Oneindia Telugu
క్షమాపణ చెప్పను, నా హక్కు: రాబర్ట్ వాద్రా
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఎంపీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై పార్ల మెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు మండిపడుతున్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను ఎటువంటి పరిస్థితులలో క్షమాపణ చెప్పను అని రాబర్ట్ వాద్రా తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఇచ్చిన ...
ఫేస్బుక్ రచ్చ.. సారీ చెప్పే ప్రసక్తే లేదు.. రాబర్ట్ వాద్రావెబ్ దునియా
'క్షమాపణ చెప్పను... అది నా హక్కు'సాక్షి
సారీ చెప్పే ప్రసక్తే లేదు: సోనియా అల్లుడుఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఎంపీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై పార్ల మెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు మండిపడుతున్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను ఎటువంటి పరిస్థితులలో క్షమాపణ చెప్పను అని రాబర్ట్ వాద్రా తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఇచ్చిన ...
ఫేస్బుక్ రచ్చ.. సారీ చెప్పే ప్రసక్తే లేదు.. రాబర్ట్ వాద్రా
'క్షమాపణ చెప్పను... అది నా హక్కు'
సారీ చెప్పే ప్రసక్తే లేదు: సోనియా అల్లుడు
వెబ్ దునియా
నేడు గురుపౌర్ణమి.. : కిటకిటలాడుతున్న ఆలయాలు
వెబ్ దునియా
గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకించి సాయిబాబా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలను శోభాయమానం తయారు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాను దర్శించుకోవడం మనదేశంలో ఆనవాయితీగా మారింది. ఒక్క ఇండియాలోనే కాకుండా అమెరికాలాంటి దేశాల్లో ఏర్పాటైన సాయిబాబా ...
విశాఖ, తిరుమల, శ్రీశైలం :సింహాచలంలో పోటెత్తిన భక్తులుఆంధ్రజ్యోతి
నేడు గురుపౌర్ణమిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకించి సాయిబాబా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలను శోభాయమానం తయారు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాను దర్శించుకోవడం మనదేశంలో ఆనవాయితీగా మారింది. ఒక్క ఇండియాలోనే కాకుండా అమెరికాలాంటి దేశాల్లో ఏర్పాటైన సాయిబాబా ...
విశాఖ, తిరుమల, శ్రీశైలం :సింహాచలంలో పోటెత్తిన భక్తులు
నేడు గురుపౌర్ణమి
సాక్షి
10న ఢిల్లీలో జగన్ ధర్నా
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదాపై తొలి నుంచీ డిమాండ్ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ...
10న ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైసిపి ధర్నాప్రజాశక్తి
ఇలా అయితే ఎలా..? సంఘటనలను అందుకోలేకపోతున్నాం.. ఎందుకు? : జగన్వెబ్ దునియా
మనం చాలా మారాలి: జగన్ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
News Articles by KSR
NTVPOST
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదాపై తొలి నుంచీ డిమాండ్ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ...
10న ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైసిపి ధర్నా
ఇలా అయితే ఎలా..? సంఘటనలను అందుకోలేకపోతున్నాం.. ఎందుకు? : జగన్
మనం చాలా మారాలి: జగన్
Oneindia Telugu
కలాంకు గూగుల్ నివాళి: రామేశ్వరంలో చంద్రబాబు
Oneindia Telugu
న్యూఢిల్లీ/రామేశ్వరం: దివంగత భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాంకు గూగుల్ తన డూడుల్తో నివాళులర్పించింది. సోమవారం గుండెపోటుతో కలాం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి నివాళిగా ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ను హోంపేజ్లో పొందుపర్చింది. APJ Abdul Kalam's funeral: Google's black ribbon tribute to People's President. సెర్చ్ బాక్స్ ...
కలాంకు గూగుల్ నివాళిఆంధ్రజ్యోతి
అబ్దుల్ కలాంకు నివాళర్పించిన గూగుల్Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ/రామేశ్వరం: దివంగత భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాంకు గూగుల్ తన డూడుల్తో నివాళులర్పించింది. సోమవారం గుండెపోటుతో కలాం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి నివాళిగా ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ను హోంపేజ్లో పొందుపర్చింది. APJ Abdul Kalam's funeral: Google's black ribbon tribute to People's President. సెర్చ్ బాక్స్ ...
కలాంకు గూగుల్ నివాళి
అబ్దుల్ కలాంకు నివాళర్పించిన గూగుల్
Oneindia Telugu
ముంబైలో మెమన్ అంత్యక్రియలు పూర్తి: భారీగా ప్రజలు
Oneindia Telugu
యాకుబ్ మెమన్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం 5.15 గంటలకు పూర్తయయ్యాయి. దక్షణ ముంబైలోని చుర్నీ రోడ్డులో ప్రాంతంలో గల బడా ఖబరస్థాన్లో ముస్లిం మతాచారం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. యాకుబ్ మెమన్ తండ్రి సమాధికి సమీపంలోనే యాకుబ్ మెమన్ను పూడ్చారు. ఈరోజు ఉదయం 6.43 గంటలకు ఉరిశిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఉరి తీసిన ...
యాకూబ్ మెమన్ అంత్యక్రియలు పూర్తిసాక్షి
యాకుబ్ మెమెన్ అంత్యక్రియలు పూర్తిVaartha
ముంబై చేరుకున్న యాకుబ్ మెమన్ మృతదేహంఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
FIlmiBeat Telugu
అన్ని 33 వార్తల కథనాలు »
Oneindia Telugu
యాకుబ్ మెమన్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం 5.15 గంటలకు పూర్తయయ్యాయి. దక్షణ ముంబైలోని చుర్నీ రోడ్డులో ప్రాంతంలో గల బడా ఖబరస్థాన్లో ముస్లిం మతాచారం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. యాకుబ్ మెమన్ తండ్రి సమాధికి సమీపంలోనే యాకుబ్ మెమన్ను పూడ్చారు. ఈరోజు ఉదయం 6.43 గంటలకు ఉరిశిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఉరి తీసిన ...
యాకూబ్ మెమన్ అంత్యక్రియలు పూర్తి
యాకుబ్ మెమెన్ అంత్యక్రియలు పూర్తి
ముంబై చేరుకున్న యాకుబ్ మెమన్ మృతదేహం
Oneindia Telugu
ఆ ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారు: రాజ్నాథ్
Oneindia Telugu
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ ఉగ్రవాదుల దాడి ఘటనపై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ గురువారం మధ్యాహ్నం ప్రకటన చేశారు. ఉగ్రవాదులు రావి నది మీదుగా పాకిస్థాన్ నుంచి వచ్చారని స్పష్టం చేశారు. దేశ భద్రతను తక్కువ అంచనా వేస్తే ధీటుగా సమాధానం చెబుతామని ఈ సందర్భంగా రాజ్నాథ్సింగ్ హెచ్చరించారు. పాక్ నుంచి ...
గురుదాస్పూర్ దాడి పాక్ ఉగ్రవాదుల పనే: రాజ్నాథ్ఆంధ్రజ్యోతి
'ఉగ్ర' దాడులపై రాజ్నాథ్సింగ్ స్పందనప్రజాశక్తి
రాజ్యసభ రేపటికి వాయిదాAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ ఉగ్రవాదుల దాడి ఘటనపై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ గురువారం మధ్యాహ్నం ప్రకటన చేశారు. ఉగ్రవాదులు రావి నది మీదుగా పాకిస్థాన్ నుంచి వచ్చారని స్పష్టం చేశారు. దేశ భద్రతను తక్కువ అంచనా వేస్తే ధీటుగా సమాధానం చెబుతామని ఈ సందర్భంగా రాజ్నాథ్సింగ్ హెచ్చరించారు. పాక్ నుంచి ...
గురుదాస్పూర్ దాడి పాక్ ఉగ్రవాదుల పనే: రాజ్నాథ్
'ఉగ్ర' దాడులపై రాజ్నాథ్సింగ్ స్పందన
రాజ్యసభ రేపటికి వాయిదా
Oneindia Telugu
మిస్సైల్ మ్యాన్ కలాం: ప్రధాని ఓదార్పు (వీడియో)
Oneindia Telugu
రామేశ్వరం: భారతరత్న, భరతమాత ముద్దు బిడ్డ మిస్సైల్ మ్యాన్ కలాంకు కడసారిగా విడ్కోలు పలికారు. మాతృభూమి నుండి ఆయన అందరిని వదలి శాస్వతంగా సెలవు తీసుకున్నారు. శారీరకంగా ఆయన దూరం అయినా ఆయన జ్ఞాపకాలు సజీవంగా వదిలి వెళ్లారు. గురువారం మద్యాహ్నం 12 గంటల సమయంలో ముస్లీం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ ప్రక్రియ ...
ఇక సెలవంటూ...సాక్షి
అబ్దుల్ కలాం అంతిమ సంస్కారాలు పూర్తిVaartha
మహోన్నతునికి జాతి తుది వీడ్కోలు..Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
రామేశ్వరం: భారతరత్న, భరతమాత ముద్దు బిడ్డ మిస్సైల్ మ్యాన్ కలాంకు కడసారిగా విడ్కోలు పలికారు. మాతృభూమి నుండి ఆయన అందరిని వదలి శాస్వతంగా సెలవు తీసుకున్నారు. శారీరకంగా ఆయన దూరం అయినా ఆయన జ్ఞాపకాలు సజీవంగా వదిలి వెళ్లారు. గురువారం మద్యాహ్నం 12 గంటల సమయంలో ముస్లీం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ ప్రక్రియ ...
ఇక సెలవంటూ...
అబ్దుల్ కలాం అంతిమ సంస్కారాలు పూర్తి
మహోన్నతునికి జాతి తుది వీడ్కోలు..
ఆంధ్రజ్యోతి
యాకూబ్ ఉరితీత.. నాగపూర్ సెంట్రల్ జైల్లో అమలు
ఆంధ్రజ్యోతి
తెల్లవారుజామున అసాధారణ విచారణ; క్షమాభిక్ష నిరాకరణను సవాల్ చేసేందుకు టైమివ్వండి; డెత్ వారెంట్పై స్టే ఇవ్వండి.. అర్ధరాత్రి మెమన్ లాయర్ల వినతి; మళ్లీ మళ్లీ పిటిషన్లా?.. న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే; యాకూబ్కు తగిన గడువు లభించింది.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఉరికి, ఊపిరికీ మధ్య ఊగిసలాట! ఊపిరి దక్కించుకునేందుకు ఆఖరి దాకా పోరాటం!
7 గంటలకు.. ఉరిశిక్ష అమలుసాక్షి
యాకుబ్ మెమన్ ఉరి బాధ కలిగించింది: శశిథరూర్Oneindia Telugu
క్రూర ఉరిశిక్షలతో ఒరిగేదేమీ లేదు.. ప్రతీకారం తప్ప..!: శశిథరూర్వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 27 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తెల్లవారుజామున అసాధారణ విచారణ; క్షమాభిక్ష నిరాకరణను సవాల్ చేసేందుకు టైమివ్వండి; డెత్ వారెంట్పై స్టే ఇవ్వండి.. అర్ధరాత్రి మెమన్ లాయర్ల వినతి; మళ్లీ మళ్లీ పిటిషన్లా?.. న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే; యాకూబ్కు తగిన గడువు లభించింది.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఉరికి, ఊపిరికీ మధ్య ఊగిసలాట! ఊపిరి దక్కించుకునేందుకు ఆఖరి దాకా పోరాటం!
7 గంటలకు.. ఉరిశిక్ష అమలు
యాకుబ్ మెమన్ ఉరి బాధ కలిగించింది: శశిథరూర్
క్రూర ఉరిశిక్షలతో ఒరిగేదేమీ లేదు.. ప్రతీకారం తప్ప..!: శశిథరూర్
సాక్షి
కసబ్ను ఉరితీసిన తలారే..
Namasthe Telangana
నాగ్పూర్, జూలై 30: మహారాష్ట్రలోని ఎరవాడ జైలులో 26/11 ముంబైపై ఉగ్రదాడి కేసులో ఉరిశిక్ష పడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ను ఉరి తీసిన తలారే (జైలు శాఖ కానిస్టేబుల్) యాకుబ్ మెమన్కు ఉరి శిక్ష అమలుచేసినట్లు జైలు అధికారులు తెలిపారు. భద్రతా కారణాలతో తలారి వివరాలను రహస్యంగా ఉంచారు. కసబ్ను ఉరితీసిన ఎరవాడ జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయి ...
మేలిరకం జే-34 పత్తితో యాకూబ్కు ఉరితాడు.. తాడు మెత్తగా ఉండేందుకు?వెబ్ దునియా
ఆ ఉరితాడు ఎక్కడ తయారైందో తెలుసా?సాక్షి
ఉరి తాడు బక్సర్ జైలు నుంచి! అఫ్జల్గురు, కసబ్ల ఉరి తాళ్లూ అక్కడ తయారైనవేఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
నాగ్పూర్, జూలై 30: మహారాష్ట్రలోని ఎరవాడ జైలులో 26/11 ముంబైపై ఉగ్రదాడి కేసులో ఉరిశిక్ష పడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ను ఉరి తీసిన తలారే (జైలు శాఖ కానిస్టేబుల్) యాకుబ్ మెమన్కు ఉరి శిక్ష అమలుచేసినట్లు జైలు అధికారులు తెలిపారు. భద్రతా కారణాలతో తలారి వివరాలను రహస్యంగా ఉంచారు. కసబ్ను ఉరితీసిన ఎరవాడ జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయి ...
మేలిరకం జే-34 పత్తితో యాకూబ్కు ఉరితాడు.. తాడు మెత్తగా ఉండేందుకు?
ఆ ఉరితాడు ఎక్కడ తయారైందో తెలుసా?
ఉరి తాడు బక్సర్ జైలు నుంచి! అఫ్జల్గురు, కసబ్ల ఉరి తాళ్లూ అక్కడ తయారైనవే
వెబ్ దునియా
ఉరిశిక్ష లాంటి కేసులను దీర్ఘకాలం సాగదీయొద్దు: మాయావతి
వెబ్ దునియా
ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ఉరితీతపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. మరణశిక్ష లాంటి కే్సులను దీర్ఘకాలం సాగదీయకూడదని మాయావతి అభిప్రాయపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. యాకూబ్ కేసులో చట్టపరంగా జరగాల్సినవన్నీ జరిగాకే అతడికి ఉరిశిక్షను అమలు చేశారన్నారు.
మరణశిక్ష లాంటి కేసులు దీర్ఘకాలం సాగదీయవద్దు: మాయావతిఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ఉరితీతపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. మరణశిక్ష లాంటి కే్సులను దీర్ఘకాలం సాగదీయకూడదని మాయావతి అభిప్రాయపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. యాకూబ్ కేసులో చట్టపరంగా జరగాల్సినవన్నీ జరిగాకే అతడికి ఉరిశిక్షను అమలు చేశారన్నారు.
మరణశిక్ష లాంటి కేసులు దీర్ఘకాలం సాగదీయవద్దు: మాయావతి
沒有留言:
張貼留言