2015年7月24日 星期五

2015-07-25 తెలుగు (India) ఇండియా


ఆంధ్రజ్యోతి
   
రాహుల్‌ గాంధీ పుష్కర స్నానం చేస్తే జ్ఞానోదయం అవుతుంది : కవిత   
ఆంధ్రజ్యోతి
మోతె (ఖమ్మంజిల్లా), జూలై 24 : మొసలికన్నీరు కారుస్తూ రైతులను పరామర్శించడానికి వస్తున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముందుగా గోదావరిలో పుష్కర స్నానం చేస్తే గత పాపాలు తొలగిపోతాయని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పుష్కర ఘాట్‌లో డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి ...

పాపాలు పోవాలంటే పుష్కర స్నానం చేయాలి: రాహుల్‌పై కవిత వ్యాఖ్య   Oneindia Telugu
'రైతుల ఆత్మహత్యలపై రాహుల్ మొసలి కన్నీరు'   Namasthe Telangana
రాహుల్ పుష్కర స్నానం-కవిత సలహా   News Articles by KSR
వెబ్ దునియా   
Vaartha   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజకీయాల్లోకి వచ్చేది లేదు.. అన్నాడీఎంకేలో చేరేది లేదు: త్రిష   
వెబ్ దునియా
రాజకీయాల్లోకి తాను వచ్చేది లేదని త్రిష స్పష్టం చేసింది. రాజకీయాల్లోకి తాను రాబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని త్రిష కొట్టిపారేసింది. తమిళనాడు సీఎం జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేలో చేరబోతున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై త్రిష స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా ఆ వార్తలను ఖండించింది. ఇప్పుడే కాదు ...

అన్నాడీఎంకేలో చేరిక వార్తల్ని కొట్టిపడేసిన త్రిష   NTVPOST (బ్లాగు)
రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష వ్యవహారం, వివరణ...   FIlmiBeat Telugu
రాజకీయాల్లోకి త్రిష?   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
తీస్తా దంపతులకు ఊరట   
సాక్షి
న్యూఢిల్లీ: నిధుల దుర్వినియోగం కేసులో గుజరాత్ కు చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్‌లకు ఊరట లభించింది. శుక్రవారం బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 10 వరకు వారిని అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం ఆదేశించింది. తీస్తా దంపతులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈ రోజు ...

తాట'తీస్తా'!   ఆంధ్రజ్యోతి
సెతల్వాద్‌కు హైకోర్టులో ఊరట   ప్రజాశక్తి
దంపతుల అరెస్టుకు రంగం సిద్ధం?   Vaartha
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ట్యాపింగ్: 'సుప్రీం చెప్పింది, డేటా ఇవ్వాలి', తెలంగాణ హెచ్చరికపై ఆందోళనొద్దు!   
Oneindia Telugu
విజయవాడ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీలోగా కాల్ డేటాను సీల్టు కవరులో ఇవ్వాలని విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. కాల్ డేటా ఇచ్చేందుకు మరికొంత సమయాన్ని సర్వీస్ ప్రొవైడర్లు కోరారు. దీనిని ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ రామకోటేశ్వర రావు వ్యతిరేకించారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత సమయం ఎలా ...

ఆ 24 నంబర్ల కాల్‌డేటాను 31వ తేదీలోపు ఇవ్వాల్సిందే : విజయవాడ కోర్టు   వెబ్ దునియా
విజయవాడ : సుప్రీం ఆదేశాల ప్రకారం కాల్‌డేటా ఇవ్వాల్సిందే - సీఎంఎం కోర్టు   ఆంధ్రజ్యోతి
31లోగా కాల్‌డేటా ఇవ్వాల్సిందే   Andhrabhoomi
సాక్షి   
ప్రజాశక్తి   
తెలుగువన్   
అన్ని 23 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మోడీపై రాహుల్ శివాలు, హోదా కోసం ఏపీ ఎంపీలు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై గురువారం మండిపడ్డారు. వ్యాపం, లలిత్ గేట్ వివాదం పైన ప్రధాని స్పందించాలన్నారు. అధికారంలో ఉన్నామని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. సుష్మా స్వరాజ్ తప్పు చేశారన్నారు. కేంద్రం విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. వ్యాపం, లలిత్ గేట్ కేసుల్లో బిజెపి ...

లలిత్ గేట్ వ్యవహారంలో సుష్మా స్వరాజ్ నేరస్తురాలు : రాహుల్ గాంధీ ధ్వజం   వెబ్ దునియా
రాజీనామా తర్వాతే చర్చ   ప్రజాశక్తి
రాహుల్ డైరక్ట్ అటాక్   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
* ఉత్తరాఖండ్ సీఎం వ్యక్తిగత కార్యదర్శిపై స్టింగ్ ఆపరేషన్   
సాక్షి
న్యూఢిల్లీ: అవినీతి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దాడిచేస్తున్న కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురు దాడి ముమ్మరం చేసింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్.. ప్రయివేటు పంపిణీదారులకు అనుకూలంగా మద్యం విధానాన్ని మార్చివేసి డబ్బులు మూటగట్టుకున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ...

ఉత్తరాఖండ్ సీఎం కార్యదర్శిపై స్టింగ్ ఆపరేషన్   Namasthe Telangana
ఉత్తరాఖండ్ సీఎం వ్యక్తిగత కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు   ఆంధ్రజ్యోతి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రైల్లోంచి తోసేసిన పోలీసులు': జాతీయ అథ్లెట్ మృతి   
Oneindia Telugu
మథుర: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. జాతీయ అథ్లెట్, ఫెన్సింగ్ ఛాంపియన్(కత్తియుద్ధం) హోసియర్ సింగ్‌ను రైల్వే పోలీసులు కదులుతున్న రైలు నుంచి తోసేశారు. దీంతో అథ్లెట్ మృతిచెందాడు. హోసియర్ మధుర నుంచి స్వస్థలమైన కాస్‌గంజ్‌కు తల్లి, భార్యతో కలిసి రైలులో తిరిగివెళ్తున్నాడు. తల్లి, భార్య మహిళా ...

రైల్వే పోలీసులు తోసేయడంతో మృతిచెందిన జాతీయ అథ్లెట్   Vaartha
జాతీయ అథ్లెట్‌ను రైల్లోంచి తోసేశారు...అథ్లెట్ మృతి   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
అన్ని జైళ్లలో సీసీ కెమెరాలు: సుప్రీం   
సాక్షి
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కారాగారాల్లో క్లోజ్డ్ సర్క్యూట్ (సీసీ) టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. చిత్రహింసలను నిరోధించడానికి పోలీసుస్టేషన్లలో, లాకప్‌లలో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు పరిశీలించాలని సూచించింది. అన్ని జైళ్లలో ఏడాదిలోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలంది. అలాగే ప్రతి ...

దేశంలోని అన్ని జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందే: సుప్రీం   వెబ్ దునియా
అన్ని జైళ్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు : సుప్రీంకోర్టు   ప్రజాశక్తి
జైళ్లల్లో సీసీ కెమెరాలు అమర్చండి : సుప్రీం   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అబ్దుల్ కలాం ఫోటోకు దండ వేసి.. బొట్టుపెట్టి అంజలి ఘటించిన జార్ఖండ్ మంత్రి!!   
వెబ్ దునియా
మాజీ రాష్ట్రపతి, దేశంమెచ్చిన అణుశాస్త్రవేత్త అబ్దుల్ కలాం జీవించివుండగానే, ఆయనకు మంత్రులు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈ ఘనకార్యం చేసిన మంత్రి ఎవరో తెలుసా... జార్ఖండ్ రాష్ట్ర మహిళా మంత్రి. ఈమె నిర్వహించే శాఖ జార్ఖండ్ రాష్ట్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ. ఈమె పేరు... నీరా యాదవ్. jharkhand minister neera yadav. రాంచీలో ఓ స్కూల్ కార్యక్రమానికి ...

బతికున్న మేధావికి దండ వేసారు   Kandireega
సిగ్గు‌.. సిగ్గు‌...   ప్రజాశక్తి
హవ్వ! దండేసి దండం పెట్టేశారు   సాక్షి
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ప్రధాని మోదీపై రాజీవ్‌ తరహా ఆత్మాహుతి దాడి?   
ఆంధ్రజ్యోతి
ముజఫర్‌పూర్‌, జూలై 24: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ తరహాలో మోదీపైనా ఆత్మాహుతి దాడికి కుట్ర రచించారా!? బీహార్‌ రాజధాని పట్నా, ముజఫర్‌పూర్‌ల్లో శనివారం జరగనున్న ప్రధాని మోదీ సభల్లో దానిని అమలు చేయాలని భావిస్తున్నారా!? ఈ ప్రశ్నలకు 'ఔను' అనే జవాబు ఇస్తున్నాయి ఇంటెలిజెన్స్‌ వర్గాలు! పట్నా, ముజఫర్‌పూర్‌ల్లో శనివారం జరగనున్న మోదీ సభల్లో రాజీవ్‌ ...

రాజీవ్ గాంధీలాగా మోదీని కూడా హత్య చేయడానికి ప్లాన్   Teluguwishesh
మోడీపై ఆత్మాహుతి దాడి జరగొచ్చు: ఐబి వార్నింగ్   Oneindia Telugu
మోదీపై ఆత్మాహుతి దాడికి కుట్ర   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言