Oneindia Telugu
తాలిబన్ సుప్రీం కమాండర్ ముల్లా ఒమర్ మృతి?
Oneindia Telugu
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ సూప్రీం కమాండర్ ముల్లా మహ్మద్ ఒమర్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రముఖ వార్తా సంస్థ బిబిసి కూడా ఒమర్ మరణించినట్లు కథనాలను ప్రచురితం చేసింది. అయితే, దీని గురించి తాలిబన్ వర్గాలు మాత్రం అధికారికంగా ఏమీ వ్యాఖ్యానించలేదు. కాగా, ఒమర్ రెండు మూడేళ్ల క్రితమే ...
తాలిబన్ నాయకుడు ముల్లా ఒమర్ హతం?సాక్షి
ఒంటికన్ను ఒమర్ నిజంగానే చచ్చాడుఆంధ్రజ్యోతి
ముల్లా ఒమర్ మృతి?: తాలిబన్ ఏమంటోంది..? రెండేళ్ల క్రితమే మరణించాడా?వెబ్ దునియా
ప్రజాశక్తి
NTVPOST
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ సూప్రీం కమాండర్ ముల్లా మహ్మద్ ఒమర్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రముఖ వార్తా సంస్థ బిబిసి కూడా ఒమర్ మరణించినట్లు కథనాలను ప్రచురితం చేసింది. అయితే, దీని గురించి తాలిబన్ వర్గాలు మాత్రం అధికారికంగా ఏమీ వ్యాఖ్యానించలేదు. కాగా, ఒమర్ రెండు మూడేళ్ల క్రితమే ...
తాలిబన్ నాయకుడు ముల్లా ఒమర్ హతం?
ఒంటికన్ను ఒమర్ నిజంగానే చచ్చాడు
ముల్లా ఒమర్ మృతి?: తాలిబన్ ఏమంటోంది..? రెండేళ్ల క్రితమే మరణించాడా?
Oneindia Telugu
అమెరికాలో 'ప్రకాశం' యువకుని మృతి
ప్రజాశక్తి
అమెరికాలో ప్రకాశం జిల్లా యువకుడు ప్రమాదవశాత్తూ మృతి చెందారు. పర్చూరు మం డలం అన్నంబొట్లవారిపాలెం వాసి చిలుకూరి కౌశిక్ రెండేళ్ల కిందట అమెరికా వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి కొద్ది రోజుల కిందటే సాప్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరారు. వారాంతపు సె లవుల్లో స్నేహితులతో కలసి అట్లాంటా సమీపం లోని నదిలోకి ఈతకు వెళ్లారు. ఊబిలో ...
ఈత సరదా ప్రాణం తీసింది: అమెరికాలో యువ టెక్కీ మృతిOneindia Telugu
అట్లాంటాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతిఆంధ్రజ్యోతి
అట్లాంటాలో ఈతకు వెళ్లిన ఎపి యువకుడి మృతిNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
అమెరికాలో ప్రకాశం జిల్లా యువకుడు ప్రమాదవశాత్తూ మృతి చెందారు. పర్చూరు మం డలం అన్నంబొట్లవారిపాలెం వాసి చిలుకూరి కౌశిక్ రెండేళ్ల కిందట అమెరికా వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి కొద్ది రోజుల కిందటే సాప్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరారు. వారాంతపు సె లవుల్లో స్నేహితులతో కలసి అట్లాంటా సమీపం లోని నదిలోకి ఈతకు వెళ్లారు. ఊబిలో ...
ఈత సరదా ప్రాణం తీసింది: అమెరికాలో యువ టెక్కీ మృతి
అట్లాంటాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
అట్లాంటాలో ఈతకు వెళ్లిన ఎపి యువకుడి మృతి
వెబ్ దునియా
కోట్లాది మందికి అబ్దుల్ కలాం స్ఫూర్తినింపారు : బరాక్ ఒబామా
వెబ్ దునియా
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భారతీయులతోపాటు ప్రపంచంలోని కోట్లాది మందికి స్ఫూర్తినింపారని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. కలాం మరణంపై ఆయన స్పందిస్తూ అమెరికా ప్రజల తరపున భారతీయులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు చెప్పారు. రోదసీ రంగంలో అమెరికా - భారత్ల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి కలాం ...
గొప్ప మానవతామూర్తి అబ్దుల్ కలాం:ఒబామాప్రజాశక్తి
కలాం ప్రజారాష్ట్రపతి -ఒబామా నివాళిNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భారతీయులతోపాటు ప్రపంచంలోని కోట్లాది మందికి స్ఫూర్తినింపారని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. కలాం మరణంపై ఆయన స్పందిస్తూ అమెరికా ప్రజల తరపున భారతీయులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు చెప్పారు. రోదసీ రంగంలో అమెరికా - భారత్ల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి కలాం ...
గొప్ప మానవతామూర్తి అబ్దుల్ కలాం:ఒబామా
కలాం ప్రజారాష్ట్రపతి -ఒబామా నివాళి
697ఏండ్లు జైలు శిక్ష!
Namasthe Telangana
మెక్సికో సిటీ, జూలై 29: నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా.. మెక్సికోలో ఐదుగురికి 697ఏండ్ల జైలు శిక్ష పడింది! పదకొండు మంది మహిళలను హతమార్చిన కేసులో వీరికి మెక్సికో సిటీ కోర్టు ఈ శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. కొన్నేండ్ల క్రితం ఐదుగురు యువకులు.. పదకొండు మంది మహిళలను ఉద్యోగం ఇప్పిస్తామని మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి ...
697 ఏళ్ల జైలు శిక్ష వేశారటNews Articles by KSR
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
మెక్సికో సిటీ, జూలై 29: నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా.. మెక్సికోలో ఐదుగురికి 697ఏండ్ల జైలు శిక్ష పడింది! పదకొండు మంది మహిళలను హతమార్చిన కేసులో వీరికి మెక్సికో సిటీ కోర్టు ఈ శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. కొన్నేండ్ల క్రితం ఐదుగురు యువకులు.. పదకొండు మంది మహిళలను ఉద్యోగం ఇప్పిస్తామని మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి ...
697 ఏళ్ల జైలు శిక్ష వేశారట
Oneindia Telugu
ఫోటో తీయడమా అమ్మో...
Oneindia Telugu
ముద్దుగా ఉన్నాడు కదా అని బాబును ఫోటో తీస్తే ఆ బాబు కన్నుపోయింది. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ఆ బాబుకు తెలిసిన బంధువు ఆ ఫోటోను బాబుకు దగ్గర నుండి తీయడంతో ముబైల్ ఫ్లాష్ దెబ్బకి ఆ బాబు కంటిపై పడ్డాయి. వెంటనే తేరుకున్న బాబు తల్లిదండ్రులు బాబును డాక్టర్ కు చూపించడంతో ఆ బాబు కన్ను పూర్తిగా పోయిందని చెప్పారు. తిరిగి ...
ఫోటో తీస్తే.. కన్ను పోయింది!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముద్దుగా ఉన్నాడు కదా అని బాబును ఫోటో తీస్తే ఆ బాబు కన్నుపోయింది. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ఆ బాబుకు తెలిసిన బంధువు ఆ ఫోటోను బాబుకు దగ్గర నుండి తీయడంతో ముబైల్ ఫ్లాష్ దెబ్బకి ఆ బాబు కంటిపై పడ్డాయి. వెంటనే తేరుకున్న బాబు తల్లిదండ్రులు బాబును డాక్టర్ కు చూపించడంతో ఆ బాబు కన్ను పూర్తిగా పోయిందని చెప్పారు. తిరిగి ...
ఫోటో తీస్తే.. కన్ను పోయింది!
వెబ్ దునియా
అబ్దుల్ కలాం మరణంపై అమెరికా ప్రగాఢ సంతాపం: పత్రికల్లో స్పెషల్ స్టోరీస్
వెబ్ దునియా
భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, మేధావి ఏపీజే అబ్దుల్ కలాం మరణంపై అగ్రరాజ్యం అమెరికా ప్రగాఢ సంతాపం ప్రకటించింది. అమెరికా ప్రభుత్వంతో పాటు.. ఆ దేశ మీడియాలు కూడా అబ్దుల్ కలాం మృతిపై ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. భారత్ను అణ్వస్త్ర దేశంగా తీర్చిదిద్దడంలో కలాందే కీలక భూమిక అని ఆ దేశ పత్రికలు ఉటంకించాయి. ఈ మేరకు సోమవారం ...
కలాంకు అమెరికా మీడియా ఘన నివాళిసాక్షి
కలాంకు అమెరికన్ మీడియా నివాళి: ప్రత్యేక కథనాలుOneindia Telugu
అమెరికన్ మీడియా ఘన నివాళిప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, మేధావి ఏపీజే అబ్దుల్ కలాం మరణంపై అగ్రరాజ్యం అమెరికా ప్రగాఢ సంతాపం ప్రకటించింది. అమెరికా ప్రభుత్వంతో పాటు.. ఆ దేశ మీడియాలు కూడా అబ్దుల్ కలాం మృతిపై ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. భారత్ను అణ్వస్త్ర దేశంగా తీర్చిదిద్దడంలో కలాందే కీలక భూమిక అని ఆ దేశ పత్రికలు ఉటంకించాయి. ఈ మేరకు సోమవారం ...
కలాంకు అమెరికా మీడియా ఘన నివాళి
కలాంకు అమెరికన్ మీడియా నివాళి: ప్రత్యేక కథనాలు
అమెరికన్ మీడియా ఘన నివాళి
సాక్షి
భారత్లో జనరల్ మోటార్స్
సాక్షి
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ కంపెనీ భారత్లో వంద కోట్ల డాలర్లు(రూ.6,400 కోట్లు) పెట్టుబడులు పెడుతోంది. 20 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, తగినంత మార్కెట్ వాటా సాధించలేకపోయిన ఈ కంపెనీ తాజాగా ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేయనున్నది. టర్న్అరౌండ్ ప్రణాళికలో భాగంగా ఐదేళ్లలో దేశీయంగా తయారయ్యే పది కొత్త ...
ఇంకా మరిన్ని »
సాక్షి
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ కంపెనీ భారత్లో వంద కోట్ల డాలర్లు(రూ.6,400 కోట్లు) పెట్టుబడులు పెడుతోంది. 20 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, తగినంత మార్కెట్ వాటా సాధించలేకపోయిన ఈ కంపెనీ తాజాగా ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేయనున్నది. టర్న్అరౌండ్ ప్రణాళికలో భాగంగా ఐదేళ్లలో దేశీయంగా తయారయ్యే పది కొత్త ...
సాక్షి
నిన్న అనామకుడు.. నేడు సెలబ్రిటీ!
సాక్షి
లాహోర్: మొన్నటి వరకు అతనో సాధారణ జర్నలిస్టు. కరాచి ఇండస్ న్యూస్ చానెల్లో పనిచేసే చిరుద్యోగి. అప్పుడప్పుడు అసైన్మెంట్ ఫోన్లు తప్పించి పెద్దగా ఫోన్లు కూడా వచ్చేవి కావు. జర్నలిస్టు మిత్రులకు మాత్రం అతనో లాఫింగ్ స్టఫ్. ఇప్పుడతను ఓ పెద్ద సెలబ్రిటీ. క్షణం విరామం లేకుండా అతని ఫోను మోగుతూనే ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ టీవీలు, వార్తా ...
భజరంగీ భాయ్ జాన్తో హిట్టైన పాక్ జర్నలిస్ట్ చాందీ నవాబ్.. డబ్బులిస్తే..?వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
లాహోర్: మొన్నటి వరకు అతనో సాధారణ జర్నలిస్టు. కరాచి ఇండస్ న్యూస్ చానెల్లో పనిచేసే చిరుద్యోగి. అప్పుడప్పుడు అసైన్మెంట్ ఫోన్లు తప్పించి పెద్దగా ఫోన్లు కూడా వచ్చేవి కావు. జర్నలిస్టు మిత్రులకు మాత్రం అతనో లాఫింగ్ స్టఫ్. ఇప్పుడతను ఓ పెద్ద సెలబ్రిటీ. క్షణం విరామం లేకుండా అతని ఫోను మోగుతూనే ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ టీవీలు, వార్తా ...
భజరంగీ భాయ్ జాన్తో హిట్టైన పాక్ జర్నలిస్ట్ చాందీ నవాబ్.. డబ్బులిస్తే..?
ఆంధ్రజ్యోతి
కలాంకు అంత సీన్ లేదు: పాక్ అణుపితామహుడు
ఆంధ్రజ్యోతి
ఇస్లామాబాద్, జులై 28: అబ్దుల్ కలాం ఓ సాధారణ మామూలు స్థాయి సైంటిస్ట్ అని, ఆయనకు అంత సీన్ లేదని పాకిస్థాన్ అణుపితామహుడు ఏ.క్యూ ఖాన్ అక్కసు వెళ్లగక్కారు. భారత క్షిపణి కార్యక్రమమంతటినీ రష్యా అభివృద్ధి చేసిందని, ఇందులో కలాం చేసిందేమీలేదని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉపగ్రహ సాంకేతికత, క్షిపణి సాంకేతికత, ఆస్ట్రో ఫిజిక్స్లో ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
ఇస్లామాబాద్, జులై 28: అబ్దుల్ కలాం ఓ సాధారణ మామూలు స్థాయి సైంటిస్ట్ అని, ఆయనకు అంత సీన్ లేదని పాకిస్థాన్ అణుపితామహుడు ఏ.క్యూ ఖాన్ అక్కసు వెళ్లగక్కారు. భారత క్షిపణి కార్యక్రమమంతటినీ రష్యా అభివృద్ధి చేసిందని, ఇందులో కలాం చేసిందేమీలేదని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉపగ్రహ సాంకేతికత, క్షిపణి సాంకేతికత, ఆస్ట్రో ఫిజిక్స్లో ...
వెబ్ దునియా
అగ్రరాజ్యం అమెరికా కళ్లుగప్పిన అబ్దుల్ కలాం.. ఎలా సాధ్యమైంది?
వెబ్ దునియా
మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం పోఖ్రాన్-2 అణు పరీక్షను నిర్వహించేందుకు అగ్రరాజ్యం అమెరికా కళ్లుగప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న ఐదు అగ్రదేశాలకే పరిమితమైన అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని భారత్ కూడా సొంతం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే అమెరికాను ఆయన బురిడీ కొట్టించారు. అదెలాగంటే... pokhran test.
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం పోఖ్రాన్-2 అణు పరీక్షను నిర్వహించేందుకు అగ్రరాజ్యం అమెరికా కళ్లుగప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న ఐదు అగ్రదేశాలకే పరిమితమైన అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని భారత్ కూడా సొంతం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే అమెరికాను ఆయన బురిడీ కొట్టించారు. అదెలాగంటే... pokhran test.
沒有留言:
張貼留言