వెబ్ దునియా
ఏలియన్స్ ఉన్నారా...! కనుక్కోవాల్సిందే.. !! వంద మిలియన్ డాలర్ల ఖర్చు
వెబ్ దునియా
అంతరిక్షంలో ఏలియన్స్ ఉన్నారా...! ఈ విషయం చెప్పగానే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఉంటే వారు ఎలా ఉంటారు. ఎలా తింటారు..? ఏ గ్రహానికి చెందిన వారు ఇలాంటి ఎన్నో సందేహాలను తీర్చుకోవాలని ఉంటుంది. ముందు వారు ఉన్నారో లేరో తెలుసుకుంటే ఈ సందేహాలను తీర్చుకోవడం చాలా సులభం మరి వారిని కనుక్కోవాలంటే అంత సులువా..? ఈ దిశగా పరిశోధనలు ప్రారంభం ...
ఆచూకీ కోసం 640 కోట్లు!Oneindia Telugu
గ్రహాంతరజీవుల అన్వేషణప్రజాశక్తి
గ్రహాంతర జీవుల కోసం రూ. 650 కోట్లుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అంతరిక్షంలో ఏలియన్స్ ఉన్నారా...! ఈ విషయం చెప్పగానే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఉంటే వారు ఎలా ఉంటారు. ఎలా తింటారు..? ఏ గ్రహానికి చెందిన వారు ఇలాంటి ఎన్నో సందేహాలను తీర్చుకోవాలని ఉంటుంది. ముందు వారు ఉన్నారో లేరో తెలుసుకుంటే ఈ సందేహాలను తీర్చుకోవడం చాలా సులభం మరి వారిని కనుక్కోవాలంటే అంత సులువా..? ఈ దిశగా పరిశోధనలు ప్రారంభం ...
ఆచూకీ కోసం 640 కోట్లు!
గ్రహాంతరజీవుల అన్వేషణ
గ్రహాంతర జీవుల కోసం రూ. 650 కోట్లు
Namasthe Telangana
రైళ్ళలో ముద్దులు వద్దన్న పోలీసులు
Namasthe Telangana
బీజింగ్: రైళ్ళలో ముద్దులకు దూరంగా ఉండాలంటున్నారు చైనా పోలీసులు. రైళ్ళు, రైల్వే స్టేషన్లు, సబ్వే లాంటి బహిరంగ ప్రదేశాల్లో ముద్దులకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామంటూ అక్కడి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య రైలులో ఓ యువ జంట జరిపిన చుంబన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైల్లో ముద్దులొద్దు: యువతకు పోలీసుల వార్నింగ్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
బీజింగ్: రైళ్ళలో ముద్దులకు దూరంగా ఉండాలంటున్నారు చైనా పోలీసులు. రైళ్ళు, రైల్వే స్టేషన్లు, సబ్వే లాంటి బహిరంగ ప్రదేశాల్లో ముద్దులకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామంటూ అక్కడి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య రైలులో ఓ యువ జంట జరిపిన చుంబన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైల్లో ముద్దులొద్దు: యువతకు పోలీసుల వార్నింగ్
Vaartha
చైనాలో బాంబు పేలుడు:ఇద్దరి మృతి
సాక్షి
బీజింగ్: చైనాలోని హుక్సీ పార్కు లో సోమవారం రాత్రి ఓ వ్యక్తి బాంబులతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాడి చేసిన వ్యక్తితో పాటు మరొకరు మృతిచెందారు. మరో 24 మందికి పైగా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి లివర్ సంబంధిత వ్యాధితో ...
చైనాలో బాంబు పేలుడు....ఇద్దరు మృతిVaartha
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: చైనాలోని హుక్సీ పార్కు లో సోమవారం రాత్రి ఓ వ్యక్తి బాంబులతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాడి చేసిన వ్యక్తితో పాటు మరొకరు మృతిచెందారు. మరో 24 మందికి పైగా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి లివర్ సంబంధిత వ్యాధితో ...
చైనాలో బాంబు పేలుడు....ఇద్దరు మృతి
ఆంధ్రజ్యోతి
120 కోట్ల డాలర్ల కుంభకోణంలో తోషిబా సిఇఒ ఔట్
ఆంధ్రజ్యోతి
టోక్యో : లేని లాభాలు వచ్చినట్టు చూపిస్తూ భారీ ఎత్తున పద్దు పుస్తకాల్లో మసిపూసి మారేడు కాయ చేసినందుకు బాధ్యత వహిస్తూ జపాన్కు చెందిన తోషిబా కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హిసావో తనాకా రాజీనామా చేశారు. తన రాజీనామా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనాకా ఈ పరిణామానికి విచారపూర్వకంగా అర నిమిషం పాటు ...
తోషిబా సీఈవో హిసావో రాజీనామాNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
టోక్యో : లేని లాభాలు వచ్చినట్టు చూపిస్తూ భారీ ఎత్తున పద్దు పుస్తకాల్లో మసిపూసి మారేడు కాయ చేసినందుకు బాధ్యత వహిస్తూ జపాన్కు చెందిన తోషిబా కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హిసావో తనాకా రాజీనామా చేశారు. తన రాజీనామా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనాకా ఈ పరిణామానికి విచారపూర్వకంగా అర నిమిషం పాటు ...
తోషిబా సీఈవో హిసావో రాజీనామా
వెబ్ దునియా
రాజధాని అండ్ కో... 50 శాతం జపాన్ లేదా సింగపూర్...? 25 శాతం ఆంధ్రాకు.. జోరుగా భేరసారాలు
వెబ్ దునియా
సీడ్ మాస్టర్ ప్లాన్ చేతికొచ్చేసింది. అమరావతిని నిర్మించుకోవడానికి మూడు రకాల ప్రణాళికలు సిద్ధంగా చేతిలో ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది. నిర్మాణానికి నిధులను వెతుక్కుంటుంది. ఇక్కడ రాజధాని నిర్మాణానికి నిధుల్లేవ్.. కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓ కంపెనీని స్థాపించి దాని ద్వారా రాజధాని ...
ఏపీ రాజధాని& కో.. సింగపూర్, జపాన్ భాగస్వామ్యం సింగపూర్/జపాన్కు 50% వాటా.. ఏపీకి 25 ...ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సీడ్ మాస్టర్ ప్లాన్ చేతికొచ్చేసింది. అమరావతిని నిర్మించుకోవడానికి మూడు రకాల ప్రణాళికలు సిద్ధంగా చేతిలో ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది. నిర్మాణానికి నిధులను వెతుక్కుంటుంది. ఇక్కడ రాజధాని నిర్మాణానికి నిధుల్లేవ్.. కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓ కంపెనీని స్థాపించి దాని ద్వారా రాజధాని ...
ఏపీ రాజధాని& కో.. సింగపూర్, జపాన్ భాగస్వామ్యం సింగపూర్/జపాన్కు 50% వాటా.. ఏపీకి 25 ...
కారు బాంబు పేలుడు:8 మంది మృతి
సాక్షి
సానా: మరోసారి యెమెన్ బాంబు పేలుళ్లతో రక్తసిక్తమయ్యింది. సోమవారం అర్ధరాత్రి దాటాకా సానాలో షీటీ హౌతీ పార్టీ నాయకుడు అబ్దుల్ కరీమ్ అలం కుహ్లానీనే లక్ష్యంగా జరిగిన దాడిలో ఆయన మరణించారు. ఈ ప్రమాదంలో అల్ కుహ్లీనీతో సహా ఏడుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతిచెందారు. అల్ కుహ్లీనీ కాన్వాయ్ లో వస్తున్న సమయంలో ఆయనకు ఇంటికి ...
యెమెన్ : బాంబు పేలుడిలో షియైుట్హౌతీ నేత కుల్హానీ మృతిఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
సానా: మరోసారి యెమెన్ బాంబు పేలుళ్లతో రక్తసిక్తమయ్యింది. సోమవారం అర్ధరాత్రి దాటాకా సానాలో షీటీ హౌతీ పార్టీ నాయకుడు అబ్దుల్ కరీమ్ అలం కుహ్లానీనే లక్ష్యంగా జరిగిన దాడిలో ఆయన మరణించారు. ఈ ప్రమాదంలో అల్ కుహ్లీనీతో సహా ఏడుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతిచెందారు. అల్ కుహ్లీనీ కాన్వాయ్ లో వస్తున్న సమయంలో ఆయనకు ఇంటికి ...
యెమెన్ : బాంబు పేలుడిలో షియైుట్హౌతీ నేత కుల్హానీ మృతి
సాక్షి
ఆ కంచుకోటలో ఇంటర్నెట్ పై నిషేధం
సాక్షి
బీరుట్: సిరియాలోని తన కంచుకోట రఖాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రై వేట్గా ఇంటర్నెట్ వాడకంపై నిషేధం విధించింది. ప్రజలే కాకుండా ఐఎస్ ఉగ్రవాదులు సైతం తమ పర్యవేక్షణలోని ఇంటర్నెట్ కేఫ్లలోనే ఇంటర్నెట్ను వినియోగించుకునేలా ఆంక్షలు విధించింది. ప్రై వేట్ వైఫై కనెనక్షన్లను నాలుగు రోజుల్లోగా తొలగించాలని ఆదేశిస్తూ ఐఎస్ ఆదివారం ...
సిరియాలో ప్రైవేట్ ఇంటర్నెట్పై ఐఎస్ నిషేధంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
బీరుట్: సిరియాలోని తన కంచుకోట రఖాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రై వేట్గా ఇంటర్నెట్ వాడకంపై నిషేధం విధించింది. ప్రజలే కాకుండా ఐఎస్ ఉగ్రవాదులు సైతం తమ పర్యవేక్షణలోని ఇంటర్నెట్ కేఫ్లలోనే ఇంటర్నెట్ను వినియోగించుకునేలా ఆంక్షలు విధించింది. ప్రై వేట్ వైఫై కనెనక్షన్లను నాలుగు రోజుల్లోగా తొలగించాలని ఆదేశిస్తూ ఐఎస్ ఆదివారం ...
సిరియాలో ప్రైవేట్ ఇంటర్నెట్పై ఐఎస్ నిషేధం
Oneindia Telugu
బర్త్ డే పార్టీలో అపశ్రుతి: మిస్ ఫైరింగ్, బలి
Oneindia Telugu
డల్లాస్: పుట్టిన రోజు నాడు సంతోషంతో గంతులు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకి పేలి యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన అమెరికాలో జరిగింది. పెద్దలు వారిస్తున్నా మాట వినకపోవడంతో బర్త్ డే బాయ్ చేతిలోని రివాల్వర్ తూటాలు అతని శరీరంలోకి దూసుకు వెళ్లాయి. అమెరికాలోని డల్లాస్ లో జోసెఫ్ (21) నివాసం ఉంటున్నాడు. ఇతను గత ...
పుట్టినరోజే తుపాకీతో కాల్చుకున్నాడుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
డల్లాస్: పుట్టిన రోజు నాడు సంతోషంతో గంతులు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకి పేలి యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన అమెరికాలో జరిగింది. పెద్దలు వారిస్తున్నా మాట వినకపోవడంతో బర్త్ డే బాయ్ చేతిలోని రివాల్వర్ తూటాలు అతని శరీరంలోకి దూసుకు వెళ్లాయి. అమెరికాలోని డల్లాస్ లో జోసెఫ్ (21) నివాసం ఉంటున్నాడు. ఇతను గత ...
పుట్టినరోజే తుపాకీతో కాల్చుకున్నాడు
Oneindia Telugu
ఉగ్రదాడి: 27మంది మృతి, 100మందికి గాయాలు
Oneindia Telugu
ఇస్తాంబుల్: టర్కీలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 27మంది మృతిచెందగా, 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ఘటన సురుక్ ప్రాంతంలోని ఇరాక్ సరిహద్దుకు సమీపాన టర్కీ శాన్ లిర్ఫా ప్రొవిన్స్ వద్ద చోటుచేసుకున్నట్టు అక్కడి ఓ మీడియా నివేదించింది. ఈ ఘటన జరిగిన సమయంలో 300 మంది సోషలిస్ట్ యూత్ అసోసియేషన్ ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
ఇస్తాంబుల్: టర్కీలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 27మంది మృతిచెందగా, 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ఘటన సురుక్ ప్రాంతంలోని ఇరాక్ సరిహద్దుకు సమీపాన టర్కీ శాన్ లిర్ఫా ప్రొవిన్స్ వద్ద చోటుచేసుకున్నట్టు అక్కడి ఓ మీడియా నివేదించింది. ఈ ఘటన జరిగిన సమయంలో 300 మంది సోషలిస్ట్ యూత్ అసోసియేషన్ ...
సాక్షి
చిగురించిన అమెరికా, క్యూబా స్నేహం
సాక్షి
వాషింగ్టన్: దశాబ్దాలుగా ఉప్పూ-నిప్పులా ఉన్న అమెరికా, క్యూబా శాంతిమార్గం పట్టాయి. దాదాపు 54 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ చిగురించాయి. రెండు దేశాల్లోని రాజధానుల్లో సోమవారం దౌత్య కార్యాలయాలు తెరుచుకున్నాయి. గతాన్ని పక్కనబెట్టి కలిసి పరస్పరం కలిసి పని చేయాలని కొద్ది నెలల కిందటే ఈ రెండు దేశాలు ...
ఆంక్షలు ఎత్తేయాలిప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: దశాబ్దాలుగా ఉప్పూ-నిప్పులా ఉన్న అమెరికా, క్యూబా శాంతిమార్గం పట్టాయి. దాదాపు 54 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ చిగురించాయి. రెండు దేశాల్లోని రాజధానుల్లో సోమవారం దౌత్య కార్యాలయాలు తెరుచుకున్నాయి. గతాన్ని పక్కనబెట్టి కలిసి పరస్పరం కలిసి పని చేయాలని కొద్ది నెలల కిందటే ఈ రెండు దేశాలు ...
ఆంక్షలు ఎత్తేయాలి
沒有留言:
張貼留言