సాక్షి
చిగురించిన అమెరికా, క్యూబా స్నేహం
సాక్షి
వాషింగ్టన్: దశాబ్దాలుగా ఉప్పూ-నిప్పులా ఉన్న అమెరికా, క్యూబా శాంతిమార్గం పట్టాయి. దాదాపు 54 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ చిగురించాయి. రెండు దేశాల్లోని రాజధానుల్లో సోమవారం దౌత్య కార్యాలయాలు తెరుచుకున్నాయి. గతాన్ని పక్కనబెట్టి కలిసి పరస్పరం కలిసి పని చేయాలని కొద్ది నెలల కిందటే ఈ రెండు దేశాలు ...
క్యూబాతో అమెరికా పూర్తిస్థాయి దౌత్య సంబంధాలుప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: దశాబ్దాలుగా ఉప్పూ-నిప్పులా ఉన్న అమెరికా, క్యూబా శాంతిమార్గం పట్టాయి. దాదాపు 54 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ చిగురించాయి. రెండు దేశాల్లోని రాజధానుల్లో సోమవారం దౌత్య కార్యాలయాలు తెరుచుకున్నాయి. గతాన్ని పక్కనబెట్టి కలిసి పరస్పరం కలిసి పని చేయాలని కొద్ది నెలల కిందటే ఈ రెండు దేశాలు ...
క్యూబాతో అమెరికా పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు
Oneindia Telugu
ఉగ్రదాడి: 27మంది మృతి, 100మందికి గాయాలు
Oneindia Telugu
ఇస్తాంబుల్: టర్కీలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 27మంది మృతిచెందగా, 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ఘటన సురుక్ ప్రాంతంలోని ఇరాక్ సరిహద్దుకు సమీపాన టర్కీ శాన్ లిర్ఫా ప్రొవిన్స్ వద్ద చోటుచేసుకున్నట్టు అక్కడి ఓ మీడియా నివేదించింది. ఈ ఘటన జరిగిన సమయంలో 300 మంది సోషలిస్ట్ యూత్ అసోసియేషన్ ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
ఇస్తాంబుల్: టర్కీలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 27మంది మృతిచెందగా, 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ఘటన సురుక్ ప్రాంతంలోని ఇరాక్ సరిహద్దుకు సమీపాన టర్కీ శాన్ లిర్ఫా ప్రొవిన్స్ వద్ద చోటుచేసుకున్నట్టు అక్కడి ఓ మీడియా నివేదించింది. ఈ ఘటన జరిగిన సమయంలో 300 మంది సోషలిస్ట్ యూత్ అసోసియేషన్ ...
Oneindia Telugu
బర్త్ డే పార్టీలో అపశ్రుతి: మిస్ ఫైరింగ్, బలి
Oneindia Telugu
డల్లాస్: పుట్టిన రోజు నాడు సంతోషంతో గంతులు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకి పేలి యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన అమెరికాలో జరిగింది. పెద్దలు వారిస్తున్నా మాట వినకపోవడంతో బర్త్ డే బాయ్ చేతిలోని రివాల్వర్ తూటాలు అతని శరీరంలోకి దూసుకు వెళ్లాయి. అమెరికాలోని డల్లాస్ లో జోసెఫ్ (21) నివాసం ఉంటున్నాడు. ఇతను గత ...
పుట్టినరోజే తుపాకీతో కాల్చుకున్నాడుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
డల్లాస్: పుట్టిన రోజు నాడు సంతోషంతో గంతులు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకి పేలి యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన అమెరికాలో జరిగింది. పెద్దలు వారిస్తున్నా మాట వినకపోవడంతో బర్త్ డే బాయ్ చేతిలోని రివాల్వర్ తూటాలు అతని శరీరంలోకి దూసుకు వెళ్లాయి. అమెరికాలోని డల్లాస్ లో జోసెఫ్ (21) నివాసం ఉంటున్నాడు. ఇతను గత ...
పుట్టినరోజే తుపాకీతో కాల్చుకున్నాడు
సాక్షి
ఇరాక్లో ఐఎస్ నరమేధం
సాక్షి
బాగ్దాద్: ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ నెత్తుటేరులు పారించింది. రంజాన్ పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్న షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడి వందలాది మందిని బలిగొంది. తూర్పు ఇరాక్లోని దియాలా ప్రావిన్సులో శుక్రవారం రాత్రి రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో ...
మూడు టన్నుల పేలుడు పదార్ధాలతో ఆత్మాహుతి దాడిఆంధ్రజ్యోతి
ఇరాక్లో ఆత్మాహుతి దాడిAndhrabhoomi
ఐఎస్ఐఎస్ కారు బాంబు పేలుడు: 100 మంది మృతిOneindia Telugu
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
బాగ్దాద్: ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ నెత్తుటేరులు పారించింది. రంజాన్ పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్న షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడి వందలాది మందిని బలిగొంది. తూర్పు ఇరాక్లోని దియాలా ప్రావిన్సులో శుక్రవారం రాత్రి రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో ...
మూడు టన్నుల పేలుడు పదార్ధాలతో ఆత్మాహుతి దాడి
ఇరాక్లో ఆత్మాహుతి దాడి
ఐఎస్ఐఎస్ కారు బాంబు పేలుడు: 100 మంది మృతి
వెబ్ దునియా
ప్రాజెక్టుల కోసం భారీగా ముడుపులు.. తప్పును అంగీకరించిన అమెరికా సంస్థ.. ఫైన్
వెబ్ దునియా
సాధారణంగా ఏదేని ఒక పని కావాలంటే ప్రభుత్వ అధికారులకు లేదా రాజకీయ నేతలకు ముడుపులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే పెద్దపెద్ద కాంట్రాక్టులు, భారీ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు తమవశమయ్యేలా చేసుకునేందుకు కూడా లంచాలు ముట్టజెప్పాల్సిందే. ఇది మన దేశంలోని సర్వసాధారణంగా మారింది. కానీ, అమెరికాకు చెందిన అనేక కంపెనీలు ...
అవినీతిపై ఎదురుదాడికి బీజేపీ వ్యూహంNamasthe Telangana
భారత్లో అమెరికా కంపెనీ రూ.6 కోట్ల లంచంఆంధ్రజ్యోతి
భారత్లో నీటి ప్రాజెక్టు కోసం 9.76 లక్షల డాలర్ల ముడుపులుAndhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సాధారణంగా ఏదేని ఒక పని కావాలంటే ప్రభుత్వ అధికారులకు లేదా రాజకీయ నేతలకు ముడుపులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే పెద్దపెద్ద కాంట్రాక్టులు, భారీ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు తమవశమయ్యేలా చేసుకునేందుకు కూడా లంచాలు ముట్టజెప్పాల్సిందే. ఇది మన దేశంలోని సర్వసాధారణంగా మారింది. కానీ, అమెరికాకు చెందిన అనేక కంపెనీలు ...
అవినీతిపై ఎదురుదాడికి బీజేపీ వ్యూహం
భారత్లో అమెరికా కంపెనీ రూ.6 కోట్ల లంచం
భారత్లో నీటి ప్రాజెక్టు కోసం 9.76 లక్షల డాలర్ల ముడుపులు
సాక్షి
ఈద్..మిఠాయిలు వద్దన్న పాక్..
ప్రజాశక్తి
ఢిల్లీ : రంజాన్ ఈద్ పర్వదినం పురస్కరించుకుని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బిఎస్ఎఫ్ తరపున ఇచ్చిన మిఠాయిని పాకిస్తాన్ రేంజర్లు తిరస్కరించారు. పండుగల సందర్భాల్లో వాఘా, జమ్ము సరిహద్దులో రెండు దేశాల భద్రతా దళాలు స్వీట్లు పంచుకోవడం ఆనవాయితి. ఎప్పటిలాగే తాము స్వీట్ తీసుకెళ్లగా పాకిస్తాన్ రేంజర్లు తిరస్కరించినట్లు- అమృత్సర్ సెక్టార్కు ...
ఈద్ స్వీట్లను తిరస్కరించిన పాక్Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఢిల్లీ : రంజాన్ ఈద్ పర్వదినం పురస్కరించుకుని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బిఎస్ఎఫ్ తరపున ఇచ్చిన మిఠాయిని పాకిస్తాన్ రేంజర్లు తిరస్కరించారు. పండుగల సందర్భాల్లో వాఘా, జమ్ము సరిహద్దులో రెండు దేశాల భద్రతా దళాలు స్వీట్లు పంచుకోవడం ఆనవాయితి. ఎప్పటిలాగే తాము స్వీట్ తీసుకెళ్లగా పాకిస్తాన్ రేంజర్లు తిరస్కరించినట్లు- అమృత్సర్ సెక్టార్కు ...
ఈద్ స్వీట్లను తిరస్కరించిన పాక్
వెబ్ దునియా
సొలోమన్ దీవుల్లో భూకంపం
Namasthe Telangana
సిడ్నీ, జూలై 18: సొలోమన్ దీవుల్లో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. సొలొమన్ దీవుల రాజధాని హొనియారాకు 583 కిలోమీటర్లు, దీవులకు పశ్చిమ వాయవ్య దిశగా 78 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదైందని అమెరికా జియాలజికల్ సర్వే శనివారం తెలిపింది. అయితే సునామీ హెచ్చరికలేమీ జారీ చేయలేమని పసిఫిక్ సునామీ ...
సోలోమన్ దీవుల్లో భూకంపంసాక్షి
అమెరికా సమీపంలో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదు..వెబ్ దునియా
సోలమన్ దీవుల్లో భూకంపం..Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
సిడ్నీ, జూలై 18: సొలోమన్ దీవుల్లో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. సొలొమన్ దీవుల రాజధాని హొనియారాకు 583 కిలోమీటర్లు, దీవులకు పశ్చిమ వాయవ్య దిశగా 78 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదైందని అమెరికా జియాలజికల్ సర్వే శనివారం తెలిపింది. అయితే సునామీ హెచ్చరికలేమీ జారీ చేయలేమని పసిఫిక్ సునామీ ...
సోలోమన్ దీవుల్లో భూకంపం
అమెరికా సమీపంలో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదు..
సోలమన్ దీవుల్లో భూకంపం..
సిరియాలో ప్రైవేట్ ఇంటర్నెట్పై ఐఎస్ నిషేధం
Namasthe Telangana
బీరుట్, జూలై 20: సిరియాలో ప్రైవేట్ ఇంటర్నెట్ వినియోగంపై ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) నిషేధం విధించింది. దేశంలో పూర్తిగా పట్టు సాధించిన రఖాలో నిషేధాన్ని అమలు చేస్తున్నది. ఉగ్రవాదులు సహా సాధారణ పౌరుల వరకు ఇంటర్నెట్ వాడకం దారులపై నిఘా పెట్టినట్లు ఐఎస్ ప్రకటించిందని సిరియా మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. ప్రైవేట్ వైఫై ...
ఐరోపాలో ప్రధాన స్థావరం ఏర్పాటుకు ఐఎస్ సన్నాహాలుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
బీరుట్, జూలై 20: సిరియాలో ప్రైవేట్ ఇంటర్నెట్ వినియోగంపై ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) నిషేధం విధించింది. దేశంలో పూర్తిగా పట్టు సాధించిన రఖాలో నిషేధాన్ని అమలు చేస్తున్నది. ఉగ్రవాదులు సహా సాధారణ పౌరుల వరకు ఇంటర్నెట్ వాడకం దారులపై నిఘా పెట్టినట్లు ఐఎస్ ప్రకటించిందని సిరియా మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. ప్రైవేట్ వైఫై ...
ఐరోపాలో ప్రధాన స్థావరం ఏర్పాటుకు ఐఎస్ సన్నాహాలు
దక్షిణ టర్కీలో పేలుడు : 27 మంది మృతి
Andhrabhoomi
కొబానె: టర్కీలో పేలుడు సంభవించి 27 మంది మృతి చెందారు. పేలుడు సంభవించిన ప్రాంతం సిరియా సరిహద్దు పట్టణమైన కొబానేకు సమీపంలో ఉంది. ఓ సాంస్కృతిక కేంద్రంలోని ఉద్యానవనంలో ఈ ఇది సంభవించింది. ఇది ఆత్మాహుతి దాడి పనే అని సమాచారం. Related Article. ఇరాక్లో ఆత్మాహుతి దాడి · కాలిఫోర్నియాలో భారీ అగ్నికీలలు · 115కి చేరిన ఇరాక్ ఆత్మాహుతి దాడి ...
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
కొబానె: టర్కీలో పేలుడు సంభవించి 27 మంది మృతి చెందారు. పేలుడు సంభవించిన ప్రాంతం సిరియా సరిహద్దు పట్టణమైన కొబానేకు సమీపంలో ఉంది. ఓ సాంస్కృతిక కేంద్రంలోని ఉద్యానవనంలో ఈ ఇది సంభవించింది. ఇది ఆత్మాహుతి దాడి పనే అని సమాచారం. Related Article. ఇరాక్లో ఆత్మాహుతి దాడి · కాలిఫోర్నియాలో భారీ అగ్నికీలలు · 115కి చేరిన ఇరాక్ ఆత్మాహుతి దాడి ...
Namasthe Telangana
నైజీరియాకు యూఎన్ మద్దతు ఉంటుంది
సాక్షి
ఐక్యరాజ్యసమితి: నైజీరియాలో తీవ్రవాదుల దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ శనివారం ఖండించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో నైజీరియాకు ఐక్యరాజ్య సమితి సంపూర్ణ మద్దతుగా ఇస్తుందని తెలిపారు. గత వారం రోజులుగా తీవ్రవాదులు జరుపుతున్న దాడుల్లో నైజీరియాలో దాదాపు 60 మంది మరణించారు. శుక్రవారం ...
నైజీరియాకు ఐరాస మద్ధతుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఐక్యరాజ్యసమితి: నైజీరియాలో తీవ్రవాదుల దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ శనివారం ఖండించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో నైజీరియాకు ఐక్యరాజ్య సమితి సంపూర్ణ మద్దతుగా ఇస్తుందని తెలిపారు. గత వారం రోజులుగా తీవ్రవాదులు జరుపుతున్న దాడుల్లో నైజీరియాలో దాదాపు 60 మంది మరణించారు. శుక్రవారం ...
నైజీరియాకు ఐరాస మద్ధతు
沒有留言:
張貼留言