2015年7月29日 星期三

2015-07-30 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
మెమెన్‌కి ఉరిశిక్ష అమలు: రాత్రి తిన్లేదు, నిద్రపోలేదు!   
Oneindia Telugu
నాగపూర్: యాకూబ్ మెమెన్‌కు ఆయన పుట్టిన రోజు నాడే, గురువారం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు నాగపూర్ కేంద్ర కారాగారంలో ఉరిశిక్షను అమలు చేశారు. యూకూబ్ మెనన్ రాత్రి నిద్రపోలేదు. ఎవరితోను మాట్లాడలేదు. అధికారులు వన్ ఇండియాతో మాట్లాడారు. అతను చాలా తక్కువగా మాట్లాడాడని, తనకు ఉరి శిక్ష ఖాయమని అతనికి రాత్రి అర్థమయిపోయిందని ...

హైదరాబాద్ లో భారీ భద్రత   సాక్షి
యాకూబ్ మెమన్‌ ఉరితీత... నేడు యాకూబ్ మెమన్ బర్త్‌డే... డెత్ డే కూడా...   వెబ్ దునియా
ఉరి సమయంలో బంధువులు అక్కడే..?   ఆంధ్రజ్యోతి

అన్ని 116 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఉరి తాడు బక్సర్‌ జైలు నుంచి! అఫ్జల్‌గురు, కసబ్‌ల ఉరి తాళ్లూ అక్కడ తయారైనవే   
ఆంధ్రజ్యోతి
యాకూబ్‌ మెమన్‌కు ఉరిశిక్ష పడగానే నాగపూర్‌ జైలు అధికారులు బిహార్‌లోని బక్సర్‌ కేంద్ర కారాగారం అధికారులను సంప్రదించారు. ఉరితాడు అక్కడి నుంచే తెప్పించారు. కారణం.. దేశంలో ఏ జైలులో ఉరిశిక్ష అమలు చేయాలన్నా ఉరితాడు బక్సర్‌ సెంట్రల్‌ జైలు నుంచి రావాల్సిందే. ఉరి శిక్ష అమలు చేయడానికి ఉపయోగించే ప్రత్యేకమైన తాడును మనీలా రోప్‌ అంటారు. మైనం ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి
   
భారత్‌పై దాడికి సన్నద్ధమౌతున్న ఐఎస్   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జులై29: భారత్‌పై దాడి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిద్ధమౌతున్నట్లు యూఎస్ఏ టుడే ఓ కథనం ప్రచురించింది. పాకిస్థాన్ తాలిబన్లతో సంబంధమున్న ఓ యువకుడి వద్ద లభించిన 32 పేజీల ఉర్దూ పత్రికలో భారత్‌పై దాడి చేయాలనే వివరాలున్నట్లు వెల్లడించింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లు ఏకం కావాలని, అల్‌ఖైదా కూడా తమతో కలవాలని ...

భారత్ పై దాడికి ఐఎస్ఐఎస్ సన్నాహాలు?   సాక్షి
టార్గెట్ అమెరికా: భారత్‌పై దాడికి ఐసిస్ సన్నాహాలు!   Oneindia Telugu
భారత్‌పై దాడికి ఐఎస్‌ఐస్ కుట్ర   Andhrabhoomi
Vaartha   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యాకూబ్ ఉరి: దేశవ్యాప్తంగా హై అలెర్ట్... రాష్ట్రాలన్నీ అప్రమత్తం..   
వెబ్ దునియా
ముంబై పేలుళ్ల దోషి, యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసిన నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితులపై సమీక్షించారు. తగిన భద్రతా ...

దేశవ్యాప్తంగా హై అలర్ట్!   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి: ఐదుగురికి గాయాలు   
సాక్షి
జమ్మూకాశ్మీర్: దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు బుధవారం రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని క్వాజీ బజార్ లో పహారాలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గాయపడిన వారిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు ఇద్దరు ...

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రవాదుల దాడి...   ప్రజాశక్తి
అమర్‌నాథ్ యాత్ర మార్గంలో గ్రెనేడ్‌తో దాడి   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇద్దరు భారతీయులకు అరుదైన గౌరవం   
సాక్షి
న్యూఢిల్లీ : ఇద్దరు భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. ఫిలిప్పైన్స్ అత్యున్నత పురస్కారం రామన్ మెగాసెసే అవార్డు- 2015 కు ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. ఎయిమ్స్ మాజీ చీఫ్ విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేది, గూంజ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అన్షుగుప్తాలను ఈ అవార్డు వరించింది. ఇదిలా ఉండగా కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ...

మెగసెసే అవార్డు   Andhrabhoomi
ఇద్దరు భారతీయులకు ప్రతిష్టాత్మక రామన్‌ మెగాసెసే అవార్డు   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నాగ్‌పూర్‌ : యాకూబ్‌ మెమన్‌ మృతదేహానికి జైల్లోనే పోస్టుమార్టం   
ఆంధ్రజ్యోతి
నాగ్‌పూర్‌, జూలై 30 : 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో నేరస్థుడైన మెమన్‌ మృతదేహానికి నాగ్‌పూర్‌లోని జైల్లోనే పోస్టుమార్టం చేశారు. మెమన్‌ మృతదేహాన్ని ఆయన బంధువులకు అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యాకూబ్‌ మెమన్‌ను ఉరి అమలు చేసిన నేపథ్యంలో దేశమంతా హైఅలర్ట్‌ ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ ...

యాకూబ్ ఏం చేస్తున్నాడు..? మధ్యాహ్నం భోజనం చేశాడా..?   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భవనం కూలి నిద్రలోనే 9 మంది మృతి (వీడియో)   
Oneindia Telugu
థానే: పురాతన కట్టడం కుప్పకూలిపోయి 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. ఈ దుర్ఘటనలో 10 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు. థానే జిల్లా లోని థాకూర్లి లో మాతృఛాయ పేరుతో రెండు అంతస్తుల కట్టడం ఉంది. మంగళవారం రాత్రి ఒక్క సారిగా ఈ భవనం ...

కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య   వెబ్ దునియా
థానేలో భవనం కూలి నలుగురి మృతి   సాక్షి
ముంబై : థానేలో కుప్పకూలిన భవనం...ఎనిమిది మంది మృతి   ఆంధ్రజ్యోతి
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మూడు రాష్ర్టాలను ముంచెత్తిన వరదలు   
Namasthe Telangana
న్యూఢిల్లీ, జూలై 29: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గుజరాత్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ రాష్ర్టాలను వరదలు ముంచెత్తాయి. దీంతో 26 మంది మృత్యువా త పడగా తొమ్మిది మంది గాయపడ్డారు. గుజరాత్‌లోని కచ్, ఉత్తర గుజరాత్ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనంతో రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో జన జీవనం ...

గుజరాత్‌లో భారీ వర్షాలు.. 22 మంది మృతి!   వెబ్ దునియా
వర్షాలతో జలమయమైన గుజరాత్‌, 27 మంది మృతి   ఆంధ్రజ్యోతి
గుజరాత్ లో భారీ వర్షాలు: 11మంది మృతి   సాక్షి
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత...ఉరి కాదు యావజ్జీవం   
సాక్షి
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులకు ఉరి శిక్ష విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నామని బుధవారం సుప్రీం కోర్టు అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. రాజీవ్ హంతకులకు ఉరిశిక్షను ఖరారు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న ...

కేంద్ర పిటిషన్‌ తిరస్కరణ   ప్రజాశక్తి
ఉరిశిక్ష లేదు: రాజీవ్ గాంధీ హత్య కేసుపై సుప్రీం కోర్టు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言