2015年7月30日 星期四

2015-07-31 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
క్యూబాపై ఆంక్షలు ఎత్తివేయండి: కాంగ్రెస్‌కు హిల్లరీ   
Oneindia Telugu
క్యూబా దేశంపై అమలవుతున్న వాణిజ్య ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికా కాంగ్రెస్‌ను హిల్లరీ క్లింటన్ కోరారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం హిల్లరీ క్లింటన్ మియామీలో ఉన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె తన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్ పైవ్యాఖ్యలు ...

క్యూబాపై వాణిజ్య ఆంక్షల్ని తొలగించాలి: హిల్లరీ క్లింటన్ విజ్ఞప్తి   వెబ్ దునియా
క్యూబాపై వాణిజ్య ఆంక్షలు ఎత్తేయాలి:హిల్లరీ క్లింటన్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఆస్ట్రేలియాలో స్వల్ప భూకంపం   
Namasthe Telangana
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో సల్వ భూకంపం సంభవించింది. క్వీన్‌ల్యాండ్ లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ఈ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.3గా నమోదైనట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే భూకంపాల ప్రమాదం తక్కువగా ఉన్న ప్రాంతంలో ఇది సంభవించడంతో తదనంతరం ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ...

ఆస్ట్రేలియాలో భూకంపం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఆ శకలాలు ఎమ్‌హెచ్ 370 విమానానివి!   
Namasthe Telangana
వాషింగ్టన్: పశ్చిమ హిందూ మహా సముద్రంలోని ఫ్రెంచ్ ద్వీపమైన రీయూనియన్ ద్వీపం తీర ప్రాంతానికి కొట్టుకొచ్చిన శకలాలు గత ఏడాది అదృశ్యమైన ఎమ్‌హెచ్ 370 విమానానికి చెందినవా అని తేల్చడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సంగతి తేల్చడానికి ఓ బృందాన్ని పంపామని మలేషియా రవాణా శాఖా మంత్రి ఎల్ టీ లై చెప్పారు. ఈ బృందం దర్యాప్తు జరిపి ఆ శకలాలు ...

ఆ శకలాలు ఆ విమానానివేనా?   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఒంటి కన్ను ఒమర్ మృతి పట్ల కథనాలు విశ్వసించదగినవే: వైట్ హౌస్   
వెబ్ దునియా
ఆప్ఘనిస్థాన్ తాలిబన్ గ్రూప్ అధినేత ముల్లా ఒమర్ మృతి చెందినట్టు బీబీసీ వార్తా సంస్థ పేర్కొనడంపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ స్పందించింది. ఒమర్ మృతిపై కథనాలు విశ్వసించదగినవేనని వైట్ హౌస్ ప్రతినిధి ఎరిక్ షుల్జ్ వెల్లడించారు. నిఘా వర్గాలు ఈ కథనాలను పరిశీలిస్తున్నాయని, ఒమర్ మరణానికి సంబంధించిన అంశాలను ...

తాలిబన్‌నేత ముల్లా ఒమర్‌ మృతి?   Vaartha
ముల్లా ఒమర్ మృతి: మరోసారి పాక్ అబద్ధం   Oneindia Telugu
తాలిబన్ నాయకుడు ముల్లా ఒమర్ హతం?   సాక్షి
ఆంధ్రజ్యోతి   
ప్రజాశక్తి   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోట్లాది మందికి అబ్దుల్ కలాం స్ఫూర్తినింపారు : బరాక్ ఒబామా   
వెబ్ దునియా
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భారతీయులతోపాటు ప్రపంచంలోని కోట్లాది మందికి స్ఫూర్తినింపారని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. కలాం మరణంపై ఆయన స్పందిస్తూ అమెరికా ప్రజల తరపున భారతీయులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు చెప్పారు. రోదసీ రంగంలో అమెరికా - భారత్‌ల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి కలాం ...

అమెరికా: ప్రపంచంలో ఎంతో మందికి అబ్దుల్ కలాం స్ఫూర్తి నింపారు: ఒబామా   ఆంధ్రజ్యోతి
కలాం ప్రజారాష్ట్రపతి -ఒబామా నివాళి   News Articles by KSR
ప్రపంచంలో ఎంతో మందికి అబ్దుల్ కలాం స్ఫూర్తి నింపారు   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఈత సరదా ప్రాణం తీసింది: అమెరికాలో యువ టెక్కీ మృతి   
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలోని అట్లాంటా నగరం సమీపంలోని నదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ తెలుగు యువకుడు మృత్యువాతపడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఈ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. యువకుడి మృతితో అతని కుటుంబం, స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ...

అట్లాంటాలో తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి   ఆంధ్రజ్యోతి
అట్లాంటాలో ఈతకు వెళ్లిన ఎపి యువకుడి మృతి   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
అమెరికన్‌ మీడియా ఘన నివాళి   
ప్రజాశక్తి
భారత్‌ అణు సామర్ధ్య దేశంగా ఎదగడానికి కృషిచేసిన కీలక వ్యక్తిగా అబ్దుల్‌ కలాంని అమెరికన్‌ మీడియా అభివర్ణించింది. భారత క్షిపణి పితామహుని మృతికి సంతాపం తెలియజేస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. అంతరిక్ష, అణు రంగాల్లో నేటి భారత స్థానానికి కలాం సేవలు వెలకట్టలేనివని కొనియాడింది. రక్షణ రంగంలో భారత్‌ సూపర్‌ పవర్‌గా ఎదిగేందుకు కలాం ...

కలాంకు అమెరికా మీడియా ఘన నివాళి   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భారత్‌లో అమెరికా జనరల్‌ మోటార్స్‌ ప్రణాళికలు   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా భారత్‌లో అమ్మకాలు లేక అల్లాడుతున్న అమెరికా కంపెనీ జనరల్‌ మోటార్స్‌... పూర్వ వైభవాన్ని తిరిగి సాధించే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా భారత్‌లో రానున్న కొన్నేళ్లలో 6,400 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌ చేయాలని నిర్ణయించింది. అలాగే తమ ఉత్పత్తి కార్యకలాపాలను కన్సాలిడేట్‌ చేసుకునే ప్రయత్నంలో భాగంగా గుజరాత్‌లోని ...


ఇంకా మరిన్ని »   


Vaartha
   
ఎన్నికల బరిలో అంగ్ సాన్ సూకీ   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : మయన్మార్ ప్రతిపక్ష నాయకురాలు అంగ్‌సాన్ సూకీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఎన్నికల్లో పోటి చేయడానికి పేరు నమోదు చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ తరపున సూకీ నే మొదటి అభ్యర్థి. నవంబరులో జరగనున్న సాధారణ ఎన్నికల్లో అంగ్ సాన్ సూకీ పార్టీ అఖండ విజయం సాధించనుందనే అంచనాలు వెలువడ్తున్నాయి.

ఇంకా మరిన్ని »   


697ఏండ్లు జైలు శిక్ష!   
Namasthe Telangana
మెక్సికో సిటీ, జూలై 29: నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా.. మెక్సికోలో ఐదుగురికి 697ఏండ్ల జైలు శిక్ష పడింది! పదకొండు మంది మహిళలను హతమార్చిన కేసులో వీరికి మెక్సికో సిటీ కోర్టు ఈ శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. కొన్నేండ్ల క్రితం ఐదుగురు యువకులు.. పదకొండు మంది మహిళలను ఉద్యోగం ఇప్పిస్తామని మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి ...

697 ఏళ్ల జైలు శిక్ష వేశారట   News Articles by KSR

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言