Oneindia Telugu
భూమి లాంటి మరో గ్రహం: మీడియాకు రేపు నాసా
Oneindia Telugu
అంతరిక్షంలో భూమి లాంటి మరో గ్రహాన్ని నాసా కనుగొన్నదా? అంటే అవుననే సమాధానం వస్తుంది. నివసించేందుకు భూమి కాకుండా మరో గ్రహం ఎక్కడుందోనన్న విషయమై ఎన్నో ఎళ్లుగా జరుపుతున్న ప్రయోగాలు ఫలించాయని, మరో భూమిని నాసా కనుగొన్నదని తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించేందుకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించాలని ...
నాసాకు మరో భూమి లాంటి గ్రహం చిక్కిందట... గురువారం వివరాలు...వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
అంతరిక్షంలో భూమి లాంటి మరో గ్రహాన్ని నాసా కనుగొన్నదా? అంటే అవుననే సమాధానం వస్తుంది. నివసించేందుకు భూమి కాకుండా మరో గ్రహం ఎక్కడుందోనన్న విషయమై ఎన్నో ఎళ్లుగా జరుపుతున్న ప్రయోగాలు ఫలించాయని, మరో భూమిని నాసా కనుగొన్నదని తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించేందుకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించాలని ...
నాసాకు మరో భూమి లాంటి గ్రహం చిక్కిందట... గురువారం వివరాలు...
నైజీరియా : బాంబు పేలుళ్లలో 41 మంది మృతి
ఆంధ్రజ్యోతి
నైజీరియా, జులై 23 : నైజీరియా దేశం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. గాంబేలో జరిగిన రెండు బాంబు పేలుళ్ల ఘటనలో 41 మంది మరణించారు. గాంబేలోని దాదిస్కోవా టర్మినస్ ప్రాంతంలో బుధవారం రాత్రి 7:30 గంటలకు ఓ బాంబు పేలగా, 20 నిమిషాల వ్యవధిలో దిక్కూ ప్రాంతంలో మరో బాంబు పేలుడు సంభవించింది. ఇప్పటి వరకు ఎంతమంది మరణించారనేది అధికారికంగా ...
బాంబు లు, ఆత్మాహుతి దాడులు- 50 మంది మృతిNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నైజీరియా, జులై 23 : నైజీరియా దేశం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. గాంబేలో జరిగిన రెండు బాంబు పేలుళ్ల ఘటనలో 41 మంది మరణించారు. గాంబేలోని దాదిస్కోవా టర్మినస్ ప్రాంతంలో బుధవారం రాత్రి 7:30 గంటలకు ఓ బాంబు పేలగా, 20 నిమిషాల వ్యవధిలో దిక్కూ ప్రాంతంలో మరో బాంబు పేలుడు సంభవించింది. ఇప్పటి వరకు ఎంతమంది మరణించారనేది అధికారికంగా ...
బాంబు లు, ఆత్మాహుతి దాడులు- 50 మంది మృతి
ఆంధ్రజ్యోతి
అమరావతి నిర్మాణానికి బంగారు నగలు విరాళమిచ్చిన సింగపూర్ ఎన్ఆర్ఐ
ఆంధ్రజ్యోతి
రాజమండ్రి, జూలై 23: నవ్యాంధ్ర రాజధాని అమరావతీ నగర నిర్మాణానికి ఎన్నారై శ్రీలక్ష్మి తన నగలను విరాళంగా సమర్పించారు. రాజధాని నిర్మాణం కోసం ఏపీకి సహకరిస్తున్న సింగపూర్ దేశమే శ్రీలక్ష్మి ప్రస్తుత నివాసం కావడం విశేషం. గురువారం ఆమె సీఎం చంద్రబాబును రాజమండ్రిలో కలిసి ప్రపంచం గర్వించదగిన స్థాయిలో రాజధాని నిర్మాణం జరగాలని కోరారు.
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి నగల విరాళం.. సిఎంను కలిసిన ఎన్నారైవెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
రాజమండ్రి, జూలై 23: నవ్యాంధ్ర రాజధాని అమరావతీ నగర నిర్మాణానికి ఎన్నారై శ్రీలక్ష్మి తన నగలను విరాళంగా సమర్పించారు. రాజధాని నిర్మాణం కోసం ఏపీకి సహకరిస్తున్న సింగపూర్ దేశమే శ్రీలక్ష్మి ప్రస్తుత నివాసం కావడం విశేషం. గురువారం ఆమె సీఎం చంద్రబాబును రాజమండ్రిలో కలిసి ప్రపంచం గర్వించదగిన స్థాయిలో రాజధాని నిర్మాణం జరగాలని కోరారు.
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి నగల విరాళం.. సిఎంను కలిసిన ఎన్నారై
Namasthe Telangana
100ఏళ్ల బామ్మ ప్రెగ్నెంట్!
Namasthe Telangana
అదేంటి.. ఎలా సాధ్యం? అంటూ నోరువెళ్లబెట్టకండి. ఎందుకంటే ఆ మాట విన్నాక ఆ ముసలమ్మ కూడా అదే పనిచేసింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న బామ్మ పేరు డెరిస్. ఇంగ్లాండ్లో వెస్ట్ సూసెక్స్లో ఉంటోంది. మరికొన్ని రోజుల్లో 100వ పుట్టినరోజు వైభవంగా జరుపుకొనేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈలోపు అబ్రహ్మం కమ్యూనిటీ ఆసుపత్రి నుంచి ఓ లేఖ ...
ఓ పొరపాటు.. బామ్మను గర్భవతిని చేసింది!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
అదేంటి.. ఎలా సాధ్యం? అంటూ నోరువెళ్లబెట్టకండి. ఎందుకంటే ఆ మాట విన్నాక ఆ ముసలమ్మ కూడా అదే పనిచేసింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న బామ్మ పేరు డెరిస్. ఇంగ్లాండ్లో వెస్ట్ సూసెక్స్లో ఉంటోంది. మరికొన్ని రోజుల్లో 100వ పుట్టినరోజు వైభవంగా జరుపుకొనేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈలోపు అబ్రహ్మం కమ్యూనిటీ ఆసుపత్రి నుంచి ఓ లేఖ ...
ఓ పొరపాటు.. బామ్మను గర్భవతిని చేసింది!
వెబ్ దునియా
అమరావతికి డబ్బు ఎలా వస్తుంది!
తెలుగువన్
ఏపీ ప్రభుత్వం ఏపీ సీడ్ క్యాపిటల్ కు సంబంధించిన ఫొటోలు విడుదుల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలతో ఒక్కసారిగా అమరావతిపై అంచనాలు అమాంత పెరిగిపోయాయి. ఈ సీడ్ క్యాపిటల్ కు సంబంధించి ప్రణాళికను ఏపీ సీఎం చంద్రబాబుకు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ అందజేశారు. అంతేకాక అమరావతికి నిర్మాణానికి వాస్తు100 శాతం బావుందని.. ప్రపంచ దేశాలను ...
అమరావతి అండ్ కో: పెట్టుబడులపై జపాన్ షరతేంటీ?Oneindia Telugu
అమరావతి అండ్ కోలో జపాన్.. అయితే ఓ కండిషన్? ఏపీ ఒప్పుకుంటుందా?వెబ్ దునియా
ఎపి రాజధానికి కొత్త కంపెనీ-జపాన్ షరతుNews Articles by KSR
Teluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
తెలుగువన్
ఏపీ ప్రభుత్వం ఏపీ సీడ్ క్యాపిటల్ కు సంబంధించిన ఫొటోలు విడుదుల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలతో ఒక్కసారిగా అమరావతిపై అంచనాలు అమాంత పెరిగిపోయాయి. ఈ సీడ్ క్యాపిటల్ కు సంబంధించి ప్రణాళికను ఏపీ సీఎం చంద్రబాబుకు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ అందజేశారు. అంతేకాక అమరావతికి నిర్మాణానికి వాస్తు100 శాతం బావుందని.. ప్రపంచ దేశాలను ...
అమరావతి అండ్ కో: పెట్టుబడులపై జపాన్ షరతేంటీ?
అమరావతి అండ్ కోలో జపాన్.. అయితే ఓ కండిషన్? ఏపీ ఒప్పుకుంటుందా?
ఎపి రాజధానికి కొత్త కంపెనీ-జపాన్ షరతు
టర్కీలో ట్విట్టర్ నిలిపివేత
సాక్షి
ఇస్తాంబుల్: టర్కీ ప్రభుత్వం మరోసారి సామాజిక మాధ్యమాలపై తన ప్రతాపాన్ని చూపింది. బుధవారం నుంచి ట్విట్టర్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల క్రితం ఇస్తాంబుల్ లో ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన పేలుడులో 32 మంది చనిపోయిన నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించిన చిత్రాలు షేర్ కావొద్దన్న ఉద్దేశంతోనే నిషేధం విధించినట్లు ప్రభుత్వ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ఇస్తాంబుల్: టర్కీ ప్రభుత్వం మరోసారి సామాజిక మాధ్యమాలపై తన ప్రతాపాన్ని చూపింది. బుధవారం నుంచి ట్విట్టర్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల క్రితం ఇస్తాంబుల్ లో ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన పేలుడులో 32 మంది చనిపోయిన నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించిన చిత్రాలు షేర్ కావొద్దన్న ఉద్దేశంతోనే నిషేధం విధించినట్లు ప్రభుత్వ ...
లుపిన్ చేతికి అమెరికా కంపెనీ
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ : ముంబై కేంద్రంగా ఉన్న ఔషధ దిగ్గజం లుపిన్... అమెరికా మార్కెట్లో పాగా వేస్తోంది. న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న గావిస్ కంపెనీని లుపిన్ కొనుగోలు చేయనుంది. 88 కోట్ల డాలర్లు (రూ.5,610 కోట్లకు పైగా) వెచ్చించి ఈ కంపెనీని కొనుగోలు చేయనున్నట్టు కంపెనీ గురువారంనాడు ప్రకటించింది. అంతర్జాతీయ ఫార్మాసూటికల్ మార్కెట్లో తన ఉనికిని ...
లుపిన్ చేతికి అమెరికా కంపెనీసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ : ముంబై కేంద్రంగా ఉన్న ఔషధ దిగ్గజం లుపిన్... అమెరికా మార్కెట్లో పాగా వేస్తోంది. న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న గావిస్ కంపెనీని లుపిన్ కొనుగోలు చేయనుంది. 88 కోట్ల డాలర్లు (రూ.5,610 కోట్లకు పైగా) వెచ్చించి ఈ కంపెనీని కొనుగోలు చేయనున్నట్టు కంపెనీ గురువారంనాడు ప్రకటించింది. అంతర్జాతీయ ఫార్మాసూటికల్ మార్కెట్లో తన ఉనికిని ...
లుపిన్ చేతికి అమెరికా కంపెనీ
వెబ్ దునియా
అద్దె కోడి... ఫ్రీ గుడ్డు... అక్కడదంతే...! అక్కడదంతే...!.. ఎక్కడ?
వెబ్ దునియా
అద్దె కోడి.. ఫ్రీ గుడ్డు... ఇదేమిటి? ఫ్రీ గుడ్డు విన్నాం..అద్దెకోడి ఏంటి? ఇదెప్పుడూ వినలేదే.. అనుకుంటున్నారా.. అదేమరి ఈ మధ్యలో ఆ దేశంలో కోడి గుడ్ల ధర ఆకాశాన్ని అంటుతోందట. ఇలా తరుణంలో గుడ్డు తినాలంటే భయమేస్తోందట. దీంతో అక్కడ అద్దె కోళ్ళను పెంచుకుని గుడ్డు తింటుంటారట. ఎక్కడ? కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో అమెరికా ...
అమెరికాలో అద్దెకు కోళ్లు!ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అద్దె కోడి.. ఫ్రీ గుడ్డు... ఇదేమిటి? ఫ్రీ గుడ్డు విన్నాం..అద్దెకోడి ఏంటి? ఇదెప్పుడూ వినలేదే.. అనుకుంటున్నారా.. అదేమరి ఈ మధ్యలో ఆ దేశంలో కోడి గుడ్ల ధర ఆకాశాన్ని అంటుతోందట. ఇలా తరుణంలో గుడ్డు తినాలంటే భయమేస్తోందట. దీంతో అక్కడ అద్దె కోళ్ళను పెంచుకుని గుడ్డు తింటుంటారట. ఎక్కడ? కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో అమెరికా ...
అమెరికాలో అద్దెకు కోళ్లు!
Namasthe Telangana
మూడు గంటల్లోనే రెండంతస్తుల విల్లా..
Namasthe Telangana
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్న సామెత ఊరికే రాలేదు. పెళ్లి చేయాలన్నా.. ఇల్లు కట్టాలన్నా ఒక నిర్ణీత సమయమంటూ ఉండదని అర్థం. మామూలుగా సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలన్నా 4 నెలలపైనే పడుతుంది. ఇక రెండంతస్తుల విల్లా అయితే చెప్పాల్సిన పనిలేదు. దాదాపు సంవత్సరమైనా పడుతుంది. మూడు గంటల్లోనే రెండంతస్తుల విల్లా కట్టేశారు చైనా ...
3 గంటల్లో రెండంతస్తుల విల్లా కట్టేశారు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్న సామెత ఊరికే రాలేదు. పెళ్లి చేయాలన్నా.. ఇల్లు కట్టాలన్నా ఒక నిర్ణీత సమయమంటూ ఉండదని అర్థం. మామూలుగా సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలన్నా 4 నెలలపైనే పడుతుంది. ఇక రెండంతస్తుల విల్లా అయితే చెప్పాల్సిన పనిలేదు. దాదాపు సంవత్సరమైనా పడుతుంది. మూడు గంటల్లోనే రెండంతస్తుల విల్లా కట్టేశారు చైనా ...
3 గంటల్లో రెండంతస్తుల విల్లా కట్టేశారు!
సాక్షి
కళ్లు మూసుకున్నా కనిపిస్తుంది!
సాక్షి
లండన్: పోయిన కంటిచూపును తెప్పించడంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. అందుబాటులోవున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారు మాంచెస్టర్కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు రే ఫ్లిన్కు చూపు తెప్పించారు. ఎనిమిదేళ్ల క్రితం కంటిచూపుపోయి బాధ పడుతున్న ఫ్లిన్కు కృత్రిమ రెటినాను అమర్చి, దానికి కంప్యూటర్, వీడియో కెమేరాను ...
కళ్ళజోడుకు ఓ చిన్న కెమెరా...! కంటి చూపు ఖాయం..!! బ్రిటన్ శాస్త్రవేత్త అద్భుత సృష్టివెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: పోయిన కంటిచూపును తెప్పించడంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. అందుబాటులోవున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారు మాంచెస్టర్కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు రే ఫ్లిన్కు చూపు తెప్పించారు. ఎనిమిదేళ్ల క్రితం కంటిచూపుపోయి బాధ పడుతున్న ఫ్లిన్కు కృత్రిమ రెటినాను అమర్చి, దానికి కంప్యూటర్, వీడియో కెమేరాను ...
కళ్ళజోడుకు ఓ చిన్న కెమెరా...! కంటి చూపు ఖాయం..!! బ్రిటన్ శాస్త్రవేత్త అద్భుత సృష్టి
沒有留言:
張貼留言