వెబ్ దునియా
పట్టిసీమ మా పుట్టి ముంచుతుంది...! తెలంగాణ సర్కార్ అభ్యంతరం..!! వివరణ కోరిన బోర్డు
వెబ్ దునియా
పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు మొదలుపెట్టింది. దానివలన వరద నీటిని అధికంగా వాడుకుంటారని... దాని వలన తమకు ఇబ్బందులు తలెత్తుతాయని వాదనను లేవదీసింది. ఈ మేరకు పట్టిసీమఎత్తిపోతల పథకంపై టీ సర్కార్ గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ వెలిబుచ్చిన అభ్యంతరాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఏపీ ...
పట్టిసీమపై టీ అభ్యంతరం.. ఏపీకి గోదావరి బోర్డు లేఖఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు మొదలుపెట్టింది. దానివలన వరద నీటిని అధికంగా వాడుకుంటారని... దాని వలన తమకు ఇబ్బందులు తలెత్తుతాయని వాదనను లేవదీసింది. ఈ మేరకు పట్టిసీమఎత్తిపోతల పథకంపై టీ సర్కార్ గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ వెలిబుచ్చిన అభ్యంతరాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఏపీ ...
పట్టిసీమపై టీ అభ్యంతరం.. ఏపీకి గోదావరి బోర్డు లేఖ
Oneindia Telugu
కోర్టుకు హాజరయ్యే స్థితిలో లేదు: ప్రత్యూష ఆరోగ్య స్థితిపై నివేదిక, విచారణ 27కు ...
Oneindia Telugu
హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలపాలై ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై గ్లోబల్ అవేర్ ఆసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చారు. తీవ్రంగా గాయాల పాలైన ప్రత్యూషకు మరో వారం రోజుల పాటు వైద్యం అవసరమని వైద్యులు ఎల్బీనగర్ పోలీసులకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నందున ప్రత్యూష ...
ప్రత్యూష కేసు విచారణ వాయిదాసాక్షి
ప్రత్యూషకు మరో వారం రోజుల విశ్రాంతి కావాలి.. : 27కు వాయిదావెబ్ దునియా
ప్రత్యూష కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా..ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలపాలై ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై గ్లోబల్ అవేర్ ఆసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చారు. తీవ్రంగా గాయాల పాలైన ప్రత్యూషకు మరో వారం రోజుల పాటు వైద్యం అవసరమని వైద్యులు ఎల్బీనగర్ పోలీసులకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నందున ప్రత్యూష ...
ప్రత్యూష కేసు విచారణ వాయిదా
ప్రత్యూషకు మరో వారం రోజుల విశ్రాంతి కావాలి.. : 27కు వాయిదా
ప్రత్యూష కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా..
Oneindia Telugu
హైదరాబాద్లో 14 లక్షల బోగస్ ఓట్లు, ఆధార్తో లింక్: కెసిఆర్
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదు నగరంలో 15 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోమవారం ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిశారు. ఓటర్ గుర్తింపు కార్డులకు ఆధార్ లింకేజీపై ...
బోగస్ను ఉపేక్షించంAndhrabhoomi
వేట షురూ..!సాక్షి
ఆధార్తో ఓటర్ కార్డు లింక్ తప్పనిసరిఆంధ్రజ్యోతి
Kandireega
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదు నగరంలో 15 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోమవారం ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిశారు. ఓటర్ గుర్తింపు కార్డులకు ఆధార్ లింకేజీపై ...
బోగస్ను ఉపేక్షించం
వేట షురూ..!
ఆధార్తో ఓటర్ కార్డు లింక్ తప్పనిసరి
Oneindia Telugu
కేసీఆర్ రాంగ్ గేమ్: రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ బంఫర్ ఆఫర్...!
Oneindia Telugu
హైదరాబాద్: కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన 'ఆకర్ష్' మంత్రాన్ని అన్ని పార్టీలకు చెందిన నేతలపైకి విసురుతోంది. ఆ పార్టీతో పోరుకు దిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపనేత, ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డిపై కూడా టీఆర్ఎస్ వల విసిరింది. ఈ విషయాన్ని ఓ టీవీ ...
రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ బంపర్ ఆఫర్... ఏమిటది..?.. ఎవరిచ్చారు?వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన 'ఆకర్ష్' మంత్రాన్ని అన్ని పార్టీలకు చెందిన నేతలపైకి విసురుతోంది. ఆ పార్టీతో పోరుకు దిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపనేత, ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డిపై కూడా టీఆర్ఎస్ వల విసిరింది. ఈ విషయాన్ని ఓ టీవీ ...
రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ బంపర్ ఆఫర్... ఏమిటది..?.. ఎవరిచ్చారు?
వెబ్ దునియా
నేటి నుంచి పార్లమెంట్ సమరం... భూ సేకరణ బిల్లుకు మోక్షం లభించేనా?
వెబ్ దునియా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. వివిధ అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రులు, బీజేపీ నేతలపై చర్యలు తీసుకుంటే కానీ సమావేశాలను సజావుగా సాగన్విబోమని సోమవారం అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ నేతలు స్పష్టంచేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ సైతం ...
సభలో ఇక సమరమే...సాక్షి
కుదరని సయోధ్యAndhrabhoomi
తప్పు చేయలేదు, రాజీనామా చేయరు: వెంకయ్యOneindia Telugu
ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 25 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. వివిధ అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రులు, బీజేపీ నేతలపై చర్యలు తీసుకుంటే కానీ సమావేశాలను సజావుగా సాగన్విబోమని సోమవారం అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ నేతలు స్పష్టంచేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ సైతం ...
సభలో ఇక సమరమే...
కుదరని సయోధ్య
తప్పు చేయలేదు, రాజీనామా చేయరు: వెంకయ్య
ఆంధ్రజ్యోతి
తెలుగు రాష్ర్టాల్లో పుష్కర స్నానాలు ఆచరించిన గవర్నర్ దంపతులు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 20 : గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం తెలుగు రాష్ర్టాల్లో పుష్కర స్నానాలు ఆచరించారు. రాజమండ్రి వీఐపీ పుష్కరఘాట్కు వెళ్లిన గవర్నర్ దంపతులు గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్న మోతే పుష్కర ఘాట్కు వెళ్లి అక్కడ కూడా పుష్కర స్నానం చేశారు. అనంతరం భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు ...
పుణ్యస్నానమాచరించిన గవర్నర్ దంపతులుసాక్షి
నేడు తెలంగాణ, ఎపిలో గవర్నర్ పుష్కర స్నానాలుVaartha
సంకల్పం చెప్పుకుని స్నానం చేసిన గవర్నర్, 7వ రోజు పోటెత్తిన భక్తులుOneindia Telugu
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 20 : గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం తెలుగు రాష్ర్టాల్లో పుష్కర స్నానాలు ఆచరించారు. రాజమండ్రి వీఐపీ పుష్కరఘాట్కు వెళ్లిన గవర్నర్ దంపతులు గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్న మోతే పుష్కర ఘాట్కు వెళ్లి అక్కడ కూడా పుష్కర స్నానం చేశారు. అనంతరం భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు ...
పుణ్యస్నానమాచరించిన గవర్నర్ దంపతులు
నేడు తెలంగాణ, ఎపిలో గవర్నర్ పుష్కర స్నానాలు
సంకల్పం చెప్పుకుని స్నానం చేసిన గవర్నర్, 7వ రోజు పోటెత్తిన భక్తులు
Andhrabhoomi
కాలంచెల్లిన చట్టాలు రద్దు
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూలై 20: దేశంలో కార్మిక సంస్కరణల పట్ల వెల్లువెత్తుతున్న విమర్శలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీటుగా సమాధానమిచ్చారు. న్యూఢిల్లీలో సోమవారం ఆయన 46వ అఖిల భారత కార్మిక సదస్సులో ప్రసంగిస్తూ, ఏకాభిప్రాయం సాధించిన తర్వాత మాత్రమే కార్మిక చట్టాలకు మార్పులు, చేర్పులు చేస్తామని, అలాగే కాలం చెల్లిన, అనవసరమైన కార్మిక ...
ఏకాభిప్రాయంతోనే సవరణలుసాక్షి
కార్మికులు సంతోషంగా లేకపోతే దేశం సంతోషంగా ఉండదు : మోడీప్రజాశక్తి
న్యూఢిల్లీలో 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూలై 20: దేశంలో కార్మిక సంస్కరణల పట్ల వెల్లువెత్తుతున్న విమర్శలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీటుగా సమాధానమిచ్చారు. న్యూఢిల్లీలో సోమవారం ఆయన 46వ అఖిల భారత కార్మిక సదస్సులో ప్రసంగిస్తూ, ఏకాభిప్రాయం సాధించిన తర్వాత మాత్రమే కార్మిక చట్టాలకు మార్పులు, చేర్పులు చేస్తామని, అలాగే కాలం చెల్లిన, అనవసరమైన కార్మిక ...
ఏకాభిప్రాయంతోనే సవరణలు
కార్మికులు సంతోషంగా లేకపోతే దేశం సంతోషంగా ఉండదు : మోడీ
న్యూఢిల్లీలో 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్
Oneindia Telugu
కేసీఆర్పై లగడపాటి ప్రశంసల జల్లు, ఆంధ్రా భక్తులకు సౌకర్యాలు కల్పించండన్న కేసీఆర్
Oneindia Telugu
హైదరాబాద్: లగటిపాటి రాజగోపాల్... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకొక ప్రత్యేకత ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. సమైక్య రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడితే రెండు రాష్ర్టాల ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పిన అప్పటి ఎంపీల్లో ఒకరు. అంతేకాదు ప్రస్తుత తెలంగాణ ...
కేసీఆర్జీ... మీ పనితీరు సూపర్బ్.. : లగడపాటి రాజగోపాల్ ప్రశంసల వర్షంవెబ్ దునియా
తెలంగాణలో గోదావరి పుష్కరాలు భేష్Vaartha
కేసీఆర్కు లగడపాటి ప్రశంసఆంధ్రజ్యోతి
తెలుగువన్
Kandireega
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: లగటిపాటి రాజగోపాల్... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకొక ప్రత్యేకత ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. సమైక్య రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడితే రెండు రాష్ర్టాల ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పిన అప్పటి ఎంపీల్లో ఒకరు. అంతేకాదు ప్రస్తుత తెలంగాణ ...
కేసీఆర్జీ... మీ పనితీరు సూపర్బ్.. : లగడపాటి రాజగోపాల్ ప్రశంసల వర్షం
తెలంగాణలో గోదావరి పుష్కరాలు భేష్
కేసీఆర్కు లగడపాటి ప్రశంస
Oneindia Telugu
వనజాక్షిపై చింతమనేని దాడి: ఏపీ ప్రభుత్వానికి హెచ్చార్సీ నోటీసులు
Oneindia Telugu
హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన దాడి ఘటన మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వనజాక్షఇ దాడి ఘటన మీద రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు నోటీసులు ఇచ్చింది. జాతీయ మానవ ...
తహశీల్దార్ పై దాడి: ఏపీ సర్కార్ కు నోటీసులుసాక్షి
ముసునూరు ఘనటపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీఆంధ్రజ్యోతి
మహిళా తహశీల్దార్పై దాడి: ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్చార్సీ నోటీసులువెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన దాడి ఘటన మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వనజాక్షఇ దాడి ఘటన మీద రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు నోటీసులు ఇచ్చింది. జాతీయ మానవ ...
తహశీల్దార్ పై దాడి: ఏపీ సర్కార్ కు నోటీసులు
ముసునూరు ఘనటపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ
మహిళా తహశీల్దార్పై దాడి: ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్చార్సీ నోటీసులు
ఆంధ్రజ్యోతి
ఎవరి ఆదేశాలతో పనిచేశారు? రేవంత్ డ్రైవర్సహా ఐదుగురిని ప్రశ్నించిన ఏసీబీ
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ విచారణ సీక్వెల్లా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నాయకుడు వి.పుల్లారావు యాదవ్, టీడీపీ నేతలు ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్లతోపాటు ప్రధాన నిందితుడైన టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి డ్రైవర్ రాఘవేంద్రరెడ్డిలను సోమవారం అధికారులు ...
పదేపదే ఫోన్ల వెనక మర్మమేంటి?సాక్షి
ఓటుకు నోటు: దాదాపు 9 గంటల పాటు విచారణ, రేవంత్ డ్రైవర్నూOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ విచారణ సీక్వెల్లా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నాయకుడు వి.పుల్లారావు యాదవ్, టీడీపీ నేతలు ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్లతోపాటు ప్రధాన నిందితుడైన టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి డ్రైవర్ రాఘవేంద్రరెడ్డిలను సోమవారం అధికారులు ...
పదేపదే ఫోన్ల వెనక మర్మమేంటి?
ఓటుకు నోటు: దాదాపు 9 గంటల పాటు విచారణ, రేవంత్ డ్రైవర్నూ
沒有留言:
張貼留言