ఆంధ్రజ్యోతి
మీడియా లాంచీని ఢీ కొన్న సీఎం లాంచీ
సాక్షి
సాక్షి, రాజమండ్రి: పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాట, తొమ్మిదో రోజున అగ్ని ప్రమాదం ప్రజల కళ్ల ముందు కదులాడుతుండగా పదకొండో రోజు మరో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. గోదావరి పుష్కరాలు శనివారంతో ముగియనున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం నదీ విహారం చేశారు. సీఎం ప్రయాణిస్తున్న లాంచి నది మధ్యలోకి వెళ్లిన ...
చంద్రబాబు బోటుకు తప్పిన ప్రమాదంఆంధ్రజ్యోతి
నదిలో బోట్లు ఢీ: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం, సునీతకు కూడాOneindia Telugu
గోదావరి నదిలో చంద్రబాబు లాంచీకి ప్రమాదం ఎలా జరిగిందంటే...!వెబ్ దునియా
Kandireega
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, రాజమండ్రి: పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాట, తొమ్మిదో రోజున అగ్ని ప్రమాదం ప్రజల కళ్ల ముందు కదులాడుతుండగా పదకొండో రోజు మరో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. గోదావరి పుష్కరాలు శనివారంతో ముగియనున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం నదీ విహారం చేశారు. సీఎం ప్రయాణిస్తున్న లాంచి నది మధ్యలోకి వెళ్లిన ...
చంద్రబాబు బోటుకు తప్పిన ప్రమాదం
నదిలో బోట్లు ఢీ: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం, సునీతకు కూడా
గోదావరి నదిలో చంద్రబాబు లాంచీకి ప్రమాదం ఎలా జరిగిందంటే...!
ఆంధ్రజ్యోతి
చంద్రబాబుకు, జగన్కు మోదీ అంటే భయం హోదాపై ఆయన్ను నిలదీయరేం?: అనంతలో రాహుల్
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూలై 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 'కాంగ్రెస్ పార్టీ ఎవరికీ భయపడదు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అంటే మాకేం భయం లేదు. ప్రజల పక్షాన పోరాడడమే కాంగ్రెస్ ఎజెండా' అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోదీ అంటే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
'హోదా'పై పోరాడుతోంది జగన్ మాత్రమేసాక్షి
అంతా ఒప్పుకున్నాకే..Andhrabhoomi
ప్రత్యేక హోదాపై జగన్, చంద్రబాబులను ఏకేసిన రాహుల్ గాంధీOneindia Telugu
వెబ్ దునియా
Kandireega
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూలై 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 'కాంగ్రెస్ పార్టీ ఎవరికీ భయపడదు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అంటే మాకేం భయం లేదు. ప్రజల పక్షాన పోరాడడమే కాంగ్రెస్ ఎజెండా' అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోదీ అంటే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
'హోదా'పై పోరాడుతోంది జగన్ మాత్రమే
అంతా ఒప్పుకున్నాకే..
ప్రత్యేక హోదాపై జగన్, చంద్రబాబులను ఏకేసిన రాహుల్ గాంధీ
ఆంధ్రజ్యోతి
రాహుల్ గాంధీ పుష్కర స్నానం చేస్తే జ్ఞానోదయం అవుతుంది : కవిత
ఆంధ్రజ్యోతి
మోతె (ఖమ్మంజిల్లా), జూలై 24 : మొసలికన్నీరు కారుస్తూ రైతులను పరామర్శించడానికి వస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ముందుగా గోదావరిలో పుష్కర స్నానం చేస్తే గత పాపాలు తొలగిపోతాయని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పుష్కర ఘాట్లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డితో కలిసి ...
పాపాలు పోవాలంటే పుష్కర స్నానం చేయాలి: రాహుల్పై కవిత వ్యాఖ్యOneindia Telugu
'రైతుల ఆత్మహత్యలపై రాహుల్ మొసలి కన్నీరు'Namasthe Telangana
రాహుల్ పుష్కర స్నానం-కవిత సలహాNews Articles by KSR
వెబ్ దునియా
Vaartha
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మోతె (ఖమ్మంజిల్లా), జూలై 24 : మొసలికన్నీరు కారుస్తూ రైతులను పరామర్శించడానికి వస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ముందుగా గోదావరిలో పుష్కర స్నానం చేస్తే గత పాపాలు తొలగిపోతాయని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పుష్కర ఘాట్లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డితో కలిసి ...
పాపాలు పోవాలంటే పుష్కర స్నానం చేయాలి: రాహుల్పై కవిత వ్యాఖ్య
'రైతుల ఆత్మహత్యలపై రాహుల్ మొసలి కన్నీరు'
రాహుల్ పుష్కర స్నానం-కవిత సలహా
NTVPOST
'రాష్ట్ర విభజనకు కారణం రాహులే'
సాక్షి
అనంతపురం: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాహుల్ గాంధీ అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసమే వైఎస్ జగన్ పై విమర్శలు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు రాహుల్ గాంధీయే కారణమని మిథున్ రెడ్డి ఆరోపించారు. ఏపీపై రాహుల్ కు నిజంగా ...
రాహుల్ గాంధీ అవసరం ఉంటే ఒకలా...ఆంధ్రజ్యోతి
అవసరముంటే దండ, లేకుంటే బండ వేయడం రాహుల్కే చెల్లింది: జగన్వెబ్ దునియా
అవసరమైతే దండ.. లేకపోతే బండ వేస్తారు: జగన్Vaartha
NTVPOST (బ్లాగు)
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
అనంతపురం: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాహుల్ గాంధీ అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసమే వైఎస్ జగన్ పై విమర్శలు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు రాహుల్ గాంధీయే కారణమని మిథున్ రెడ్డి ఆరోపించారు. ఏపీపై రాహుల్ కు నిజంగా ...
రాహుల్ గాంధీ అవసరం ఉంటే ఒకలా...
అవసరముంటే దండ, లేకుంటే బండ వేయడం రాహుల్కే చెల్లింది: జగన్
అవసరమైతే దండ.. లేకపోతే బండ వేస్తారు: జగన్
Oneindia Telugu
పాముతో సెల్ఫీ, ఆసుపత్రి బిల్లు రూ. కోటి
Oneindia Telugu
శాండియాగో: పాముతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తికి దూలతీరిపోయింది. ఆసుపత్రి బిల్లులు చుక్కలు చూపించడంతో సెల్ఫీలు వద్దు, మొబైల్ లు వద్దు దేవుడా అంటున్నాడు. అయితే ఆయన గారు తను చేసిన గొప్పపని గురించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అమెరికాలోని శాండియాగోలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. టాడ్ పాస్లర్ అనే ...
పాముతో సెల్ఫీ, రూ.కోటి బిల్లు..సాక్షి
పాముతో సెల్ఫీ: బిల్లు వాసిపోయింది.. ఏకంగా రూ.95.57లక్షల వాత!వెబ్ దునియా
పాముతో చెలగాటం..కాదు సెల్ఫీతో!Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
శాండియాగో: పాముతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తికి దూలతీరిపోయింది. ఆసుపత్రి బిల్లులు చుక్కలు చూపించడంతో సెల్ఫీలు వద్దు, మొబైల్ లు వద్దు దేవుడా అంటున్నాడు. అయితే ఆయన గారు తను చేసిన గొప్పపని గురించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అమెరికాలోని శాండియాగోలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. టాడ్ పాస్లర్ అనే ...
పాముతో సెల్ఫీ, రూ.కోటి బిల్లు..
పాముతో సెల్ఫీ: బిల్లు వాసిపోయింది.. ఏకంగా రూ.95.57లక్షల వాత!
పాముతో చెలగాటం..కాదు సెల్ఫీతో!
సాక్షి
15వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె
Andhrabhoomi
విజయవాడ, జూలై 24: కనీస వేతనాల అమలు కోసం రాష్టవ్య్రాప్తంగా 40వేల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 15వ రోజుకు చేరింది. కనీస వేతనాలు పెంచే ప్రసక్తే లేదంటూ రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకోవటంతో సమ్మె రోజురోజుకు ఉద్ధృతరూపం దాల్చుతోంది. జెఏసి పిలుపు మేరకు ...
లాఠీ ప్రతాపంసాక్షి
కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంప్రజాశక్తి
విజయనగరం కలెక్టరేట్ను ముట్టడించిన మున్సిపల్ కార్మికులుఆంధ్రజ్యోతి
అన్ని 34 వార్తల కథనాలు »
Andhrabhoomi
విజయవాడ, జూలై 24: కనీస వేతనాల అమలు కోసం రాష్టవ్య్రాప్తంగా 40వేల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 15వ రోజుకు చేరింది. కనీస వేతనాలు పెంచే ప్రసక్తే లేదంటూ రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకోవటంతో సమ్మె రోజురోజుకు ఉద్ధృతరూపం దాల్చుతోంది. జెఏసి పిలుపు మేరకు ...
లాఠీ ప్రతాపం
కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం
విజయనగరం కలెక్టరేట్ను ముట్టడించిన మున్సిపల్ కార్మికులు
Oneindia Telugu
ట్యాపింగ్: 'సుప్రీం చెప్పింది, డేటా ఇవ్వాలి', తెలంగాణ హెచ్చరికపై ఆందోళనొద్దు!
Oneindia Telugu
విజయవాడ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీలోగా కాల్ డేటాను సీల్టు కవరులో ఇవ్వాలని విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. కాల్ డేటా ఇచ్చేందుకు మరికొంత సమయాన్ని సర్వీస్ ప్రొవైడర్లు కోరారు. దీనిని ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ రామకోటేశ్వర రావు వ్యతిరేకించారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత సమయం ఎలా ...
ఆ 24 నంబర్ల కాల్డేటాను 31వ తేదీలోపు ఇవ్వాల్సిందే : విజయవాడ కోర్టువెబ్ దునియా
విజయవాడ : సుప్రీం ఆదేశాల ప్రకారం కాల్డేటా ఇవ్వాల్సిందే - సీఎంఎం కోర్టుఆంధ్రజ్యోతి
31లోగా కాల్డేటా ఇవ్వాల్సిందేAndhrabhoomi
సాక్షి
ప్రజాశక్తి
తెలుగువన్
అన్ని 23 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీలోగా కాల్ డేటాను సీల్టు కవరులో ఇవ్వాలని విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. కాల్ డేటా ఇచ్చేందుకు మరికొంత సమయాన్ని సర్వీస్ ప్రొవైడర్లు కోరారు. దీనిని ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ రామకోటేశ్వర రావు వ్యతిరేకించారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత సమయం ఎలా ...
ఆ 24 నంబర్ల కాల్డేటాను 31వ తేదీలోపు ఇవ్వాల్సిందే : విజయవాడ కోర్టు
విజయవాడ : సుప్రీం ఆదేశాల ప్రకారం కాల్డేటా ఇవ్వాల్సిందే - సీఎంఎం కోర్టు
31లోగా కాల్డేటా ఇవ్వాల్సిందే
సాక్షి
సుమోటోగా రిషికేశ్వరి కేసు
Namasthe Telangana
గుంటూరు, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా విద్యార్థిని రుషికేశ్వరి మృతి కేసును గుంటూరు జిల్లా లీగల్సెల్ అథారిటీ శుక్రవారం సుమోటోగా స్వీకరించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆమె ర్యాగింగ్ వల్లే చనిపోలేదని, సహ విద్యార్థుల లైంగిక వేధింపులు కూడా కారణమని భావిస్తున్నారు. ఆర్కెటెక్ ...
విద్యార్థి ఉద్యమంసాక్షి
రిషికేశ్వరి కేసు: ఎవర్నీ వదిలిపెట్టబోమన్న మంత్రి, సుమోటోగా స్వీకరించారుOneindia Telugu
రిషికేశ్వరి కేసును సుమోటోగా స్వీకరించిన జిల్లా లీగల్సెల్ అథారిటిఆంధ్రజ్యోతి
NTVPOST (బ్లాగు)
అన్ని 29 వార్తల కథనాలు »
Namasthe Telangana
గుంటూరు, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా విద్యార్థిని రుషికేశ్వరి మృతి కేసును గుంటూరు జిల్లా లీగల్సెల్ అథారిటీ శుక్రవారం సుమోటోగా స్వీకరించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆమె ర్యాగింగ్ వల్లే చనిపోలేదని, సహ విద్యార్థుల లైంగిక వేధింపులు కూడా కారణమని భావిస్తున్నారు. ఆర్కెటెక్ ...
విద్యార్థి ఉద్యమం
రిషికేశ్వరి కేసు: ఎవర్నీ వదిలిపెట్టబోమన్న మంత్రి, సుమోటోగా స్వీకరించారు
రిషికేశ్వరి కేసును సుమోటోగా స్వీకరించిన జిల్లా లీగల్సెల్ అథారిటి
Oneindia Telugu
అమరావతి వార్త మాకెందుకు: మీడియాపై కెసిఆర్, బాబువల్లే: కవిత
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన కొన్ని పత్రికలు ఎలా వార్తలు ఇచ్చాయో తెలుసునని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఇక్కడి వారికి అమరావతి వార్త అవసరమా? అని ప్రశ్నించారు. అమరావతి కట్టుకోండి.. అక్కడి ప్రజలకు సేవ చేయండి.. హర్షిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సూచించారు.
హైకోర్టును విభజించే దాకా పార్లమెంట్ను స్తంభింపజేస్తాంVaartha
హైకోర్టు విభజనపై ప్రధాని దృష్టిNamasthe Telangana
మాకూ హైకోర్టుAndhrabhoomi
అన్ని 16 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన కొన్ని పత్రికలు ఎలా వార్తలు ఇచ్చాయో తెలుసునని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఇక్కడి వారికి అమరావతి వార్త అవసరమా? అని ప్రశ్నించారు. అమరావతి కట్టుకోండి.. అక్కడి ప్రజలకు సేవ చేయండి.. హర్షిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సూచించారు.
హైకోర్టును విభజించే దాకా పార్లమెంట్ను స్తంభింపజేస్తాం
హైకోర్టు విభజనపై ప్రధాని దృష్టి
మాకూ హైకోర్టు
Oneindia Telugu
టిడిపి ఎమ్.పిలు ఎందుకు ధర్నా చేశారంటే
News Articles by KSR
తెలుగుదేశం ఎమ్.పిల గుట్టును అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి రట్టు చేశారు. జనసేన వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు సమాదానం ఇవ్వడానికే టిడిపి ఎమ్.పిలు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారని ఆయన మొహమాటం లేకుండా చేప్పేశారు.ప్రజా ప్రతినిధులు చేసే ధర్నాలన్ని కంటితుడుపు చర్యలేనని ఆయన ...
ప్రత్యేక హోదానా.. వంకాయా.. ధర్నా ఉత్తుత్తిదే.. పవన్ నోరు మాయించడానికే : జేసీ ...వెబ్ దునియా
విభజన సమస్యలు పరిష్కరించాలిప్రజాశక్తి
పవన్ కళ్యాణ్ నోరు మూయించేందుకే: ప్రత్యేకహోదాపై జెసి సంచలనంOneindia Telugu
NTVPOST (బ్లాగు)
అన్ని 6 వార్తల కథనాలు »
News Articles by KSR
తెలుగుదేశం ఎమ్.పిల గుట్టును అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి రట్టు చేశారు. జనసేన వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు సమాదానం ఇవ్వడానికే టిడిపి ఎమ్.పిలు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారని ఆయన మొహమాటం లేకుండా చేప్పేశారు.ప్రజా ప్రతినిధులు చేసే ధర్నాలన్ని కంటితుడుపు చర్యలేనని ఆయన ...
ప్రత్యేక హోదానా.. వంకాయా.. ధర్నా ఉత్తుత్తిదే.. పవన్ నోరు మాయించడానికే : జేసీ ...
విభజన సమస్యలు పరిష్కరించాలి
పవన్ కళ్యాణ్ నోరు మూయించేందుకే: ప్రత్యేకహోదాపై జెసి సంచలనం
沒有留言:
張貼留言