Oneindia Telugu
పాకిస్థాన్ కు భూకంపం షాక్
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో శనివారం వేకువ జామున భూకంపం సంభవించింది. భూకంపం దెబ్బకు స్థానికులు హడలిపోయి ఇండ్ల నుండి బయటకు పరుగుతీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదు అయ్యిందని స్థానిక మీడియా వెల్లడించింది. శనివారం వేకువ జామున ఇస్లామాబాద్, రావల్పిండి, అబోటాబాద్, పెషావర్ తో సహ పలు చోట్ల పర్వత ప్రాంతాలలో భూమి ...
భూకంపం : ముగ్గురు మృతిసాక్షి
పాక్లో భూకంపం: ముగ్గురు మృతిNamasthe Telangana
పాక్లో భూకంపంVaartha
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో శనివారం వేకువ జామున భూకంపం సంభవించింది. భూకంపం దెబ్బకు స్థానికులు హడలిపోయి ఇండ్ల నుండి బయటకు పరుగుతీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదు అయ్యిందని స్థానిక మీడియా వెల్లడించింది. శనివారం వేకువ జామున ఇస్లామాబాద్, రావల్పిండి, అబోటాబాద్, పెషావర్ తో సహ పలు చోట్ల పర్వత ప్రాంతాలలో భూమి ...
భూకంపం : ముగ్గురు మృతి
పాక్లో భూకంపం: ముగ్గురు మృతి
పాక్లో భూకంపం
Andhrabhoomi
చైన్ స్నాచింగ్ బలి
Andhrabhoomi
సికింద్రాబాద్, జూలై 25: చైన్ స్నాచింగ్ సంఘటనలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంఘటన ఓయు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఓయు ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 17న కాచిగూడ ప్రాంతంలోని సత్యానగర్కు చెందిన సంజయ్ (22) తన తల్లి సుమిత్ర (45)తో కలిసి తన సుజికి మోటార్బైక్పై ...
చైన్ స్నాచర్ దాడి: ఓయులో బైక్ మీంచి పడిన సునీత మృతిOneindia Telugu
చైన్ స్నాచర్ దాడిలో గాయపడిన మహిళ మృతిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
సికింద్రాబాద్, జూలై 25: చైన్ స్నాచింగ్ సంఘటనలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంఘటన ఓయు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఓయు ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 17న కాచిగూడ ప్రాంతంలోని సత్యానగర్కు చెందిన సంజయ్ (22) తన తల్లి సుమిత్ర (45)తో కలిసి తన సుజికి మోటార్బైక్పై ...
చైన్ స్నాచర్ దాడి: ఓయులో బైక్ మీంచి పడిన సునీత మృతి
చైన్ స్నాచర్ దాడిలో గాయపడిన మహిళ మృతి
Namasthe Telangana
మయన్మార్ : రన్వేపై జారి పక్కకు వెళ్లిన విమానం...ప్రయాణికులు క్షేమం
ఆంధ్రజ్యోతి
మయన్మార్, జులై 25 : యాంగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానానికి పెనుప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తు రన్వేపై జారీ పక్కకు వెళ్లింది. కాగా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. వాతావరణంలో మార్పులు, వర్షాల కారణంగా విమానం ...
మయన్మార్లో రన్వేపై నుంచి జారిన విమానంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మయన్మార్, జులై 25 : యాంగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానానికి పెనుప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తు రన్వేపై జారీ పక్కకు వెళ్లింది. కాగా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. వాతావరణంలో మార్పులు, వర్షాల కారణంగా విమానం ...
మయన్మార్లో రన్వేపై నుంచి జారిన విమానం
Oneindia Telugu
థియేటర్లో సినిమా చూస్తుంటే కాల్చిపారేశాడు
Oneindia Telugu
లూసియానా: అందరూ హాయిగా సినిమా చూస్తున్న సమయంలో దుండగుడు (58) రెచ్చిపోయి కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు. తరువాత దుండగుడు తనను తాను కాల్పుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లూసియానాలో జరిగింది. లూసియానా లోని లాఫాయెట్ నగరంలో గ్రాండ్ థియేటర్ ఉంది. బుధవారం రాత్రి సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల తరువాత ఒక ...
అమెరికాలో సినిమా హాల్లో కాల్పులు : ఇద్దరి మృతిVaartha
లూసియానాలో కాల్పులు-ఇద్దరు మృతిNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
లూసియానా: అందరూ హాయిగా సినిమా చూస్తున్న సమయంలో దుండగుడు (58) రెచ్చిపోయి కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు. తరువాత దుండగుడు తనను తాను కాల్పుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లూసియానాలో జరిగింది. లూసియానా లోని లాఫాయెట్ నగరంలో గ్రాండ్ థియేటర్ ఉంది. బుధవారం రాత్రి సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల తరువాత ఒక ...
అమెరికాలో సినిమా హాల్లో కాల్పులు : ఇద్దరి మృతి
లూసియానాలో కాల్పులు-ఇద్దరు మృతి
ఆంధ్రజ్యోతి
భూమిని పోలిన మరో గ్రహాన్ని కనుగొన్న శాస్త్రజ్ఞులు
ఆంధ్రజ్యోతి
నాసా, జూలై 24 : అనంత విశ్వంలో భూమిని పోలిన మరో గ్రహం ఉంటుందా? మానవులను పోలినవారు ఎక్కడైనా ఉంటారా? అన్న ప్రశ్నలకు ఖగోళ శాస్త్రవేత్తలు జవాబులు వెతుకుతున్నారు. వారి అన్వేషణ కొంతవరకు ఫలించింది. భూమిని పోలిన మరో గ్రహాన్ని కనుగొన్నారు. రోదసీ రహస్యాలపై ఆసక్తి కలిగినవారు కొద్ది రోజులుగా ఉద్వేగంగా ఎదురుచూస్తున్న ఫలితం వచ్చేసింది.
భూమిలాంటి మరో గ్రహం: కెప్లర్-452బి (వీడియో)Oneindia Telugu
భూమి లాంటి మరో గ్రహంప్రజాశక్తి
విశ్వంలో భూమిలాంటి గ్రహం...! మానవ నివాసయోగ్యమేనా..?వెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నాసా, జూలై 24 : అనంత విశ్వంలో భూమిని పోలిన మరో గ్రహం ఉంటుందా? మానవులను పోలినవారు ఎక్కడైనా ఉంటారా? అన్న ప్రశ్నలకు ఖగోళ శాస్త్రవేత్తలు జవాబులు వెతుకుతున్నారు. వారి అన్వేషణ కొంతవరకు ఫలించింది. భూమిని పోలిన మరో గ్రహాన్ని కనుగొన్నారు. రోదసీ రహస్యాలపై ఆసక్తి కలిగినవారు కొద్ది రోజులుగా ఉద్వేగంగా ఎదురుచూస్తున్న ఫలితం వచ్చేసింది.
భూమిలాంటి మరో గ్రహం: కెప్లర్-452బి (వీడియో)
భూమి లాంటి మరో గ్రహం
విశ్వంలో భూమిలాంటి గ్రహం...! మానవ నివాసయోగ్యమేనా..?
వెబ్ దునియా
ఆ రెండు గంటలు కుక్కలు అరవకూడదు....అరిస్తే ఫైన్...
ప్రజాశక్తి
హైదరాబాద్ : సాధారణంగా ఇంటికాపలా కోసం కుక్కలను పెంచుకుంటుంటాం. రాత్రిపూట ఈ కుక్కలను ఇంటి ఆవరణలో వదిలేయడం వల్ల దొంగలు రాకుండా కాపలా కాస్తుంటాయి. అయితే, ఇటలీలో కుక్కలు అరిస్తే ఫైన్ చెల్లించాల్సిందేనంటూ ఉత్తర్వు జారీఅయ్యాయి.ఏంటి ఇదాంతా అని ఆశ్చర్యంగా ఉందా....? అయితే వివరాల్లోకి వెళితే .... ఇటలీ దేశంలోని కంట్రోన్ అనే ప్రాంతంలో ...
ఆ నాలుగు గంటల్లో కుక్కలు అరిస్తే రూ.35 వేల జరిమానా కట్టాల్సిందే.. ఎక్కడో!వెబ్ దునియా
భౌ అంటే రూ.35 వేల జరిమానా !సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
హైదరాబాద్ : సాధారణంగా ఇంటికాపలా కోసం కుక్కలను పెంచుకుంటుంటాం. రాత్రిపూట ఈ కుక్కలను ఇంటి ఆవరణలో వదిలేయడం వల్ల దొంగలు రాకుండా కాపలా కాస్తుంటాయి. అయితే, ఇటలీలో కుక్కలు అరిస్తే ఫైన్ చెల్లించాల్సిందేనంటూ ఉత్తర్వు జారీఅయ్యాయి.ఏంటి ఇదాంతా అని ఆశ్చర్యంగా ఉందా....? అయితే వివరాల్లోకి వెళితే .... ఇటలీ దేశంలోని కంట్రోన్ అనే ప్రాంతంలో ...
ఆ నాలుగు గంటల్లో కుక్కలు అరిస్తే రూ.35 వేల జరిమానా కట్టాల్సిందే.. ఎక్కడో!
భౌ అంటే రూ.35 వేల జరిమానా !
Namasthe Telangana
గ్రహణ మొర్రితో పుట్టాడని బాలుడి హత్య
Namasthe Telangana
బీజింగ్ : గ్రహణ మొర్రి(చీలిన పెదవి)తో పుట్టాడని మనువడిని తాత హత్య చేశాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. మనువడు పుట్టిన మూడో రోజే ఈ ఘటన జరిగింది. గ్రహణ మొర్రితో జులై 14న బాలుడు జన్మించాడు. దీంతో తాత విసుగు చెంది అ బాలుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. డాక్టర్ సహాయంతో సెలైన్లో ప్రాణాంతకమైన రసాయనాన్ని(పొటాషియం క్లోరైడ్) ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
బీజింగ్ : గ్రహణ మొర్రి(చీలిన పెదవి)తో పుట్టాడని మనువడిని తాత హత్య చేశాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. మనువడు పుట్టిన మూడో రోజే ఈ ఘటన జరిగింది. గ్రహణ మొర్రితో జులై 14న బాలుడు జన్మించాడు. దీంతో తాత విసుగు చెంది అ బాలుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. డాక్టర్ సహాయంతో సెలైన్లో ప్రాణాంతకమైన రసాయనాన్ని(పొటాషియం క్లోరైడ్) ...
వెబ్ దునియా
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి నగల విరాళం.. సిఎంను కలిసిన ఎన్నారై
వెబ్ దునియా
ప్రపంచం గర్వించదగిన స్థాయిలో రాజధాని అమరావతి నిర్మాణం జరగాలని ఎన్నారై శ్రీలక్ష్మి తన నగలను విరాళంగా సమర్పించారు. గురువారం ఆమె సీఎం చంద్రబాబును రాజమండ్రిలో కలిసి విరాళం అందజేశారు. తన విరాళాన్ని రాజధాని నిర్మాణానికి వినియోగించాలని కోరారు. సింగపూర్లో నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి రాజధాని నిర్మాణంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ప్రపంచం గర్వించదగిన స్థాయిలో రాజధాని అమరావతి నిర్మాణం జరగాలని ఎన్నారై శ్రీలక్ష్మి తన నగలను విరాళంగా సమర్పించారు. గురువారం ఆమె సీఎం చంద్రబాబును రాజమండ్రిలో కలిసి విరాళం అందజేశారు. తన విరాళాన్ని రాజధాని నిర్మాణానికి వినియోగించాలని కోరారు. సింగపూర్లో నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి రాజధాని నిర్మాణంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు ...
సాక్షి
వైమానిక దాడిలో అల్ఖైదా నేత హతం.. సిరియాలో ఇసిస్ స్థావరాలపై టర్కీ దాడులు
వెబ్ దునియా
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణదళాలు జరిపిన వైమానికదాడుల్లో ఉత్తర సిరియాకు చెందిన అల్ఖైదా సీనియర్ నేత ముహిసిన్-అల్-ఫధ్లి హతమయ్యాడు. ఈ నెల 8వ తేదీన సిరియాలోని సమ్రాదా లో ఫధ్లి ఓ వాహనంపై వెళ్తుండగా ఈ దాడి జరిపినట్లు పెంటగాన్ అధికార ప్రతినిధి జెఫ్ డేవిస్ వెల్లడించారు. అమెరికాపై సెప్టెంబర్ 11 దాడుల సూత్రధారుల్లో ఫద్లి ఒకడని, ...
'రండి.. వాళ్లను చంపేయండి'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణదళాలు జరిపిన వైమానికదాడుల్లో ఉత్తర సిరియాకు చెందిన అల్ఖైదా సీనియర్ నేత ముహిసిన్-అల్-ఫధ్లి హతమయ్యాడు. ఈ నెల 8వ తేదీన సిరియాలోని సమ్రాదా లో ఫధ్లి ఓ వాహనంపై వెళ్తుండగా ఈ దాడి జరిపినట్లు పెంటగాన్ అధికార ప్రతినిధి జెఫ్ డేవిస్ వెల్లడించారు. అమెరికాపై సెప్టెంబర్ 11 దాడుల సూత్రధారుల్లో ఫద్లి ఒకడని, ...
'రండి.. వాళ్లను చంపేయండి'
Vaartha
నేటి నుంచి తైవానీస్ ఫిల్మ్ ఫెస్టివల్
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : రిప్లబిక్ ఆఫ్ చైనాలో భాగమైన తైవాన్లో గొప్ప సాంస్కృతిక వైవిధ్యం కనిపిస్తుంది. అలాంటి సంస్కృతిని అత్యంత సృజనాత్మకంగా దృశ్యమానం చేసిన చిత్రాలను నగర ప్రేక్షకుల ముందుకుతెస్తోంది హైదరాబాద్ ఫిల్మ్క్లబ్. నేటి నుంచి మూడురోజుల పాటు నగరంలో తైవానీస్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు ఫిల్మ్క్లబ్ కార్యదర్శి ...
ఇంకా మరిన్ని »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : రిప్లబిక్ ఆఫ్ చైనాలో భాగమైన తైవాన్లో గొప్ప సాంస్కృతిక వైవిధ్యం కనిపిస్తుంది. అలాంటి సంస్కృతిని అత్యంత సృజనాత్మకంగా దృశ్యమానం చేసిన చిత్రాలను నగర ప్రేక్షకుల ముందుకుతెస్తోంది హైదరాబాద్ ఫిల్మ్క్లబ్. నేటి నుంచి మూడురోజుల పాటు నగరంలో తైవానీస్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు ఫిల్మ్క్లబ్ కార్యదర్శి ...
沒有留言:
張貼留言