2015年7月30日 星期四

2015-07-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
రాజకీయాల్లోకి కోదండ, కానీ ఇప్పుడే కాదు!: మంత్రి పద్మారావ్ ట్విస్ట్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ రాజకీయాల్లోకి వస్తారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. గురువారం నాడు పద్మారావు చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ ...

కోదండరామ్ రాజకీయాల్లోకి వస్తారా..? ఆ మంత్రి మాటలకు అర్థం ఏంటి?   వెబ్ దునియా
తెలంగాణ బాగుపడ్డాకే రాజకీయాూల్లోకి కోదండరాం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హెల్మెట్ ధరించలేదో... జేబు ఖాళీ... రేపటి నుంచి తప్పనిసరి   
వెబ్ దునియా
ఇంతకాలం హెల్మెట్ లేకుండా కాలం గడిపేశాం... ఎలా వెళ్ళినా అడిగే వారు లేరనే ధీమాతో అలా వెళ్ళిపోయాం. అయితే ఆ ఆటలకు ఇక కాలం చెల్లింది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే తిప్పలు తప్పవు.. జేబులు ఖాళీ కాక తప్పదు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనను శనివారం నుంచి అమలులోకి తీసుకురానున్నది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ...

'మార్గ' దర్శకాలు పాటించండి   ప్రజాశక్తి
ఎపిలోనూ హెల్మెట్ తప్పనిసరి   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేడు గురుపౌర్ణమి.. : కిటకిటలాడుతున్న ఆలయాలు   
వెబ్ దునియా
గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకించి సాయిబాబా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలను శోభాయమానం తయారు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాను దర్శించుకోవడం మనదేశంలో ఆనవాయితీగా మారింది. ఒక్క ఇండియాలోనే కాకుండా అమెరికాలాంటి దేశాల్లో ఏర్పాటైన సాయిబాబా ...

విశాఖ, తిరుమల, శ్రీశైలం :సింహాచలంలో పోటెత్తిన భక్తులు   ఆంధ్రజ్యోతి
నేడు గురుపౌర్ణమి   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
10న ఢిల్లీలో జగన్ ధర్నా   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదాపై తొలి నుంచీ డిమాండ్ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ...

10న ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైసిపి ధర్నా   ప్రజాశక్తి
ఇలా అయితే ఎలా..? సంఘటనలను అందుకోలేకపోతున్నాం.. ఎందుకు? : జగన్   వెబ్ దునియా
మనం చాలా మారాలి: జగన్   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
News Articles by KSR   
NTVPOST   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సోనియాకు జగ్గారెడ్డి సారీ, బాబు ఇలాగే లాక్కున్నారు: కెసిఆర్‌పై కోమటిరెడ్డి   
Oneindia Telugu
హైదరాబాద్/ఢిల్లీ: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి గురువారం నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి, బిజెపిలో చేరడం తప్పిదమేనని అన్నారు. జగ్గారెడ్డి గురువారం నాడు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ...

సొంతగూటికి జగ్గారెడ్డి   సాక్షి
బీజేపీలో చేరి తప్పు చేశా: జగ్గారెడ్డి   Vaartha
మరో... నిజాంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు : దిగ్విజయ్ సింగ్   ఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పవన్ కళ్యాణ్! ట్వీట్లు ఆపు, మోడీని నిలదీద్దామా: శివాజీ, వారికి కేసుల భయం   
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ట్వీట్లు పక్కన పెట్టి రోడ్డు మీదకు రావాలని సినీ నటుడు శివాజీ గురువారం అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన హైదరాబాదులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు మనం వెళ్లవలసిన అవసరం లేదని చెప్పారు.
పవన్...! ట్విట్లు మాని రోడ్డుపైకి రా..! ఐదు నిమిషాల్లో ప్రత్యేక హోదా... శివాజీ   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కలాంకు గూగుల్‌ నివాళి: రామేశ్వరంలో చంద్రబాబు   
Oneindia Telugu
న్యూఢిల్లీ/రామేశ్వరం: దివంగత భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్‌ కలాంకు గూగుల్ తన డూడుల్‌తో నివాళులర్పించింది. సోమవారం గుండెపోటుతో కలాం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి నివాళిగా ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను హోంపేజ్‌లో పొందుపర్చింది. APJ Abdul Kalam's funeral: Google's black ribbon tribute to People's President. సెర్చ్‌ బాక్స్‌ ...

కలాంకు గూగుల్‌ నివాళి   ఆంధ్రజ్యోతి
అబ్దుల్ కలాంకు నివాళర్పించిన గూగుల్   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ముంబైలో మెమన్ అంత్యక్రియలు పూర్తి: భారీగా ప్రజలు   
Oneindia Telugu
యాకుబ్ మెమన్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం 5.15 గంటలకు పూర్తయయ్యాయి. దక్షణ ముంబైలోని చుర్నీ రోడ్డులో ప్రాంతంలో గల బడా ఖబరస్థాన్‌లో ముస్లిం మతాచారం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. యాకుబ్ మెమన్ తండ్రి సమాధికి సమీపంలోనే యాకుబ్ మెమన్‌ను పూడ్చారు. ఈరోజు ఉదయం 6.43 గంటలకు ఉరిశిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఉరి తీసిన ...

యాకూబ్ మెమన్ అంత్యక్రియలు పూర్తి   సాక్షి
యాకుబ్ మెమెన్ అంత్యక్రియలు పూర్తి   Vaartha
ముంబై చేరుకున్న యాకుబ్‌ మెమన్‌ మృతదేహం   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
FIlmiBeat Telugu   
అన్ని 33 వార్తల కథనాలు »   


Vaartha
   
డికె స్నిగ్ధారెడ్డి రూ. 11 కోట్లు కట్టాల్సిందే: హైకోర్టు   
Oneindia Telugu
హైదరాబాద్: డికె స్నిగ్ధారెడ్డి అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. లీజును ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కేసు నడపాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. రూ. 11 కోట్లు కట్టాలన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ డికె స్నిగ్ధారెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డికె అరుణ మేనల్లుడు కృష్ణమోహన్ రెడ్డి అక్రమ మైనింగ్‌పై ...

డికే స్నిగ్ధారెడ్డి 11 కోట్లు కట్టాల్సిందే: హైకోర్టు   Vaartha
డీకే స్నిగ్థారెడ్డి 11 కోట్లుకట్టాల్సిందే:హైకోర్టు...   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అమరావతికి గన్నవరమే గేట్‌వే: ఎయిర్ పోర్టు నుంచి రాజధానికి 6లైన్ వే   
Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి గేట్‌వేగా సీఆర్డీఏ పరిధిలోని గన్నవరం ప్రాంతాన్ని ఎంపిక చేశారు. గన్నవరంలో ఎయిర్‌పోర్టు ఉండటంతో దీనికి అభిముఖంగా రాజధానికి ప్రవేశద్వారం కల్పించాలని నిర్ణయించారు. ప్రపంచంలోని అత్యద్భుత ఆర్కిటెక్ట్‌ నైపుణ్యంతో కూడిన గ్రాండ్‌ఎంట్రన్స్‌ను ఇక్కడ ఏర్పా టు చేయబోతున్నారు. అద్భుతంగా నిర్మించనున్న ...

రాజధాని గేట్‌వే గన్నవరం!   సాక్షి
అమరావతికి గన్నవరమే గేట్‌వే   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言