సాక్షి
అక్టోబరు 2 నుంచి దక్షిణాఫ్రికాతో సిరీస్
సాక్షి
న్యూఢిల్లీ: త్వరలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనకు రాబోతోంది. 72 రోజుల పాటు దక్షిణాఫ్రికా టీమ్ భారత్ లో పర్యటించనుంది. టీమిండియా, సఫారీల సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ నుంచి భారత్, దక్షిణాఫ్రికాలు మూడు టి-20లు, ఐదు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లు ఆడనున్నాయి. అక్టోబర్ 2న ఇరు జట్ల మధ్య జరిగే తొలి టి-20 మ్యాచ్ ...
ఐదేళ్ల తర్వాత భారత్లో పర్యటిస్తున్న సఫారీలుఆంధ్రజ్యోతి
అక్టోబర్లో భారత్కు దక్షిణాఫ్రికాప్రజాశక్తి
దక్షిణాఫ్రికా-భారత్ల మధ్య క్రికెట్ సిరీస్: షెడ్యూల్ను ప్రకటించిన బీసీసీఐవెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: త్వరలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనకు రాబోతోంది. 72 రోజుల పాటు దక్షిణాఫ్రికా టీమ్ భారత్ లో పర్యటించనుంది. టీమిండియా, సఫారీల సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ నుంచి భారత్, దక్షిణాఫ్రికాలు మూడు టి-20లు, ఐదు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లు ఆడనున్నాయి. అక్టోబర్ 2న ఇరు జట్ల మధ్య జరిగే తొలి టి-20 మ్యాచ్ ...
ఐదేళ్ల తర్వాత భారత్లో పర్యటిస్తున్న సఫారీలు
అక్టోబర్లో భారత్కు దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా-భారత్ల మధ్య క్రికెట్ సిరీస్: షెడ్యూల్ను ప్రకటించిన బీసీసీఐ
Oneindia Telugu
పంజాబ్ ఉగ్రదాడి: భారత్-పాక్ క్రికెట్ సిరిస్పై ప్రభావం?
Oneindia Telugu
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ ఉగ్రవాద దాడి ఘటన భారత్, పాకిస్ధాన్ క్రికెట్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో భారత్, పాక్ల మధ్య క్రికెట్ సిరిస్ నిర్వహణ సాధ్యం కాదని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. 'గతంలో కూడా సిరిస్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. క్రికెట్ సిరిస్పై పీసీబీ ...
పాక్తో ఆటల్లేవ్..!ఆంధ్రజ్యోతి
'ఇలాగైతే భారత్-పాక్ క్రికెట్ సిరీస్ ఉండదు'సాక్షి
పాక్ బోర్డును హెచ్చరించండిప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ ఉగ్రవాద దాడి ఘటన భారత్, పాకిస్ధాన్ క్రికెట్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో భారత్, పాక్ల మధ్య క్రికెట్ సిరిస్ నిర్వహణ సాధ్యం కాదని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. 'గతంలో కూడా సిరిస్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. క్రికెట్ సిరిస్పై పీసీబీ ...
పాక్తో ఆటల్లేవ్..!
'ఇలాగైతే భారత్-పాక్ క్రికెట్ సిరీస్ ఉండదు'
పాక్ బోర్డును హెచ్చరించండి
ఆంధ్రజ్యోతి
'మూన్వాక్' స్టెప్పులతో అదరగొట్టిన యూవీ
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: క్రికెటర్ల మధ్య 'డ్యాన్స్ వార్' మొదలైంది. పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ ట్వీట్కు.. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కౌంటర్ ఇచ్చాడు. మైకేల్ జాక్సన్ 'మూన్ వాక్' స్టెప్పులేసి దీటుగా తొడగొట్టాడు. మైదానంలోకి రావడం కాదు.. ఎప్పుడూ అక్కడే ఉంటామంటూ రీట్వీట్ చేశాడు. గత వారం శ్రీలంకపై సిరీస్ నెగ్గిన ఆనందంలో పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్, ...
డ్యాన్స్ ఇలా చేయాలి!సాక్షి
యువీ vs మాలిక్NTVPOST
రె'ఢీ': డ్యాన్స్ చేసి.. సానియా భర్తకు యువీ సవాల్thatsCricket Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: క్రికెటర్ల మధ్య 'డ్యాన్స్ వార్' మొదలైంది. పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ ట్వీట్కు.. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కౌంటర్ ఇచ్చాడు. మైకేల్ జాక్సన్ 'మూన్ వాక్' స్టెప్పులేసి దీటుగా తొడగొట్టాడు. మైదానంలోకి రావడం కాదు.. ఎప్పుడూ అక్కడే ఉంటామంటూ రీట్వీట్ చేశాడు. గత వారం శ్రీలంకపై సిరీస్ నెగ్గిన ఆనందంలో పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్, ...
డ్యాన్స్ ఇలా చేయాలి!
యువీ vs మాలిక్
రె'ఢీ': డ్యాన్స్ చేసి.. సానియా భర్తకు యువీ సవాల్
ఆంధ్రజ్యోతి
లీగ్తో భారత రెజ్లింగ్కు ప్రోత్సాహం : సుశీల్ కుమార్
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)తో భారత రెజ్లింగ్ రంగానికి ఎంతో ప్రొత్సాహం లభిస్తుందని ఒలింపిక్ విజేత సుశీల్ కుమార్ అన్నాడు. ఇక్కడ జరిగిన పీడబ్ల్యూఎల్ ప్రారంభోత్సవ వేడుకలో సుశీల్ కుమార్ పాలొన్నాడు. ఇతర రెజర్లు, మోడల్స్ ఈ వేడుకలో సందడి చేశారు. డబ్ల్యూఎఫ్ఐ, ప్రొ-స్పోర్టీఫీ ఈ లీగ్ను నిర్వహిస్తున్నారు. క్రికెట్, హాకీ ...
లీగ్లోకి.. కుస్తీపోటీ..ఆంధ్రజ్యోతి
ఇక రెజ్లింగ్లోనూ ప్రొ లీగ్...సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)తో భారత రెజ్లింగ్ రంగానికి ఎంతో ప్రొత్సాహం లభిస్తుందని ఒలింపిక్ విజేత సుశీల్ కుమార్ అన్నాడు. ఇక్కడ జరిగిన పీడబ్ల్యూఎల్ ప్రారంభోత్సవ వేడుకలో సుశీల్ కుమార్ పాలొన్నాడు. ఇతర రెజర్లు, మోడల్స్ ఈ వేడుకలో సందడి చేశారు. డబ్ల్యూఎఫ్ఐ, ప్రొ-స్పోర్టీఫీ ఈ లీగ్ను నిర్వహిస్తున్నారు. క్రికెట్, హాకీ ...
లీగ్లోకి.. కుస్తీపోటీ..
ఇక రెజ్లింగ్లోనూ ప్రొ లీగ్...
Oneindia Telugu
తీర్పు: అప్పుడే ప్రాక్టీస్ మొదలెట్టిన శ్రీశాంత్(ఫొటో)
Oneindia Telugu
కొచ్చి: స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించినా.. బిసిసిఐ మాత్రం భారత మాజీ పేసర్ శ్రీశాంత్, ఆటగాళ్లు అంకీత్ చవాన్లపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంటోంది. బోర్డు వైఖరి చూస్తుంటే ఆటగాళ్లను మైదానంలోకి రానిచ్చేలా లేదు. ఇది ఇలా ఉండగా, కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల ...
వన్డే ప్రపంచకప్ లో ఆడాలని ఉంది: శ్రీశాంత్సాక్షి
దావూద్తో సంబంధాలుండివుంటే విదేశాల్లో ఉండేవాడిని : శ్రీశాంత్వెబ్ దునియా
ఫిక్సింగ్ కేసు తీర్పును సవాల్ చేయనున్నారా!Namasthe Telangana
ఆంధ్రజ్యోతి
thatsCricket Telugu
అన్ని 29 వార్తల కథనాలు »
Oneindia Telugu
కొచ్చి: స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించినా.. బిసిసిఐ మాత్రం భారత మాజీ పేసర్ శ్రీశాంత్, ఆటగాళ్లు అంకీత్ చవాన్లపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంటోంది. బోర్డు వైఖరి చూస్తుంటే ఆటగాళ్లను మైదానంలోకి రానిచ్చేలా లేదు. ఇది ఇలా ఉండగా, కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల ...
వన్డే ప్రపంచకప్ లో ఆడాలని ఉంది: శ్రీశాంత్
దావూద్తో సంబంధాలుండివుంటే విదేశాల్లో ఉండేవాడిని : శ్రీశాంత్
ఫిక్సింగ్ కేసు తీర్పును సవాల్ చేయనున్నారా!
Oneindia Telugu
మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇవ్వండి: ఈడీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: మానీ లాండరింగ్ కేసులో తప్పించుకుని విదేశాలలో తిరుగుతున్న ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ పై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చెయ్యాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎలాగైనా సరే లలిత్ మోదీని భారత్ రప్పించి విచారణ చెయ్యాలని ఈడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం కేసు విచారణ ...
లలిత్ మోడీపై నాన్ బెయిలబుల్ వారెంటుకు పిటిషన్ప్రజాశక్తి
'మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయండి'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: మానీ లాండరింగ్ కేసులో తప్పించుకుని విదేశాలలో తిరుగుతున్న ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ పై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చెయ్యాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎలాగైనా సరే లలిత్ మోదీని భారత్ రప్పించి విచారణ చెయ్యాలని ఈడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం కేసు విచారణ ...
లలిత్ మోడీపై నాన్ బెయిలబుల్ వారెంటుకు పిటిషన్
'మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయండి'
ఆంధ్రజ్యోతి
యూరప్ పర్యటనకు భారత హాకీ జట్టు
సాక్షి
న్యూఢిల్లీ: కొత్త కోచ్ రోలంట్ ఓల్ట్మన్స్ ఆధ్వర్యంలో భారత హాకీ జట్టు ఈనెల 31న యూరప్ పర్యటనకు వెళ్లనుంది. సర్దార్ సింగ్ నేతృత్వంలోని 21 మంది సభ్యుల బృందం 15 రోజులపాటు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో పర్యటిస్తుంది. ఆగస్టు 14న టూర్ ముగిసేలోపు ఓవరాల్గా ఐదు మ్యాచ్లు ఆడుతుంది. ఈ ఏడాది చివర్లో భారత్లోనే జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ కోసం ఈ ...
యూరప్కు భారత హాకీ జట్టుప్రజాశక్తి
కోచ్లంటే కీలు బొమ్మలు: భారత హాకీ మాజీ కోచ్ బ్రాసాఆంధ్రజ్యోతి
భారత హాకీ అధికారుల దృష్టిలో కోచ్లు కీలుబొమ్మలుAndhrabhoomi
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: కొత్త కోచ్ రోలంట్ ఓల్ట్మన్స్ ఆధ్వర్యంలో భారత హాకీ జట్టు ఈనెల 31న యూరప్ పర్యటనకు వెళ్లనుంది. సర్దార్ సింగ్ నేతృత్వంలోని 21 మంది సభ్యుల బృందం 15 రోజులపాటు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో పర్యటిస్తుంది. ఆగస్టు 14న టూర్ ముగిసేలోపు ఓవరాల్గా ఐదు మ్యాచ్లు ఆడుతుంది. ఈ ఏడాది చివర్లో భారత్లోనే జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ కోసం ఈ ...
యూరప్కు భారత హాకీ జట్టు
కోచ్లంటే కీలు బొమ్మలు: భారత హాకీ మాజీ కోచ్ బ్రాసా
భారత హాకీ అధికారుల దృష్టిలో కోచ్లు కీలుబొమ్మలు
వెబ్ దునియా
భారత్తో టెస్ట్ సిరీస్ తర్వాత క్రికెట్కు గుడ్బై : మిస్బా ఉల్ హక్
వెబ్ దునియా
పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ జట్టు మిస్బా ఉల్ హక్ తన అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్ నిర్ణయాన్ని వెల్లడించారు. స్వదేశంలో దాయాది దేశం భారత్తో సిరీస్ ఖాయమైతే ఆ సిరీస్ తర్వాత తాను క్రికెట్కు గుడ్బై చెప్పనున్నట్టు 41 యేళ్ళ మిస్బా ప్రకటించారు. తన రిటైర్మెంట్పై మిస్బా స్పందిస్తూ తన కెరీర్ ఇంకెంతో కాలం కొనసాగదన్నారు. అయితే, ఇంకొన్ని టెస్టు ...
భారత్తో సిరీస్ తర్వాత రిటైర్మెంట్: మిస్బాసాక్షి
భారత్తో ఆడాక రిటైర్మెంట్!ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ జట్టు మిస్బా ఉల్ హక్ తన అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్ నిర్ణయాన్ని వెల్లడించారు. స్వదేశంలో దాయాది దేశం భారత్తో సిరీస్ ఖాయమైతే ఆ సిరీస్ తర్వాత తాను క్రికెట్కు గుడ్బై చెప్పనున్నట్టు 41 యేళ్ళ మిస్బా ప్రకటించారు. తన రిటైర్మెంట్పై మిస్బా స్పందిస్తూ తన కెరీర్ ఇంకెంతో కాలం కొనసాగదన్నారు. అయితే, ఇంకొన్ని టెస్టు ...
భారత్తో సిరీస్ తర్వాత రిటైర్మెంట్: మిస్బా
భారత్తో ఆడాక రిటైర్మెంట్!
Vaartha
తెలంగాణ క్రికెట్ సంఘం ఆవిర్భావం
Vaartha
ఖైరతాబాద్ (హైదరాబాద్) : జాతీయ క్రికెట్లో ఇప్పటి దాకా హైదరాబాద్ క్రికెట్ సంఘమే తెలంగాణకు ప్రాతినిధ్యం వహించేంది. ఇప్పుడు అచ్చంగా తెలంగాణ కోసమే ఓ క్రికెట్ సంఘం ఆవిర్భావించింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టిసిఎ) పేరిట ఏర్పాటైన ఈ క్రికెట్ పాలక వ్యవస్థకు చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఎన్నికయ్యారు. టిసిఎ చీఫ్ ...
హెచ్సీఏతో గ్రామీణ క్రికెటర్లకు అన్యాయంఆంధ్రజ్యోతి
ధోనీ కంటే మంచి ఆటగాళ్లకోసం.. టి క్రికెట్ అసోసియేషన్: హెచ్సిఏపై తీవ్రవ్యాఖ్య!Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఖైరతాబాద్ (హైదరాబాద్) : జాతీయ క్రికెట్లో ఇప్పటి దాకా హైదరాబాద్ క్రికెట్ సంఘమే తెలంగాణకు ప్రాతినిధ్యం వహించేంది. ఇప్పుడు అచ్చంగా తెలంగాణ కోసమే ఓ క్రికెట్ సంఘం ఆవిర్భావించింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టిసిఎ) పేరిట ఏర్పాటైన ఈ క్రికెట్ పాలక వ్యవస్థకు చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఎన్నికయ్యారు. టిసిఎ చీఫ్ ...
హెచ్సీఏతో గ్రామీణ క్రికెటర్లకు అన్యాయం
ధోనీ కంటే మంచి ఆటగాళ్లకోసం.. టి క్రికెట్ అసోసియేషన్: హెచ్సిఏపై తీవ్రవ్యాఖ్య!
సాక్షి
జైపూర్కు తెలుగు టైటాన్స్ షాక్
సాక్షి
జైపూర్: గతేడాది రన్నరప్ యు ముంబా చేతిలో ఆదివారం రాత్రి ఒక పాయింట్ తేడాతో ఎదురైన ఓటమి నుంచి తెలుగు టైటాన్స్ జట్టు వెంటనే తేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్తో సోమవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ అద్వితీయ ఆటతీరును ప్రదర్శించి అద్భుత విజయాన్ని దక్కించుకుంది. రైడింగ్లోనూ, డిఫెన్స్లోనూ ...
ప్రొ కబడ్డీ లీగ్-2లో తెలుగు టైటాన్స్ జోరుఆంధ్రజ్యోతి
తెలుగు టైటాన్స్ గెలుపుప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
జైపూర్: గతేడాది రన్నరప్ యు ముంబా చేతిలో ఆదివారం రాత్రి ఒక పాయింట్ తేడాతో ఎదురైన ఓటమి నుంచి తెలుగు టైటాన్స్ జట్టు వెంటనే తేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్తో సోమవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ అద్వితీయ ఆటతీరును ప్రదర్శించి అద్భుత విజయాన్ని దక్కించుకుంది. రైడింగ్లోనూ, డిఫెన్స్లోనూ ...
ప్రొ కబడ్డీ లీగ్-2లో తెలుగు టైటాన్స్ జోరు
తెలుగు టైటాన్స్ గెలుపు
沒有留言:
張貼留言