2015年7月28日 星期二

2015-07-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ప్రజల కోసం అమరావతిలో తాత్కాలిక రాజధాని: చంద్రబాబు, 20వేల ఉద్యోగుల తరలింపు   
Oneindia Telugu
హైదరాబాద్: అమరావతికి సమీపంలో.. గుంటూరు, విజయవాడ నగరాల్లో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పాలన మరింత దగ్గర చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇప్పటికిప్పుడు పూర్తిగా సొంత రాష్ర్టానికి వెళ్లలేమని, అందుకే వారంలో మూడురోజులు ఏపీలోనే ...

అమరావతి సమీపంలో తాత్కాలిక రాజధాని.. ఐదుగురు ఐఏఎస్‌లతో కమిటీ   వెబ్ దునియా
ఇకపై వారంలో మూడు రోజులు ఏపీలోనే అమరావతి సమీపంలో తాత్కాలిక రాజధాని   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏపీ పాఠశాలల్లో కలాం పాఠాలు.. గంట పాటు ప్రత్యేక క్లాస్‌లు   
వెబ్ దునియా
భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా తాము మంగళవారం సెలవు ప్రకటించటం లేదనీ, ఈ రోజు సాయంత్రం గంట అదనంగా తరగతులను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అధికారిక ఉత్తర్వులను జారీచేశారు. కాగా ఈ అదనపు ...

కలాంకు నివాళిగా గంట అదనంగా పనిచేయండి : చంద్రబాబు   సాక్షి
కలాం కోసం గంట అదనపు పని   News Articles by KSR
నేడు ఏపీలో పాఠశాలల సమయం గంట పెంపు   ప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రేవంత్ ప్రధాన నిందితుడు, లేని సండ్ర పేరు: అవి నిజమే! మలుపు తిరగనుందా?   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో దర్యాఫ్తు పూర్తి చేశాకమరో ఛార్జీషీటు దాఖలు చేస్తామని ఎసిబి అదనపు ఎస్పీ మల్లారెడ్డి మంగళవారం తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏసీబీ మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది. 39 మంది సాక్షుల వివరాలు, నిందితుల నుంచి సేకరించిన ఆధారాలు, ఫోన్ కాల్ డేటా, ట్రాన్స్‌స్క్రిప్ట్, ఫోరెన్సిక్ రిపోర్టు వంటి వివరాలను 316 ...

'ఓటుకు కోట్లు' కేసులో చార్జిషీట్   సాక్షి
ఓటుకు నోటు- అనుబంద చార్జీషీట్ వస్తుందా   News Articles by KSR
ఓటుకు నోటు కేసులో చార్జిషీటు దాఖలు   ప్రజాశక్తి
NTVPOST   
ఆంధ్రజ్యోతి   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హర్షకు బెయిల్, కిరణ్-లగడపాటి వల్ల బాబు సిఎం: దేవినేని ఆసక్తికర వ్యాఖ్య   
Oneindia Telugu
రాజమండ్రి/విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్‌కు హైకోర్టు మంగళవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. రాజమండ్రిలో క్రైస్తవులకు స్మశాన వాటిక కోసమంటూ హర్షకుమార్ కొద్ది రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ హర్ష కుమార్ చేస్తున్న నిరీహార దీక్షను పోలీసులు ...

హర్షకుమార్ కు హైకోర్టు బెయిల్ మంజూరు   సాక్షి
మాజీ ఎంపీ హర్షకుమార్‌కు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్ట్   ఆంధ్రజ్యోతి
మాజీ ఎంపీ హర్షకుమార్ కు బెయిల్   ప్రజాశక్తి
News Articles by KSR   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
కలాం మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖుల సంతాపం   
సాక్షి
హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు సంతాపం ప్రకటించారు. ఆయన లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల కాదని, టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు కలాం సేవల్ని కొనియాడారు. కొందరు ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. మీరు మా కంటిచూపుకి మాత్రమే దూరమ్యారు.. కలల్ని సాకారం చేసుకునే ప్రతి ...

మార్గదర్శి: కలాం మృతి పట్ల తానా, ఆటా దిగ్భ్రాంతి   Oneindia Telugu
కలాం మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖుల సంతాపం   ఆంధ్రజ్యోతి
కలాంకు పార్టీల సంతాపం   Namasthe Telangana
Andhrabhoomi   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 39 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
'చనిపోతే సెలవు ఇవ్వొద్దన్నారు'   
సాక్షి
హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తనకు ఆత్మీయుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాంటి ఆత్మీయుడిని కోల్పోవడం బాధకరంగా ఉందన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో చంద్రబాబు ఆయన మంత్రి వర్గం అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ...

చనిపోతే సెలవు ఇవ్వొద్దన్నారు, వచ్చి కలిశారు: కలాంతో అనుబంధంపై బాబు   Oneindia Telugu
సెలవు ప్రకటించవద్దని కలాం చెప్పారు.. ఆయన కోరికను గౌరవించాలి... చంద్రబాబు   వెబ్ దునియా
నేను చనిపోతే సెలవు ఇవ్వద్దు.. కలాం   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హిమబిందు రేప్, హత్య కేసును కొట్టేసిన కోర్టు: ఆరుగురికి విముక్తి   
Oneindia Telugu
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్యాంక్ మేనేజర్ భార్య హిమబిందుపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశారనే అభియోగాలపై నమోదైన కేసును సెషన్స్ కోర్టు మంగళవారంనాడు కొట్టేసింది. ఈ కేసులో ఆరుగురు నిందితులకు విముక్తి లభించింది. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు ...

హిమబిందు అత్యాచారం.. హత్య కేసు : నిందితులందరూ నిర్దోషులే... కోర్టు తీర్పు   వెబ్ దునియా
హిమబిందు హత్యకేసులో నిందితులకు క్లీన్‌చిట్   ఆంధ్రజ్యోతి
హిమబిందు హత్య కేసు కొట్టివేత   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
శ్రీలేఖ, యామిని కుటుంబసభ్యులకు నాయిని పరామర్శ   
సాక్షి
హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన అక్కచెల్లెళ్లు శ్రీలేఖ, యామిని కుటుంబ సభ్యులను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం పరామర్శించారు. వారం రోజుల కిందట కొత్తపేటలో ప్రేమోన్మాది అమిత్ సింగ్ దాడిలో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. ఈ రోజు సామాజిక మాధ్యమాలలో అమిత్‌సింగ్ ...

అక్కాచెల్లెళ్ల హత్య: అమిత్ సింగ్ అరెస్ట్, మేడ్చల్లో పట్టుకున్నామని నాయిని   Oneindia Telugu
సరస్వతి, శ్రీలేఖ కుటుంబాన్ని పరామర్శించిన నాయిని   ఆంధ్రజ్యోతి
అక్కాచెల్లెళ్లపై దాడి చేసిన ప్రేమోన్మాదిని అరెస్ట్ చేసిన పోలీసులు   వెబ్ దునియా
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాష్ట్ర విభజనపై కలాం ఏమన్నారు: వెల్లడించిన గవర్నర్ నరసింహాన్   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఏమన్నారనే విషయాన్ని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ వెల్లడించారు. 'జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది రెండు రాష్ట్రాల అభివృద్ధి. అనుభవం కలిగిన నీవు రెండు రాష్ట్రాలను ఆ దిశగా తీసుకెళ్లు' అని కలాం తనకు చెప్పినట్లు నరసింహాన్ తెలిపారు. కలాంను ఎప్పుడు ...

కలాం మృతి దేశానికి తీరని లోటు : నరసింహన్‌   ఆంధ్రజ్యోతి
రాష్ట్ర విభజనపై కలాం ఏమన్నారో తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది.. సార్ అంటూ..?   వెబ్ దునియా
విభజనపై కలాం ఇలా అన్నారు..   News Articles by KSR
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐఐఎం ఏర్పాటు చేయండి   
సాక్షి
న్యూఢిల్లీ: రాష్ర్టంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని కేంద్ర మాన వవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ సీతారాం నాయక్‌తో కలసి ఆయన స్మృతి ఇరానీకి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఐఐఎం ఏర్పాటుకు ...

స్మృతి ఇరానీతో కడియం భేటీ   Andhrabhoomi
వారంలో వరంగల్‌కు సైనిక్‌స్కూల్   Namasthe Telangana
'తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయండి'   ఆంధ్రజ్యోతి

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言