2015年7月22日 星期三

2015-07-23 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
మాకు నిద్ర లేచే అలవాటును మీరు నేర్పారా...? పిచ్చిపిచ్చిగా ఉందా..! బాబుపై కేసీఆర్ ...   
వెబ్ దునియా
హైదరాబాదీలకు ఉదయమే నిద్రలేపే అలవాటును నేర్పింది ఎన్టీయారే అని ఆంధ్రా సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యంమత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దని సలహాఇచ్చారు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని సగర్వంగా ఎలుగెత్తిచాటిన దాశరథి కృష్ణమాచార్య 91వ జయంతి వేడుకలను ...

హైదరాబాద్‌కు అమరావతి పోటీయా?.. నిద్ర లేచే అలవాటు మీరు నేర్పారా?: బాబుపై కేసీఆర్ ఫైర్   ఆంధ్రజ్యోతి
చంద్రబాబుపై చరిత్ర ఫక్కున నవ్వుతుంది   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ట్యాపింగ్ కేసు : సర్వీస్ ప్రొవైడర్లకు ఉపశమనం లభిస్తుందా..?.. నేడు సుప్రీం విచారణ   
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్వీసు ప్రొవైడర్లకు సుప్రీం కోర్టులో ఉపశమనం లభిస్తుందా.. విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలపై స్టే వస్తుందా.. లేదా అనే అంశాలకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. డాటా అందించాలనే కోర్టు ఆదేశాలపై సర్వీసు ప్రొవైడర్లు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అది నేడు విచారణకు రానున్నది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఈనెల 24వ తేదీలోపు ...

విజయవాడ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వండి.. ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకు సర్వీస్‌ ...   ఆంధ్రజ్యోతి
సుప్రీంకు కాల్ డేటా వ్యవహారం   సాక్షి
తెలంగాణ హెచ్చరిక, ఏపీకి కాల్‌డేటా: ట్యాపింగ్‌పై సుప్రీంకు ఆపరేటర్లు   Oneindia Telugu
Namasthe Telangana   
Kandireega   
తెలుగువన్   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జాగ్రత్త! ఎంతవరకైనా వెళ్తా: బాబు 'ఎన్టీఆర్' వ్యాఖ్యపై కెసిఆర్ హెచ్చరిక   
Oneindia Telugu
హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీఆర్ హైదరాబాదు ప్రజలకు వేకువజామున నిద్ర లేవటం నేర్పారన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పైన తెలంగాణ రాష్ట్ర సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు హెచ్చరించారు. రవీంద్ర భారతిలో దాశరథి రంగాచార్య జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కెసిఆర్ పాల్గొని, ప్రసంగించారు. ఇప్పటికీ కొందరు తెలంగాణ ...

మా బతుకు మమ్ముల బతకనీయండి   సాక్షి
తెలంగాణను కించపరిస్తే సహించం : సిఎం కేసీఆర్   Vaartha
టి.సమాజాన్ని కించపరుస్తారా?బాబుపై కెసిఆర్ ఫైర్   News Articles by KSR

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గోదారి పుష్కరాల్లో మరో అపశ్రుతి: భారీ అగ్నిప్రమాదం, అంధకారంలో రాజమండ్రి   
Oneindia Telugu
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి పుష్కరాల్లో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. పుష్కరఘాట్ సమీపాన ఉన్న ఒక కిళ్ళీ షాపులో తొలుత ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే మంటలు మరో దుకాణానికి వ్యాపించాయి. సమీపంలోని ట్రాన్స్‌ఫారం పేలిపోయింది. పుష్కర ...

సిలిండర్ లీకవ్వడం వల్లే ప్రమాదం.. ప్రజలు ఆందోళన చెందొద్దు: బాబు   ఆంధ్రజ్యోతి
పుష్కర ఘాట్ వద్ద అగ్ని ప్రమాదంతో భయమక్కర లేదు..చంద్ర బాబు   వెబ్ దునియా
అగ్నిప్రమాదం పై ఉన్నతస్థాయి దర్యాప్తునకు సీఎం ఆదేశం...   ప్రజాశక్తి

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అమరావతి వార్త మాకెందుకు: మీడియాపై కెసిఆర్, బాబువల్లే: కవిత   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన కొన్ని పత్రికలు ఎలా వార్తలు ఇచ్చాయో తెలుసునని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఇక్కడి వారికి అమరావతి వార్త అవసరమా? అని ప్రశ్నించారు. అమరావతి కట్టుకోండి.. అక్కడి ప్రజలకు సేవ చేయండి.. హర్షిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సూచించారు.
హైకోర్టు విభజనకు వాళ్లే అడ్డు.. మోడీ జోక్యం చేసుకోవాలి: కవిత   వెబ్ దునియా
పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎస్ ఆందోళన   ఆంధ్రజ్యోతి
మాకూ హైకోర్టు   Andhrabhoomi
Namasthe Telangana   
Vaartha   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజధానిపై మోదీ సూచించారు..! మేము పాటిస్తాం...!! మంత్రి పల్లె రఘునాథ రెడ్డి   
వెబ్ దునియా
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం చంద్రబాబు నాయుడు జపాన్, సింగపూర్, మలేషియా, చైనా, ఇలా ఎన్నో దేశాలు తిరిగారు. ఎన్నో నగరాలను సందర్శించారు. అయితే తాజాగా అమరావతి నిర్మాణ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్ని సూచనలు చేశారట. ఆ సూచనలను పాటిస్తామని రాష్ట్ర సాంకేతిక, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. ఏమిటా ...

'ఆ ప్రశ్నలేవో సీఎంనే అడగండి'   సాక్షి
'ఆ ప్రశ్న బాబునే అడగండి, రాత్రిపగలు దాని గురించే ఆలోచిస్తున్నారు'   Oneindia Telugu
రెవెన్యూ ప్రక్షాళన   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
పుష్కర స్నానమాచరించిన అమాత్యులు   
సాక్షి
గోష్పాదక్షేత్రం (కొవ్వూరు) : కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో బుధవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ మురళీమోహన్ పుష్కర స్నానం ఆచరించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పుష్కరాలలో పారిశుధ్య పరిస్థితులపై అప్రమత్తంగా ఉంటూ పటిష్ట చర్యలు తీసుకోవడంలో కలెక్టర్, పంచాయతీరాజ్ సిబ్బంది ఎనలేని ...

చిరంజీవి పుష్కర స్నానం, చూసేందుకు పోటీ, సినిమా స్టైల్ డైలాగ్: కళా   Oneindia Telugu
పుష్కర స్నానం చేసిన మెగాస్టార్ చిరంజీవి... ఎగబడ్డ భక్తులు... 150 క్రేజా...?!!   వెబ్ దునియా
విఐపి ఘాట్‌లో స్నానమాచరించిన చిరంజీవి   ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆ అర్హత రాహుల్‌కు లేదు: వాసిరెడ్డి పద్మ   
సాక్షి
టీడీపీతో కలసి కేసులు వేసి వైఎస్ కుటుంబాన్ని వేధించింది మరిచారా? విభజనకు కారణమైన రాహుల్ ఏపీలో ఎలా అడుగుపెడతారు? జగన్‌ను అక్రమ కేసుల్లో ఇరికించి, వైఎస్ పేరును చార్జిషీట్‌లో చేర్చటం గుర్తులేదా? హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని, కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిని కక్ష గట్టి వేధించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ...

పిల్ల టిడిపి: రాహుల్‌కు వాసిరెడ్డి ప్రశ్నల వర్షం, దాశరథిపై చంద్రబాబు   Oneindia Telugu
పిల్ల టీడీపీలా తయారైన కాంగ్రెస్ పార్టీ : వాసిరెడ్డి పద్మ ఫైర్   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాణాసంచా కేంద్రంలో పేలుడు: నలుగురి మృతి, పలువురికి గాయాలు   
Oneindia Telugu
తూర్పుగోదావరి: జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కొత్తపేట మండలం పలివెలలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ముగ్గురు మృతి   ఆంధ్రజ్యోతి
రాజమండ్రి కొత్త పేటలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు   ప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రిషికేశ్వరికి శిక్ష వేశాం చూడండి... బోయ్స్ సెల్ ఫోనులకు రిషికేశ్వరి అర్ధనగ్న ...   
వెబ్ దునియా
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్యపై అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. చిన్న చిన్న ర్యాంగింగ్ కారణలతో రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకోలేదని, రిషికేశ్వరి ఆత్మహత్య వెనుక పెద్ద కారణమే ఉందని పోలీసులు దృష్టికి వచ్చినట్లు చెప్తున్నారు. రిషికేశ్వరిని అర్ధనగ్నంగా హాస్టల్‌లో తిప్పి దాన్ని వీడియో తీసి, ...

సీనియర్ల పైశాచికానికే వరంగల్ విద్యార్థిని బలి: అర్ధనగ్నంగా తిప్పి, వీడియో తీశారు?   Oneindia Telugu
అర్ధనగ్నంగా తిప్పి.. ఆపై సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ?   సాక్షి
వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య వెనుక రియల్ మిస్టరీ ఇదే!   Teluguwishesh

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言