ఆంధ్రజ్యోతి
ఆయనతో వేగలేను.. విడాకులిప్పించండి: ఏపీ ఎమ్మెల్యే
ఆంధ్రజ్యోతి
విశాఖపట్నం, జూలై 18(ఆంధ్రజ్యోతి): 'పెళ్లైనప్పటి నుంచి అతని వేధింపులు భరిస్తున్నాను. ఇక వేగలేను. సహనం నశించింది. విడాకులు ఇప్పించండి.' అంటూ పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత భర్త శివకుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనకాపల్లిలో చదువుతున్న రోజుల్లో.. తన సీనియర్ అయిన శివకుమార్ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
భర్తపై పోలీసులకు లేడీ ఎమ్మెల్యే ఫిర్యాదు: భర్తను చంపి భార్య పరారీOneindia Telugu
భర్తపై ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు:అరెస్ట్సాక్షి
ఇక నా భర్తతో నేను వేగలేకపోతున్నా... పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేవెబ్ దునియా
ప్రజాశక్తి
Neti Cinema
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విశాఖపట్నం, జూలై 18(ఆంధ్రజ్యోతి): 'పెళ్లైనప్పటి నుంచి అతని వేధింపులు భరిస్తున్నాను. ఇక వేగలేను. సహనం నశించింది. విడాకులు ఇప్పించండి.' అంటూ పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత భర్త శివకుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనకాపల్లిలో చదువుతున్న రోజుల్లో.. తన సీనియర్ అయిన శివకుమార్ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
భర్తపై పోలీసులకు లేడీ ఎమ్మెల్యే ఫిర్యాదు: భర్తను చంపి భార్య పరారీ
భర్తపై ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు:అరెస్ట్
ఇక నా భర్తతో నేను వేగలేకపోతున్నా... పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
వెబ్ దునియా
ట్రాఫిక్ రద్దీలో గో'దారులు'... కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు..
వెబ్ దునియా
వరుసగా సెలవులు రావడంతో గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో గోదావరి వైపుగా వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలలో పుష్కరాలకు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ స్తంభించింది. చెన్నై- కోల్కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీకారణంగా వాహనాలు నత్తనడక నడుస్తున్నాయి. విశాఖ జిల్లా నక్కపల్లి ...
తెలంగాణలో 60 లక్షల మంది పుణ్య స్నానాలుAndhrabhoomi
జామ్.. జామ్..సాక్షి
హైవే దిగ్బంధంఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వరుసగా సెలవులు రావడంతో గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో గోదావరి వైపుగా వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలలో పుష్కరాలకు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ స్తంభించింది. చెన్నై- కోల్కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీకారణంగా వాహనాలు నత్తనడక నడుస్తున్నాయి. విశాఖ జిల్లా నక్కపల్లి ...
తెలంగాణలో 60 లక్షల మంది పుణ్య స్నానాలు
జామ్.. జామ్..
హైవే దిగ్బంధం
ఆంధ్రజ్యోతి
పెట్రోలు దాడి ఘటనలో భార్య, కుమారుడు మృతి
సాక్షి
కృష్ణా (విజయవాడ) : విజయవాడ చిట్టినగర్లో శనివారం ఉదయం ఓ వ్యక్తి తన భార్య, కుమారుడు, అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో చికిత్స పొందుతున్న భార్య రోజా, ఎనిమిది నెలల కుమారుడు సాయంత్రం మరణించారు. గుంటూరు జిల్లా ఎర్రబాలెంకు చెందిన రాజేంద్రప్రసాద్కు మూడేళ్ల కిందట చిట్టినగర్కు చెందిన ఆకుల రోజాతో వివాహం జరిగింది. వీరికి ...
కట్నం కోసం భార్యా, కుమారుడికి నిప్పుఆంధ్రజ్యోతి
పెట్రోల్ పోసి భార్య, కొడుకు, అత్తలకు నిప్పంటించాడుOneindia Telugu
విజయవాడలో దారుణం..కన్నకొడుకు, భార్య, అత్తలపై పెట్రోల్ పోసి..?వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
కృష్ణా (విజయవాడ) : విజయవాడ చిట్టినగర్లో శనివారం ఉదయం ఓ వ్యక్తి తన భార్య, కుమారుడు, అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో చికిత్స పొందుతున్న భార్య రోజా, ఎనిమిది నెలల కుమారుడు సాయంత్రం మరణించారు. గుంటూరు జిల్లా ఎర్రబాలెంకు చెందిన రాజేంద్రప్రసాద్కు మూడేళ్ల కిందట చిట్టినగర్కు చెందిన ఆకుల రోజాతో వివాహం జరిగింది. వీరికి ...
కట్నం కోసం భార్యా, కుమారుడికి నిప్పు
పెట్రోల్ పోసి భార్య, కొడుకు, అత్తలకు నిప్పంటించాడు
విజయవాడలో దారుణం..కన్నకొడుకు, భార్య, అత్తలపై పెట్రోల్ పోసి..?
సాక్షి
ఏపీ రాజధాని ఊహాచిత్రాలు విడుదల
సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధాని నగరానికి సంబంధించిన నాలుగు ఊహా చిత్రాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. నూతన రాజధాని అమరావతి ముఖ ద్వారం, నదికి ఇరువైపులా రాజధాని ఏ రూపంలో ఉండబోతోందో తెలిసే విధంగా ఊహాచిత్రాలను రూపొందించారు. గృహ, వాణిజ్య సముదాయాలు, ఇతర సౌకర్యాలతో ఎలా ఉంటుంది, ఆకాశం నుంచి చూస్తే ఎలా ఉంటుంది ...
సింగపూర్ను తలదన్నేలా నవ్యాంధ్ర రాజధాని రేపు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాకఆంధ్రజ్యోతి
ఏపి సిఎం చేతికి సీడ్ క్యాపిటల్ ప్లాన్Andhrabhoomi
ఎపి రాజధాని ఊహాచిత్రం విడుదల: నదుల అనుసంధానంపై బాబుOneindia Telugu
వెబ్ దునియా
Vaartha
ప్రజాశక్తి
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధాని నగరానికి సంబంధించిన నాలుగు ఊహా చిత్రాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. నూతన రాజధాని అమరావతి ముఖ ద్వారం, నదికి ఇరువైపులా రాజధాని ఏ రూపంలో ఉండబోతోందో తెలిసే విధంగా ఊహాచిత్రాలను రూపొందించారు. గృహ, వాణిజ్య సముదాయాలు, ఇతర సౌకర్యాలతో ఎలా ఉంటుంది, ఆకాశం నుంచి చూస్తే ఎలా ఉంటుంది ...
సింగపూర్ను తలదన్నేలా నవ్యాంధ్ర రాజధాని రేపు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాక
ఏపి సిఎం చేతికి సీడ్ క్యాపిటల్ ప్లాన్
ఎపి రాజధాని ఊహాచిత్రం విడుదల: నదుల అనుసంధానంపై బాబు
ఆంధ్రజ్యోతి
ప్రత్యూషను పరామర్శించిన సీఎం కేసీఆర్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జులై 18: ఎల్బీనగర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దంపతులు పరామర్శించారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ ప్రత్యూషను డిశ్చార్జ్ చేసిన తరువాత తమ ఇంటికి తీసుకెళ్తామని ప్రకటించారు.
సొంత ఖర్చుతో ప్రత్యూషకు పెళ్లి చేస్తా: కేసీఆర్సాక్షి
సీఎం నాకు ఎంతో ధైర్యం చెప్పారు: ప్రత్యూషNamasthe Telangana
ప్రత్యూషను పరామర్శించిన సిఎం...బాధ్యత నాదే...సొంత ఖర్చులతో పెళ్లి చేస్తా...Palli Batani
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 24 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జులై 18: ఎల్బీనగర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దంపతులు పరామర్శించారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ ప్రత్యూషను డిశ్చార్జ్ చేసిన తరువాత తమ ఇంటికి తీసుకెళ్తామని ప్రకటించారు.
సొంత ఖర్చుతో ప్రత్యూషకు పెళ్లి చేస్తా: కేసీఆర్
సీఎం నాకు ఎంతో ధైర్యం చెప్పారు: ప్రత్యూష
ప్రత్యూషను పరామర్శించిన సిఎం...బాధ్యత నాదే...సొంత ఖర్చులతో పెళ్లి చేస్తా...
తెలుగువన్
నెలన్నర రోజుల్లో ప్రత్యేక హోదా తథ్యం! సుజనా
తెలుగువన్
ఏపీ ప్రత్యేక హోదాపై ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక పక్క కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని.. ఇవ్వదని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావడం ఖాయమని.. మరో నెలన్నర రోజుల్లో ప్రత్యేక హోదా తథ్యమని జోస్యం చెప్పారు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ ...
ఏపికి ప్రత్యేక హోదా పక్కా అంటున్న కేంద్ర సహాయ మంత్రిTeluguwishesh
'కేంద్ర ప్రభుత్వం పనితీరు సంతృప్తికరంగానే ఉంది'సాక్షి
ప్రత్యేక హోదాకు సంబంధించి 60 శాతం పని పూర్తిఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
తెలుగువన్
ఏపీ ప్రత్యేక హోదాపై ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక పక్క కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని.. ఇవ్వదని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావడం ఖాయమని.. మరో నెలన్నర రోజుల్లో ప్రత్యేక హోదా తథ్యమని జోస్యం చెప్పారు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ ...
ఏపికి ప్రత్యేక హోదా పక్కా అంటున్న కేంద్ర సహాయ మంత్రి
'కేంద్ర ప్రభుత్వం పనితీరు సంతృప్తికరంగానే ఉంది'
ప్రత్యేక హోదాకు సంబంధించి 60 శాతం పని పూర్తి
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
ఈద్ ముబారక్.. ముస్లిం సోదరులకు నేతల రంజాన్ పండుగ శుభాకాంక్షలు...
వెబ్ దునియా
ప్రపంచ వ్యాప్తంగా శనివారం ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు విడివిడిగా ప్రకటనలను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విడుదల చేసిన ప్రకటనలో ముస్లీం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లింలకు గవర్నర్, బాబు, కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలుఆంధ్రజ్యోతి
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సిఎం చంద్రబాబు, బాలకృష్ణVaartha
మంత్రుల రంజాన్ శుభాకాంక్షలుసాక్షి
Andhrabhoomi
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచ వ్యాప్తంగా శనివారం ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు విడివిడిగా ప్రకటనలను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విడుదల చేసిన ప్రకటనలో ముస్లీం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లింలకు గవర్నర్, బాబు, కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సిఎం చంద్రబాబు, బాలకృష్ణ
మంత్రుల రంజాన్ శుభాకాంక్షలు
Namasthe Telangana
గోదావరి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
Namasthe Telangana
హైదరాబాద్: ఇవాళ గోదావరి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి తెలంగాణ లోని అన్ని ఘాట్లలో 55 నుంచి 60 లక్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించారు. ధర్మపురిలో 10లక్షలకు పైగా, భద్రాచలంలో 10లక్షలకు పైగా పుష్కరస్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం, బాసర, పోచంపాడు ఘాట్లలో కూడా లక్షల సంఖ్యలో భక్తులు పుష్కర ...
పుష్కరాలకు పోటెత్తిన భక్తులుసాక్షి
ఐదో రోజు గోదావరి పుష్కర శోభAndhrabhoomi
కిటకిటలాడుతున్న గోదావరి పుష్కరాలు.. స్నాన ఘట్టాలకు పోటెత్తిన భక్తులువెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 19 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: ఇవాళ గోదావరి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి తెలంగాణ లోని అన్ని ఘాట్లలో 55 నుంచి 60 లక్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించారు. ధర్మపురిలో 10లక్షలకు పైగా, భద్రాచలంలో 10లక్షలకు పైగా పుష్కరస్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం, బాసర, పోచంపాడు ఘాట్లలో కూడా లక్షల సంఖ్యలో భక్తులు పుష్కర ...
పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
ఐదో రోజు గోదావరి పుష్కర శోభ
కిటకిటలాడుతున్న గోదావరి పుష్కరాలు.. స్నాన ఘట్టాలకు పోటెత్తిన భక్తులు
Oneindia Telugu
కరీంనగర్ పుష్కర ఘాట్లో మొసలి కలకలం, భక్తుల పరుగు
Oneindia Telugu
కరీంనగర్: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద తుపాకీ కలకలం మరవకముందే, కరీంనగర్ జిల్లాలో పుష్కర ఘాట్ వద్ద ఓ మొసలి కలకలం చెలరేగింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం బాలమ్మ రేవు ఘాట్ వద్ద మొసలి కనిపించింది. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. పరుగులు పెట్టారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో మొసలిని ...
పుష్కర ఘాట్ లో మొసలి కలకలం..సాక్షి
అయ్యబాబోయ్... మొసలి..! పుష్కర స్నానం నుంచి పరుగులు పెట్టిన భక్తులువెబ్ దునియా
పుష్కరఘాట్లో మొసలిVaartha
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి
Teluguwishesh
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
కరీంనగర్: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద తుపాకీ కలకలం మరవకముందే, కరీంనగర్ జిల్లాలో పుష్కర ఘాట్ వద్ద ఓ మొసలి కలకలం చెలరేగింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం బాలమ్మ రేవు ఘాట్ వద్ద మొసలి కనిపించింది. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. పరుగులు పెట్టారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో మొసలిని ...
పుష్కర ఘాట్ లో మొసలి కలకలం..
అయ్యబాబోయ్... మొసలి..! పుష్కర స్నానం నుంచి పరుగులు పెట్టిన భక్తులు
పుష్కరఘాట్లో మొసలి
Oneindia Telugu
భక్తల్ పరారీ ప్లాన్?: చెర్లపల్లి జైలు వద్ద ఆక్టోపస్ భద్రత
Oneindia Telugu
హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహ వ్యవస్థాపకుడు, దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు యాసి న్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు పథకం వేసినట్లు అనుమానిస్తున్నారు. అతన్ని తప్పించేందుకు ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గుర్తించిందని శనివారంనాడు వార్తలు వచ్చాయి. అతను ప్రస్తుతం ...
చర్లపల్లి జైలులో భద్రత కట్టుదిట్టంNamasthe Telangana
యాసిన్ భత్కల్ పారిపోతాడా...! చర్లపల్లె జైలు చుట్టూ ఆక్టోపస్ బలగాలువెబ్ దునియా
యాసిన్ భత్కల్ పరారీకి ప్లాన్..Teluguwishesh
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహ వ్యవస్థాపకుడు, దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు యాసి న్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు పథకం వేసినట్లు అనుమానిస్తున్నారు. అతన్ని తప్పించేందుకు ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గుర్తించిందని శనివారంనాడు వార్తలు వచ్చాయి. అతను ప్రస్తుతం ...
చర్లపల్లి జైలులో భద్రత కట్టుదిట్టం
యాసిన్ భత్కల్ పారిపోతాడా...! చర్లపల్లె జైలు చుట్టూ ఆక్టోపస్ బలగాలు
యాసిన్ భత్కల్ పరారీకి ప్లాన్..
沒有留言:
張貼留言