వెబ్ దునియా
తడబడిన మైకేల్ క్లార్క్: సెక్స్-సక్సెస్ అంటూ నవ్వులు..
వెబ్ దునియా
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ మరోసారి నవ్వులు పూయించారు. యాషెస్లో మూడో టెస్టు ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లార్క్ మాట్లాడుతూ.. 'మాకు 'సెక్స్' కావాలంటే.. లార్డ్స్ తరహాలో అన్ని రంగాల్లో రాణించాల'ని నోరు జారాడు. సెక్స్-సక్సెస్ విషయంలో తడబడ్డాడు. అంతలోనే నాలిక్కరచుకుని.. నా ఉద్దేశం 'సక్సెస్' అని ...
మళ్లీ నోరు జారిన ఆసీస్ కెప్టెన్సాక్షి
'సక్సెస్' బదులు 'సెక్స్': నోరు జారిన ఆసిస్ కెప్టెన్thatsCricket Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ మరోసారి నవ్వులు పూయించారు. యాషెస్లో మూడో టెస్టు ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లార్క్ మాట్లాడుతూ.. 'మాకు 'సెక్స్' కావాలంటే.. లార్డ్స్ తరహాలో అన్ని రంగాల్లో రాణించాల'ని నోరు జారాడు. సెక్స్-సక్సెస్ విషయంలో తడబడ్డాడు. అంతలోనే నాలిక్కరచుకుని.. నా ఉద్దేశం 'సక్సెస్' అని ...
మళ్లీ నోరు జారిన ఆసీస్ కెప్టెన్
'సక్సెస్' బదులు 'సెక్స్': నోరు జారిన ఆసిస్ కెప్టెన్
సాక్షి
ప్రొ కబడ్డీ లీగ్-2 లో పుణెరి పల్టన్ ఎట్టకేలకు బోణీ
ఆంధ్రజ్యోతి
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్-2 లో పుణెరి పల్టన్ ఎట్టకేలకు బోణీ చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఆ జట్టు గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో పుణెరి 33-29తో బెంగాల్ వారియర్స్ను చిత్తు చేసింది. తొలి 15 నిమిషాలు ప్రతి పాయింట్ కోసం ఇరు జట్లూ హోరాహోరీగా పోరాడాయి. దీంతో స్కోరు 8-8తో సమమైంది. హాఫ్ టైంకు ముందు ప్రత్యర్ధిని ఆలౌట్ ...
పుణేరి పల్టన్ బోణీసాక్షి
పునేరీ పల్టన్కు తొలి విజయంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్-2 లో పుణెరి పల్టన్ ఎట్టకేలకు బోణీ చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఆ జట్టు గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో పుణెరి 33-29తో బెంగాల్ వారియర్స్ను చిత్తు చేసింది. తొలి 15 నిమిషాలు ప్రతి పాయింట్ కోసం ఇరు జట్లూ హోరాహోరీగా పోరాడాయి. దీంతో స్కోరు 8-8తో సమమైంది. హాఫ్ టైంకు ముందు ప్రత్యర్ధిని ఆలౌట్ ...
పుణేరి పల్టన్ బోణీ
పునేరీ పల్టన్కు తొలి విజయం
ఢిల్లీలోనే డేవిస్ కప్ మ్యాచ్లు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఆటగాళ్ల డిమాండ్ మేరకు డేవిస్ కప్ వరల్డ్గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్లకు వేదికగా ఢిల్లీ ఖరారైంది. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోరులో చెక్ రిపబ్లిక్తో భారత్ తలపడనుంది. ఢిల్లీ, పుణెల్లో ఎక్కువ మంది ఆటగాళ్లు ఢిల్లీకే ఓటేశారని ఐటా తెలిపింది. సోమ్దేవ్ దేవ్వర్మన్, యుకీ భాంబ్రి, రోహన్ బోపన్నలు ఆర్కే ఖన్నా ...
ఢిల్లీలో డేవిస్కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఆటగాళ్ల డిమాండ్ మేరకు డేవిస్ కప్ వరల్డ్గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్లకు వేదికగా ఢిల్లీ ఖరారైంది. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోరులో చెక్ రిపబ్లిక్తో భారత్ తలపడనుంది. ఢిల్లీ, పుణెల్లో ఎక్కువ మంది ఆటగాళ్లు ఢిల్లీకే ఓటేశారని ఐటా తెలిపింది. సోమ్దేవ్ దేవ్వర్మన్, యుకీ భాంబ్రి, రోహన్ బోపన్నలు ఆర్కే ఖన్నా ...
ఢిల్లీలో డేవిస్కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్
సాక్షి
క్వార్టర్స్లో సాకేత్ జోడీ.. లెగ్జింగ్టన్ ఏటీపీ చాలెంజర్
ఆంధ్రజ్యోతి
లెగ్జింగ్టన్ (అమెరికా): లెగ్జింగ్టన్ ఏటీపీ చాలెంజర్లో భారత డేవిస్ కప్ ఆటగాడు సాకేత్ మైనేనికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్లో మైనేని తొలి రౌండ్లోనే పరాజయం పాలవగా, డబుల్స్లో క్వార్టర్స్కు చేరాడు. సింగిల్స్ తొలి రౌండ్లో సాకేత్ 2-6, 1-6తో ఏడోసీడ్ బ్రిటన్ లియామ్ బ్రాడీ చేతిలో ఓడాడు. డబుల్స్ మొదటి రౌండ్లో సాకేత్-దిమితర్ ...
క్వార్టర్స్లో సాకేత్ జంటసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
లెగ్జింగ్టన్ (అమెరికా): లెగ్జింగ్టన్ ఏటీపీ చాలెంజర్లో భారత డేవిస్ కప్ ఆటగాడు సాకేత్ మైనేనికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్లో మైనేని తొలి రౌండ్లోనే పరాజయం పాలవగా, డబుల్స్లో క్వార్టర్స్కు చేరాడు. సింగిల్స్ తొలి రౌండ్లో సాకేత్ 2-6, 1-6తో ఏడోసీడ్ బ్రిటన్ లియామ్ బ్రాడీ చేతిలో ఓడాడు. డబుల్స్ మొదటి రౌండ్లో సాకేత్-దిమితర్ ...
క్వార్టర్స్లో సాకేత్ జంట
సాక్షి
కుప్పకూలిన కంగారూలు.. ఆండర్సన్ విజృంభణ.. ఆసీస్ 136 ఆలౌట్
ఆంధ్రజ్యోతి
బర్మింగ్హామ్: యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్-ఆస్ర్టేలియా మధ్య మూడో టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది. రెండో టెస్ట్ నెగ్గి జోరు మీదున్న పర్యాటక ఆస్ర్టేలియాకు తొలి రోజే గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి ఆసీస్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఆండర్సన్ (6/47), స్టువర్ట్ బ్రాడ్ (2/44), ఫిన్ (2/38) దెబ్బకు.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 36.4 ...
కోహ్లి సహా అందరూ విఫలంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బర్మింగ్హామ్: యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్-ఆస్ర్టేలియా మధ్య మూడో టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది. రెండో టెస్ట్ నెగ్గి జోరు మీదున్న పర్యాటక ఆస్ర్టేలియాకు తొలి రోజే గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి ఆసీస్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఆండర్సన్ (6/47), స్టువర్ట్ బ్రాడ్ (2/44), ఫిన్ (2/38) దెబ్బకు.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 36.4 ...
కోహ్లి సహా అందరూ విఫలం
ఆంధ్రజ్యోతి
ఫ్యాన్స్కు విజువల్ ట్రీట్ ఇవ్వనున్న శ్రీమంతుడు
ఆంధ్రజ్యోతి
శ్రీమంతుడిగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్న సూపర్ స్టార్... వస్తూ వస్తూ మరిన్ని సర్ ప్రైజ్ లు మోసుకొస్తున్నాడట. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు విధాలుగా మురిపిస్తాడట. మరి ఆ ముచ్చటేంటో తెలుసుకుందాం పదండి. తెరపై అసలైన ప్రిన్స్ గా కనిపించబోతున్న మహేశ్ బాబు... మరి కొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఆగస్ట్ 7న ...
'శ్రీమంతుడు'లో మహేష్ ఏడు అవతరాలు ?ప్రజాశక్తి
ఏడు అవతారాల్లో మహేష్ శ్రీమంతుడుNTVPOST
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
శ్రీమంతుడిగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్న సూపర్ స్టార్... వస్తూ వస్తూ మరిన్ని సర్ ప్రైజ్ లు మోసుకొస్తున్నాడట. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు విధాలుగా మురిపిస్తాడట. మరి ఆ ముచ్చటేంటో తెలుసుకుందాం పదండి. తెరపై అసలైన ప్రిన్స్ గా కనిపించబోతున్న మహేశ్ బాబు... మరి కొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఆగస్ట్ 7న ...
'శ్రీమంతుడు'లో మహేష్ ఏడు అవతరాలు ?
ఏడు అవతారాల్లో మహేష్ శ్రీమంతుడు
సాక్షి
అవకాశాలు ఇవ్వలేదు!
సాక్షి
వన్డేలు, టి20ల్లో భారత స్టార్ ఆటగాడిగా గుర్తింపు ఉన్నా...సురేశ్ రైనా టెస్టుల్లో మాత్రం రెగ్యులర్ సభ్యుడు కాలేకపోయాడు. టెస్టుల్లో స్థానం లభించిన తర్వాత గత ఐదేళ్లలో అడపాదడపా వస్తూ పోతూ అతను 18 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. తనకు తగినన్ని అవకాశాలు దక్కకపోవడమే అందుకు కారణమంటూ అతను చెబుతున్నాడు. గురువారంతో అంతర్జాతీయ కెరీర్లో ...
2,3 టెస్టులకు అవకాశం ఇవ్వండిప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
వన్డేలు, టి20ల్లో భారత స్టార్ ఆటగాడిగా గుర్తింపు ఉన్నా...సురేశ్ రైనా టెస్టుల్లో మాత్రం రెగ్యులర్ సభ్యుడు కాలేకపోయాడు. టెస్టుల్లో స్థానం లభించిన తర్వాత గత ఐదేళ్లలో అడపాదడపా వస్తూ పోతూ అతను 18 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. తనకు తగినన్ని అవకాశాలు దక్కకపోవడమే అందుకు కారణమంటూ అతను చెబుతున్నాడు. గురువారంతో అంతర్జాతీయ కెరీర్లో ...
2,3 టెస్టులకు అవకాశం ఇవ్వండి
సాక్షి
దేశంకంటే క్రికెట్ ఎక్కువేమీ కాదు!
సాక్షి
న్యూఢిల్లీ: ఒకవైపు ఉగ్రవాద దాడులు జరుగుతుండగా... మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ సాధ్యం కాదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటనకు అతను మద్దతు పలికాడు. 'భారత్, పాక్ సిరీస్ జరగాలని, ఎక్కువ వినోదం దక్కుతుందని చాలా మంది ఆశించడం సహజమే. అయితే సరిహద్దులో ...
తీవ్రవాదం మధ్య క్రికెట్ అసాధ్యంAndhrabhoomi
పాక్తో క్రికెట్: బీసీసీఐ నిర్ణయాన్ని సమర్ధించిన దాదాthatsCricket Telugu
ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్తో ఆటల్లేవు: తేల్చేసిన భారత్వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఒకవైపు ఉగ్రవాద దాడులు జరుగుతుండగా... మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ సాధ్యం కాదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటనకు అతను మద్దతు పలికాడు. 'భారత్, పాక్ సిరీస్ జరగాలని, ఎక్కువ వినోదం దక్కుతుందని చాలా మంది ఆశించడం సహజమే. అయితే సరిహద్దులో ...
తీవ్రవాదం మధ్య క్రికెట్ అసాధ్యం
పాక్తో క్రికెట్: బీసీసీఐ నిర్ణయాన్ని సమర్ధించిన దాదా
ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్తో ఆటల్లేవు: తేల్చేసిన భారత్
Vaartha
ఉల్లి రూ.20కే
Vaartha
హైదరాబాద్ : ఉల్లి ధరలు కొనుగోలుదారుల కంట కన్నీరు పెట్టి స్తున్న సంగతితెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లిధరలను అదుపులోకి తెచ్చేందుకు ఏపి సర్కార్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆం ధ్రప్రదేశ్లోని రైతు బజార్లలో ఉల్లిపాయలు కిలో రూ. 20కే విక్రయించాలని టిడిపి అధినేత, ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు.
ఘాటెక్కిన ఉల్లిసాక్షి
మార్కెట్లో ఉల్లిమంట..!ఆంధ్రజ్యోతి
ఉల్లి రూ. 20కే అమ్మండి... రైతు బజార్లలో ఏర్పాటు చేయండి... చంద్రబాబు నాయుడువెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 11 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : ఉల్లి ధరలు కొనుగోలుదారుల కంట కన్నీరు పెట్టి స్తున్న సంగతితెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లిధరలను అదుపులోకి తెచ్చేందుకు ఏపి సర్కార్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆం ధ్రప్రదేశ్లోని రైతు బజార్లలో ఉల్లిపాయలు కిలో రూ. 20కే విక్రయించాలని టిడిపి అధినేత, ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు.
ఘాటెక్కిన ఉల్లి
మార్కెట్లో ఉల్లిమంట..!
ఉల్లి రూ. 20కే అమ్మండి... రైతు బజార్లలో ఏర్పాటు చేయండి... చంద్రబాబు నాయుడు
ఆంధ్రజ్యోతి
తమిళనాడు కేబినెట్ సంచలన నిర్ణయం
ఆంధ్రజ్యోతి
చెన్నై, జూలై 27: తమిళనాడు కేబినెట్ సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. మంత్రి వర్గంలో రవాణాశాఖ మంత్రిగా ఉన్న సెంధిల్ బాలాజీని తొలగిస్తూ ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. జయలలితకు ఎంతో విధేయుడిగా పేరున్న సెంధిల్ను మంత్రి వర్గం నుంచి అనుకోకుండా తప్పించడం తమిళతంబీలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సెంధిల్ను మంత్రి పదవి ...
నోటి దురుసుతోనే పదవి పోయిందిసాక్షి
జయ క్యాబినెట్ నుంచి సెంథిల్ బాలాజీ ఔట్Namasthe Telangana
జయ కేబినెట్ నుండి మంత్రి సెంథిల్ తొలగింపుప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
చెన్నై, జూలై 27: తమిళనాడు కేబినెట్ సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. మంత్రి వర్గంలో రవాణాశాఖ మంత్రిగా ఉన్న సెంధిల్ బాలాజీని తొలగిస్తూ ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. జయలలితకు ఎంతో విధేయుడిగా పేరున్న సెంధిల్ను మంత్రి వర్గం నుంచి అనుకోకుండా తప్పించడం తమిళతంబీలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సెంధిల్ను మంత్రి పదవి ...
నోటి దురుసుతోనే పదవి పోయింది
జయ క్యాబినెట్ నుంచి సెంథిల్ బాలాజీ ఔట్
జయ కేబినెట్ నుండి మంత్రి సెంథిల్ తొలగింపు
沒有留言:
張貼留言