2015年7月26日 星期日

2015-07-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
అమెరికాలో పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి.. ఈ యేడాదిలో 200సార్లు కాల్పులు   
వెబ్ దునియా
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి నానాటికీ పెరిగిపోతోంది. ఇందుకు నిదర్శనమే ఈ యేడాది ఇప్పటివరకు ఏకంగా 200సార్లు కాల్పులు జరిగాయి. ఇందులో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వీటిలో ఏప్రిల్‌లో 18, మే నెలలో 39, జూన్‌లో 41, జూలైలో ఇప్పటి వరకు 34 ఘటనలు జరిగినట్టు వాషింగ్టన్ పోస్టు పత్రిక వెల్లడించింది. తాజాగా లూసియానలోని సినిమా ...

అమెరికాలో తుసాకి సంస్కృతి ఇంత తీవ్రమా   News Articles by KSR
అమెరికాలో పెరుగుతున్న తుపాకీ సంస్కృతి   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
నివాస ప్రాంతంలో కూలిన విమానం   
సాక్షి
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని నివాస ప్రాంతంలో ఆదివారం ఓ చిన్న విమానం కుప్పకూలింది. ముగ్గురు దుర్మరణం చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. పైలట్ సహా నలుగురు ప్రయాణిస్తున్న విమానం 'చోఫు' విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్ది సమయానికే కుప్పకూలింది. నలుగురి ప్రయాణికుల్లో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. విమానంలోని ...

జపాన్‌లో కూలిన తేలికపాటి విమానం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పాకిస్థాన్ కు భూకంపం షాక్   
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో శనివారం వేకువ జామున భూకంపం సంభవించింది. భూకంపం దెబ్బకు స్థానికులు హడలిపోయి ఇండ్ల నుండి బయటకు పరుగుతీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదు అయ్యిందని స్థానిక మీడియా వెల్లడించింది. శనివారం వేకువ జామున ఇస్లామాబాద్, రావల్పిండి, అబోటాబాద్, పెషావర్ తో సహ పలు చోట్ల పర్వత ప్రాంతాలలో భూమి ...

భూకంపం : ముగ్గురు మృతి   సాక్షి
ఇండోనేషియాలో భూకంపం   Vaartha
పాక్‌లో భూకంపం: ముగ్గురు మృతి   Namasthe Telangana
వెబ్ దునియా   
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   


వినాశనం, వాగ్దానం కూడలిలో కెన్యా: ఒబామా   
Namasthe Telangana
నైరోబి, జూలై 26: కెన్యా ప్రజలు అవినీతిని, ఆదిమతత్వాన్ని విడనాడాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. తన తండ్రి జన్మస్థలమైన కెన్యా పర్యటన ముగింపు సందర్భంగా ఆయన నైరోబీలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. లంచాలు తీసుకోవడం దగ్గర్నుంచి గృహ హింస, లింగ వివక్ష వంటి చెడు సాంప్రదాయాలను పాతిపెట్టాలని చెప్పారు.
'గే' లనూ సమానంగా చూడండి   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
చైన్ స్నాచర్ దాడి: ఓయులో బైక్ మీంచి పడిన సునీత మృతి   
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చైన్‌స్నాచర్‌ దాడిలో గాయపడిన మహిళ మరణించారు. వారం రోజుల క్రితం ఈ నెల 17వ తేదీన ఓయూ లా కాలేజీ వద్ద చైన్‌స్నాచర్‌ దాడిలో స్కూటర్‌పై నుంచి సునీత కింద పడ్డారు. కింద పడడంతో ఆమె తలకు తీవ్రమైన గాయమైంది. దీంతో ఆమె కోమాలోకి వెళ్లింది. గాయపడిన సునీత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ...

చైన్ స్నాచర్ దాడిలో గాయపడిన మహిళ మృతి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మయన్మార్‌ : రన్‌వేపై జారి పక్కకు వెళ్లిన విమానం...ప్రయాణికులు క్షేమం   
ఆంధ్రజ్యోతి
మయన్మార్‌, జులై 25 : యాంగాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానానికి పెనుప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తు రన్‌వేపై జారీ పక్కకు వెళ్లింది. కాగా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. వాతావరణంలో మార్పులు, వర్షాల కారణంగా విమానం ...

మయన్మార్‌లో రన్‌వేపై నుంచి జారిన విమానం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


వైమానిక దాడిలో అల్‌ఖైదా నేత హతం.. సిరియాలో ఇసిస్ స్థావరాలపై టర్కీ దాడులు   
వెబ్ దునియా
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణదళాలు జరిపిన వైమానికదాడుల్లో ఉత్తర సిరియాకు చెందిన అల్‌ఖైదా సీనియర్ నేత ముహిసిన్-అల్-ఫధ్లి హతమయ్యాడు. ఈ నెల 8వ తేదీన సిరియాలోని సమ్రాదా లో ఫధ్లి ఓ వాహనంపై వెళ్తుండగా ఈ దాడి జరిపినట్లు పెంటగాన్ అధికార ప్రతినిధి జెఫ్ డేవిస్ వెల్లడించారు. అమెరికాపై సెప్టెంబర్ 11 దాడుల సూత్రధారుల్లో ఫద్లి ఒకడని, ...


ఇంకా మరిన్ని »   


NTVPOST
   
చైనా విమానానికి తప్పిన ముప్పు   
NTVPOST
షెన్‌జెన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ జెడ్‌హెచ్‌9648 పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. 95 మంది ప్రయాణీకులు 9మంది క్రూతో వెళ్తున్న ఈ విమానంలో ఓ ప్రయాణీకుడు విధ్వంసం సృష్టించబోయాడు. విమానంలో సీటుకు నిప్పు అంటించటానికి ప్రయత్నించాడు. సకాలంలో ప్రయాణీకులు, సిబ్బంది స్పందించి అతడ్ని అతడ్ని అతికష్టం మీద బంధించారు. వివరాల్లోకి వెళ్తే.

ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
చైన్ స్నాచర్ దుర్మార్గం: సుమిత్ర మృతి, కెసిఆర్‌దే బాధ్యతన్న కిషన్   
Oneindia Telugu
హైదరాబాద్: గొలుసు దొంగ చేతిలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ విషాధ సంఘటన ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. బర్కత్ పురాకు చెందిన సుమిత్ర ఈ నెల 17వ తేదీనా లాలాగూడ నుంచి ఓయు మీదుగా కొడుకుతో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. ఆ సమయంలో ఓ దొంగ బైక్ పైన వచ్చి సుమిత్ర మెడలో ...

'ఆడవాళ్లు బయట తిరిగే రోజులు కాదు'   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Telugu Times (పత్రికా ప్రకటన)
   
యూరోపియన్ యూనియన్ లోనే బ్రిటన్ కొనసాగాలి   
Telugu Times (పత్రికా ప్రకటన)
యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లోనే బ్రిటన్‌ కొనసాగాలని అమెరికా అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా అన్నారు. ఈ సందర్భంగా ఒబామా మీడియాతో మాట్లాడుతూ ఈయూలోనే బ్రిటన్‌ కొనసాగితే ట్రాన్స్‌ అట్లాంటిక్‌ కూటమిపై అమెరికాకు మరింత విశ్వాసం కలుగుతుందన్నారు. యూరోపియన్‌ యూనియన్‌లో 28 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ కూటమిలో బ్రిటన్‌ కూడా కొనసాగితే ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言