ఆంధ్రజ్యోతి
మాకు నిద్ర లేచే అలవాటును మీరు నేర్పారా...? పిచ్చిపిచ్చిగా ఉందా..! బాబుపై కేసీఆర్ ...
వెబ్ దునియా
హైదరాబాదీలకు ఉదయమే నిద్రలేపే అలవాటును నేర్పింది ఎన్టీయారే అని ఆంధ్రా సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యంమత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దని సలహాఇచ్చారు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని సగర్వంగా ఎలుగెత్తిచాటిన దాశరథి కృష్ణమాచార్య 91వ జయంతి వేడుకలను ...
హైదరాబాద్కు అమరావతి పోటీయా?.. నిద్ర లేచే అలవాటు మీరు నేర్పారా?: బాబుపై కేసీఆర్ ఫైర్ఆంధ్రజ్యోతి
చంద్రబాబుపై చరిత్ర ఫక్కున నవ్వుతుందిOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాదీలకు ఉదయమే నిద్రలేపే అలవాటును నేర్పింది ఎన్టీయారే అని ఆంధ్రా సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యంమత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దని సలహాఇచ్చారు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని సగర్వంగా ఎలుగెత్తిచాటిన దాశరథి కృష్ణమాచార్య 91వ జయంతి వేడుకలను ...
హైదరాబాద్కు అమరావతి పోటీయా?.. నిద్ర లేచే అలవాటు మీరు నేర్పారా?: బాబుపై కేసీఆర్ ఫైర్
చంద్రబాబుపై చరిత్ర ఫక్కున నవ్వుతుంది
Oneindia Telugu
గోదారి పుష్కరాల్లో మరో అపశ్రుతి: భారీ అగ్నిప్రమాదం, అంధకారంలో రాజమండ్రి
Oneindia Telugu
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి పుష్కరాల్లో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. పుష్కరఘాట్ సమీపాన ఉన్న ఒక కిళ్ళీ షాపులో తొలుత ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే మంటలు మరో దుకాణానికి వ్యాపించాయి. సమీపంలోని ట్రాన్స్ఫారం పేలిపోయింది. పుష్కర ...
సిలిండర్ లీకవ్వడం వల్లే ప్రమాదం.. ప్రజలు ఆందోళన చెందొద్దు: బాబుఆంధ్రజ్యోతి
పుష్కర ఘాట్ వద్ద అగ్ని ప్రమాదంతో భయమక్కర లేదు..చంద్ర బాబువెబ్ దునియా
అగ్నిప్రమాదం పై ఉన్నతస్థాయి దర్యాప్తునకు సీఎం ఆదేశం...ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి పుష్కరాల్లో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. పుష్కరఘాట్ సమీపాన ఉన్న ఒక కిళ్ళీ షాపులో తొలుత ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే మంటలు మరో దుకాణానికి వ్యాపించాయి. సమీపంలోని ట్రాన్స్ఫారం పేలిపోయింది. పుష్కర ...
సిలిండర్ లీకవ్వడం వల్లే ప్రమాదం.. ప్రజలు ఆందోళన చెందొద్దు: బాబు
పుష్కర ఘాట్ వద్ద అగ్ని ప్రమాదంతో భయమక్కర లేదు..చంద్ర బాబు
అగ్నిప్రమాదం పై ఉన్నతస్థాయి దర్యాప్తునకు సీఎం ఆదేశం...
సాక్షి
పుష్కర స్నానమాచరించిన అమాత్యులు
సాక్షి
గోష్పాదక్షేత్రం (కొవ్వూరు) : కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో బుధవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ మురళీమోహన్ పుష్కర స్నానం ఆచరించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పుష్కరాలలో పారిశుధ్య పరిస్థితులపై అప్రమత్తంగా ఉంటూ పటిష్ట చర్యలు తీసుకోవడంలో కలెక్టర్, పంచాయతీరాజ్ సిబ్బంది ఎనలేని ...
చిరంజీవి పుష్కర స్నానం, చూసేందుకు పోటీ, సినిమా స్టైల్ డైలాగ్: కళాOneindia Telugu
పుష్కర స్నానం చేసిన మెగాస్టార్ చిరంజీవి... ఎగబడ్డ భక్తులు... 150 క్రేజా...?!!వెబ్ దునియా
విఐపి ఘాట్లో స్నానమాచరించిన చిరంజీవిప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
గోష్పాదక్షేత్రం (కొవ్వూరు) : కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో బుధవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ మురళీమోహన్ పుష్కర స్నానం ఆచరించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పుష్కరాలలో పారిశుధ్య పరిస్థితులపై అప్రమత్తంగా ఉంటూ పటిష్ట చర్యలు తీసుకోవడంలో కలెక్టర్, పంచాయతీరాజ్ సిబ్బంది ఎనలేని ...
చిరంజీవి పుష్కర స్నానం, చూసేందుకు పోటీ, సినిమా స్టైల్ డైలాగ్: కళా
పుష్కర స్నానం చేసిన మెగాస్టార్ చిరంజీవి... ఎగబడ్డ భక్తులు... 150 క్రేజా...?!!
విఐపి ఘాట్లో స్నానమాచరించిన చిరంజీవి
వెబ్ దునియా
ట్యాపింగ్ కేసు : సర్వీస్ ప్రొవైడర్లకు ఉపశమనం లభిస్తుందా..?.. నేడు సుప్రీం విచారణ
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్వీసు ప్రొవైడర్లకు సుప్రీం కోర్టులో ఉపశమనం లభిస్తుందా.. విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలపై స్టే వస్తుందా.. లేదా అనే అంశాలకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. డాటా అందించాలనే కోర్టు ఆదేశాలపై సర్వీసు ప్రొవైడర్లు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అది నేడు విచారణకు రానున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈనెల 24వ తేదీలోపు ...
విజయవాడ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వండి.. ట్యాపింగ్ కేసులో సుప్రీంకు సర్వీస్ ...ఆంధ్రజ్యోతి
సుప్రీంకు కాల్ డేటా వ్యవహారంసాక్షి
తెలంగాణ హెచ్చరిక, ఏపీకి కాల్డేటా: ట్యాపింగ్పై సుప్రీంకు ఆపరేటర్లుOneindia Telugu
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్వీసు ప్రొవైడర్లకు సుప్రీం కోర్టులో ఉపశమనం లభిస్తుందా.. విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలపై స్టే వస్తుందా.. లేదా అనే అంశాలకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. డాటా అందించాలనే కోర్టు ఆదేశాలపై సర్వీసు ప్రొవైడర్లు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అది నేడు విచారణకు రానున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈనెల 24వ తేదీలోపు ...
విజయవాడ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వండి.. ట్యాపింగ్ కేసులో సుప్రీంకు సర్వీస్ ...
సుప్రీంకు కాల్ డేటా వ్యవహారం
తెలంగాణ హెచ్చరిక, ఏపీకి కాల్డేటా: ట్యాపింగ్పై సుప్రీంకు ఆపరేటర్లు
Oneindia Telugu
జాగ్రత్త! ఎంతవరకైనా వెళ్తా: బాబు 'ఎన్టీఆర్' వ్యాఖ్యపై కెసిఆర్ హెచ్చరిక
Oneindia Telugu
హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీఆర్ హైదరాబాదు ప్రజలకు వేకువజామున నిద్ర లేవటం నేర్పారన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పైన తెలంగాణ రాష్ట్ర సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు హెచ్చరించారు. రవీంద్ర భారతిలో దాశరథి రంగాచార్య జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కెసిఆర్ పాల్గొని, ప్రసంగించారు. ఇప్పటికీ కొందరు తెలంగాణ ...
మా బతుకు మమ్ముల బతకనీయండిసాక్షి
తెలంగాణను కించపరిస్తే సహించం : సిఎం కేసీఆర్Vaartha
టి.సమాజాన్ని కించపరుస్తారా?బాబుపై కెసిఆర్ ఫైర్News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీఆర్ హైదరాబాదు ప్రజలకు వేకువజామున నిద్ర లేవటం నేర్పారన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పైన తెలంగాణ రాష్ట్ర సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు హెచ్చరించారు. రవీంద్ర భారతిలో దాశరథి రంగాచార్య జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కెసిఆర్ పాల్గొని, ప్రసంగించారు. ఇప్పటికీ కొందరు తెలంగాణ ...
మా బతుకు మమ్ముల బతకనీయండి
తెలంగాణను కించపరిస్తే సహించం : సిఎం కేసీఆర్
టి.సమాజాన్ని కించపరుస్తారా?బాబుపై కెసిఆర్ ఫైర్
Oneindia Telugu
'బాహుబలి' థియేటర్పై పెట్రోల్ బాంబు దాడి
Oneindia Telugu
చెన్నై: 'బాహుబలి' సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్పై మధురైలో బుధవారం పెట్రోల్ బాంబు దాడి జరిగింది. 'తమిళ పులి' సంస్థకు చెందిన కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. 'బాహుబలి' సినిమాలో గిరిజనులను కించపరిచే డైలాగులు ఉన్నాయంటూ వారు ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలిసింది. దాడిలో ఎవరికీ ఏ ప్రమాదం జరగనట్లు సమాచారం. ఈ సంభాషణలను ...
'బాహుబలి' థియేటర్పై బాంబు దాడిఆంధ్రజ్యోతి
'బాహుబలి' ధియేటర్ పై పెట్రోల్ బాంబు దాడిసాక్షి
గిరిజనులను కించపరిచేలా 'బాహుబలి' డైలాగ్స్.. థియేటరుపై పెట్రోల్ బాంబు దాడి..వెబ్ దునియా
Namasthe Telangana
ప్రజాశక్తి
TELUGU24NEWS
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: 'బాహుబలి' సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్పై మధురైలో బుధవారం పెట్రోల్ బాంబు దాడి జరిగింది. 'తమిళ పులి' సంస్థకు చెందిన కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. 'బాహుబలి' సినిమాలో గిరిజనులను కించపరిచే డైలాగులు ఉన్నాయంటూ వారు ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలిసింది. దాడిలో ఎవరికీ ఏ ప్రమాదం జరగనట్లు సమాచారం. ఈ సంభాషణలను ...
'బాహుబలి' థియేటర్పై బాంబు దాడి
'బాహుబలి' ధియేటర్ పై పెట్రోల్ బాంబు దాడి
గిరిజనులను కించపరిచేలా 'బాహుబలి' డైలాగ్స్.. థియేటరుపై పెట్రోల్ బాంబు దాడి..
Oneindia Telugu
అమరావతి వార్త మాకెందుకు: మీడియాపై కెసిఆర్, బాబువల్లే: కవిత
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన కొన్ని పత్రికలు ఎలా వార్తలు ఇచ్చాయో తెలుసునని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఇక్కడి వారికి అమరావతి వార్త అవసరమా? అని ప్రశ్నించారు. అమరావతి కట్టుకోండి.. అక్కడి ప్రజలకు సేవ చేయండి.. హర్షిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సూచించారు.
హైకోర్టు విభజనకు వాళ్లే అడ్డు.. మోడీ జోక్యం చేసుకోవాలి: కవితవెబ్ దునియా
పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎస్ ఆందోళనఆంధ్రజ్యోతి
మాకూ హైకోర్టుAndhrabhoomi
Vaartha
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన కొన్ని పత్రికలు ఎలా వార్తలు ఇచ్చాయో తెలుసునని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఇక్కడి వారికి అమరావతి వార్త అవసరమా? అని ప్రశ్నించారు. అమరావతి కట్టుకోండి.. అక్కడి ప్రజలకు సేవ చేయండి.. హర్షిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సూచించారు.
హైకోర్టు విభజనకు వాళ్లే అడ్డు.. మోడీ జోక్యం చేసుకోవాలి: కవిత
పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎస్ ఆందోళన
మాకూ హైకోర్టు
సాక్షి
టీచర్.. మా నాన్న ఏం చేశాడో తెలుసా
సాక్షి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అభం శుభం తెలియని పదమూడేళ్ల బాలిక తల్లిదండ్రుల అమానుషత్వానికి బలైపోయింది. తల్లి కళ్లెదుటే తండ్రి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. దాదాపు ఆరేళ్ల పాటు ఈ నరకాన్ని భరించిన ఆ బాలిక చివరికి ఈ ఘోరాన్ని, అమానుషాన్ని టీచర్ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఆమె హృదయ విదారక గాధ వింటే కనురెప్ప ...
టీచర్, నన్ను కాపాడండి ప్లీజ్ !..ఆంధ్రజ్యోతి
కూతురి పై తండ్రే ఆరేళ్ళుగా అత్యాచారం .....ప్రజాశక్తి
తల్లి సహకారంతో కూతురిపై తండ్రి అత్యాచారంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అభం శుభం తెలియని పదమూడేళ్ల బాలిక తల్లిదండ్రుల అమానుషత్వానికి బలైపోయింది. తల్లి కళ్లెదుటే తండ్రి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. దాదాపు ఆరేళ్ల పాటు ఈ నరకాన్ని భరించిన ఆ బాలిక చివరికి ఈ ఘోరాన్ని, అమానుషాన్ని టీచర్ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఆమె హృదయ విదారక గాధ వింటే కనురెప్ప ...
టీచర్, నన్ను కాపాడండి ప్లీజ్ !..
కూతురి పై తండ్రే ఆరేళ్ళుగా అత్యాచారం .....
తల్లి సహకారంతో కూతురిపై తండ్రి అత్యాచారం
Oneindia Telugu
కలాం ఫోటోకు దండ, హారతి ఇచ్చిన మంత్రి
Oneindia Telugu
రాంచి: ఆమె ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. బ్రతికున్న మనిషి ఫోటోకు దండ వేసి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చేశారు. ఈ తతంగం ఒక పాఠశాలలో జరిగింది. అక్కడ ఉన్న ఉపాధ్యాయులు, అధికారులు, మీడియా ఈ సంఘటనతో షాక్కు గురయ్యారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోకు దండ వేసి కుంకమ పెట్టి హారతి ఇచ్చేశారు. జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్ ఈ ...
హవ్వ! దండేసి దండం పెట్టేశారుసాక్షి
మతి పోయిందా...? మాజీ రాష్ట్రపతి కలాం ఫోటోకు పూలమాల...నివాళి... ఏంటిది..?వెబ్ దునియా
బతికున్న మేధావికి దండ వేసారుKandireega
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాంచి: ఆమె ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. బ్రతికున్న మనిషి ఫోటోకు దండ వేసి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చేశారు. ఈ తతంగం ఒక పాఠశాలలో జరిగింది. అక్కడ ఉన్న ఉపాధ్యాయులు, అధికారులు, మీడియా ఈ సంఘటనతో షాక్కు గురయ్యారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోకు దండ వేసి కుంకమ పెట్టి హారతి ఇచ్చేశారు. జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్ ఈ ...
హవ్వ! దండేసి దండం పెట్టేశారు
మతి పోయిందా...? మాజీ రాష్ట్రపతి కలాం ఫోటోకు పూలమాల...నివాళి... ఏంటిది..?
బతికున్న మేధావికి దండ వేసారు
వెబ్ దునియా
రాజధానిపై మోదీ సూచించారు..! మేము పాటిస్తాం...!! మంత్రి పల్లె రఘునాథ రెడ్డి
వెబ్ దునియా
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం చంద్రబాబు నాయుడు జపాన్, సింగపూర్, మలేషియా, చైనా, ఇలా ఎన్నో దేశాలు తిరిగారు. ఎన్నో నగరాలను సందర్శించారు. అయితే తాజాగా అమరావతి నిర్మాణ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్ని సూచనలు చేశారట. ఆ సూచనలను పాటిస్తామని రాష్ట్ర సాంకేతిక, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. ఏమిటా ...
'ఆ ప్రశ్నలేవో సీఎంనే అడగండి'సాక్షి
'ఆ ప్రశ్న బాబునే అడగండి, రాత్రిపగలు దాని గురించే ఆలోచిస్తున్నారు'Oneindia Telugu
రెవెన్యూ ప్రక్షాళనప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం చంద్రబాబు నాయుడు జపాన్, సింగపూర్, మలేషియా, చైనా, ఇలా ఎన్నో దేశాలు తిరిగారు. ఎన్నో నగరాలను సందర్శించారు. అయితే తాజాగా అమరావతి నిర్మాణ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్ని సూచనలు చేశారట. ఆ సూచనలను పాటిస్తామని రాష్ట్ర సాంకేతిక, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. ఏమిటా ...
'ఆ ప్రశ్నలేవో సీఎంనే అడగండి'
'ఆ ప్రశ్న బాబునే అడగండి, రాత్రిపగలు దాని గురించే ఆలోచిస్తున్నారు'
రెవెన్యూ ప్రక్షాళన
沒有留言:
張貼留言