2015年7月18日 星期六

2015-07-19 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
కాశ్మీర్ లో పాక్, ఐఎస్ జెండాలు: కాల్పులు, ఉద్రిక్తం   
Oneindia Telugu
కాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈద్‌ ప్రార్థనల తర్వాత హురియత్‌ వేర్పాటు వాదులు చెలరేగిపోయారు. శ్రీనగర్‌ వీధుల్లో పాక్‌, ఐసిస్‌ జెండాలను ఎగురవేశారు. గృహనిర్బంధంలో ఉన్న గిలానీ ఇచ్చిన పిలుపు మేరకు హురియత్‌ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. అనంత్‌నాగ్‌, శ్రీనగర్‌లో పాక్‌ జెండాలతో ర్యాలీ ...

కశ్మీర్ లో పాక్, ఐఎస్ఐఎస్ జెండాల కలకలం   సాక్షి
భారత్ ఇచ్చే రంజాన్ స్వీట్లు వద్దనే వద్దు.. పాక్ రేంజర్లు : శ్రీనగర్‌లో ఇసిస్ జెండాలు   వెబ్ దునియా
శ్రీనగర్‌లో ఉద్రిక్తత   Andhrabhoomi
Namasthe Telangana   
Teluguwishesh   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కిషన్‌జీని మా ప్రభుత్వమే చంపేసింది- మమత మేనల్లుడు   
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా, జులై 18: మావోయిస్టు అగ్రనేత కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీని తమ ప్రభుత్వమే చంపేసిందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఒప్పుకున్నారు. పశ్చిమమిడ్నాపూర్ జిల్లా బెల్పహారిలో జరిగిన బహిరంగసభలో అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ కిషన్‌జీని చంపడం ద్వారా తమ తృణమూల్ సర్కారు ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేసిందన్నారు. తన మేనల్లుడు ...

కిషన్‌జీని మా ప్రభుత్వమే చంపేసింది...! అభిషేక్ బెనర్జీ.. మేనల్లుడి వ్యాఖ్యలతో ...   వెబ్ దునియా
కిషన్‌జీని చంపింది మమత ప్రభుత్వమే   Namasthe Telangana
కిషన్‌జీని చంపింది మమత ప్రభుత్వమే: దీదీ మేనల్లుడు   Oneindia Telugu
ప్రజాశక్తి   
Teluguwishesh   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
వైభవంగా జగన్నాథ రథయాత్ర   
ఆంధ్రజ్యోతి
పూరి (జూలై 18): ఈ శతాబ్దపు అతిపెద్ద రథయాత్ర పూరిలో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ వేడుకకు దాదాపు 30 లక్షల మంది ప్రజలు హాజరవుతారని ఒడిశా ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు నగర వ్యాప్తంగా 30 తాత్కాలిక షెడ్లు, 12 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇక ఈ భారీ రథయాత్రకు ఉగ్రవాదుల ...

పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి   సాక్షి
పూరీలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి   వెబ్ దునియా
పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట   Andhrabhoomi
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు   
Namasthe Telangana   
అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆప్ ఎంఎల్ఏపై కాల్పులు: జస్ట్ మిస్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యుడిపై కాల్పులు జరిపి హత్య చెయ్యడానికి ప్రయత్నించిన సంఘటన న్యూఢిల్లీలో జరిగింది. శాసన సభ్యుడు వేద్ ప్రకాష్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసు అధికారులు తెలిపారు. వేద్ ప్రకాష్ కు ఈశ్వర్ కాలనీలో ఒక కార్యాలయం ఉంది. గురువారం రాత్రి వేద్ ప్రకాష్ తన కార్యాలయంలో ఉన్నారు.
ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేపై కాల్పులు   సాక్షి
ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు... తప్పించుకున్న ప్రజాప్రతినిధి   ఆంధ్రజ్యోతి
ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు   తెలుగువన్
Palli Batani   
అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
శ్రీ శ్రీ రవిశంకర్‌కు తాలిబన్ల నుంచి బెదిరింపు లేఖ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్‌కు పాకిస్ధాన్‌కు చెందిన తీవ్రవాద సంస్ధ నుంచి బెదిరింపు లేఖ వచ్చినట్లు సమాచారం. పాకిస్ధాన్‌కు చెందిన తెహ్రిక్-ఇ-తాలిబన్ సంస్ధ ఆయన ఆఫీసుకు రెండు లేఖలు రాసింది. ఆ లేఖలో నిన్ను, నీ అనుచరులను చంపేస్తామంటూ ఉందని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ప్రతినిధులు ...

ఆ ఆధ్యాత్మిక గురువుకు తాలిబన్ బెదిరింపు   సాక్షి
ఆథ్యాత్మికవేత్త రవిశంకర్‌కు తాలిబన్ల బెదిరింపులు   ఆంధ్రజ్యోతి
పండిట్ రవిశంకర్‌కు తాలిబన్ల బెదిరింపు   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హైదరాబాద్ స్త్రీకి అవుగుండె: చెన్నై డాక్టర్ల ప్రతిభ   
Oneindia Telugu
చెన్నై: చెన్నైలోని ఫ్రంటియర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలకి ఆవు గుండెను అమర్చి ఆమెకు పునర్జన్మను ప్రసాదించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలికి 11 సంవత్సరాల క్రితం గుండెకు శస్త్రచికిత్స చేసి వాల్వ్‌ను ...

ఆవు గుండెతో హైదరాబాదీకి కొత్త జీవితం   సాక్షి
వృద్ధురాలికి ప్రాణం పోసిన ఆవుగుండె కవాటాలు... సరికొత్త ఆపరేషన్ చేసిన చెన్నై ...   వెబ్ దునియా
ప్రాణం నిలిపిన ఆవు గుండె   Vaartha
ప్రజాశక్తి   
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వ్యాపం స్కాంలో బెయిల్ ఇవ్వొద్దు: సుప్రీంలో ఆర్జీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ను కుదిపేసిన వ్యాపం కిల్లింగ్ స్కాం కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే తన దర్యాప్తునకు ఇబ్బంది కలుగుతుందని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టుకు మనవి చేశారు. అదే విధంగా దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఎఫ్ఐఆర్ లు భద్రంగా ...

వ్యాపం కుంభకోణంలో సీబీఐ ముందడుగు   తెలుగువన్
'వ్యాపం' నిందితులకు బెయిల్ ఇవ్వొద్దు   సాక్షి
వ్యాపం కేసుపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదట: సుప్రీంలో సీబీఐ పిటిషన్   వెబ్ దునియా
Vaartha   
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఆత్మహత్య   
సాక్షి
షిరిడీ: మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంయజ్ మురళీధర్ ససానే శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీరాంపూర్ లోని తన నివాసంలో ఈ రోజు ఉదయం.. సంజయ్ తననుతాను తుపాకితో కాల్చుకున్నారని పోలీసులు చెప్పారు. శిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ జయంత్ ససానేకు సంజయ్ సోదరుడవుతారు. ఆత్మహత్యకు ...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆత్మహత్య   తెలుగువన్
జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడి ఆత్మహత్య   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
'సత్యసాయి ప్రవచనం నిజమవుతుంది'   
సాక్షి
న్యూఢిల్లీ: దేశ భవిష్యత్తుకు సంబంధించి భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన ప్రవచనం నెరవేరుతుందని, ఆ మేరకు పరిస్థితుల్లోనూ మార్పులు సంభవించాయని విశ్వహిందూ పరిషత్ అగ్రనేత అశోక్ సింఘాల్ అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అఖండ మెజారిటీ సాధించడాన్ని విప్లవంగా అభివర్ణించిన ఆయన .. 2020లోగా భారత్ హిందూ దేశంగా రూపాంతరం ...

'2030 కల్లా ప్రపంచమే హిందూమయం అవుతుంది'   ఆంధ్రజ్యోతి
2020నాటికి భారత్ హిందూ దేశమవుతుంది   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆగని పాక్ ఆగడాలు   
Andhrabhoomi
జమ్మూ. జూలై 18: జమ్మూ, కాశ్మీర్‌లోని రాజౌరి, పూంఛ్ సెక్టార్లలో శనివారం పాక్ సైన్యాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరపడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. పాక్ కాల్పుల్లో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. గత నాలుగు రోజుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది ఆరోసారి. సరిహద్దుల్లో ...

భారత జవాన్ల 'ఈద్' మిఠాయిలను తిరస్కరించిన పాక్   సాక్షి
భారత్ హద్దు మీరింది: ఫిర్యాదు చేసిన పాక్   Oneindia Telugu
ఈద్ మిఠాయిలు చేదెక్కాయి!   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి   
ప్రజాశక్తి   
Vaartha   
అన్ని 25 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言