2015年7月25日 星期六

2015-07-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
నా వాగ్దానం గుర్తుంది... త్వరలో బీహార్‌కు రూ.50 వేల కోట్ల ప్యాకేజీ : మోడీ   
వెబ్ దునియా
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను బీహారీవాసులకు ఇచ్చిన వాగ్దానం నాకు గుర్తుంది.. త్వరలోనే బీహార్ రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఉత్తర బీహార్‌లోని ముజఫరాపూర్‌లో బీజేపీ శనివారం మెగా ర్యాలీని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.
బీహార్‌కు 50 వేల కోట్ల కన్నా ఎక్కువ ప్యాకేజీ: మోదీ   ఆంధ్రజ్యోతి
మా మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు   సాక్షి
ఒకే వేదికపై మోడీ, నితీశ్: అభివృద్ధితోనే సమస్యలకు చరమగీతం   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 28 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడు ఏఎంసికి చలసాని పార్థివ దేహం..   
ప్రజాశక్తి
విశాఖపట్టణం : ప్రముఖ రచయిత, కవి, విరసం నేత చలసాని ప్రసాద్‌ (83) భౌతికకాయాన్ని నేడు ఆంధ్రా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు ఆయన కుటుంబసభ్యులు అందచేయనున్నారు. బతికినా, చనిపోయినా పదిమందికీ ఉపయోగపడాలనేది చలసాని ఆకాంక్ష. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించనున్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని ...

నేలకొరిగిన సాహితీ దిగ్గజం   సాక్షి
విప్లవ స్వరం చలసాని ప్రసాద్‌ కన్నుమూత   NTVPOST
సాహిత్య పిపాసి చలసాని   ఆంధ్రజ్యోతి
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
అందుకే నాలుగుసార్లు మునుగుతున్నారు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏకు దగ్గరయ్యేందుకే టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. చేసిన పాపాలను కడిగేసుకునేందుకు టీఆర్‌ఎస్ నాయకులే ఒకటికి నాలుగుసార్లు గోదావరిలో మునుగుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.
రాహుల్‌పై కవిత విమర్శ: ఆమె అహంకారానికి నిదర్శనమన్న జీవన్ రెడ్డి   Oneindia Telugu
రాహుల్‌పై కవిత వ్యాఖ్యలు ఆమె అహంకారానికి నిదర్శనం : జీవన్ రెడ్డి   వెబ్ దునియా
రాహుల్ గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 8 వార్తల కథనాలు »   


Vaartha
   
తెలంగాణ సంపూర్ణంగా విభజన చెందలేదు : కోదండరాం   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా విభజన చెందలేదని టి.పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. శనివారం హైకోర్టు విభజన కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల జేఏసీ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు, ఉద్యోగుల విభజన కోసం ఆగష్టు 6 తర్వాత ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో ...

ఇక ప్రత్యేక హైకోర్టు కోసం ఉద్యమించాలి : కోదండరాం పిలుపు   వెబ్ దునియా
హైకోర్టు విభజనపై రౌండ్‌టేబుల్‌లో వక్తలు   Namasthe Telangana
సంపూర్ణ తెలంగాణ రాలేదు   తెలుగువన్
Kandireega   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఘనంగా పుష్కరాల ముగింపు వేడుకలు   
ఆంధ్రజ్యోతి
రాజమండ్రి, జులై 25: తెలుగు రాష్ట్రాల్లో గోదావరి మహా పుష్కరాలు ఘనంగా ముగిశాయి. సాయంత్రం 6.38 గంటలకు పుష్కరుడి నిష్క్రణతో గోదావరి పుష్కరాలు ముగిసినట్లు వేద పండితులు ప్రకటించారు. పుష్కరాల ముగింపు సందర్భంగా తెలంగాణలోని బాసరలో, ఏపీలోని రాజమండ్రిలో ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాజమండ్రిలో పుష్కరాల ...

సమయం ముగిసింది: భారీగా ఏర్పాట్లు, దీపారాధన చేయాలన్న చంద్రబాబు?   Oneindia Telugu
ముగిసిన గోదావరి మహాపుష్కర ఘట్టం... అంబరాన్నంటిన ఆదిపుష్కర సంబరాలు   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాహుల్ నుంచి రాజకీయాలు నేర్చుకోలేదు: వైయస్ జగన్ (ఫోటోలు)   
Oneindia Telugu
హైదరాబాద్: అనంతలో వైయస్ జగన్ ఐదో రోజు రైతు భరోయా యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం పెనుకొండ నియోజక వర్గంలో ఆయన పర్యటించారు. రొద్దం మండలం పి.కొత్తపల్లి గ్రామంలో భరోసా యాత్రలో భాగంగా వైయస్ జగన్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి తాను రాజకీయాలు నేర్చుకోలేదని వైయస్ జగన్ అన్నారు. కాంగ్రెస్ ...

టుడే న్యూస్   సాక్షి
చంద్రబాబు అలా చెప్పడం సిగ్గుచేటు... ఆ ఒక్కడిని నేనే: జగన్   వెబ్ దునియా
రాహుల్‌ గురించి తక్కువ మాట్లాడితే మంచిది : జగన్‌   Vaartha
ఆంధ్రజ్యోతి   
అన్ని 27 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మరో కార్గిల్ జరగనివ్వం... ఆర్మీ చీఫ్ దల్బీర్   
వెబ్ దునియా
మరో కార్గిల్ జరగనివ్వబోమని, అలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని కూడా తాము భావించడం లేదని ఆర్మీ ఛీఫ్ దల్బీర్ సింగ్ తెలిపారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించి 16 ఏళ్లయిన సందర్భంగా ఆయన ద్రాస్ సెక్టార్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా సైనికుల త్యాగాలను ...

మరో కార్గిల్ యుద్ధం రానివ్వం   సాక్షి
మరో కార్గిల్ జరగనివ్వం: ఆర్మీ ఛీఫ్ దల్బీర్   ఆంధ్రజ్యోతి
మరో కార్గిల్‌ను జరగనీయం: ఆర్మీ చీఫ్‌   Vaartha
Namasthe Telangana   
అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆచార్య నాగార్జున వర్సిటీకి సెలవులు   
Namasthe Telangana
గుంటూరు, నమస్తే తెలంగాణ: ఆర్కిటెక్ట్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్యపై విద్యార్థుల ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి పదిరోజులపాటు సెలవులు ప్రకటించారు. దీంతో రిషికేశ్వరి ఆత్మహత్యను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థి ...

మహిళా మంత్రులపై రోజా ఆగ్రహం   ప్రజాశక్తి
రిషికేశ్వరి కేసులో గాడిదలు కాస్తున్నారా?: వైసీపీ ఎమ్మెల్యే రోజా   Oneindia Telugu
మంత్రి గంటా భూమిమీద నడవడం లేదు   News Articles by KSR

అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జులై 25: తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 15 శాఖల్లో ఖాళీగా ఉన్న 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఉద్యోగాల భర్తీపై సీఎం ...

కొలువుల మేళా   Andhrabhoomi
15 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ఉత్తర్వులు   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఏపీ మూలాల విద్యుత్ ఉద్యోగుల్ని తిరిగి తీసుకోవద్దు బదిలీకే కట్టుబడదాం.. టి ...   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు పంపించి వేసిన ఉద్యోగుల విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. కేంద్ర హోంశాఖ ఆదేశించినా, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోరాదని నిర్ణయించినట్లు సమాచారం. ఏపీ మూలాలున్న విద్యుత్‌ ఉద్యోగులను ఏపీకి పంపించివేస్తూ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言