2015年7月18日 星期六

2015-07-19 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
ఇరాక్‌లో ఐఎస్ నరమేధం   
సాక్షి
బాగ్దాద్: ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థ నెత్తుటేరులు పారించింది. రంజాన్ పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్న షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడి వందలాది మందిని బలిగొంది. తూర్పు ఇరాక్‌లోని దియాలా ప్రావిన్సులో శుక్రవారం రాత్రి రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో ...

మూడు టన్నుల పేలుడు పదార్ధాలతో ఆత్మాహుతి దాడి   ఆంధ్రజ్యోతి
ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి   Andhrabhoomi
ఐఎస్ఐఎస్ కారు బాంబు పేలుడు: 100 మంది మృతి   Oneindia Telugu
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సొలోమన్ దీవుల్లో భూకంపం   
Namasthe Telangana
సిడ్నీ, జూలై 18: సొలోమన్ దీవుల్లో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. సొలొమన్ దీవుల రాజధాని హొనియారాకు 583 కిలోమీటర్లు, దీవులకు పశ్చిమ వాయవ్య దిశగా 78 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైందని అమెరికా జియాలజికల్ సర్వే శనివారం తెలిపింది. అయితే సునామీ హెచ్చరికలేమీ జారీ చేయలేమని పసిఫిక్ సునామీ ...

సోలోమన్ దీవుల్లో భూకంపం   సాక్షి
అమెరికా సమీపంలో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదు..   వెబ్ దునియా
సోలమన్ దీవుల్లో భూకంపం..   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆ తల్లికి కొడుకు కన్నా.. కారే ఎక్కువైంది(వీడియో)   
Oneindia Telugu
బీజింగ్: ఏ తల్లి అయినా తన కన్న సంతానం కన్నా ఏదీ ఎక్కువగా భావించరు. అయితే ఓ చైనా తల్లి మాత్రం తనకు తన కొడుకు ప్రాణాల కన్నా ఖరీదైన బిఎండబ్ల్యూ కారే ఎక్కువగా భావించింది. కారు డోర్లు లాకవడంతో కారులోనే ఉండి తీవ్రంగా విలపిస్తున్న కన్న కొడుకు ఆర్థనాథాలను పట్టించుకోకుండా.. తన కారు అద్దాలను మాత్రం పగలగొట్టొద్దని కాపాడేందుకు వచ్చిన ...

ఆమె తల్లేనా...? అందరిది ఇదే ప్రశ్న...! ఏం.. ఎందుకు? ఎక్కడ?   వెబ్ దునియా
కొడుకు కన్నా కారు ముఖ్యమన్న తల్లి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
431 మంది ఉగ్రవాదుల అరెస్ట్!   
సాక్షి
రియాద్: ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కు అనుబంధగా ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఒక సంస్థను సౌదీ పోలీసులు గుర్తించారు. ఈ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొంటున్న 431 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువశాతం సౌదీవాసులే ఉన్నట్టు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ...

431 మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
నైజీరియాకు యూఎన్ మద్దతు ఉంటుంది   
సాక్షి
ఐక్యరాజ్యసమితి: నైజీరియాలో తీవ్రవాదుల దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ శనివారం ఖండించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో నైజీరియాకు ఐక్యరాజ్య సమితి సంపూర్ణ మద్దతుగా ఇస్తుందని తెలిపారు. గత వారం రోజులుగా తీవ్రవాదులు జరుపుతున్న దాడుల్లో నైజీరియాలో దాదాపు 60 మంది మరణించారు. శుక్రవారం ...

నైజీరియాకు ఐరాస మద్ధతు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చికెన్ తింటే రొమ్ములు వస్తాయా...! చైనాలో ఏం జరిగింది..?   
వెబ్ దునియా
అతనికి చికెన్ అంటే చచ్చేంత ఇష్టం. రకరకాలుగా వండుకుని తింటాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు వెళితే చాలు ఇక చికెనే చికెన్.. వయస్సు 26 యేళ్ళు.. నవయువకుడు. కానీ చికెన్ తినీతిని అతని చెస్ట్ అమ్మాయిల తరహాలో తయారయ్యింది. రొమ్ములు పెరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా హడలిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. చైనాలోని బీజింగ్‌లో ఒక వ్యక్తి(26)కి చికెన్‌ అంటే చాలా ...

చికెన్‌ తింటే రొమ్ములు పెరిగాయి   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Palli Batani
   
జారిప‌డ్డ జార్జిబుష్‌...తీవ్ర‌గాయాల‌తో చికిత్స‌   
Palli Batani
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌.డబ్ల్యు బుష్ తన ఇంట్లో ప్రమాదవశాత్తూ జారి పడిపోయారు. దీంతో ఆయన మెడ ఎముక విరిగిపోయింది. ప్ర‌స్తుతం ఆయ‌న పోర్ట్ లాండ్ మెయిన్ మెడికల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన అధికార ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ తెలిపారు. ఈ వార్త అమెరికాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సీనియ‌ర్ ...

కే సీఆర్‌ నియంతృత్వ ధోరణి విడనాడాలి   తెలుగువన్
ఇంట్లో జారి పడ్డ జార్జి బుష్: నిలకడగానే ఆరోగ్యం   Oneindia Telugu
ఇంట్లో జారిపడ్డ సీనియర్ బుష్   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
యువతిని వేధిస్తున్న ఉడుత అరెస్ట్!   
ఆంధ్రజ్యోతి
బెర్లిన్ (జూలై 17): జర్మనీ పోలీసులు తమ నైపుణ్యాన్నంతటినీ ఉపయోగించి కేసును నిమిషాల్లో పరిష్కరించారు. ఓ చిన్న ప్రాణిపై ప్రతాపాన్ని చూపించి తమ సమర్థతను రుజువు చేసుకున్నారు. మన రామచంద్రుడికి సాయం చేసిన ఉడుతని శ్రీ కృష్ణ జన్మస్థానానికి పంపించారు. ఓ యువతి ఇచ్చిన కంప్లైంటును సీరియస్‌గా తీసుకుని స్వేచ్ఛగా గెంతుతూ తిరుగాడే ఓ ...

యువతిని వేధిస్తోన్న ఉడుత.. అరెస్టు చేసిన పోలీసులు...   ప్రజాశక్తి
యువతిని ఫాలో అవుతోందని ఉడుతకు జైలు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఇరాక్‌లో బాంబు పేలుళ్లు: 80 మంది మృతి   
Namasthe Telangana
బాగ్దాద్ : ఇరాక్‌లో మరోసారి రక్తమోడింది. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కారు బాంబు పేల్చారు. ఈ ప్రమాదంలో 80 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ముస్లింలు షాపింగ్ కోసమని అక్కడికి వచ్చారు. భారీ ఎత్తున జనాలు రావడంతో ఉగ్రవాదులు ఈ దారుణానికి ...

జంట బాంబు పేలుళ్లు : 25 మంది మృతి   సాక్షి
బాంబులతో దద్దరిల్లిన నైజీరియా...రెండు ఆత్మాహుతి దాడులు.. 50 మంది బలి   వెబ్ దునియా
నైజీరియాలో జంట పేలుళ్లు, 64 మంది మృతి   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆగని పాక్ ఆగడాలు   
Andhrabhoomi
జమ్మూ. జూలై 18: జమ్మూ, కాశ్మీర్‌లోని రాజౌరి, పూంఛ్ సెక్టార్లలో శనివారం పాక్ సైన్యాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరపడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. పాక్ కాల్పుల్లో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. గత నాలుగు రోజుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది ఆరోసారి. సరిహద్దుల్లో ...

భారత జవాన్ల 'ఈద్' మిఠాయిలను తిరస్కరించిన పాక్   సాక్షి
భారత్ హద్దు మీరింది: ఫిర్యాదు చేసిన పాక్   Oneindia Telugu
ఈద్ మిఠాయిలు చేదెక్కాయి!   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి   
Vaartha   
ప్రజాశక్తి   
అన్ని 25 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言