2015年7月13日 星期一

2015-07-14 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
ఏపీ ఉద్యోగులకు వెంటనే జీతాలివ్వండి   
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానికత పేరుతో రిలీవ్ చేసిన ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని హైకోర్టు సోమవారం తెలంగాణ ట్రాన్స్‌కో, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ స్థానికత పేరుతో రిలీవ్ చేసిన తమకు జూన్ 10 నుంచి టీ ట్రాన్స్‌కో, పంపిణీ సంస్థలు ...

ఏపీ మూలాల పేరుతో రిలీవ్‌ చేసిన ఉద్యోగులకు తక్షణమే జీతాలివ్వండి..టీ విద్యుత్‌ ...   ఆంధ్రజ్యోతి
పవన్ కళ్యాణ్‌పై రఘువీరా, జీతాలివ్వండి... 'ఏపీ' ఉద్యోగులపై కెసిఆర్‌కు హైకోర్టులో షాక్   Oneindia Telugu
ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ఊరట.. టీ సర్కారే జీతాలు చెల్లించాలి : హైకోర్టు   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పవన్ కళ్యాణ్ సీరియస్!: తదుపరి ప్రశ్నించేది జగన్‌నేనా?   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన నిన్నటి వరకు నటుడు శివాజీ, ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వరుసగా స్పందిస్తున్నారు. ఇటీవలి వరకు ప్రత్యేక హోదా కోసం శివాజీ పలు విధాల్లో తన నిరసనను తెలియజేశారు. ఆయన నిరసనలకు మంచి స్పందన లభించింది. ఆయన గతంలోనే భారతీయ జనతా పార్టీలో చేరారు. అయినప్పటికీ, ప్రత్యేక హోదా ...

ప్రత్యేక హోదాపై పవన్ ప్రశ్నలే... ప్రశ్నలు...? ఈ పర్యాయం కాంగ్రెస్‌ను..   వెబ్ దునియా
'పవన్ కల్యాణ్ కు ఆ విషయం తెలియదు'   సాక్షి
ఈసారి కాంగ్రెస్ పై….   Kandireega
ప్రజాశక్తి   
ఆంధ్రజ్యోతి   
News Articles by KSR   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హైదరాబాద్ రాలేనండీ... ఎందుకంటే...? ఏసీబీకి రేవంత్ రెడ్డి సమాచారం....   
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. కాకపోతే ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తూ కాదు... తన సమస్య గురించి ఏసీబీకి చెప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుకు సంబంధించి సోమవారం నాడు ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఏసీబీ రేవంత్ రెడ్డికి ఆదేశాలు ...

రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందే..   సాక్షి
హైకోర్టు చెప్పింది, అందుకే: కోర్టుకు రాని రేవంత్, రావాల్సిందేనన ఏసీబీ కోర్టు   Oneindia Telugu
సండ్ర బెయిల్‌పై ముగిసిన వాదనలు   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి   
Vaartha   
ప్రజాశక్తి   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణ పుష్కరాలకు నీటి కొరత..! చేతులెత్తేసిన మహారాష్ట్ర..!!   
వెబ్ దునియా
తెలంగాణలో తొలి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలనుకున్న ప్రభుత్వానికి చుక్కెదరువుతోంది. నీటి కొరత ఏర్పడి అన్ని ఘాట్లలో నీరు ఉండే పరిస్థితి కనిపించలేదు. మహారాష్ట్ర నుంచి నీటిని తెచ్చుకోవచ్చునకున్న తెలంగాణకు ఆ ప్రభుత్వం రిక్త హస్తం చూపింది. తగినన్ని నీరు లేకపోవడం వలన వదలలేకపోతున్నామంటూ చేతులెత్తేసింది. దీంతో తెలంగాణ వీలైనన్ని ...

తెలంగాణకు పుష్కరాలకు నీరివ్వలేం: మహారాష్ట్ర   ఆంధ్రజ్యోతి
పుష్కరాలకు నీరు వదల్లేం-మహారాష్ట్ర   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వైసీపీ, జనసేనలకు యనమల ఫోన్: శ్రీకృష్ణ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బాబు   
Oneindia Telugu
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోదావరి పుష్కరాలకు అన్ని పార్టీలకు ఆహ్వానం అందింది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్ని పార్టీలకు ఫోన్ చేసి పుష్కరాలకు ఆహ్వానించారు. గోదావరి పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా పుష్కరాలకు రావాలని ఏపీలోని అన్ని పార్టీల ...

'గోదావరి పుష్కరాలకు రండి'   సాక్షి
పుష్కరాల్లో పాల్గొనాలని అన్నిపార్టీల ప్రముఖులకు యనమల ఆహ్వానం   ఆంధ్రజ్యోతి
పుష్కరాలకు రండి- పార్టీలకు యనమల ఆహ్వానం   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కార్మికులను విచ్ఛిన్నం చేసింది కేసీఆరే: కిషన్‌రెడ్డి   
ఆంధ్రజ్యోతి
వరంగల్, జూలై 13‌: మునిసిపల్ కార్మిక సంఘాల మధ్య చీలికలు తెచ్చింది కేసీఆరేనని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ విభజించు పాలించు సిద్ధాంతాన్నికార్మికులపై ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్మికులను సమిష్టిగా లేకుండా చేస్తూ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తూన్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.
కెసిఆర్‌కే నష్టం!: రేవంత్ ఇష్యూపై కిషన్ ఆసక్తికర వ్యాఖ్య, టిడిపితో పొత్తుపై ...   Oneindia Telugu
ఓటుకు నోటు కేసుతో తెరాసకే ఎక్కువ నష్టం : కిషన్ రెడ్డి   వెబ్ దునియా
టీడీపీ కంటే టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం... కిషన్ రెడ్డి   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అప్పట్లో భక్తులు పోటెత్తారు   
సాక్షి
ఏలూరు : గత పుష్కరాల సందర్భంగా జిల్లాలోని గోదావరి నది పరివాహక ప్రాంతాలలోని 42 ఆలయాలను 60 లక్షల మంది భక్తులు సందర్శించారు. 2003 జూలై 30 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరిగిన గోదావరి పుష్కరాల్లో భక్తులు పెద్ద ఎత్తున ఆయా ఆలయాలను సందర్శించారు. మొదటి రోజు జూలై 30న 1,59,051, 31న 2,15,948, ఆగస్టు1 న 5,15,373, 2న 8,14,799, 3న 14,72,933, 4న 6,90,628, 5 న 4,59,067, 6న 4 ...

పుష్కరాలను ప్రారంభించిన మంత్రులు.. గోదావరి తీరానికి పోటెత్తిన భక్తులు   ఆంధ్రజ్యోతి
గోదావరి పుష్కరాలకు సీఎం దంపతులు.. పోటెత్తిన భక్తులు   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలుగు రాష్ట్రాలలో ముక్కు మూసుకునడవండి..! ఊరు కాదు.. రాష్ట్రమంతా చెత్తే..!!   
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాలలో మున్సిపల్‌ కార్మికులు సమ్మె బాట పట్టారు. రెండు రాష్ట్రాలు చెత్తమయమయ్యాయి. ఎక్కడ చూసినా దుర్గంధం వెదజల్లుతోంది. వీధిలైట్లు వెలగడం లేదు. చెత్త చెదారంతో రోడ్లన్నీ మురికి కూపాలయ్యాయి. అంటువ్యాధులు దాడి చేయడానికి కాచుకుని ఉన్నాయి. మరోవైపు తమ డిమాండ్ల సాధనకు కార్మికులు మంగళవారం నుంచి ఆందోళనను ...

కేసీఆర్ స్ఫూర్తితోటే ఉద్యమం: టి మున్సిపల్ ఉద్యోగులు   ఆంధ్రజ్యోతి
మహిళా కార్మికుల్ని దూషించిన టీడీపీ ఎమ్మెల్యే   సాక్షి
ఉద్యోగాల్లో ఉండరు   ప్రజాశక్తి

అన్ని 52 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబు ఆగ్రహం: వెనక్కి తగ్గిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై మరింత ఒత్తిడి   
Oneindia Telugu
హైదరాబాద్/రాజమండ్రి: పుష్కరాలకు వచ్చి భక్తులకు ప్రయాణభారం తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పుష్కరాలకు వెళ్లే ప్రత్యేక బస్సులో సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని, అధిక ఛార్జీలు వసూలు చేయవద్దని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సుల్లో తెలుగు రాష్ట్రాల ...

పుష్కర బస్సుల్లో సాధారణ ఛార్జీలే   ప్రజాశక్తి
సర్ ఛార్జీలపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం   సాక్షి
గోదావరి పుష్కరాలకు సాధారణ ఛార్జీలే...స్పందించిన చంద్రబాబు   Palli Batani

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వాస్తు ఎఫెక్ట్: సచివాలయానికి కెసిఆర్ 3సార్లే, రాజ్‌భవన్‌కి పలుమార్లు   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాస్తును బలంగా నమ్ముతారనే విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆయన సచివాలయానికి అరుదుగా వస్తున్నారని, అందుకు వాస్తుయే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. గత నెలలో కెసిఆర్ సచివాలయానికి మూడుసార్లు మాత్రమే వచ్చారు. ఎక్కువ సమయం క్యాంపు కార్యాలయంలోనే ...

సెక్రటేరియట్‌కు నెలలో కేవలం మూడుసార్లే వచ్చిన కేసీఆర్: వాస్తు సరిగ్గా లేదని...   వెబ్ దునియా
వాస్తుని గట్టిగా నమ్ముతున్న కేసీఆర్.. సచివాలయానికి 3సార్లే   తెలుగువన్
సచివాలయం అచ్చిరాలేదా!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言