వెబ్ దునియా
ఆ రెండు జట్లపై నిషేధం.. ఐపీఎల్ మచ్చపడినట్టు కాదు: శుక్లా
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగ్-ఫిక్సింగ్ స్కామ్కు బాధ్యత వహించే ప్రసక్తే లేదని లీగ్ ఛైర్మన్ రాజీవ్ శుక్ల స్పష్టం చేశారు. లోథా కమిటీ తీర్పును తాము వ్యతిరేకించబోమని, కమిటీకి సహకరిస్తామని అన్నారు. కమిటీ తీర్పుతో ఐపీఎల్పై మచ్చపడినట్టు భావించరాదని వ్యాఖ్యానించారు. లోథా కమిటీ వ్యవహారంపై బీసీసీఐ సమావేశాల్లో చర్చిస్తామని ...
'ఆరు'తో కుదరదుఆంధ్రజ్యోతి
ఎనిమిది జట్లు ఖాయంసాక్షి
8 జట్లతోనే ఐపీఎల్ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగ్-ఫిక్సింగ్ స్కామ్కు బాధ్యత వహించే ప్రసక్తే లేదని లీగ్ ఛైర్మన్ రాజీవ్ శుక్ల స్పష్టం చేశారు. లోథా కమిటీ తీర్పును తాము వ్యతిరేకించబోమని, కమిటీకి సహకరిస్తామని అన్నారు. కమిటీ తీర్పుతో ఐపీఎల్పై మచ్చపడినట్టు భావించరాదని వ్యాఖ్యానించారు. లోథా కమిటీ వ్యవహారంపై బీసీసీఐ సమావేశాల్లో చర్చిస్తామని ...
'ఆరు'తో కుదరదు
ఎనిమిది జట్లు ఖాయం
8 జట్లతోనే ఐపీఎల్
Oneindia Telugu
ఒడిఐ ర్యాంకింగ్స్: టాప్-10లో కోహ్లీ, ధావన్, ధోనీ
Oneindia Telugu
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) ప్రకటించిన వన్డే బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్ టాప్-10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు చోటు లభించింది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ టోర్నీల్లో రాణించిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్లో 4వ స్థానం సంపాదించాడు. ఇక టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 7వ ర్యాంకు ...
రెండో స్థానంలో టీమిండియా : వన్డే ర్యాంకింగ్స్ప్రజాశక్తి
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్కు రెండో స్థానంఆంధ్రజ్యోతి
అగ్రస్థానంలో ఆస్ట్రేలియా.. ద్వితీయంలో భారత్..Namasthe Telangana
thatsCricket Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) ప్రకటించిన వన్డే బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్ టాప్-10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు చోటు లభించింది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ టోర్నీల్లో రాణించిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్లో 4వ స్థానం సంపాదించాడు. ఇక టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 7వ ర్యాంకు ...
రెండో స్థానంలో టీమిండియా : వన్డే ర్యాంకింగ్స్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్కు రెండో స్థానం
అగ్రస్థానంలో ఆస్ట్రేలియా.. ద్వితీయంలో భారత్..
సాక్షి
ఇంగ్లండ్ జట్టుతో అర్జున్ టెండూల్కర్
సాక్షి
లండన్: సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఇంగ్లండ్ జట్టుతో కలిసి లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. బుధవారం ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. భారత జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు గతంలో అనేకసార్లు ప్రాక్టీస్ చేసిన అర్జున్ ఈసారి ఇంగ్లండ్ జట్టు యాషెస్ సెషన్లో ప్రాక్టీస్ చేయడం విశేషమే. ప్రస్తుతం ...
అస్ట్రేలియాపై సంధించేందుకు ఇంగ్లాండ్ రహస్య అస్త్రం అర్జున్ టెండుల్కర్Teluguwishesh
తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్న అర్జున్: ఇంగ్లండ్ జట్టుతో బౌలింగ్?!వెబ్ దునియా
యాషెస్: సచిన్ కొడుకుతో ఇంగ్లాండ్ ప్రాక్టీస్, చిట్కాలుthatsCricket Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఇంగ్లండ్ జట్టుతో కలిసి లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. బుధవారం ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. భారత జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు గతంలో అనేకసార్లు ప్రాక్టీస్ చేసిన అర్జున్ ఈసారి ఇంగ్లండ్ జట్టు యాషెస్ సెషన్లో ప్రాక్టీస్ చేయడం విశేషమే. ప్రస్తుతం ...
అస్ట్రేలియాపై సంధించేందుకు ఇంగ్లాండ్ రహస్య అస్త్రం అర్జున్ టెండుల్కర్
తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్న అర్జున్: ఇంగ్లండ్ జట్టుతో బౌలింగ్?!
యాషెస్: సచిన్ కొడుకుతో ఇంగ్లాండ్ ప్రాక్టీస్, చిట్కాలు
Oneindia Telugu
హల్చల్: సానియా మీర్జాతో కల్వకుంట్ల కవిత సెల్ఫీ
Oneindia Telugu
హైదరాబాద్: వింబుల్డన్ విజేత, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాతో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత హల్ చల్ చేశారు. డబుల్స్లో నెంబర్ వన్ ర్యాంకును సాధించిన సానియా మీర్జాను బుధవారం 'డబ్ల్యూటీఏ ఫ్యూచర్ స్టార్స్' సత్కరించింది. MP Kalwakuntla Kavitha selfie with Sania Mirza.
సానియాతో కవిత సెల్ఫీ అదుర్స్ : నెం.1 ర్యాంకు కోసం చాలా కష్టపడ్డా...వెబ్ దునియా
చిన్నారులకు మార్టినా పాఠాలుసాక్షి
పోరాటం సానియా నైజంఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: వింబుల్డన్ విజేత, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాతో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత హల్ చల్ చేశారు. డబుల్స్లో నెంబర్ వన్ ర్యాంకును సాధించిన సానియా మీర్జాను బుధవారం 'డబ్ల్యూటీఏ ఫ్యూచర్ స్టార్స్' సత్కరించింది. MP Kalwakuntla Kavitha selfie with Sania Mirza.
సానియాతో కవిత సెల్ఫీ అదుర్స్ : నెం.1 ర్యాంకు కోసం చాలా కష్టపడ్డా...
చిన్నారులకు మార్టినా పాఠాలు
పోరాటం సానియా నైజం
సాక్షి
రోజర్స్, స్మిత్ సెంచరీలు
సాక్షి
లార్డ్స్: యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు అద్భుత ఆరంభం లభించింది. మ్యాచ్ తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో వికెట్ నష్టానికి 337 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ రోజర్స్ (282 బంతుల్లో 158 బ్యాటింగ్; 25 ఫోర్లు), స్టీవెన్ స్మిత్ (217 బంతుల్లో 129 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో ...
రోజర్స్, స్మిత్ సెంచరీలుప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
లార్డ్స్: యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు అద్భుత ఆరంభం లభించింది. మ్యాచ్ తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో వికెట్ నష్టానికి 337 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ రోజర్స్ (282 బంతుల్లో 158 బ్యాటింగ్; 25 ఫోర్లు), స్టీవెన్ స్మిత్ (217 బంతుల్లో 129 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో ...
రోజర్స్, స్మిత్ సెంచరీలు
సంచలనం సృష్టించిన శ్రీ చైతన్య
ప్రజాశక్తి
హైదరాబాద్: గురువారం వెలువడిన సిఎ-సిపిటి 2015 ఫలితాల్లో ఆలిం డియా ఫస్ట్ర్యాంకుతో పాటు టాప్ 10లో 4 ఆలిండియా ర్యాంకులు, అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధించి శ్రీ చైతన్య సిఎ అకాడమి సంచలనం సృష్టించింది. ఆలిండియా మొదటిర్యాంకు ఎం నరేష్కుమార్, హల్టికెట్ నెంబర్ 150892, ఆలిండియా తొమ్మిదో ర్యాంకు పి జశ్వంత్రెడ్డి, 150958, ఆలిండియా ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
హైదరాబాద్: గురువారం వెలువడిన సిఎ-సిపిటి 2015 ఫలితాల్లో ఆలిం డియా ఫస్ట్ర్యాంకుతో పాటు టాప్ 10లో 4 ఆలిండియా ర్యాంకులు, అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధించి శ్రీ చైతన్య సిఎ అకాడమి సంచలనం సృష్టించింది. ఆలిండియా మొదటిర్యాంకు ఎం నరేష్కుమార్, హల్టికెట్ నెంబర్ 150892, ఆలిండియా తొమ్మిదో ర్యాంకు పి జశ్వంత్రెడ్డి, 150958, ఆలిండియా ...
ఆంధ్రజ్యోతి
400 రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఆంధ్రజ్యోతి
ఢిల్లీ, జులై 16: దేశ వ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం కేంద్రం మంత్రి వర్గం సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల మధ్య విద్యుత్ సరఫరా వ్యవస్థకు రూ.8500 కోట్లు కేటాయింపునకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా ...
400 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్Andhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఢిల్లీ, జులై 16: దేశ వ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం కేంద్రం మంత్రి వర్గం సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల మధ్య విద్యుత్ సరఫరా వ్యవస్థకు రూ.8500 కోట్లు కేటాయింపునకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా ...
400 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్
సాక్షి
శ్రీవారిని దర్శించుకున్న గంటా
సాక్షి
తిరుమల: ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో ఆయన స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయన తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడాది కాలంలో స్వామి ఆశీస్సులతో విద్యాశాఖ మరింత అభివృద్ధి జరిగిందని చెప్పారు.
ఏపి విద్యాసంస్థలన్నింటికీ రెండు రోజుల పుష్కర సెలవులుప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
తిరుమల: ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో ఆయన స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయన తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడాది కాలంలో స్వామి ఆశీస్సులతో విద్యాశాఖ మరింత అభివృద్ధి జరిగిందని చెప్పారు.
ఏపి విద్యాసంస్థలన్నింటికీ రెండు రోజుల పుష్కర సెలవులు
సాక్షి
ఏ జట్టునైనా ఓడిస్తాం : తమీమ్ ఇక్బాల్
ప్రజాశక్తి
ఢాకా: వన్డేల్లో ఏ జట్టునైనా ఓడిస్తామని బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ తమీమ్ ఇక్బాల్ ధీమా వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ గెలుచుకున్న అనంతరం ఇక్బాల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. చివరి వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. 170 విజయలక్ష్యాన్ని 26.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి బంగ్లాదేశ్ అందు కుంది.
'ఇక ఏ జట్టునైనా ఓడిస్తాం'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఢాకా: వన్డేల్లో ఏ జట్టునైనా ఓడిస్తామని బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ తమీమ్ ఇక్బాల్ ధీమా వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ గెలుచుకున్న అనంతరం ఇక్బాల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. చివరి వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. 170 విజయలక్ష్యాన్ని 26.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి బంగ్లాదేశ్ అందు కుంది.
'ఇక ఏ జట్టునైనా ఓడిస్తాం'
Vaartha
ప్రాణం నిలిపిన ఆవు గుండె
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : ఆవు మనిషికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందనేది తెలిసిందే అయినా ఇప్పుడు మనిషి ప్రాణం కూడా నిలిపింది. హైదరాబాద్కు చెదిన 81 ఏళ్ల వృద్ధురాలికి గుండె వాల్వులు దెబ్బతినడంతో ఆమెకు ఆవు గుండె నుంచి తీసిన వాల్వ్ను అమర్చి ప్రాణం కాపాడారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో చెన్నైకి చెందిన ఫ్రాంటియర్ లైఫ్లైన్ ...
మనిషి ప్రాణం కాపాడిన ఆవు గుండెప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : ఆవు మనిషికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందనేది తెలిసిందే అయినా ఇప్పుడు మనిషి ప్రాణం కూడా నిలిపింది. హైదరాబాద్కు చెదిన 81 ఏళ్ల వృద్ధురాలికి గుండె వాల్వులు దెబ్బతినడంతో ఆమెకు ఆవు గుండె నుంచి తీసిన వాల్వ్ను అమర్చి ప్రాణం కాపాడారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో చెన్నైకి చెందిన ఫ్రాంటియర్ లైఫ్లైన్ ...
మనిషి ప్రాణం కాపాడిన ఆవు గుండె
沒有留言:
張貼留言