2015年7月18日 星期六

2015-07-19 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
బోపన్న-సాకేత్ జంటకు షాక్   
సాక్షి
క్రైస్ట్‌చర్చ్: కచ్చితంగా గెలుస్తారనుకున్న చోట భారత పురుషుల టెన్నిస్ జట్టుకు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న డేవిస్ కప్ ఆసియా ఒషియానియా గ్రూప్-1 పోటీలో భాగంగా డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని (భారత్) జోడీకి ఊహించని ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న-సాకేత్ ద్వయం 3-6, 6-7 (1/7), 3-6తో ఆర్తెమ్ ...

బోపన్న జోడీ ఓటమి   ఆంధ్రజ్యోతి
కివీస్‌తో డేవిస్ కప్ డబుల్స్‌లో భారత్ ఓటమి   Andhrabhoomi
బోపన్న, సాకేత్‌ జోడి ఓటమి   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా   
సాక్షి
లార్డ్స్: 'యాషెస్' తొలి టెస్టులో ఓడిపోయిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో పుంజుకుంది. బౌలింగ్‌లో చెలరేగిన కంగారూలు బ్యాటింగ్‌లోనూ నిలకడగా రాణిస్తుండటంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (60 బ్యాటింగ్), రోజర్స్ (44 బ్యాటింగ్) ...

ఇంగ్లండ్‌ 312 ఆలౌట్‌.. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 108/0   ఆంధ్రజ్యోతి
ఆసీస్‌కు ఆధిక్యం   Andhrabhoomi
ఫాలోఆన్‌ తప్పించుకున్న ఇంగ్లండ్‌   ప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
జింబాబ్వేతో రెండో టీ20 నేడే   
Namasthe Telangana
హరారే: భారత్ -జింబాబ్వే జట్ల మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. హరారే వేదికగా మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం. మ్యాచ్ టెన్ క్రికెట్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం. 1-0తో ఉన్న ఆధిక్యాన్ని 2-0తో కైవసం చేసుకోవాలని యువ భారత జట్టు ఉవ్విళ్లూరుతున్నది. ఈ మ్యాచ్‌లోనూ గెలవడం ద్వారా జింబాబ్వేను ఊడ్చేశామనే విజయగర్వంతో స్వదేశంలో ...

జోరు మీదున్న టీమిండియా.. జింబాబ్వేతో నేడు రెండో టీ-20   ఆంధ్రజ్యోతి
నేడు జింబాబ్వేతో భారత్ టి-20 మ్యాచ్..   ప్రజాశక్తి
మరో క్లీప్ స్వీప్ పై టీమిండియా గురి   సాక్షి
Andhrabhoomi   
వెబ్ దునియా   
thatsCricket Telugu   
అన్ని 26 వార్తల కథనాలు »   


సాక్షి
   
బౌలింగ్ పరీక్షలో హఫీజ్ మళ్లీ విఫలం   
సాక్షి
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ రెం డోసారి బౌలింగ్ పరీక్ష (బయోమెకానికల్ టెస్టు)లో విఫలమయ్యాడు. దీంతో అతనిపై ఐసీసీ ఏడాది పాటు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది. ఈనెల 6న చెన్నైలోని రామచంద్ర యూనివర్సిటీలో నిర్వహించిన బయోమెకానికల్ పరీక్షలో హఫీజ్ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా ...

బౌలింగ్ యాక్షన్: పాక్ ఆల్‌రౌండర్ హఫీజ్‌పై వేటు   Oneindia Telugu
హఫీజ్‌పై ఏడాది నిషేధం   ప్రజాశక్తి
హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌‌లో తేడా: 12 నెలల పాటు నిషేధం   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ : భారత్‌కు రెండో ర్యాంక్, టాప్-10లో కోహ్లీ, ధావన్, ధోనీ   
వెబ్ దునియా
ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా భారత్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. 129 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థావనంలో కొనసాగుతుండగా, 115 పాయింట్లతో టీమిండియా రెండో స్థానాన్ని దక్కించుకుంది. అలాగే ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాట్స్‌మన్ ర్యాకింగ్స్‌ టాప్ టెన్‌లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు స్థానం దక్కింది.
ఒడిఐ ర్యాంకింగ్స్: టాప్-10లో కోహ్లీ, ధావన్, ధోనీ   Oneindia Telugu
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు రెండో స్థానం   ఆంధ్రజ్యోతి
రెండో స్థానంలో టీమిండియా : వన్డే ర్యాంకింగ్స్‌   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మసాజ్ చేసే యువతిని ఆ ఉద్దేశంతో తాకిన ఫిజియో.. అరెస్టు.. జైలుపాలు...   
వెబ్ దునియా
నేపాల్ క్రికెట్ జట్టు ఫిజియో జైలుపాలయ్యాడు. ఐర్లాండ్ వేదికగా క్రికెట్ పసికూనల మధ్య ఐసీసీ ట్వంటీ-20 వరల్డ్ కప్ అర్హత పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో నేపాల్ జట్టుతో పాటు అనేక చిన్నజట్లు పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ జట్టు ఫిజియోగా డాక్టర్ ఐజాజ్ బషీర్ అశాయ్‌ కొనసాగుతున్నారు. ఈయనపై లైంగిక దాడి ...

మసాజ్ సెంటర్లో హద్దు మీరి: భారత ఫిజియోపై వేటు   thatsCricket Telugu
భారత ఫిజియో లైంగిక వేధింపులు: తొలగించిన నేపాల్‌ క్రికెట్‌ సంఘం   ఆంధ్రజ్యోతి
లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత ఫిజియోపై నేపాల్‌ వేటు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
రేషన్‌ బియ్యం అమ్మినా, కొన్నా కేసులు   
Vaartha
హైదరాబాద్‌ : రేషన్‌ బియ్యం అక్రమార్కుల పాలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. నిరుపేదల కోసం కోట్లాది రూపాయల వ్యయం చేసి, అందిస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పట్టడం, బ్లాక్‌ మార్కెట్‌కు తరలడం క్షమించరాని నేరమని సిఎం అన్నారు. రేషన్‌షాపు డీలర్లు, వ్యాపారుల ...

రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు కాజేస్తున్నారు: కేసీఆర్   ఆంధ్రజ్యోతి
పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం   సాక్షి
రేషన్‌పై నిఘా..!   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
యు ముంబా శుభారంభం.. జైపూర్‌పై గెలుపు ప్రొ కబడ్డీ లీగ్‌   
ఆంధ్రజ్యోతి
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌ రెండో సీజన్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఈ మెగా టోర్నీలో యు ముంబా జట్టు శుభారంభం చేసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌సీఐ స్టేడియంలో శనివారం నువ్వానేనా అన్నట్టు సాగిన ప్రారంభ మ్యాచ్‌లో ముంబా 29-28తో డిఫెండింగ్‌ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. మ్యాచ్‌ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన ముంబై ...

జైపూర్‌కు ఝలక్   సాక్షి
ముంబై శుభారంభం   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎఫ్1 డ్రైవర్ బియాంచి మృతి   
సాక్షి
నైస్ (ఫ్రాన్స్): ఫార్ములావన్ చరిత్రలో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిది నెలలుగా మృత్యువుతో పోరాడుతున్న ఎఫ్1 డ్రైవర్ జూలెస్ బియాంచి శుక్రవారం రాత్రి మరణించాడు. గతేడాది అక్టోబర్ 5న జపాన్ గ్రాండ్‌ప్రిలో వర్షంలో దూసుకెళుతున్న అతని కారు అదుపు తప్పి ట్రాక్ పక్కనున్న రికవరీ వెహికల్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు ...

9 నెలలు మృత్యువుతో పోరాడి.. తుదిశ్వాస విడిచిన ఎఫ్‌ 1 డ్రైవర్‌ బియాంచి   ఆంధ్రజ్యోతి
ఫ్రెంచ్ ఫార్ములా డ్రైవర్ బియాంచీ మృతి   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆ రెండు జట్లపై నిషేధం.. ఐపీఎల్ మచ్చపడినట్టు కాదు: శుక్లా   
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగ్-ఫిక్సింగ్ స్కామ్‌కు బాధ్యత వహించే ప్రసక్తే లేదని లీగ్ ఛైర్మన్ రాజీవ్ శుక్ల స్పష్టం చేశారు. లోథా కమిటీ తీర్పును తాము వ్యతిరేకించబోమని, కమిటీకి సహకరిస్తామని అన్నారు. కమిటీ తీర్పుతో ఐపీఎల్‌పై మచ్చపడినట్టు భావించరాదని వ్యాఖ్యానించారు. లోథా కమిటీ వ్యవహారంపై బీసీసీఐ సమావేశాల్లో చర్చిస్తామని ...

ప్రక్షాళన అవశ్యం   ఆంధ్రజ్యోతి
చాంపియన్స్ లీగ్ టి20 రద్దు   సాక్షి
8 జట్లతోనే ఐపీఎల్‌   ప్రజాశక్తి
thatsCricket Telugu   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言