవకాశం.... స్కోరు చూస్తే తెలుగు టైటాన్స్ (28-30) రెండు పాయింట్లు వెనుకబడి ఉంది. ఇక ఓటమి తప్పదనుకున్న దశలో కెప్టెన్ రాహుల్ చౌదరి సంచలనం సృష్టించాడు. సింగిల్ రైడ్లో ఏకంగా మూడు పాయిం ట్లు సాధించి టైటాన్స్ జట్టును 31-30 ఆధిక్యంలో నిలిపాడు.
టైటాన్స్కు మూడో విజయంఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
కోల్కతా: మ్యాచ్ ముగియడానికి మరో నిమిషం మాత్రమే సమయం... ఇరుజట్లకు చెరో రైడ్ మాత్రమే అవకాశం.... స్కోరు చూస్తే తెలుగు టైటాన్స్ (28-30) రెండు పాయింట్లు వెనుకబడి ఉంది. ఇక ఓటమి తప్పదనుకున్న దశలో కెప్టెన్ రాహుల్ చౌదరి సంచలనం సృష్టించాడు. సింగిల్ రైడ్లో ఏకంగా మూడు పాయిం ట్లు సాధించి టైటాన్స్ జట్టును 31-30 ఆధిక్యంలో నిలిపాడు.
టైటాన్స్కు మూడో విజయం
Oneindia Telugu
పాక్లో కోహ్లీలానే ఓ కుర్రాడు: ట్విట్టర్లో చర్చ..!
Oneindia Telugu
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెటర్లలో పేరు ప్రఖ్యాతులున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మైగ్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్లో మార్మోగుతోంది. వివరాల్లోకి వెళితే, ట్విట్టర్లో ఇప్పుడో ఫోటో హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటోలో ఉన్న ఓ యువకుడు అచ్చం విరాట్ కోహ్లీలానే ఉన్నాడు. పాకిస్ధాన్ క్రికెట్ జట్టు ...
పాకిస్థాన్కు అచ్చం కోహ్లీ లాంటి క్రికెటర్ దొరికాడోచ్: సోషల్ మీడియాలో..?వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెటర్లలో పేరు ప్రఖ్యాతులున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మైగ్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్లో మార్మోగుతోంది. వివరాల్లోకి వెళితే, ట్విట్టర్లో ఇప్పుడో ఫోటో హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటోలో ఉన్న ఓ యువకుడు అచ్చం విరాట్ కోహ్లీలానే ఉన్నాడు. పాకిస్ధాన్ క్రికెట్ జట్టు ...
పాకిస్థాన్కు అచ్చం కోహ్లీ లాంటి క్రికెటర్ దొరికాడోచ్: సోషల్ మీడియాలో..?
హోం వర్క్ చేయలేదని లెక్కల టీచర్ పనిష్మెంట్: గోడకుర్చీతో ఓ చిన్నారి మృతి
వెబ్ దునియా
గోడకుర్చీ ఓ చిన్నారి ప్రాణాల్ని బలిగొంది. హోం వర్క్ చేయడంలో నిర్లక్ష్యం చూపడంతో టీచర్ గోడకుర్చీ వేయించింది. అయితే గోడకుర్చీ వేసిన ఆ చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది. చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో చోటుచేసుకుంది. ఐదవ తరగతి చదువుతున్న అశ్విత అనే ఓ చిన్నారికి చదువుతున్న పాఠశాలలో టీచర్ ...
విద్యార్థి ప్రాణం తీసిన టీచర్..ప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గోడకుర్చీ ఓ చిన్నారి ప్రాణాల్ని బలిగొంది. హోం వర్క్ చేయడంలో నిర్లక్ష్యం చూపడంతో టీచర్ గోడకుర్చీ వేయించింది. అయితే గోడకుర్చీ వేసిన ఆ చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది. చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో చోటుచేసుకుంది. ఐదవ తరగతి చదువుతున్న అశ్విత అనే ఓ చిన్నారికి చదువుతున్న పాఠశాలలో టీచర్ ...
విద్యార్థి ప్రాణం తీసిన టీచర్..
5 నుండి తొలివిడత మెడికల్ కౌన్సిలింగ్
ప్రజాశక్తి
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ప్రయివేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సులలో ప్రవేశానికి ఆగస్టు 5 నుండి 11వ తేదీ వరకూ తొలి విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు డాక్టర్ ఎన్టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ఛాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. ఎంసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్కు అర్హులన్నారు. కౌన్సిలింగ్ ...
మెడికల్ కౌన్సెలింగ్లో స్వల్ప మార్పులుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ప్రయివేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సులలో ప్రవేశానికి ఆగస్టు 5 నుండి 11వ తేదీ వరకూ తొలి విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు డాక్టర్ ఎన్టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ఛాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. ఎంసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్కు అర్హులన్నారు. కౌన్సిలింగ్ ...
మెడికల్ కౌన్సెలింగ్లో స్వల్ప మార్పులు
వెబ్ దునియా
శ్రీలంక టూర్కు నేడు భారత క్రికెట్ జట్టు ఎంపిక.. ఆ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్?
వెబ్ దునియా
జింబాబ్వే పర్యటన విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్ జట్టు.. మళ్లీ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. జింబాబ్వే పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టును పంపిన బీసీసీఐ.. లంక టూర్కు మాత్రం పూర్తిస్థాయిలో జట్టును పంపనుంది. ఇందుకోసం చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం సమావేశం కానుంది.
యాసిర్ షా ఎఫెక్ట్..!ఆంధ్రజ్యోతి
నాలుగేళ్ల తర్వాత...సాక్షి
3వ స్పిన్నర్ మిశ్రానే: రాయుడు, జడేజా మిస్thatsCricket Telugu
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జింబాబ్వే పర్యటన విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్ జట్టు.. మళ్లీ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. జింబాబ్వే పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టును పంపిన బీసీసీఐ.. లంక టూర్కు మాత్రం పూర్తిస్థాయిలో జట్టును పంపనుంది. ఇందుకోసం చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం సమావేశం కానుంది.
యాసిర్ షా ఎఫెక్ట్..!
నాలుగేళ్ల తర్వాత...
3వ స్పిన్నర్ మిశ్రానే: రాయుడు, జడేజా మిస్
沒有留言:
張貼留言