వెబ్ దునియా
'ఇండియన్ మిస్సైల్' కలాం తొలి సంపాదన చింతగింజలతోనే..
వెబ్ దునియా
అది తమిళనాడులోని ఓ చిన్న ఊరు.. ఆ ఊరి చుట్టూ సముద్రమే.. ఆ సముద్రం అంటే నేటి ఇండియన్ మిసైల్ అబ్దుల్ కలాంకు చాలా ఇష్టం. తీరంలో కూర్చొని ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి తాను కూడా అలా ఎగరాలని ఆశపడేవాడు. ఇది 1940ల నాటి మాట.. భవిష్యత్తులో అదే కుర్రాడే భారత కీర్తిని అంతరిక్షస్థాయిలో రెపరెపలాడించాడు. ఆ కుర్రాడే.. అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ ...
చింతగింజల అమ్మకంతో తొలి సంపాదన...ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అది తమిళనాడులోని ఓ చిన్న ఊరు.. ఆ ఊరి చుట్టూ సముద్రమే.. ఆ సముద్రం అంటే నేటి ఇండియన్ మిసైల్ అబ్దుల్ కలాంకు చాలా ఇష్టం. తీరంలో కూర్చొని ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి తాను కూడా అలా ఎగరాలని ఆశపడేవాడు. ఇది 1940ల నాటి మాట.. భవిష్యత్తులో అదే కుర్రాడే భారత కీర్తిని అంతరిక్షస్థాయిలో రెపరెపలాడించాడు. ఆ కుర్రాడే.. అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ ...
చింతగింజల అమ్మకంతో తొలి సంపాదన...
వెబ్ దునియా
అబ్దుల్ కలాం చివరి ట్విట్టర్ మెసేజ్ ఇదే...
వెబ్ దునియా
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చివరగా తన ట్విట్టర్ అకౌంట్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. షిల్లాంగ్ ఐఐటీలో శ్రీజన్పాల్ సింగ్, శర్మతో కలిసి లైవబల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చేందుకు షిల్లాంగ్ వెళ్తున్నా అని అందులో పేర్కొన్నారు. ఈ సందేశం సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇవ్వగా, ఆయన సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చివరగా తన ట్విట్టర్ అకౌంట్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. షిల్లాంగ్ ఐఐటీలో శ్రీజన్పాల్ సింగ్, శర్మతో కలిసి లైవబల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చేందుకు షిల్లాంగ్ వెళ్తున్నా అని అందులో పేర్కొన్నారు. ఈ సందేశం సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇవ్వగా, ఆయన సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ...
సాక్షి
'ప్రజల రాష్ట్రపతి.. అబ్దుల్ కలాం'
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం(84) ఆకస్మిక మృతి దేశానికి తీరని లోటని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి అబ్దుల్ కలాం అనితర సేవలు అందించారని ప్రణబ్ తెలిపారు. అటు శాస్త్రవేత్తగా, ఇటు పరిపాలకుడిగా కలాం దేశానికి మహోన్నతమైన సేవలు అందించారని కొనియాడారు. అబ్దుల్ కలాం అప్పుడూ-ఎప్పుడూ ప్రజల ...
అబ్దుల్ కలాం ఇక లేరు: హైదరాబాదులో అనేక పరిశోధనలు చేశారన్న కెసిఆర్Oneindia Telugu
కలాం మృతికి ప్రముఖుల సంతాపంఆంధ్రజ్యోతి
అబ్దుల్ కలాం మార్గదర్శకుడు... ఆయన లేని లోటు పూడ్చలేనిది : ప్రధాని నరేంద్ర మోదీవెబ్ దునియా
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం(84) ఆకస్మిక మృతి దేశానికి తీరని లోటని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి అబ్దుల్ కలాం అనితర సేవలు అందించారని ప్రణబ్ తెలిపారు. అటు శాస్త్రవేత్తగా, ఇటు పరిపాలకుడిగా కలాం దేశానికి మహోన్నతమైన సేవలు అందించారని కొనియాడారు. అబ్దుల్ కలాం అప్పుడూ-ఎప్పుడూ ప్రజల ...
అబ్దుల్ కలాం ఇక లేరు: హైదరాబాదులో అనేక పరిశోధనలు చేశారన్న కెసిఆర్
కలాం మృతికి ప్రముఖుల సంతాపం
అబ్దుల్ కలాం మార్గదర్శకుడు... ఆయన లేని లోటు పూడ్చలేనిది : ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి
అబ్దుల్ కలాం కన్నుమూత
సాక్షి
షిల్లాంగ్(మేఘాలయ): భారతరత్న పురస్కార గ్రహీత, మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త, యువ హృదయాల స్ఫూర్తి ప్రదాత ఏపీజే అబ్దుల్ కలాం(83) కన్నుమూశారు. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ తీవ్ర గుండెపోటుతో ...
ఇండియన్ మిస్సైల్ అబ్దుల్ కలాం అస్తమయం షిల్లాంగ్ ఐఐఎంలో ప్రసంగిస్తుండగా ...ఆంధ్రజ్యోతి
కుప్పకూలిన అబ్దుల్ కలాం: కన్నుమూతOneindia Telugu
అబ్దుల్ కలాం జీవితగాధNTVPOST
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 31 వార్తల కథనాలు »
సాక్షి
షిల్లాంగ్(మేఘాలయ): భారతరత్న పురస్కార గ్రహీత, మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త, యువ హృదయాల స్ఫూర్తి ప్రదాత ఏపీజే అబ్దుల్ కలాం(83) కన్నుమూశారు. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ తీవ్ర గుండెపోటుతో ...
ఇండియన్ మిస్సైల్ అబ్దుల్ కలాం అస్తమయం షిల్లాంగ్ ఐఐఎంలో ప్రసంగిస్తుండగా ...
కుప్పకూలిన అబ్దుల్ కలాం: కన్నుమూత
అబ్దుల్ కలాం జీవితగాధ
వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి తుంగన్కు నాలుగున్నరేళ్ల జైలు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 27: అవినీతి కేసులో కేంద్ర మాజీ మంత్రి, అరుణాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పీకే తుంగన్(68)కు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. కేంద్రం విడుదల చేసిన రూ.రెండు కోట్లు దుర్వినియోగం చేసినట్లు రుజువు కావడంతో సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ జైన్ ఆయనకు జైలు ...
కేంద్ర మాజీ మంత్రికి నాలుగున్నరేళ్లు జైలుసాక్షి
కేంద్ర మాజీ పీకే తుంగన్ మంత్రికి నాలుగున్నరేళ్ల జైలు శిక్షవెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రికి నాలుగున్నరేండ్ల జైలుNamasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 27: అవినీతి కేసులో కేంద్ర మాజీ మంత్రి, అరుణాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పీకే తుంగన్(68)కు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. కేంద్రం విడుదల చేసిన రూ.రెండు కోట్లు దుర్వినియోగం చేసినట్లు రుజువు కావడంతో సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ జైన్ ఆయనకు జైలు ...
కేంద్ర మాజీ మంత్రికి నాలుగున్నరేళ్లు జైలు
కేంద్ర మాజీ పీకే తుంగన్ మంత్రికి నాలుగున్నరేళ్ల జైలు శిక్ష
కేంద్ర మాజీ మంత్రికి నాలుగున్నరేండ్ల జైలు
Oneindia Telugu
జయకి షాక్: అక్రమాస్తుల కేసులో సుప్రీం నోటీసు,కానీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలితకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో కొద్ది రోజుల క్రితం ఆమెకు కర్నాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను నిర్దోషిగా తేల్చింది. దీనిపై కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు జయలలితకు ...
జయకు చెక్ పెడుతున్న కర్నాటకసాక్షి
ఆస్తుల కేసులో జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులుఆంధ్రజ్యోతి
జయలలితకు మళ్లీ తలనొప్పి: సుప్రీం కోర్టు నుంచి అమ్మకు నోటీసులు!!వెబ్ దునియా
Kandireega
Andhrabhoomi
తెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలితకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో కొద్ది రోజుల క్రితం ఆమెకు కర్నాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను నిర్దోషిగా తేల్చింది. దీనిపై కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు జయలలితకు ...
జయకు చెక్ పెడుతున్న కర్నాటక
ఆస్తుల కేసులో జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు
జయలలితకు మళ్లీ తలనొప్పి: సుప్రీం కోర్టు నుంచి అమ్మకు నోటీసులు!!
Oneindia Telugu
జయలలితకు కోపం: ఊడిన మంత్రి పదవి
Oneindia Telugu
చెన్నయ్: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత తన మంత్రి వర్గంలో ఒకరికి ఉద్వాసన పలికారు. తమిళనాడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఇంటికి పంపించారు. మంత్రి పదవితో పాటు ఆయనకు పార్టీ నామినేటెడ్ పదవి ఊడిపోయింది. సెంథిల్ కుమార్ ను మంత్రి పదవి నుండి తప్పించాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన మనవికి ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య ...
తమిళనాడు కేబినెట్ సంచలన నిర్ణయంఆంధ్రజ్యోతి
రవాణా మంత్రిపై వేటేసిన జయలలిత... కారణాలు ఏంటో తెలుసా?వెబ్ దునియా
మంత్రిపై వేటు వేసిన జయలలితసాక్షి
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నయ్: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత తన మంత్రి వర్గంలో ఒకరికి ఉద్వాసన పలికారు. తమిళనాడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఇంటికి పంపించారు. మంత్రి పదవితో పాటు ఆయనకు పార్టీ నామినేటెడ్ పదవి ఊడిపోయింది. సెంథిల్ కుమార్ ను మంత్రి పదవి నుండి తప్పించాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన మనవికి ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య ...
తమిళనాడు కేబినెట్ సంచలన నిర్ణయం
రవాణా మంత్రిపై వేటేసిన జయలలిత... కారణాలు ఏంటో తెలుసా?
మంత్రిపై వేటు వేసిన జయలలిత
సాక్షి
పంజాబ్లో 'ఉగ్ర' బీభత్సం
సాక్షి
గురుదాస్పూర్(పంజాబ్): పంజాబ్లో సోమవారం ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. గురుదాస్పూర్ జిల్లా దీనానగర్లో తెల్లవారుజామున ప్రారంభించిన విధ్వంసాన్ని 12 గంటల పాటు కొనసాగించి ఒక ఎస్పీ సహా ఏడుగురిని బలి తీసుకున్నారు. వారిలో ముగ్గురు పౌరులున్నారు. మరో 15 మందిని తీవ్రంగా గాయపర్చారు. దీనానగర్ పోలీస్స్టేషన్లోకి దూసుకెళ్లి సిబ్బందిపై ...
పంజాబ్లో ఉగ్రపంజా.. సైనిక దుస్తుల్లో వచ్చి దొంగదెబ్బ.. ఎస్పీ మృతిఆంధ్రజ్యోతి
ఉగ్ర పంజాబ్ప్రజాశక్తి
10గం.పాటు ఆపరేషన్: ముగ్గురు లష్కరే టెర్రరిస్ట్ల హతంOneindia Telugu
Namasthe Telangana
అన్ని 76 వార్తల కథనాలు »
సాక్షి
గురుదాస్పూర్(పంజాబ్): పంజాబ్లో సోమవారం ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. గురుదాస్పూర్ జిల్లా దీనానగర్లో తెల్లవారుజామున ప్రారంభించిన విధ్వంసాన్ని 12 గంటల పాటు కొనసాగించి ఒక ఎస్పీ సహా ఏడుగురిని బలి తీసుకున్నారు. వారిలో ముగ్గురు పౌరులున్నారు. మరో 15 మందిని తీవ్రంగా గాయపర్చారు. దీనానగర్ పోలీస్స్టేషన్లోకి దూసుకెళ్లి సిబ్బందిపై ...
పంజాబ్లో ఉగ్రపంజా.. సైనిక దుస్తుల్లో వచ్చి దొంగదెబ్బ.. ఎస్పీ మృతి
ఉగ్ర పంజాబ్
10గం.పాటు ఆపరేషన్: ముగ్గురు లష్కరే టెర్రరిస్ట్ల హతం
ఆంధ్రజ్యోతి
విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన లోక్ సభ
సాక్షి
న్యూఢిల్లీ: లోక్ సభలో సోమవారం విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనలు, ఆందోళనలతో అట్టుడికింది. పంజాబ్ లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై ఇవాళ లోక్ సభ దద్దరిల్లింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే గురుదాస్ పూర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదుల దాడిపై సభలో ప్రకటన విడుదల చేయాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబడ్డారు. మరోవైపు వ్యాపం, లలిత్ గేట్ వివాదం విపక్షాలు ...
ఉగ్ర పంజాపై రాజకీయం వద్దు.. హోంమంత్రి ప్రకటన చేస్తారు : వెంకయ్యవెబ్ దునియా
ఆపరేషన్ పూర్తయ్యాక ప్రకటన చేస్తాం: వెంకయ్య నాయుడుఆంధ్రజ్యోతి
వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్సభప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: లోక్ సభలో సోమవారం విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనలు, ఆందోళనలతో అట్టుడికింది. పంజాబ్ లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై ఇవాళ లోక్ సభ దద్దరిల్లింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే గురుదాస్ పూర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదుల దాడిపై సభలో ప్రకటన విడుదల చేయాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబడ్డారు. మరోవైపు వ్యాపం, లలిత్ గేట్ వివాదం విపక్షాలు ...
ఉగ్ర పంజాపై రాజకీయం వద్దు.. హోంమంత్రి ప్రకటన చేస్తారు : వెంకయ్య
ఆపరేషన్ పూర్తయ్యాక ప్రకటన చేస్తాం: వెంకయ్య నాయుడు
వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్సభ
సాక్షి
బీహార్ బంద్ : లాలూ అరెస్టు
ప్రజాశక్తి
పాట్నా : ఆర్జెడి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం బంద్ నిర్వహించారు. కాగా ఈ సందర్భంగా ఆర్జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్, ఆయన మద్దతుదారులు పలువురిని సోమవారం పాట్నాలో అరెస్టు చేశారు. బీహార్ మిలటరీ పోలీసు కేంప్ జైలుకు లాలూను తీసుకెళ్ళినట్లు పాట్నా సీనియర్ ఎస్పి వికాస్ వైభవ్ తెలిపారు. బెయిల్ ఇచ్చే సెక్షన్లనే లాలూపై ...
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ అరెస్టుNamasthe Telangana
బంద్: బీహార్లో లాలూ అరెస్ట్, స్తంభించిన ట్రాఫిక్Oneindia Telugu
లాలు ప్రసాద్ అరెస్టుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
పాట్నా : ఆర్జెడి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం బంద్ నిర్వహించారు. కాగా ఈ సందర్భంగా ఆర్జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్, ఆయన మద్దతుదారులు పలువురిని సోమవారం పాట్నాలో అరెస్టు చేశారు. బీహార్ మిలటరీ పోలీసు కేంప్ జైలుకు లాలూను తీసుకెళ్ళినట్లు పాట్నా సీనియర్ ఎస్పి వికాస్ వైభవ్ తెలిపారు. బెయిల్ ఇచ్చే సెక్షన్లనే లాలూపై ...
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ అరెస్టు
బంద్: బీహార్లో లాలూ అరెస్ట్, స్తంభించిన ట్రాఫిక్
లాలు ప్రసాద్ అరెస్టు
沒有留言:
張貼留言