Oneindia Telugu
అబ్దుల్ కలాంకు ప్రముఖుల నివాళి (వీడియో)
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని మంగళవారం మద్యాహ్నాం ఢిల్లీ తీసుకు వచ్చారు. భారత వాయుసేన విమానంలో గువహటి నుండి కలాం భౌతికకాయాన్ని ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి తీసుకు వచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ ...
కలాం పార్థివదేహం మధురైకి తరలింపు... వెంట వెంకయ్య, పారికర్వెబ్ దునియా
కలాం భౌతిక కాయం మదురైకి తరలింపుతెలుగువన్
కాసేపట్లో మధురైకు కలాం భౌతికకాయంNamasthe Telangana
సాక్షి
ఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 54 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని మంగళవారం మద్యాహ్నాం ఢిల్లీ తీసుకు వచ్చారు. భారత వాయుసేన విమానంలో గువహటి నుండి కలాం భౌతికకాయాన్ని ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి తీసుకు వచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ ...
కలాం పార్థివదేహం మధురైకి తరలింపు... వెంట వెంకయ్య, పారికర్
కలాం భౌతిక కాయం మదురైకి తరలింపు
కాసేపట్లో మధురైకు కలాం భౌతికకాయం
Namasthe Telangana
ఉగ్రవాదులు వచ్చింది పాక్ నుంచే
Namasthe Telangana
పంజాబ్ : పంజాబ్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డ విషయం విదితమే. ఉగ్రవాదుల తూటాలకు నలుగురు పోలీసులు సహా ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులు పాక్లోని శాకర్ఘార్ నుంచి ...
ముష్కరులు పాక్ నుంచే వచ్చారుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
పంజాబ్ : పంజాబ్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డ విషయం విదితమే. ఉగ్రవాదుల తూటాలకు నలుగురు పోలీసులు సహా ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులు పాక్లోని శాకర్ఘార్ నుంచి ...
ముష్కరులు పాక్ నుంచే వచ్చారు
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
అబ్దుల్ కలాంకు పార్లమెంట్ ఘన నివాళి.. రేపు రామేశ్వరంలో అంత్యక్రియలు
వెబ్ దునియా
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంకు పార్లమెంట్ ఉభయసభలు మంగళవారం ఘన నివాళి అర్పించాయి. ఆయన మృతిపట్ల సంతాపంగా రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, కలాం మృతి దేశానికి తీరని లోటన్నారు. భరతమాతకు కలాం చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. బరువైన ...
అమెరికన్ మీడియా ఘన నివాళిప్రజాశక్తి
అబ్దుల్ కలాంకు ఘన నివాళిNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
కలాంకు ఏపీ పీసీసీ ఘన నివాళిసాక్షి
Vaartha
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంకు పార్లమెంట్ ఉభయసభలు మంగళవారం ఘన నివాళి అర్పించాయి. ఆయన మృతిపట్ల సంతాపంగా రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, కలాం మృతి దేశానికి తీరని లోటన్నారు. భరతమాతకు కలాం చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. బరువైన ...
అమెరికన్ మీడియా ఘన నివాళి
అబ్దుల్ కలాంకు ఘన నివాళి
కలాంకు ఏపీ పీసీసీ ఘన నివాళి
సాక్షి
కలాం మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
సాక్షి
హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు సంతాపం ప్రకటించారు. ఆయన లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల కాదని, టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు కలాం సేవల్ని కొనియాడారు. కొందరు ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. మీరు మా కంటిచూపుకి మాత్రమే దూరమ్యారు.. కలల్ని సాకారం చేసుకునే ప్రతి ...
మార్గదర్శి: కలాం మృతి పట్ల తానా, ఆటా దిగ్భ్రాంతిOneindia Telugu
కలాం మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖుల సంతాపంఆంధ్రజ్యోతి
కలాంకు పార్టీల సంతాపంNamasthe Telangana
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 39 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు సంతాపం ప్రకటించారు. ఆయన లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల కాదని, టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు కలాం సేవల్ని కొనియాడారు. కొందరు ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. మీరు మా కంటిచూపుకి మాత్రమే దూరమ్యారు.. కలల్ని సాకారం చేసుకునే ప్రతి ...
మార్గదర్శి: కలాం మృతి పట్ల తానా, ఆటా దిగ్భ్రాంతి
కలాం మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖుల సంతాపం
కలాంకు పార్టీల సంతాపం
ఆంధ్రజ్యోతి
కలాం ఆలోచలను, విజన్ను కోల్పోయాం: రాహుల్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ,జూలై 28: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు కాంగ్రెస్ యువనేత రాహుల్గాంధీ నివాళులర్పించారు. అబ్దుల్ కలాం ప్రజల మనిషి అని రాహుల్గాంధీ కొనియాడారు. కలాం విజన్ను, ఆయన ఆలోచనలను కోల్పోయామని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరి క్షణం వరకు దేశం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని రాహుల్ అన్నారు. యువతలో ఆలోచనలను ...
కలాం స్ఫూర్తి మరువలేనిదిసాక్షి
అబ్దుల్ కలాం ప్రజల మనిషి: రాహుల్ గాంధీప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ,జూలై 28: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు కాంగ్రెస్ యువనేత రాహుల్గాంధీ నివాళులర్పించారు. అబ్దుల్ కలాం ప్రజల మనిషి అని రాహుల్గాంధీ కొనియాడారు. కలాం విజన్ను, ఆయన ఆలోచనలను కోల్పోయామని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరి క్షణం వరకు దేశం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని రాహుల్ అన్నారు. యువతలో ఆలోచనలను ...
కలాం స్ఫూర్తి మరువలేనిది
అబ్దుల్ కలాం ప్రజల మనిషి: రాహుల్ గాంధీ
సాక్షి
ఐఐఎం ఏర్పాటు చేయండి
సాక్షి
న్యూఢిల్లీ: రాష్ర్టంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని కేంద్ర మాన వవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ సీతారాం నాయక్తో కలసి ఆయన స్మృతి ఇరానీకి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఐఐఎం ఏర్పాటుకు ...
స్మృతి ఇరానీతో కడియం భేటీAndhrabhoomi
వారంలో వరంగల్కు సైనిక్స్కూల్Namasthe Telangana
'తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయండి'ఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: రాష్ర్టంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని కేంద్ర మాన వవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ సీతారాం నాయక్తో కలసి ఆయన స్మృతి ఇరానీకి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఐఐఎం ఏర్పాటుకు ...
స్మృతి ఇరానీతో కడియం భేటీ
వారంలో వరంగల్కు సైనిక్స్కూల్
'తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయండి'
Teluguwishesh
యాకూబ్ శిక్షపై సుప్రీం జడ్జిల్లో విభేదాలు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 28: ఒకే ఒక్క రోజు! ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్కు ఉరితీయాల్సిన రోజు! యాకూబ్ ఊపిరి బిగించి క్షణాలు లెక్కిస్తుండగానే... కేసులో కీలక మలుపు తిరిగింది! ఉరితీత అంశం సుప్రీం కోర్టులోనే 'విభజన'కు కారణమైంది. యాకూబ్ ఉరితీతను జస్టిస్ ఏఆర్ దవే సమర్థించగా... జస్టిస్ జోసెఫ్ కురియన్ సాంకేతిక కారణాలు చూపిస్తూ అతని ...
యాకూబ్ మెమెన్ ఉరి శిక్ష, సుప్రీం కోర్టు స్టేOneindia Telugu
సుప్రీం విస్తృత ధర్మాసనానికి యాకూబ్ పిటిషన్సాక్షి
యాకూబ్ మెమన్ ఉరిశిక్ష రద్దుపై జడ్జీల్లో భిన్నాభిప్రాయాలు.. విస్తృత బెంచ్కు...వెబ్ దునియా
Teluguwishesh
Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 28: ఒకే ఒక్క రోజు! ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్కు ఉరితీయాల్సిన రోజు! యాకూబ్ ఊపిరి బిగించి క్షణాలు లెక్కిస్తుండగానే... కేసులో కీలక మలుపు తిరిగింది! ఉరితీత అంశం సుప్రీం కోర్టులోనే 'విభజన'కు కారణమైంది. యాకూబ్ ఉరితీతను జస్టిస్ ఏఆర్ దవే సమర్థించగా... జస్టిస్ జోసెఫ్ కురియన్ సాంకేతిక కారణాలు చూపిస్తూ అతని ...
యాకూబ్ మెమెన్ ఉరి శిక్ష, సుప్రీం కోర్టు స్టే
సుప్రీం విస్తృత ధర్మాసనానికి యాకూబ్ పిటిషన్
యాకూబ్ మెమన్ ఉరిశిక్ష రద్దుపై జడ్జీల్లో భిన్నాభిప్రాయాలు.. విస్తృత బెంచ్కు...
సాక్షి
అబ్దుల్ కలాం ఇంట్లో టీవీ కూడా లేదు..
ఆంధ్రజ్యోతి
హ్యారీ షెరిడాన్.. అబ్దుల్ కలాంకు 24 ఏళ్లుగా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన వయసు 53 ఏళ్లు. సర్ చనిపోయారంటే నమ్మబుద్ధి కావట్లేదంటూ ఆయన కన్నీటి సంద్రమయ్యారు. ఆయన ఇంట్లో అసలు టీవీ అనేదే లేదని ఆయన చెప్పారు. ఉదయం 6.30 గంటలకు దినచర్యను ప్రారంభించి.. తెల్లవారు జామున 2.30 గంటలకు పడుకునే వారని ఆయన గుర్తుచేసుకున్నారు.
టీవీ లేదు, రేడియోనే: కలాం మృతిపై సెక్రటరీOneindia Telugu
టీవీ కూడా లేదు.. రేడియో వినేవారు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హ్యారీ షెరిడాన్.. అబ్దుల్ కలాంకు 24 ఏళ్లుగా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన వయసు 53 ఏళ్లు. సర్ చనిపోయారంటే నమ్మబుద్ధి కావట్లేదంటూ ఆయన కన్నీటి సంద్రమయ్యారు. ఆయన ఇంట్లో అసలు టీవీ అనేదే లేదని ఆయన చెప్పారు. ఉదయం 6.30 గంటలకు దినచర్యను ప్రారంభించి.. తెల్లవారు జామున 2.30 గంటలకు పడుకునే వారని ఆయన గుర్తుచేసుకున్నారు.
టీవీ లేదు, రేడియోనే: కలాం మృతిపై సెక్రటరీ
టీవీ కూడా లేదు.. రేడియో వినేవారు!
ఆంధ్రజ్యోతి
సెక్షన్ 8ని అమలుపై గైడ్లైన్స్ ఇవ్వాలని చట్టంలో లేదు అమలు చేయాల్సింది గవర్నరే ...
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8ని అమలు చేయాలంటూ గైడ్ లైన్స్ (మార్గదర్శకాలు) ఇవ్వాలన్న నిబంధన చట్టంలో లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌధరి తెలిపారు. టీడీపీ సభ్యుడు అవంతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు ...
సెక్షన్-8పై మార్గదర్శకాలు ఇవ్వలేంNamasthe Telangana
సెక్షన్ 8 బాధ్యత గవర్నర్దే... హోంశాఖవెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8ని అమలు చేయాలంటూ గైడ్ లైన్స్ (మార్గదర్శకాలు) ఇవ్వాలన్న నిబంధన చట్టంలో లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌధరి తెలిపారు. టీడీపీ సభ్యుడు అవంతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు ...
సెక్షన్-8పై మార్గదర్శకాలు ఇవ్వలేం
సెక్షన్ 8 బాధ్యత గవర్నర్దే... హోంశాఖ
Telugu Times
అబ్దుల్ కలాం గొప్ప మార్గదర్శకుడు: ప్రధాని మోడీ
ప్రజాశక్తి
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గొప్ప మార్గదర్శకుడు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కలాం మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కలాం గొప్ప మేధావి అని....ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. రాష్ట్రపతి భవన్కు ప్రజలను చేరువ చేసేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. కలాం చివరిక్షణం వరకు విద్యార్థులతోనే ...
కలాంకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ:ప్రధానిNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గొప్ప మార్గదర్శకుడు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కలాం మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కలాం గొప్ప మేధావి అని....ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. రాష్ట్రపతి భవన్కు ప్రజలను చేరువ చేసేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. కలాం చివరిక్షణం వరకు విద్యార్థులతోనే ...
కలాంకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ:ప్రధాని
沒有留言:
張貼留言