2015年7月21日 星期二

2015-07-22 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
సెప్టెంబర్ 24న సాయి ధరమ్ తేజ్ - హరీష్ శంకర్‌ల సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విడుదల   
వెబ్ దునియా
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరం తేజ్ హీరోగా, పవన్ కళ్యాణ్‌కి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్బస్టర్ హిట్ అందించిన హరీష్ శంకర్ దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకున్న భారీ కమర్షియల్ ఎంటర్టైనర్, 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'. అమెరికాలో 35 రోజుల పాటు ఎన్నో అందమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ...

సెప్టెంబర్ 24న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విడుదల   Telugu Times (పత్రికా ప్రకటన)
సాయి ధ‌ర‌మ్ సుబ్ర‌హ్మ‌ణ్యం ఫర్ సేల్ రిలీజ్ డేట్‌   Neti Cinema
సెప్టెంబర్ 24న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్   Kandireega

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రముఖ రంగస్థల తొలి తరం సినీ నటి టి.కనకం కన్నుమూత   
వెబ్ దునియా
తెనుగు కనకం.. తొలి తరం నటీమణుల్లో ఒకరు. చిన్నతనంలోనే నటి అయిన ఆమె బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల్లో చాలా పాత్రలు పోషించారు. ఒక్కో సినిమాకు 30 నుంచి 40 వేల పారితోషికం తీసుకున్న రోజుల్లో ఆమె ఇల్లు కనకంలా కళకళలాడేది. బంధువులంతా దరిచేరారు. 12 ఏటనే పెండ్లి చేయాలనుకుంటే ఇంటి నుంచి పారిపోయి మదరాసు చేరింది. అక్కడ సినిమాల్లోకి ప్రవేశించింది.
తొలితరం నటి కనకం ఇకలేరు   ప్రజాశక్తి
అలనాటి నటి కనకం కన్నుమూత   సాక్షి
విజయవాడ : అలనాటి నటి కనకం కన్నుమూత   ఆంధ్రజ్యోతి
FIlmiBeat Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
వినాయక చవితికి రామ్‌ 'శివమ్‌'   
Vaartha
పండగ చేస్తో వంటి ఘనవిజయం తర్వాత రామ్‌ తెరపై కన్పించబోతున్న సినిమా 'శివమ్‌' శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిషోర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాఉ. సురేందర్‌రెడ్డి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌ సరపన రాశీఖన్నా కథానాయికగా నటిసోతంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ...

వినాయకచవితికి ఈ శివుడు   సాక్షి
వినాయక చవితికి 'శివమ్‌'   ప్రజాశక్తి
రామ్ 'శివమ్' రిలీజ్ డేట్   తెలుగువన్

అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అమ్మకానికి సుబ్రమణ్యం   
ఆంధ్రజ్యోతి
సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'. రెజీనా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. దిల్‌ రాజు మాట్లాడుతూ ''లవ్‌స్టోరీతోపాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రమిది. 35 రోజులపాటు అమెరికాలో ...

అమెరికా నుంచి వచ్చిన 'సుబ్రహణ్యం ఫర్‌ సేల్‌'   ప్రజాశక్తి
మళ్లీ మారింది: 'సుబ్రమణ్యం ఫర్ సేల్' రిలీజ్ డేట్   FIlmiBeat Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
'బాహుబలి'ని మించాలంటే పవనే డైరెక్షన్ చేయాలి   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (జూలై 20): వివాదాస్పద ట్వీట్లతో హోరెత్తించే దర్శకుడు రాంగోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి 150వ సినిమా 'బాహుబలి'ని మించి హిట్ అవ్వాలని అంతా అనుకుంటున్నామని, అయితే ఆ స్థాయిలో సినిమా తీసే సత్తా ఏ ఇతర దర్శకులకు లేదని చెప్పారు. ఆ సినిమాకు చిరంజీవే దర్శకత్వం వహించాలని ...

'చిరు' సినిమాకు.. పవన్ దర్శకత్వం వహిస్తే.. బాహుబలిని మించవచ్చు.. వర్మ ట్వీట్   వెబ్ దునియా
'మెగా బాహుబలి': పవన్ కళ్యాణ్ డైరక్షన్, చిరంజీవి హీరో, రామ్ చరణ్ నిర్మాత   FIlmiBeat Telugu
పవన్ డైరెక్షన్‌లో మెగా స్టార్ 150వ సినిమా.. 'మెగా బాహుబలి' -వర్మ   TELUGU24NEWS
Telangana99   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఛాంబర్‌ అధ్యక్షుడిగా డి.సురేష్‌ బాబు ఎన్నిక   
వెబ్ దునియా
తెలుగు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడిగా నిర్మాత డి. సురేష్‌ బాబు ఎన్నికయ్యారు. ఆదివారం రాత్రి ఈ విషయాన్ని ఛాంబర్‌ ప్రకటించింది. ఉపాధ్యక్షులుగా వెంకట రమణారెడ్డి(దిల్‌ రాజు), ఎం.రమేష్‌, పి. కిరణ్‌ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా కె.ఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌, కెవీవీ ప్రసాద్‌, సహాయ కార్యదర్శులుగా ఏలూరు సురేందర్‌ రెడ్డి, రామదాసు, శ్రీనివాసబాబు. మహేశ్వర ...

సురేష్ బాబు గేలిచారు   Kandireega
తెలుగు ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడిగా సురేశ్‌బాబు   సాక్షి
ఫిల్మ్‌చాంబర్‌ అధ్యక్షుడు సురేశ్‌బాబు   ఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


Kandireega
   
స్టార్‌ హీరోపై దర్శకుని ఆధిక్యం చాటిన బాహుబలి   
ప్రజాశక్తి
గత కొద్దికాలంగా తెలుగు సినిమా బాలీవుడ్‌ సినిమాతో పోటీపడుతోంది. బాలీవుడ్‌లో వారం వారం విడుదలైన సినిమాలు వంద కోట్ల క్లబ్‌ దాటాయని విడుదలైన తర్వాతనుంచి లెక్కలు చెబుతున్నారు. భారతీయ చలనచిత్రరంగంలో తామే కలెక్షన్ల ధీరులమని చిన్నపాటి హెచ్చరికలు చేస్తున్నారు. తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల విజయాల స్థాయి తెలుగుకు వున్నా.
రూ. 300 కోట్ల క్లబ్ లో బాహుబలి   సాక్షి
9 రోజుల్లో 300 కోట్ల బాహుబలి   Telangana99

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాటే ఆయుధంగా సాగిన దాశరథి కృష్ణమాచార్య   
వెబ్ దునియా
తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. దాశరథి ...

ప్రజాయుగ వైతాళికుడు   ఆంధ్రజ్యోతి
'ఖుషీఖుషీగా..' సాగిన దాశరథి   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
సల్మాన్ ఖాన్ సినిమాపై అఖిలేశ్ ఔదార్యం   
సాక్షి
లక్నో: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తాజా హిట్ చిత్రం బజరంగీ భాయిజాన్ పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అశిలేశ్ యాదవ్ ఔదార్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 'బజరంగీ..' సినిమాకు వినోదం పన్ను మినహాయిపు కల్పిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇండియాలో తప్పిపోయిన పాక్ బాలికను ఇంటికి చేర్చడమనే కథాంశంతో గత శుక్రవారం విడుదలైన ఈ ...

హీరో అడిగాడు...ముఖ్యమంత్రి పన్ను మినహాయింపు ఇచ్చారు   FIlmiBeat Telugu
అమీర్ ని ఏడిపించిన సల్మాన్   తెలుగువన్
సల్మాన్ భజరీంగీ సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న అమీర్ ఖాన్   Palli Batani

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బోనమెత్తిన గోల్కొండ: నాయిని, పద్మారావు పూజలు, పోతరాజుల విన్యాసాలు(పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: గోల్కొండ బోనాల ఉత్సవాలు అంగరంగా వైభవంగా ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైయ్యాయి. బోనాల ఉత్సవాలలో గోల్కొండ కోటపై ఉన్న శ్రీజగదాంభిక మహంకాళీ (ఎల్లమ్మతల్లి) అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి పద్మారావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించారు. లంగర్‌హౌస్ చౌరస్తాలో అమ్మవారి ...

బోనమెత్తిన గోల్కొండ   సాక్షి
బోనాలు ప్రారంభం   Andhrabhoomi
గోల్కొండ బోనాలు షురూ   Namasthe Telangana

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言